February 4, 2023 8:39 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

సాగర్, తిరుపతి ఉప ఎన్నికలు.. అభ్యర్థుల వేటలో అధికార పార్టీలు

తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీకి, ఏపీలోని తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది.

March 16, 2021 at 7:18 PM
in Latest News, Politics
ఉప ఎన్నికల షెడ్యూల్ - www.the.leonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీకి, ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ మార్చి23న వెలువడనుండగా ఎన్నికలు ఏప్రిల్ 17 న జరగనున్నాయి. మే2న ఫలితాలు రానున్నాయి. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్), తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్  (వైసీపీ) మరణంతో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రెండుచోట్ల అధికార పార్టీల అభ్యర్థులెవరనేది ఇంకా తేలలేదు. తెలంగాణలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి పేరును ఖరారు చేయగా అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. తిరుపతి లోక్ సభ స్థానానికి ఏపీ ప్రతిపక్ష టీడీపీ తమ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మిపేరును ఖరారు చేసింది. ఇక్కడ అధికార పక్షమైన వైసీపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో తామే ప్రత్యామ్నాయంగా మారతామని చెప్పిన బీజేపీ.. ఈ రెండుచోట్లా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.

నాగార్జునసాగర్ అభ్యర్థులు..ఆశావహులు

కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి నిలిచారు. టీడీపీ కూడా మొవ్వ అరుణ్ కుమార్‌ను బరిలోకి దింపింది. టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో పాటు ఎంసీ కోటిరెడ్డి, రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రవీందర్ రెడ్డి రేసులో ఉన్నారు. హాలియాలో సభకు చిన్నపరెడ్డిని కేసీఆర్‌ హెలికాప్టర్‌లో తీసుకురావడంతో ఆయనకే టిక్కెట్ అని ప్రచారం జరిగినా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. సామాజిక వర్గం, స్థానికత, పార్టీ విధేయత, ఆర్థిక బలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయనుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. అంజయ్య యాదవ్, కంకణాల శ్రీధర్‌రెడ్డి భార్య నివేదితారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అంజయ్య యాదవ్ 2019లో టీడీపీని వీడి బీజేపీలో చేరారు. 2014లో ఆయన టీడీపీ తరఫున పోటీచేయగా 27వేల ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఉండడంతో టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ నుంచి నివేదిత రెడ్డి పోటీ చేయగా 2675ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎవరికి టిక్కెట్ ఇస్తుందనే అంశంపై పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వామపక్షాలు కూడా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాగా 2018ఎన్నికల్లో జానారెడ్డికి 75,884 ఓట్లు రాగా నోముల నర్సింహయ్యకు 83,655ఓట్లు వచ్చాయి. 7,771ఓట్ల మెజార్టీతో నోముల గెలుపొందారు.

Must Read ;- సాగర్ నాది, అంతా నేనే చూసుకుంటా.. జానా ధైర్యం

తిరుపతి అభ్యర్థిత్వంపై వైసీపీ, బీజేపీ మల్లగుల్లాలు

ఇక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల విషయానికి వస్తే..ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. 2019ఎన్నికల్లో ఓడిపోయిన పనబాక లక్ష్మిని ఎంపిక చేసింది. ఇక వైసీపీ కొత్త అభ్యర్థిని నిలపనుంది. ఇప్పటికే బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. సీఎం జగన్‌కు సన్నిహితుడు, వైద్యుడైన గురుమూర్తి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వైసీపీలో ఈ ఒక్కపేరు మాత్రమే చర్చకు వస్తోంది. ఇక బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఎఎస్‌లు, అధికారులైన దాసరి శ్రీనివాసులు, సునిల్ కుమార్ పేర్లతో పాటు రావెల కిశోర్ బాబు పేరు కూడా వినిపిస్తోంది. జనసేన పొత్తు ధర్మం పాటిస్తుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇప్పటికే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని జనసేన పిలుపునిచ్చింది. తమ పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించి బీజేపీకి షాక్ ఇచ్చారు. మరి తిరుపతిలో ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మూలింటి మారెప్ప భారతీయ ప్రజా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించగా, కాంగ్రెస్ కూడా రేసులో ఉంటుందని ఆ పార్టీ నేత తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల్లో..

కాగా రెండురోజుల క్రితం వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, తిరుపతి లోక్‌సభ పరిధిలోనూ వైసీపీ పైచేయి సాధించింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 13.16లక్షల ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీసీ అభ్యర్థి  బల్లి దుర్గాప్రసాద్‌కు 7.22లక్షల ఓట్లు రాగా 2.2లక్షల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4.9లక్షల ఓట్లు వచ్చాయి. జనసేన-బీఎస్‌పీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీహరిరావుకి 20,971ఓట్లు, బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరి రావుకి 16,125ఓట్లు వచ్చాయి. వైసీపీ, టీడీపీ తరువాత నోటాకు 25,781ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ చింతా మోహన్‌కు 24,039ఓట్లు వచ్చాయి.

Must Read ;- లెక్కలేసుకుంటున్నారు.. తిరుపతి తమదే అంటున్నారు!

Tags: by election candidatesby election trs candidateby elections in andhra pradeshEditorspickelction commision of india latest newselection commision of india updatesjanasena vs tirupathi by electionkcr about nagarjuna sagar by polling jagan about tirupathi by polingleotopnagarjun sagar by electionsnagarjuna sagar by election bjp candidatenagarjuna sagar by election candidatesnagarjuna sagar by election datenagarjuna sagar by election date 2021nagarjuna sagar by election trs candidatenagarjuna sagar updatesnagarjuna sager by pollingnagarjuna sagr by election datesrevanth reddy about sagar by electionsruleing parties on by electionruling paties searching for candidates in sagar and tirupatitdp about tirupathi by electiontelugu newstirupathi by election updatestirupathi by electionsycp discussion on tirupathi by election
Previous Post

వెల్ఫేర్ హాస్టల్లో కరోనా కలకలం.. 38 మంది విద్యార్థులకు వ్యాధి

Next Post

అధిష్టానం కిరి కిరి.. అయ్యో పాపం అర్వింద్!

Related Posts

Andhra Pradesh

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

by Leo Cinema
February 3, 2023 6:16 pm

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు...

Andhra Pradesh

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

by Leo Cinema
February 2, 2023 6:58 pm

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..అర్ధంగాని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టబడిందా..? పోలీసులకు, అసాంఘిక...

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

Andhra Pradesh

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

by Leo Cinema
January 14, 2023 4:12 pm

సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

తెలుగు తెర యశస్వీ .. కళా తపస్వీ (కె.విశ్వనాథ్ బర్త్ డే స్పెషల్)

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

కళాతపస్వి విశ్వనాథ్ గురించి మీకు తెలియని నిజాలు

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

రాజకీయం

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In