April 25, 2026 6:50 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తిరుపతి వైసీపీ కైవసం.. దొంగ ఓట్లతోనే అంటున్న ప్రతి పక్షాలు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.ఎం. గురుమూర్తి సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,31, 943ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

May 2, 2021 at 4:52 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.ఎం. గురుమూర్తి సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,31, 943ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే.. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు తక్కువగా ఉండడం, కౌంటింగ్ దాదాపు పూర్తి కావడంతో గెలుపు ఖరారైంది. అధికారికంగా తుది లెక్కలు తేలాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి మొత్తం 5,37,152 ఓట్లు పోలవ్వగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 3,05,209 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ-జనసేన అభ్యర్ధి రత్నప్రభకు 50,739 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతమోహన్‌కి 8,477 ఓట్లు, నోటాకు 13,401 ఓట్లు పోలయ్యాయి.

గత మెజార్టీ కంటే ఎక్కువ..

ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతోపాటు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని అధిగమించింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందిన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నికలు జరిగాయి. 2019లో ఈ నియోజకవర్గంలో పోటీచేసిన బల్లి దుర్గాప్రసాద్ కి 2,‌28,376 మెజార్టీ రాగా ఈ సారి ప్రాథమిక సమాచారం మేరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి2,31,943 మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 17,10,699 మంది ఓటర్లుండగా10,99,784 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే 2019 ఎన్నికలతో పోల్చితే  2021 ఉప ఎన్నికలో పోలింగ్‌ 15 శాతం తగ్గింది. 2019 ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలో 13,04,262 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్ శాతం 79.03గాఉంది. తాజాగా ఈ ఎన్నికల్లో 64 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. ఇక మెజార్టీ ల విషయానికి వస్తే 2019లో బల్లి దుర్గాప్రసాద్  7,22,877 ఓట్లు (55.03)రాగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కి  4,94,501ఓట్లు (37.65)శాతం వచ్చాయి. జనసేన-బీఎస్పీ అభ్యర్థి శ్రీహరిరావుకి 20917ఓట్లు (1.6శాతం) కాగా బీజేపీ అభ్యర్థి బి.శ్రీహరి రావుకి 16,125 ఓట్లు (1.22శాతం) వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కి 24039ఓట్లు (1.83శాతం)వచ్చాయి. 2019ఎన్నికల్లో నోటాకి 25,781 ఓట్లు రాగా ఈ సారి 13వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. మొత్తం మీద ఓట్ల సంఖ్య తగ్గినా వైసీపీ మెజారిటీ పెరిగింది. అదే సమయంలో బీజేపీ-జనసేన పార్టీలకు కూడా ఓట్లు పెరిగాయి.

జగన్ విధానాల వల్లే గెలుపు

కాగా ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ పాలనను చూసి పట్టం గట్టారని, టీడీపీ, బీజేపీ, జనసేనతోపాటు ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. లేని పోని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలను ప్రజలు నమ్మడం లేదని వైసీపీ చెబుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, మూడు రాజధానుల అంశం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు, లోకేష్ విమర్శలను జనం పట్టించుకోలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

దొంగ ఓట్ల గెలుపు..

కాగా ఈ గెలుపు దొంగ ఓట్ల గెలుపని, నైతికంగా వైసీపీ పరాజయమని టీడీపీ, బీజేపీ ఆరోపిస్తున్నాయి. పోలింగ్ రోజునే భారీగా నకిలీ ఓటర్లను పట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. లోక్‌సభ పరిధిలో దాదాపు 3లక్షల నకిలీ ఓటర్లతో ఓట్లు వేయించారని అప్పట్లోనే ఆరోపించాయి. ఎన్నికలను రద్దు చేయాల్సిందిగా టీడీపీ, బీజేపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు 3లక్షల నకిలీ ఓటర్ల ద్వారా ఓట్లు వేయించుకున్నారని, అందుకే 3లక్షల మెజార్టీ అని చెబుతున్నారని, క్షేత్ర స్థాయిలో వైసీపీ పార్టీ పట్ల, జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఓటమి భయంతో నకిలీ ఓటర్లతో ఓట్లు వేయించిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పొందినా.. 2019 ఎన్నికల్లో పోల్చితే ఓట్లు పెరిగాయని చెప్పవచ్చు. జనసేన, బీఎస్పీ అభ్యర్థికి, బీజేపీకి వచ్చిన ఓట్లు కలిపినా..ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్లకంటే తక్కువే ఉన్నాయని, బీజేపీకి ఓట్లు పెరిగాయని బీజేపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఏపీలో పాగా వసేందుకు చూస్తున్న బీజేపీకి, వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించిన టీడీపీకి ఈ ఫలితం నిరాశను కలిగించిందని చెప్పవచ్చు.

Must Read ;- సాగర్‌లో కారు స్పీడుకు కాంగ్రెస్ కుదేలు.. బీజేపీకి ఎదురుదెబ్బ

Tags: ap latest newscm jagancm jagan latest newsEditorspickgurumurthy elected as tirupati mpgurumurty wikipedialeotoptelugu newstirupati election results 2021tirupati election results 2021 majoritytirupati election results 2021 mptirupati election results todaytirupati fake voteingtirupati latest newstirupati mp gurumurtytirupati mp wikiwhich party won tirupati electionswho is tirupati mpycp party latest newsycp won tirupati elections
Previous Post

కోడెల 74వ జయంతి.. అభిమానుల ఘన నివాళి

Next Post

రాజమౌళి జేమ్స్ బాండ్ ను త్రివిక్రమ్ లాక్కున్నాడా?

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడుకు చరణ్‌ కోసమే చిరు ఇలా చేస్తున్నారా.?

సంక్రాంతికి ఏపీలో కొత్త జిల్లాలు?

బాలీవుడ్ బ్యూటీ అందాలు అదరహో!

‘వకీల్ సాబ్’ కి సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జ్ సాబ్ కితాబు

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist