September 6, 2026 3:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఐఫోన్ల తయారీ ఫ్లాంట్‌పై ఉద్యోగుల దాడి

జీతాలు ఒక్కసారిగా తగ్గించడంతో కోలార్ జిల్లా నరసాపురలోని ఐఫోన్లు తయారు చేసే విస్ట్రాన్ కంపెనీపై ఉద్యోగులు దాడి చేశారు. దీంతో రూ.437 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. దాడిలో ఉగ్రకోణం ఏమైనా ఉందా అనే విషయంలోనూ కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి.

December 15, 2020 at 1:32 PM
in General, Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ఐఫోన్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఎన్ని రకాల ఫోన్లు ఉన్నా ఐఫోనే నెంబర్ వన్. అలాంటి ఫోన్లు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం అంటే లక్షల్లో జీతాలు ఉంటాయి. కానీ ఐఫోన్ కంపెనీకి అనుబంధంగా నడుస్తున్న తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్‌పై ఉద్యోగులు తిరగబడ్డారు. కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 2 వేల మంది ఉద్యోగులు బెంగళూరు సమీపంలోని కోలార్ జిల్లా నరసాపురలోని విస్ట్రాన్ కంపెనీపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఐఫోన్ల తయారీ యూనిట్లను ధ్వంసం చేశారు. వేలాది ఐఫోన్లను ఎవరికి చిక్కినవి వారు కాజేశారని తెలుస్తోంది.  చివరకు అక్కడి వాహనాలకు కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. శనివారం ఉదయాన్నే జరిగిన ఈ ఘటన అటు కార్పొరేట్ వర్గాలనే కాదు, సామాన్యులను సైతం విస్మయానికి గురిచేసింది.

అసలేం జరిగిందంటే..?

బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని కోలార్ జిల్లా నరసాపురలో 43 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఐఫోన్లు తయారు చేసే విస్ట్రాన్ కంపెనీని నాలుగేళ్ల కిందట స్థాపించారు.  రూ.2,900 కోట్ల పెట్టుబడితో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వంతో విస్ట్రాన్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. ఇప్పటికే రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దాదాపు 8 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. సజావుగా సాగుతున్న కంపెనీపై లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. నెలకు రూ.21 వేల జీతం చెల్లిస్తామని వేలాది మంది బీటెక్ ఇంజనీర్లను తీసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా కంపెనీ ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీంతో ఉద్యోగుల జీతాలను రూ.16వేలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరవాత అకస్మాత్తుగా వారి జీతాన్ని రూ.12వేలకు తగ్గించి ఉద్యోగుల అకౌంట్లలో ఒక నెల జీతం జమ చేశారు. రాత్రి డ్యూటీ ముగించుకుని 2వేల మంది ఉద్యోగులు ఉదయం 6.30 గంటలకు ఇంటికి వెళుతుండగా వారి ఫోన్లకు బ్యాంకు నుంచి మెసేజ్‌లు వచ్చాయి. జీతంలో రెండోసారి కోత వేయడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. చేతికి చిక్కిన వస్తువులతో కంపెనీ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఐఫోన్ తయారీ యూనిట్లను కూడా నాశనం చేశారు. అక్కడే పార్కింగ్ చేసిన వాహనాలకు కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ఉద్యోగుల దాడితో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చే సరిగే   జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.జీతాలు ఒక్కసారిగా తగ్గించడంతో కోలార్ జిల్లా నరసాపురలోని ఐఫోన్లు తయారు చేసే విస్ట్రాన్ కంపెనీపై ఉద్యోగులు దాడి చేశారు. దీంతో రూ.437 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. దాడిలో ఉగ్రకోణం ఏమైనా ఉందా అనే విషయంలోనూ కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి.

Must Read ;- ఆపిల్ ఇండియా స్టోర్ లో ఫోన్లు కొనొద్దు: నాగార్జున సలహా

భారీ నష్టం

ఉద్యోగుల దాడితో ఐఫోన్ అనుబంధ సంస్థ విస్ట్రాన్ కార్పొరేషన్‌కు రూ.437 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగుల జీతాలు రెండు సార్లు తగ్గించడంతో పాటు, నాలుగు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయని తెలుస్తోంది. ఒకనెల జీతం, అది కూడా తగ్గించిన మొత్తాన్ని ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో వేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని తెలుస్తోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల జీతాలను భారీగా తగ్గించడంతో పాటు, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల జీతాలను ఒకేసారి రూ.8వేలకు తగ్గించారు. దీంతో ఉద్యోగులు రెచ్చిపోయారని కోలార్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.

ఉగ్రకోణం కాదు కదా?

విస్ట్రాన్ కార్పొరేషన్‌పై ఉద్యోగుల దాడి ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందేమోనని కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించాయి. కొన్ని ఉగ్రవాద ముఠాల సభ్యులు ఉద్యోగులుగా చేరారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఉద్యోగులు ఇంత తీవ్ర స్థాయిలో తిరగబడే సంఘటనలు చాలా అరుదు. మరోవైపు లాక్ డౌన్ కారణంగా అనేక కంపెనీల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను పెంచుకుంటున్నాయి. ఈ సమస్య ఉద్యోగులకు తెలియనిది కాదు. అయినా ఒక్కసారిగా ఉద్యోగులు అంతలా ఎందుకు రెచ్చిపోయారు అనే అంశంపై కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఉగ్రకోణంపై కూడా దర్యాప్తు సాగుతోంది. రెండు మూడు రోజుల్లో విస్ట్రాన్ కార్పొరేషన్‌పై దాడి ఘటనపై కొంత క్లారిటీ రానుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

Must Read ;- వాక్సిన్ శుభవార్తలతో స్టాక్ మార్కెట్ పరుగులు!

Tags: Bangalore Karnatakabangalore Narsapura plant protestbangalore newsbengaluru Narsapura plant protestemployees attack on I phones factoryEmployees Violence at Wistron iPhone Facilityiphone plant Narsapura plant violencekarnataka iphone plant violencekarnataka newsNarsapura plantNon-Payment Promised Wagestelugu newswistron iphone facility
Previous Post

ఆచార్య సెట్లో కాజ‌ల్ – గౌత‌మ్ కిచ్లు జంట.. చిరు ఏం చేసారో తెలుసా.?

Next Post

గన్నవరంలో వైసీపీ దళిత నేత ఆత్మహత్యాయత్నం

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

మిస్ ఇండియా మరో మహాన‘టీ’ (సమీక్ష)

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist