March 29, 2023 2:09 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

వేంకటేశుడి అవతార విశేషాలు

శ్రీ వేంకటేశుడు ఎప్పటివాడు? ఏ యుగానికి చెందిన వాడు? లాంటి ప్రశ్నలు ఎప్పటినుంచో ఉన్నాయి. అసలు కృతయుగం నుంచే వేంకటేశుడి ఆనవాళ్లు ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం.

March 5, 2021 at 5:34 PM
in Culture, Spiritual
Share on FacebookShare on TwitterShare on WhatsApp

శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని ఎందుకన్నారు? అంటే వేంకటేశ్వరుడు కలియుగానికి చెందిన వాడా? అసలు తిరుమల ఎప్పుడు ఏర్పడింది? ఇలాంటి ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానం దొరకదు.

తిరుమలకు ఎంతటి ప్రాచీనమైన చరిత్ర ఉందన్న దాని మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. అసలు తిరుమల గురించి మన పురాణాలు ఏమంటున్నాయి? శ్రీవేంకటేశ్వురుడి జీవితానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనే విషయాలను చూద్దాం. మన నిత్య పూజలో సంకల్పం చెప్పేటప్పుడే మనం ఎక్కడి నుంచి ఎక్కడి ప్రయాణించామో వస్తుంది. శ్వేతవరాహ కల్పం, వైవస్వత మన్వంతరం, కలియుగం ప్రథమ పాదే అంటూ కాలం గుర్తులతో మన ప్రయాణాన్ని తెలుసుకుంటాం. ఇక్కడ శ్వేత వరాహ కల్పం ప్రసావన వస్తోంది. తిరుమల గురించి తెలుసుకునే ముందు కల్పం గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాల కాలం. మత్స్య పురాణంలో మొత్తం 30 కల్పాల ప్రసావన ఉంది. ఆ ప్రకారం చూస్తే మనం మొదటి కల్పమైన శ్వేత వరాహ కల్పంలోనే ఉన్నామని అనుకోవాలి. ఒక్కో కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కో మన్వంతరం లో 71 మహాయుగాలు ఉంటాయి. ప్రతి మహాయుగంలో నాలుగు యుగాలు ఉంటాయి. ఇప్పుడు ఏడో మన్వంతరం అయిన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో వచ్చే కలియుగంలో ప్రథమ పాదం నడుస్తోంది. లెక్క చాలా పెద్దగానే ఉంది కదూ. ఈ కల్పం ప్రారంభంలోనే భూమి పుట్టింది కాబట్టి అప్పటి మొదటి మహాయుగంలో వచ్చే కృతయుగంలోనే తిరుమల ఆవిర్భవించి ఉండటానికి ఆస్కారముంది.

వేంకటేశుడు ఏ యుగం వాడు?

పరీక్షిత్తు మహారాజు మరణానికి కశ్యప మహాముని శాపం ఆపలేకపోయిందనే విషయం అందరికీ తెలుసు. ఆయన పాపనాశం తీర్థంలో స్నానం చేసి పరిహారం పొందారని మనం చదువుకున్నాం. ఆ ప్రకారం చూస్తే కలియుగం ప్రారంభ సమయానికే తిరుమల ఉన్నట్లు అర్థమవుతోంది. ద్వాపర యుగంలోనూ తిరుమలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. పాప పరిహారం కోసం పాండవులు తిరుమలలో స్నానం చేశారని మనం మహాభారతంలో చదువుకున్నాం. అక్కడ వారికి భరద్వాజ మహర్షి సువర్ణముఖి నదికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో అర్జునుడికి వివరించారు. అగస్త్య మహాముని గురించి కూడా వివరించారు.

స్కంద పురాణం వైష్ణవ ఖండంలో ఆ వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం ద్వాపర యుగం నాటికే వేంకటాచలం ఉందని అర్థమవుతోంది. ఇంకా వెనక్కి వెళితే త్రేతా యుగం వస్తుంది. అంటే శ్రీరాముడి అవతారం ఉన్న యుగం. రావణుడి బారి నుంచి తమను రక్షించమని మునులంతా వేంకటాచలానికి వెళతారు. అక్కడ శ్రీనివాసుడు వారికి అభయమిస్తాడు. దశరథుడు పుత్ర సంతానం కోసం యాత్రలు చేస్తూ వేంకటా చలానికి వెళ్లగా అక్కడ వశిష్ఠుడితో పుత్రకామేష్టి యాగం చేయించాల్సిందిగా శ్రీనివాసుడు ఆదేశిస్తాడు. అక్కడే ఉన్న అంజనాద్రిపై పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తున్న అంజనా దేవికి ఆంజనేయుడు కలగడం కూడా అలాంటిదే. ఈ వివరణలన్నీ చూస్తే త్రేతాయుగంలోనూ శ్రీనివాసుడి లీలా విశేషాలు కనిపిస్తాయి.

త్రేతాయుగం కన్నా ముందు ఉన్నది కృతయుగం. దీన్నే సత్యయుగం అని కూడా అంటారు. శ్రీనివాసుడు కృతయుగంలోనూ ఉన్నాడనటానికి ఆధారాలు కనిపిస్తాయి. కృతయుగం ప్రారంభం లోనే దృడమతి అనే వ్యక్తి పాపనాశనంలో స్నానం చేసి పునీతుడవుతాడు. అలాగే భద్రమతి అనే బ్రాహ్మణుడి దరిద్రం పాపనాశనం లోనే తొలగిపోతుంది. ఈ ఆధారాల ప్రకారం కృతయుగంలోనూ వేంకేటేశుడు ఉన్నట్లు స్పష్టమవుతుంది. అసలు వేంకటా చలం ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అనేది తెలియాలంటే వరాహ పురాణం చదివి తీరాల్సిందే. దీని ప్రకారం చూస్తే 28వ మహాయుగంలోనే శ్రీనివాసుడు ఉన్నాడనుకోవచ్చు.

శిలాతోరణం చూస్తే ఏం తెలుస్తుంది?

వరాహ పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలోనే వరాహస్వామి నీటి నుంచి భూమిని బయటికి తెచ్చి సృష్టిని ప్రారంభించాడని, ఆ తర్వాతే వేంకటాచలంపై ఇప్పటి స్వామి అవతారం స్వామివారి పుష్కరిణి పక్కన శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడని తెలుస్తోంది. దానికి నిదర్శనం అక్కడ ఉన్న పుష్కరిణికి పడమరన ఉన్న వరాహ స్వామి ఆలయం. ఇది జరిగి 200 కోట్ల సంవత్సరాలు అయి ఉంటుందని అంచనా. దానికి రుజువు ఏమిటి? అని ప్రశ్నించవచ్చు. తిరుమల కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన శిలాతోరణాన్నిపరిశీలించాక ఒక అంచనాకి వచ్చారు. కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ శిలాతోరణాన్ని పరిశీలించి దీని వయసు 200 బిలియన్ సంవత్సరాలుగా తేల్చారు.

అసలు శ్రీనివాసుడు ఈ కొండపై ఎంతకాలం ఉంటాడు అనే ప్రశ్న కూడా ఒకటి. వరాహ స్వామి అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో కొలువుదీరాడు. తనకు ఆ అవకాశం ఇచ్చినందుకే తనను దర్శనం చేసుకోవడానికన్నా ముందు దర్శనం చేసుకునే భాగ్యాన్ని వరాహ స్వామికి కల్పించాడని వేంకటాచల మహత్యంలో ఉంది. దీనికి ఆధారంగా వరాహస్వామి సన్నిధిలో ప్రథమ దర్శన అనుమతి పత్రం కూడా ఉంది. దీన్ని కుభేర యంత్రం అని, భైరవ యంత్రం అని అంటున్నారు. ఆ తర్వాత వైవస్వత మన్వంతరం లోని 28 వ మహాయుగం లోని కృతయుగంలో శ్రీ మహా విష్ణువు వేంకటేశ్వరుడిగా పుష్కరిణికి దక్షిణాన అవతరించాడని అంటారు.

కొన్ని వేల సంవత్సరాలు ఆయన రహస్యం గా యోగముద్రలో ఉన్నారని, ఆ తర్వాత అగస్త్య ముని తపోఫలం గా పుష్కరిణికి సమీపంలో దక్షిణాన చింతచెట్టు, సంపెంగ చెట్టు మధ్యలో కల పుట్టలో నుంచి దర్శనం ఇచ్చాడని కూడా చెబుతుంటారు. శ్రీ వేంకటేశ్వరుడి చరిత్రను అనంత ఆళ్వారులు రాశారు. దాని ప్రకారం చోళరాజు సువీరుడి కొడుకు సుధర్ముడి మొదటి కుమారుడైన ఆకాశరాజు పద్మావతిని శ్రీనివాసుడు వివాహం చేసుకుంటాడు. రెండో కుమారుడైన తొండమానుడు ఆనంద నిలయం అనే ఆలయాన్ని కట్టించాడని అంటుంటారు.

tiఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, మరికొందరు తిరుమల ఆలయాన్ని అభివృద్ది చేయడానికి కృషి చేశారు. వికృతి నామ సంవత్సరం ఆశ్వనీ నక్షత్రయుక్త పాడ్యమి గురువారంనాడు ఆనంద నిలయంలోకి స్వామి వారు ప్రవేశించారని చెబుతుంటారు. శ్రీనివాసుడికన్నా ముందుగా శ్వేత వరాహకల్పంలో ఆదివరాహ స్వామి తిరుమలపై వెలిశాడని అర్థమవుతోంది. తిరుమల వెనక ఎంతటి చరిత్ర ఉందో అర్థమవుతోంది కదూ.

Tags: lord sri venkateswaratirumala
Previous Post

సినీ నటుడు బాలకృష్ణ మనవళ్లకు బాసరలో అక్షరాభ్యాసం..

Next Post

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి దేనికైనా సిద్ధం : శైలజానాథ్

Related Posts

Andhra Pradesh

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

by కృష్
March 2, 2022 10:00 am

గుడి, బడికి తేడా లేకపోతే ఎలా? ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం...

Andhra Pradesh

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

by కృష్
March 1, 2022 7:39 pm

భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు.. కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర...

Andhra Pradesh

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

by Leo Editor
February 22, 2022 3:36 pm

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి...

Andhra Pradesh

టాపిక్ డైవర్షన్సకే తెరపైకి చింతామణి నాటకం..! కళాకారుల పొట్టగొట్టె ప్రయత్నాలు ఆపండి!!

by కృష్
January 21, 2022 5:08 pm

ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు.. జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో...

Andhra Pradesh

తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన!

by కృష్
January 14, 2022 12:30 am

వీఐపీ సేవల్లో మునిగిపోతే.. సామాన్య భక్తుల పరిస్థితేంటి? ముక్కొటి ఏకాదశి పర్వదినాన ఉత్తర...

Andhra Pradesh

అర్చకులను ఉద్యోగాలుగా మారుస్తారా? ఇదేక్కడి సాంప్రదాయం??

by కృష్
December 24, 2021 10:30 am

కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ..! తిరుమలలో పాలక మండలి, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు...

Culture

‘రామ‌ప్ప‌’కు గుర్తింపు.. కిష‌న్ రెడ్డి ప్ర‌భావ‌మేనా?

by Leo Editor
July 25, 2021 7:45 pm

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాలు శిల్ప క‌ళా నైపుణ్యానికి ప్ర‌తీక‌గానే చెప్పుకోవాలి....

Culture

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

by హేమసుందర్
April 30, 2021 11:50 am

పారిజాతం - ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు...

Culture

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

by హేమసుందర్
February 25, 2021 5:42 pm

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘమో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో మాఘమాసంకు ఓ...

Culture
importance-of-moodam

మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

by హేమసుందర్
February 16, 2021 10:36 am

మూఢం.. ఈ మాటను అందరూ ఎన్నోసార్లు వినే ఉంటారు. అసలు ఈ మూఢం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

Sonal Chauhan hottest bikini photos

నో మహా ఓన్లీ ఏబీఎన్ : సంతృప్తి పరుస్తానన్న వీకే!

మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానియేనా.. జాతకం ఏమంటోంది?

మహిమాలయం.. మరణంలేని మనుషుల లోకం!

గుట్కా, పాన్ మసాలాలకు గేట్లు ఎత్తివేత..?

ముఖ్య కథనాలు

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషికి చంద్రబాబు ప్రశంసలు

వైసీపీలో ముసలం.. ప్రజల్లో తిరుగుబాటు

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు వస్తాయా?

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

అశాంతి – అభద్రతల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

తెచ్చిన లక్షల కోట్ల అప్పులేం చేశారు?

వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల తీరే వేరు..

31మంది ఎంపీలుండి ఏం ఉద్ధరించారు?

లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా ఆంక్షలు

సంపాదకుని ఎంపిక

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

రాజకీయం

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ..

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

సినిమా

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషికి చంద్రబాబు ప్రశంసలు

భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు

ఉపేంద్ర గురించి ఆయన డిటెక్టివ్ భార్య?

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

జనరల్

వైసీపీలో ముసలం.. ప్రజల్లో తిరుగుబాటు

వివేకా హంతకులను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఉందా?

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు వస్తాయా?

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

How to Check a Drive for Errors in Windows 10

అశాంతి – అభద్రతల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

How to hack the Registry File to change the size of the Windows 11 taskbar

తెచ్చిన లక్షల కోట్ల అప్పులేం చేశారు?

వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల తీరే వేరు..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In