January 28, 2021 7:29 PM
26 °c
Hyderabad
23 ° Thu
23 ° Fri
23 ° Sat
22 ° Sun
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఐఫోన్ల తయారీ ఫ్లాంట్‌పై ఉద్యోగుల దాడి

జీతాలు ఒక్కసారిగా తగ్గించడంతో కోలార్ జిల్లా నరసాపురలోని ఐఫోన్లు తయారు చేసే విస్ట్రాన్ కంపెనీపై ఉద్యోగులు దాడి చేశారు. దీంతో రూ.437 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. దాడిలో ఉగ్రకోణం ఏమైనా ఉందా అనే విషయంలోనూ కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి.

December 15, 2020 at 1:32 PM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ఐఫోన్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఎన్ని రకాల ఫోన్లు ఉన్నా ఐఫోనే నెంబర్ వన్. అలాంటి ఫోన్లు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం అంటే లక్షల్లో జీతాలు ఉంటాయి. కానీ ఐఫోన్ కంపెనీకి అనుబంధంగా నడుస్తున్న తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్‌పై ఉద్యోగులు తిరగబడ్డారు. కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 2 వేల మంది ఉద్యోగులు బెంగళూరు సమీపంలోని కోలార్ జిల్లా నరసాపురలోని విస్ట్రాన్ కంపెనీపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఐఫోన్ల తయారీ యూనిట్లను ధ్వంసం చేశారు. వేలాది ఐఫోన్లను ఎవరికి చిక్కినవి వారు కాజేశారని తెలుస్తోంది.  చివరకు అక్కడి వాహనాలకు కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. శనివారం ఉదయాన్నే జరిగిన ఈ ఘటన అటు కార్పొరేట్ వర్గాలనే కాదు, సామాన్యులను సైతం విస్మయానికి గురిచేసింది.

అసలేం జరిగిందంటే..?

బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని కోలార్ జిల్లా నరసాపురలో 43 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఐఫోన్లు తయారు చేసే విస్ట్రాన్ కంపెనీని నాలుగేళ్ల కిందట స్థాపించారు.  రూ.2,900 కోట్ల పెట్టుబడితో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వంతో విస్ట్రాన్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. ఇప్పటికే రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దాదాపు 8 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. సజావుగా సాగుతున్న కంపెనీపై లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. నెలకు రూ.21 వేల జీతం చెల్లిస్తామని వేలాది మంది బీటెక్ ఇంజనీర్లను తీసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా కంపెనీ ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీంతో ఉద్యోగుల జీతాలను రూ.16వేలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరవాత అకస్మాత్తుగా వారి జీతాన్ని రూ.12వేలకు తగ్గించి ఉద్యోగుల అకౌంట్లలో ఒక నెల జీతం జమ చేశారు. రాత్రి డ్యూటీ ముగించుకుని 2వేల మంది ఉద్యోగులు ఉదయం 6.30 గంటలకు ఇంటికి వెళుతుండగా వారి ఫోన్లకు బ్యాంకు నుంచి మెసేజ్‌లు వచ్చాయి. జీతంలో రెండోసారి కోత వేయడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. చేతికి చిక్కిన వస్తువులతో కంపెనీ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఐఫోన్ తయారీ యూనిట్లను కూడా నాశనం చేశారు. అక్కడే పార్కింగ్ చేసిన వాహనాలకు కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ఉద్యోగుల దాడితో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చే సరిగే   జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.జీతాలు ఒక్కసారిగా తగ్గించడంతో కోలార్ జిల్లా నరసాపురలోని ఐఫోన్లు తయారు చేసే విస్ట్రాన్ కంపెనీపై ఉద్యోగులు దాడి చేశారు. దీంతో రూ.437 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. దాడిలో ఉగ్రకోణం ఏమైనా ఉందా అనే విషయంలోనూ కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి.

Must Read ;- ఆపిల్ ఇండియా స్టోర్ లో ఫోన్లు కొనొద్దు: నాగార్జున సలహా

భారీ నష్టం

ఉద్యోగుల దాడితో ఐఫోన్ అనుబంధ సంస్థ విస్ట్రాన్ కార్పొరేషన్‌కు రూ.437 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగుల జీతాలు రెండు సార్లు తగ్గించడంతో పాటు, నాలుగు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయని తెలుస్తోంది. ఒకనెల జీతం, అది కూడా తగ్గించిన మొత్తాన్ని ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో వేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని తెలుస్తోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల జీతాలను భారీగా తగ్గించడంతో పాటు, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల జీతాలను ఒకేసారి రూ.8వేలకు తగ్గించారు. దీంతో ఉద్యోగులు రెచ్చిపోయారని కోలార్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.

ఉగ్రకోణం కాదు కదా?

విస్ట్రాన్ కార్పొరేషన్‌పై ఉద్యోగుల దాడి ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందేమోనని కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించాయి. కొన్ని ఉగ్రవాద ముఠాల సభ్యులు ఉద్యోగులుగా చేరారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఉద్యోగులు ఇంత తీవ్ర స్థాయిలో తిరగబడే సంఘటనలు చాలా అరుదు. మరోవైపు లాక్ డౌన్ కారణంగా అనేక కంపెనీల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను పెంచుకుంటున్నాయి. ఈ సమస్య ఉద్యోగులకు తెలియనిది కాదు. అయినా ఒక్కసారిగా ఉద్యోగులు అంతలా ఎందుకు రెచ్చిపోయారు అనే అంశంపై కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఉగ్రకోణంపై కూడా దర్యాప్తు సాగుతోంది. రెండు మూడు రోజుల్లో విస్ట్రాన్ కార్పొరేషన్‌పై దాడి ఘటనపై కొంత క్లారిటీ రానుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

Must Read ;- వాక్సిన్ శుభవార్తలతో స్టాక్ మార్కెట్ పరుగులు!

Tags: Bangalore Karnatakabangalore Narsapura plant protestbangalore newsbengaluru Narsapura plant protestemployees attack on I phones factoryEmployees Violence at Wistron iPhone Facilityiphone plant Narsapura plant violencekarnataka iphone plant violencekarnataka newsNarsapura plantNon-Payment Promised Wagestelugu newswistron iphone facility
Previous Post

ఆచార్య సెట్లో కాజ‌ల్ – గౌత‌మ్ కిచ్లు జంట.. చిరు ఏం చేసారో తెలుసా.?

Next Post

గన్నవరంలో వైసీపీ దళిత నేత ఆత్మహత్యాయత్నం

Related Posts

Andhra Pradesh
suicide

మదనపల్లె అమ్మాయి తరహాలో మరో పిచ్చోడు చావడానికి రెడి!

by chamundi G
January 28, 2021 6:38 pm

చిత్తూరు జిల్లా పరిధిలో మరో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా,...

International
dubai vaccination

వ్యాక్సిన్‌ వేయించుకుంటే 25 శాతం డిస్కౌంట్!

by chamundi G
January 28, 2021 6:10 pm

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటూ.. 25 శాతం డిస్కౌంట్‌. ఇదేదో బాగుందే.. అనుకుంటున్నారా! ఈ...

International
artificial planet

అది కృత్రిమ గ్రహమా?

by chamundi G
January 28, 2021 5:35 pm

తానో కృత్రిమ గ్రహాన్ని చూసినట్టు పాకిస్థాన్‌ కు చెందిన ఓ పైలెట్‌ సంచలన...

Andhra Pradesh

మీడియా స్వేచ్ఛకు ఉరి.. చర్యలు తీసుకోండి

by లియో రిపోర్టర్
January 28, 2021 5:31 pm

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించివేస్తోందని టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వభూషన్...

Andhra Pradesh

అఖిల ప్రియ ఫ్యామిలీకి జగన్ షాక్

by లియో రిపోర్టర్
January 28, 2021 5:03 pm

నంద్యాల, ఆళ్లగడ్డతో రాజకీయ ఆధిపత్యపోరు తారస్థాయికి చేరిన నేపథ్యంలో అధికార వైసీపీ భూమా...

National

బెదిరింపు సందేశాలు.. చివరకు ఎవరో తెలిసి షాక్కయ్యారు!

by chamundi G
January 28, 2021 4:25 pm

నేటి కాలంలో ఆన్ లైన్ మోసాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. సాధారణంగా ముక్కుమొహం తెలియని...

Andhra Pradesh
panchayat elections

ఇదెక్కడి చోద్యం! తెలంగాణ లోగోతో ఏపీ ప్రభుత్వ ప్రచారం..!

by chamundi G
January 28, 2021 3:03 pm

ఏ ముహూర్తాన జగన్మోహన్‌ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యలు స్వీకరించారో గానీ.. ఎక్కడా...

Andhra Pradesh
chandrababu

పంచాయతీకీ.. పంచసూత్రాలు..

by chamundi G
January 28, 2021 2:08 pm

ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రచారం మొదలైంది. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...

Andhra Pradesh
acb

ఉత్తరాంధ్ర విద్యుత్ శాఖలో ఏసీబీ దాడులు..

by chamundi G
January 28, 2021 1:03 pm

ఏపీ E.P.D.D.S కొమ్మాది డివిజన్ ఏఈ నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించింది....

Andhra Pradesh
SOMU-VERRAJU

జనసేన-బీజేపీ చెట్టాపట్టాల్..

by chamundi G
January 28, 2021 12:44 pm

ఏపీలో మొన్నటి దాకా టామ్ & జెర్రీ రేంజ్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో అభిమానుల్లో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కేసీఆర్ ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగులు

రేషన్ సరఫరా పథకం వాయిదా..

వైసీపీ ఎమ్మెల్యే ఫత్వా : జాగ్రత్త! చూసి ఓటు వేయండి!

భయభక్తులతో నిమ్మగడ్డ మీటింగులకు హాజరు!

చట్టానికి ఎవరూ అతీతులు కారు: హైకోర్టు

సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?

పంచాయతీకీ.. పంచసూత్రాలు..

తమ్మినేనిపైకి టీడీపీ ఎక్కుపెట్టిన బాణం ఎవరో తెలుసా?

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : ఎస్ఈసీ

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

ముఖ్య కథనాలు

రానా ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు

అఖిల ప్రియ ఫ్యామిలీకి జగన్ షాక్

నిధి లక్కీ ఛాన్స్ కొట్టేసిందా.?

‘ఆచార్య’ కోసం అంత పారితోషికం అందుకుందా?

‘ఉప్పెన’ బుచ్చిబాబు మరో భారతీరాజా అన్నదెవరు?

ఇదెక్కడి చోద్యం! తెలంగాణ లోగోతో ఏపీ ప్రభుత్వ ప్రచారం..!

వైరల్ అవుతోన్న చిన్నారి ‘బాహుబలి’

ఆ మలయాళ మూవీకి ప్రశంసలే ప్రశంసలు.. !

గోదావరిఖని బొగ్గు గనుల్లో ‘సలార్’ షూటింగ్ 

బన్నీ ‘పుష్ప’ సినిమా విడుదలకు ముహూర్తం ఖాయం…!

సంపాదకుని ఎంపిక

ప్రతిభా భారతి వారసురాలు సిద్ధం.. మారనున్న రాజాం రాజకీయం

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

బీజేపీకి బీపీ తెప్పిస్తున్న సోము వీర్రాజు వైఖరి

ఎస్ఈసీ క‌త్తి ప‌దునెంతంటే.. క్ష‌ణాల్లో ఇద్దరు ఐఏఎస్‌లు బ‌దిలీ

కేంద్రం, గవర్నర్‌లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..

సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?

అయినా సరే.. తొడకొడుతున్న జగన్!

రాజకీయం

అరాచక మైనింగ్‌తో యాగంటి ఆలయానికి ప్రమాదం

మదనపల్లె అమ్మాయి తరహాలో మరో పిచ్చోడు చావడానికి రెడి!

వ్యాక్సిన్‌ వేయించుకుంటే 25 శాతం డిస్కౌంట్!

అది కృత్రిమ గ్రహమా?

మీడియా స్వేచ్ఛకు ఉరి.. చర్యలు తీసుకోండి

అఖిల ప్రియ ఫ్యామిలీకి జగన్ షాక్

బెదిరింపు సందేశాలు.. చివరకు ఎవరో తెలిసి షాక్కయ్యారు!

ఇదెక్కడి చోద్యం! తెలంగాణ లోగోతో ఏపీ ప్రభుత్వ ప్రచారం..!

పంచాయతీకీ.. పంచసూత్రాలు..

ఉత్తరాంధ్ర విద్యుత్ శాఖలో ఏసీబీ దాడులు..

సినిమా

రానా ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు

నిధి లక్కీ ఛాన్స్ కొట్టేసిందా.?

సుమంత్ ‘కపటధారి’గా వచ్చేది అప్పుడే.. !

‘ఆచార్య’ కోసం అంత పారితోషికం అందుకుందా?

‘ఉప్పెన’ బుచ్చిబాబు మరో భారతీరాజా అన్నదెవరు?

గోపీచంద్ ‘సీటీమార్’ రిలీజ్ డేట్ ఖరారు 

స్టార్ హీరోకి విలన్ గా స్టార్ డైరెక్టర్!

వైరల్ అవుతోన్న చిన్నారి ‘బాహుబలి’

‘సలార్’ నుంచి స్టార్ డాటర్ బర్త్ డే పోస్టర్  

ఆ మలయాళ మూవీకి ప్రశంసలే ప్రశంసలు.. !

గోదావరిఖని బొగ్గు గనుల్లో ‘సలార్’ షూటింగ్ 

జనరల్

ఇద్దరు అమ్మాయిలపై కోయిలమ్మ హీరో దౌర్జన్యం!

పారామౌంట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

కరోనా వ్యాక్సిన్ వికటించి డాక్టర్‌కు తీవ్ర అస్వస్థత

బ్రిటన్‌ లో లక్ష దాటిన కరోనా మరణాలు!

అమ్మలూ.. ఇంటినీ, పనినీ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి!

వైభవంగా శంబర పోలమాంబ జాతర

గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలపై మరోసారి పంజా

కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు

ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు

రజనీ ‘అన్నాత్త’ రిలీజ్ డేట్ ఫిక్స్

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist