టిటిడి ధార్మికమండలిని జగన్ దోపిడీ మండలిగా చేశారు
-శ్రీవారి సేవా టికెట్లను దోపిడీ దొంగల్లా టిటిడి పాలక మండలి సభ్యులు వాటాలేసుకుంటున్నారు -ప్రసాదం, వసతి, సేవా టికెట్ల రేట్లు భారీగా పెంచి ఏడుకొండలవాడిని భక్తులకు దూరం...
-శ్రీవారి సేవా టికెట్లను దోపిడీ దొంగల్లా టిటిడి పాలక మండలి సభ్యులు వాటాలేసుకుంటున్నారు -ప్రసాదం, వసతి, సేవా టికెట్ల రేట్లు భారీగా పెంచి ఏడుకొండలవాడిని భక్తులకు దూరం...
భీమ్లా నాయక్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు. రక్తదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన అఖిలభారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను....
మా అయ్యన్నపాత్రుడు గారు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే.. వైసిపి నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలని టిడిపి...
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు, ఈవో లవన్న దంపతులు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల...
కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఎంసిర్ లో ఏర్పడిన సాంకేతిక లోపంతో యూనిట్ 1,2,3,4,5 లలో ఉత్పత్తి ఆగిపోయిందని...
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారనే విషయం నమ్మశక్యం కాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లోని...
ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతిపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఫిట్నెస్ కి అత్యంత ప్రాధాన్యత...
కీలక మలుపులు తిరుగుతున్న మాజీమంత్రి వివేకా హత్య కేసు రోజుకో ట్విస్ట్ ఇస్తోందా ? కేసును అన్నీ కోణాల్లో జల్లేడపడుతున్న సిబిఐ ఇంతవరకు సాధించింది ఏమిటి ?...
పులివెందుల ఆర్.అండ్.బి అతిధి గృహంలో పలువురిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. యూ.సి.ఎల్. ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి, ఈ.సి గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మధుసూదన్ రెడ్డి,...
పునాదులు కదిలిపోతున్నప్పుడు..అడుగు జారిపోతున్నప్పుడు..ఆత్రం, ఆవేదన, ఆక్రోశం సహజంగానే వస్తుంటాయి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలక పక్షం అయిన వైసిపి లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ నెల...
దేశవ్యాప్తంగా చాలా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగినా.. తెలంగాణలోని హుజూరాబాద్కు జరిగిన ఉప ఎన్నికే అందరినీ మునివేళ్లపై కూర్చోబెట్టేసింది. గత నెల 30న పోలింగ్ జరగగా.. మంగళవారం...
అందరిలోనూ హైటెన్షన్ రేకెత్తించిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. గత నెల 30న పోలింగ్ జరగగా.. మంగళవారం ఉదయం...
రాజకీయ పాపాలు.. యువతకు శాపాలు అన్న సూక్తి ఏపిలో జరుగుతున్న డ్రగ్స్ దందా చూస్తే ఇట్టే బోధపడుతోంది. తన స్వార్థ ప్రయోజనాల కోసం చేసే పాపాలు.. రాష్ట్రంలో...
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పూర్తిగా చతికిలబడిపోయినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట్పై పెద్దగా వ్యవతిరేకత...
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వరుసబెట్టి ప్రతి రౌండ్లో ఆధిక్యం సాధిస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. 8వ రౌండ్లో...
అంతా అనుకున్నట్లుగానే ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపకు చెందిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్...
684 రోజులపాటు రాజధానికి భూములిచ్చిన రైతులు తుళ్లూరు వేదికగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నిరసనలు, ఆందోళనల నడుమ తమ గోడును తిరుమల శ్రీ...
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైపోయింది. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన హుజూరాబాద్, బద్వేల్...
ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఫిర్యాదు...
అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే ఏకైక డిమాండ్ తో ‘‘న్యాయస్థానం టూ దేవస్థానం’’ పేరిట చేపట్టిన మహా పాదయాత్రను తుళ్లూరు శివాలయం నుండి రైతులు...
ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం మధ్యాహ్నానికి విడుదల అయిపోతాయి. దేశవ్యాప్తంగా చాలా నియోజకవర్గాలకే ఉప ఎన్నికలు జరిగినా.. వాటిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాకు...
పై ఫొటో చూశారా? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దేనిపైనో ఎక్కి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. రేవంత్ ఎక్కింది ఏ స్టూలో, బెంచో కాదు.. దున్నపోతు....
ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి సలహదారులను నియమించుకున్న సీఎం జగన్.. వారికి భారీ మొత్తంలో ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారు....
ఏపీలో ఇప్పుడంతా ఎన్నికల కోలాహలమే నెలకొంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగా.. శనివారం నాడు బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం...
టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్యకు కారణాలేమిటి? అసలు పరిటాల హత్యకు పాల్పడిందెవరు? పరిటాలను అంతమొందించేలా కుట్ర చేసిందెవరు? పరిటాల రవీంద్ర హత్యకు...
మర్రి రాజశేఖర్.. ఈ పేరు తెలియని జనం ఏపీలో ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంత పాపులారిటీ సాధించిన మర్రి రాజశేఖర్ మంత్రిగానో, వరుసబెట్టి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిచిన...
‘ఏపీ రాజధాని అమరావతే హద్దు.. వేరేది వద్దు’ అని అమరావతి రైతులు అందుకున్న నినాదం 684 రోజులకు చేరింది. రాజధాని అమరావతిని కాపాడుకోవడాని, ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్...
ఉప ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ శనివారం రాత్రి 7 గంటలకు పూర్తి అయిపోయింది. దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. అందులో తెలంగాణలోని కరీంనగర్...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటన శనివారం సాయంత్రంతో ముగిసింది. కుప్పం మునిసిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో...
తెలుగు నేలలో ఒకప్పుడు విభజన వాదం మారు మోగితే.. ఇప్పుడు సమైక్య నాదం నాట్యం చేస్తోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజల...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’పేరిట ప్రసారమయ్యే కార్యక్రమానికి ఏ మేర క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆంధ్రజ్యోతి ఎండీ హోదాలో...
వేణుంబాక విజయసాయిరెడ్డి.. మొన్నటిదాకా ఓ చార్టెర్డ్ అకౌంటెంట్గా జనాలకు ముఖం చూపే అవకాశం లేని వృత్తిలో సాగిపోయారు. ఎప్పుడైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై...
2019 సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 151 స్థానాలను గెలుచుకుని ఘన విజయం సాధించామని ఢంకా భజాయించి మరీ చెప్పుకుంటున్న వైసీపీ.. కారణమేమో తెలియదు...
ఏపీ రాష్ట్రానికి నెల గడవడమే దినదిన గండంలా తయారైంది. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని, రాష్ట్రానికి...
ఏపీలో డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తే.. నోటీసులు, అక్రమ అరెస్ట్లతో ఏపీ పోలీసులు విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్న టీడీపీ వాదనలు నిజమేనని తేలిపోయాయి. విశాఖలో గంజాయి సాగును...
పంచ్ ప్రభాకర్ అలియాజ్ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా అందరికీ చిరపరచితుడే. జగన్ అంటే అమితమైన అభిమానం చూపే పంచ్.. జగన్ను ఇతరులేమన్నా,...
టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే గిరీకి రాజీనామా చేసి పారేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి...
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైపోయింది. ఇందులో భాగంగా అందరికీ అమితాసక్తి రేకెత్తించిన తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్...
వైసీపీ పాలనలో ఏపీలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదిలో ఈ తరహా అక్రమాలు బయటకు రాకున్నా.. జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తి అయిన...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపీ ప్రజలు తనకు వినతులు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యల మీద ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కుప్పం చేరుకున్న చంద్రబాబు కుప్పంలో...
దేశంలో అన్ని రాష్ట్రాలకు ధీటుగా ఏపీ బాగుండాలని, అందులో భావితరాలకు గుర్తుండిపోయే విధంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు అక్కడి రైతులు. ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన...
ఏపీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. టీడీపీ కేంద్ర కార్యాలయం, జిల్లాల కార్యాలయాలు, కీలక నేతల ఇళ్లపై వైసీపీ చేసిన దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన...
అద్దె వ్యూహాలకు కోట్లు కుమ్మరించి.. ఆలోచనలను, మాటలను కొనుక్కునే దౌర్భగ్య రోజుల్లో రాజకీయ నాయకులకు గారడి విద్యలే తప్పా.. పటిమతో కూడిన నిర్మాణాత్మకమైన ఆలోచన విధానాలు ఎక్కడ...
రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న నీటి యుద్ధాలు మరింత జఠిలమవుతున్నట్టుగానే కనిపిస్తోంది. గోదావరి నదీ జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి...
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ముద్దుల తనయ వైఎస్ షర్మిల టార్గెట్ అయినంతగా వేరెవరూ కాలేదనే చెప్పాలి. వివాహిత అయిన ఆమెకు ఇతరులతో...
డ్రగ్స్ వ్యవహారం ఇటు ఏపీతో పాటు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగితే.. మహారాష్ట్రలో మాత్రం బాలీవుడ్ ప్రముఖ హీరో షారూఖ్...
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబందించిన పలు సమస్యలపై చర్చించేందుకు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి...
తెలుగు దేశం పార్టీ.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన 9 నెలల్లోనే అధికార పగ్గాలు చేపట్టిన ఘన చరిత్ర కలిగిన పార్టీ....
ఏపీలో ఇప్పుడు డ్రగ్స్ దందాపై సాగుతున్న రచ్చ మామూలుగా లేదనే చెప్పాలి. ఏపీని గంజాయి అడ్డాగా మార్చేసిన వైసీపీ సర్కారు.. డ్రగ్స్ దందాను అడ్డుకోవాలంటూ టీడీపీ చేస్తున్న...
నిజమే.. వారిద్దరూ ఏపీలోని జగన్ సర్కారుకు అత్యంత ప్రీతిపాత్రులు. అలాంటి వారు కోరితే జగన్ కాదనే పరిస్థితే లేదు కదా. అందుకే కాబోలు.. వారిద్దరూ అడిగిందే తడవుగా...
హైకోర్టు అంటే.. ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులకు లెక్క లేకుండా పోయింది. ఈ మాట జగన్ సర్కారు అంటే గిట్టని వారు చెబుతున్న...
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ సందర్భంగా ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇప్పటికే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టులో...
తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ దఫా సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. బుధవారం సాయంత్రానికే ప్రచారానికి...
యావత్తు ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇక కనుమరుగు అయినట్టేనని అన్ని దేశాలు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నాయి. భారత్ లో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య కూడా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో తెలియదు గానీ.. ఈ...
అది 2014 .. మోదీ, చంద్రబాబు ధ్వయం ఏపిలో టీడీపీని, ఢిల్లీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి సర్వశక్తులను ఒడ్డుతున్న రోజులవి. ఇరువురు చేసే ప్రతి ప్రయత్నం ఆనాడు...
ఏపీ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అన్నంపెట్టే భూమిని సైతం భవిష్యత్తు తరాలకోసం ధారదత్తం చేశారు ఆ ప్రాంత రైతులు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మించి...
కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి కార్యాధ్యక్షుడు. అంతేనా.. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కీలక శాఖలైన పురపాలక శాఖతో...
అధికారంలో ఉన్న పార్టీకి ఏ ఎన్నికలైనా కాస్తంత బెరుకు ఉండటం సహజమే. ఎందుకంటే.. తమ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఎక్కడ బయటపడుతుందోనన్న భయం అధికార పార్టీ...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. టీడీపీ నేతలే లక్ష్యంగా లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఆర్థికంగా బలోపేతంగా ఉన్న...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారో గానీ.. అప్పటికే ఏపీలో పరిశ్రమలు పెడతామంటూ ముందుకు వచ్చిన...
నవ్యాంధ్రలో నెలకొన్న అరాచక పరిస్థితులపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ ప్రతినిధి బృందంతో...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా స్థాపించబడిన తెలంగాణ రాష్ట్ర సమితి.. తన లక్ష్యాన్ని సాధించింది. తెలుగు నేలను రెండు రాష్ట్రాలుగా విడదీసేసి.. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా...
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు నిజంగానే ఓ కొత్త తరహా మంత్రాంగం నడుస్తోంది. పార్టీ అధిష్ఠానానికి భారీ ఊరట ఇచ్చేలా సాగుతున్న ఈ వ్యూహం దెబ్బకు...
తెలుగు దేశం పార్టీలో పరిటాల కుటుంబానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన పరిటాల ఫ్యామిలీకి పార్టీ నుంచి కూడా తగినంత...
ఏపీలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఏపీ సీఎం జగన్ తీరును నిరసిస్తూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం,...
అసలే హుజూరాబాద్ బైపోల్స్. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో గులాబీ దళం. అంతకంతకూ పట్టు సాధిస్తోన్న కమల దళం. డమ్మీ అభ్యర్థిని బరిలో నిలిపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న...
నిజమే.. జగన్ జమానాలో ఫలానా నేతను అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు రాగానే.. పోలీసులు రంగంలోకి దిగిపోతారు. ఓ పద్ధతి లేదు, పాడూ లేదు. అరెస్ట్ చేసేయడమే. ఆయా...
ఏపీ సీఎం జగన్ను దుర్భాషలాడారంటూ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు రెండు రోజులు గడవకుండానే బెయిల్ మంజూరైపోయింది. ఈ మేరకు...
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణలు ఇకపై వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశాలే...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార పార్టీ వైసీపీకి ముచ్చెమటలు పట్టించడం...
హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమవుతున్న వేళ.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హుజూరాబాద్ పరిధిలో టీఆర్ఎస్, బీజేపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల తర్వాత సీఎం కుర్చీలో నుంచి దిగిపోయిన నేత. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా మాత్రమే...
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలపై అందిన ఫిర్యాదులను...
2019 ఎన్నికలకు ముందు.. అధికారం చేజిక్కించుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనాలకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు....
ఏపీలో ప్రస్తుతం ఒక్కసారిగా రాజకీయాలు వేడేక్కాయి. మీ భాష మార్చుకోవాలంటే.. మీ భాష సరిగా లేదని అధికార, ప్రతిపక్ష నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. మొన్నటికి మొన్న పెడన...
ఏపీలో వైసీపీ నేతల దూషణల పర్వం అంతకంతకూ పెరిగిపోతోంది. డ్రగ్స్ దందాను కట్టడి చేయాలన్న టీడీపీ నేతలకు నోటీసుల జారీపై ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి...
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి మాటలు చూస్తుంటే.. పెద్దలు చెప్పిన సామెత ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ ఠక్కున...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపైనా, ఆయన వ్యవహార సరళిపైనా, ఆయనలోని సహనంపైనా అదే పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన...
హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాల్సిందేనన్న కసితో కేసీఆర్ సర్కారు దళిత...
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో అన్ని దేశాలతో పాటుగా భారత్ కూడా తీవ్ర భయాందోళనలకు గురైన సంగతి తెలిసిందే. కరోనా తొలి వేవ్ను...
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. టీడీపీ కార్యాలయంపై వైసీపీ జరిపిన దాడిపైనే చర్చ జరుగుతోంది. ఈ దాడిని నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దాడి...
టీడీపీ కార్యాలయం వైసీపీ శ్రేణులు విరుచుకుపడి.. కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేయడంతో పాటుగా కనిపించిన టీడీపీ నేతలపై భౌతిక దాడులకు దిగితే.. టీడీపీకి చెందిన వారినే అరెస్ట్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కింద టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులు...
ఏపీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాను అడ్డుకోవాలంటూ మాట్లాడిన టీడీపీ నేతలకు పోలీసుల నోటీసులపై ఆగ్రహం వ్యక్తం...
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం, జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాలయాలు, పార్టీకి చెందిన కీలక నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణులు చేసిన...
అనుకున్నంతా అయ్యింది. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ ఖాయమంటూ మంగళవారం నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి....
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యాలయం సహా పలు జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాలయాలు, పార్టీ కీలక నేతల ఇళ్లపై మంగళవారం జరిగిన...
Cases Registered Against Nara Lokesh Under Attempt To Murder ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్ర కార్యాలయంపై దాడికి దిగి...
Chandrababu Launches 36 Hour Protest Against Attacks On TDP Offices తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు ఆ పార్టీకి చెందిన పలు...
AP CM Jagans Sensational Comments That TDP Is Wrong ఏపీలో మంగళవారం సాయంత్రం నుంచి రేకెత్తిన ఆందోళనకర వాతావరణం బుధవారం కూడా కొనసాగుతూనే ఉంది....
YSRCP Attacks On TDP మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై...
అంజిరెడ్డి తాత.. ఏపీలో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలను పరిశీలించిన వారెవరికైనా ఇట్టే గుర్తుకు వచ్చే పేరు. 70 ఏళ్ల వయసులోనూ నవ యువకుడిగా కదులుతున్న...
రాయలసీమ.. ఒకప్పుడు నిజంగానే రతనాల సీమ. మరి ఆ రతనాల సీమ ఇప్పుడు కరువు సీమగా ఎందుకు మారింది? దుర్భిక్షంతో అల్లాడుతున్న రాయలసీమ కష్టాలు తీర్చే దిశగా...
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడగొట్టడమే లక్ష్యంగా వైసీపీ చాలా వ్యూహాలే రచిస్తోంది. ఈ వ్యూహాల్లో ఇప్పటిదాకా ఒక్కటి కూడా క్లిక్...
DL Ravindrareddy Has Announced That He Will Contest 2024 Elections దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి గారి రవీంద్రారెడ్డి పేరు తెలియని వారు ఉంటారేమో గానీ.. డీఎల్...
YSRTP Chief YS Sharmila Meets Majlis Party Supporters In Hyderabad భాగ్య నగరి హైదరాబాద్లోని పాత బస్తీ అంటేనే.. రాజకీయంగా మజ్లిస్ పార్టీకి పెట్టని...
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా చంద్రబాబు సర్కారు ఎంపిక చేసిన అమరావతి అంటేనే.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్కు ఎక్కడ లేని వ్యతిరేకత. అమరావతి మొత్తం...
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవుడు. ఇందులో ఏ ఒక్కరికీ అనుమానం లేదు. జగన్ అనుసరించే పద్దతులు, తన ఊరు పులివెందులలో...
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo