March 25, 2023 12:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వీరికి పోస్కోపై ఎందుకంత ప్రేమో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక!

పోస్కో ప్రతినిధులు ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు విశ్వప్రయత్నాలు చేసి చివరకు  కేంద్రం సహకారంతో విశాఖలో పాగా వేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు.

February 14, 2021 at 6:30 AM
in Andhra Pradesh, Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొరియాకు చెందిన పోస్కో పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. ఎన్నో ఏళ్ల ఉద్యమంతో విశాఖలో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను అడ్డగోలుగా అప్పగించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి. గుట్టుచప్పుడు కాకుండా ఎంవోయూ కూడా కుదుర్చుకున్నాయి. పోస్కో ప్రతినిధులు ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు విశ్వప్రయత్నాలు చేసి చివరకు  కేంద్రం సహకారంతో విశాఖలో పాగా వేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. పోస్కో పరిశ్రమ నెలకొల్పేందుకు కనీసం మూడు వేల ఎకరాల భూమిని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అంత స్థలం ఒకే చోట సమీకరించి ఇవ్వలేక చేతులెత్తేశాయి. ఒడిశాలో స్థల సేకరణ కోసం ప్రభుత్వం ముందుకు వచ్చినా అక్కడ గిరిజన తెగల నుంచి ఎదురయిన వ్యతిరేకతతో తోక ముడవాల్సి వచ్చింది.  అదే విధంగా jharkhand’ రాష్ట్రంలోనూ ప్రయత్నాలు చేసి విఫలమైంది.

ఉక్కు శాఖ మంత్రిగా..

కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్  బాధ్యతలు స్వీకరించాక ఆంధ్రాలో పోస్కో పరిశ్రమ నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. ఆయన ఆదేశాల మేరకు పోస్కో ప్రతినిధులు పలుమార్లు స్టీల్ ప్లాంట్ సందర్శించి ఇక్కడి భూములను పరిశీలించారు. ఈ విషయాలు బయటకు పొక్కకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచన చేసినట్టు సమాచారం. అయినప్పటికీ ఉక్కు ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఈ విషయాన్ని పసిగట్టడంతో ఆందోళన బాట పట్టాయి. ఈ సమయంలో యాజమాన్యం… కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చింది.  సంఘాలతో సంప్రదించకుండా ఎటువంటి అడుగులు ముందుకు వేయబోమని స్పష్టం చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పలుమార్లు చర్చలు జరిపింది. పరిశ్రమ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని హామీ తీసుకున్నాక పోస్కో యాజమాన్యం ముందడుగు వేసింది. పోస్కో ప్రతినిధులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ చర్చలు జరిపిన దృశ్యాలను శుక్రవారం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రదర్శించారు. చేసిందంతా చేసి డ్రామాలు ఆడుతారా?  అని ఆయన ప్రశ్నించారు. పైగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే లేఖలు రాయడం ఏంటని నిలదీశారు.

Must Read ;- జగన్‌కు పోస్కోకు విజయసాయిరెడ్డే మధ్యవర్తి.. ఆధారాలు ఉన్నాయన్న అయ్యన్నపాత్రుడు

వేల కోట్ల భూములు దారాదత్తం..

విశాఖలో పోస్కో నెలకొల్పే స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల ఎకరాల భూములను కేటాయించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సుముఖత వ్యక్తం చేసింది. ఆ భూములు RINL నుంచి తీసుకోవాలని స్పష్టం  చేసింది. పరిశ్రమ ఏర్పాటు చేసి 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ నెలకొల్పుతామని పోస్కో ప్రతినిధులు ప్రకటించారు. ఈ పరిశ్రమ వాటాలో 50 శాతం తమకే కావాలని షరతు విధించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇక్కడ ఎకరా భూమి రూ.5 కోట్లకు పైనే ఉంది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉంటే రూ.10 కోట్ల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన పోస్కోకు కేటాయించే భూమి విలువ లక్ష కోట్ల పైనే ఉంటుంది. ఎటువంటి అల్లర్లకు, వివాదాలకు తావు లేని భూమిని అప్పగిస్తున్న సంస్థకు ఎంత వాటా ఇస్తారో స్పష్టం చేయలేదు కానీ.. పోస్కోకు మాత్రం 50 శాతం వాటా కావాలని ముందే పేర్కొన్నారు. ఈ లెక్కన పోస్కో పెట్టుబడి రూపంలో రెండింతలు పెడుతుందా? అంటే భూమి విలువలో పది శాతం కూడా ఉండదు. మరి అటువంటి పరిశ్రమకు ఈ భూములు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అంగీకరించింధో అంతుచిక్కడం లేదు.

ఇదో పెద్ద భూ కుంభకోణం..

విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ కుంభకోణానికి పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన ఈ ఆరోపణ చేశారు. వాస్తవ పరిస్థితులు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. “ధర్మేంద్ర ప్రధాన్‌కు పోస్కో మీద అంత ప్రేమ ఉంటే… ఒడిశాలోనే ఆ పరిశ్రమను నెలకొల్పుకోవచ్చు” అని మంత్రి ముత్తంశెట్టి సలహా ఇచ్చారు. కానీ స్థానిక ప్రభుత్వం… ప్రజలు ఆ పరిశ్రమను ఆహ్వానించకపోవడంతో వ్యక్తిగత లాభాలు అజెండాతో ఆంధ్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం జరుగుతోంది. పోస్కో పరిశ్రమల ప్రతినిధులు విధించే షరతులు వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ ఉండదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. తమకు చెప్పకుండా ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోమని ప్రకటించి… ఎలా ఎంఓయూ కుదుర్చుకున్నారని ఉద్యోగులు, కార్మికసంఘాలు ప్రశ్నిస్తున్నారు.

Must Read ;- స్టీల్ ప్లాంట్ ను తల్లిలా కాపాడుకుంటాం

 100 ఎకరాలు ఇచ్చేందుకు నిరాకరణ..

గత ప్రభుత్వ హయాంలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా స్టీల్ ప్లాంట్ భూములను తీసుకుని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని భావించింది. ఇందుకోసం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు లేఖ రాసినా ససేమిరా అంది. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామన్నా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్లాంట్ భవిష్యత్తు విస్తరణ కోసం ఉంచుకున్న భూముల్లో నాలుగు వేల ఎకరాలు పరాయి దేశం సంస్థకు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వాలు ఎలా అంగీకరించాయంటూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్వాసితులకు మొండిచెయ్యి..

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం పంట పొలాలను, తమ జీవనాధారాన్ని త్యాగం చేసి భూములు ఇస్తే… నేటికీ కొందరు నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు లభించలేదు. సుమారు 8 వేల మంది నిర్వాసితులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. తరాలు మారిపోతున్నా… నిర్వాసిత కుటుంబాలకు మాత్రం వివిధ కారణాలతో ఉపాధిని దూరం చేస్తున్నారు. మరి ఇవే భూములను ప్రైవేటు సంస్థకు ఇస్తే నిర్వాసితుల పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. పోస్కో సంస్థను  అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అక్కున చేర్చుకున్నాయి.

Must Read ;- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజాగాయకుడు దేవిశ్రీ ఆట .. పాట

Tags: cpi narayana allegates it is land scamEditorspickno body allowedposco tried in others statesso many doubts on center and state on their interest on poscotelugu news
Previous Post

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ లీకులు

Next Post

ఘోరం : రోడ్డుప్రమాదంలో 14 మంది మరణం

Related Posts

General

వివేకా హంతకులను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఉందా?

by Leo Editor
March 3, 2023 6:33 pm

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము ఒంటరిగా పోటీ చేస్తాం. టిడిపి, జనసేన పార్టీలకు...

General

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు వస్తాయా?

by Leo Editor
March 3, 2023 12:07 pm

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖలో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వస్టర్ల సమ్మిట్...

Andhra Pradesh

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ..

by Leo Cinema
February 27, 2023 7:12 pm

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ.. ఇంటింటికి స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు...

General

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

by Leo Editor
February 23, 2023 6:55 pm

దండగ మారి కౌన్సిల్ వద్దే వద్దని అసెంబ్లీలో చిందులు తొక్కిన పెద్దమనిషి సియం...

General

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

by Leo Editor
February 23, 2023 6:47 pm

జగన్ ఒక మాయల ఫకీర్, జగత్ కంత్రి, అవాస్తవ ఫేక్ వీడియోలతో జనాన్ని...

General

How to Check a Drive for Errors in Windows 10

by కృష్
February 22, 2023 12:21 am

Errors of hard drives can be fixed, but bad sectors...

General

అశాంతి – అభద్రతల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

by Leo Editor
February 21, 2023 9:34 pm

ఆంధ్రప్రదేశ్ కు ఏమైంది అనేది రాష్ట్రంలోనే కాదు, దేశవిదేశాల్లో ప్రతిఒక్కరి ఆవేదన. ప్రజల...

General

How to hack the Registry File to change the size of the Windows 11 taskbar

by కృష్
February 16, 2023 12:02 am

Note that not all applications store all of their settings...

General

తెచ్చిన లక్షల కోట్ల అప్పులేం చేశారు?

by Leo Editor
February 15, 2023 6:08 pm

ఈ మూడున్నరేళ్లలో తెచ్చిన అప్పులతో ప్రభుత్వం సృష్టించిన ఆస్తులేవి..? నీటి పారుదల ప్రాజెక్టులు...

General

వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల తీరే వేరు..

by Leo Editor
February 14, 2023 4:08 pm

ఆమె 2సార్లు ఎమ్మెల్యే మాత్రమే కాదు ప్రస్తుతం మంత్రి..ఆమె నోటికి అదుపులేదు, ఆమె...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

Actress Pragathi Latest Pics Going Viral

Ismart Beauty Nidhhi Agerwal Latest Hot Collection

హలీం.. సలాం : రుచితో పాటు పోషకాలు పుష్కలం!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

బ్రెస్ట్ లో గడ్డలు పెరగడానికి అసలు కారణాలు | Breast Tumor Causes and Treatment | Dr Praveen Naik

మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానియేనా.. జాతకం ఏమంటోంది?

ముఖ్య కథనాలు

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు వస్తాయా?

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

అశాంతి – అభద్రతల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

తెచ్చిన లక్షల కోట్ల అప్పులేం చేశారు?

వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల తీరే వేరు..

31మంది ఎంపీలుండి ఏం ఉద్ధరించారు?

లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా ఆంక్షలు

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

సంపాదకుని ఎంపిక

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

రాజకీయం

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ..

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

సినిమా

భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు

ఉపేంద్ర గురించి ఆయన డిటెక్టివ్ భార్య?

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

జనరల్

వివేకా హంతకులను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఉందా?

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు వస్తాయా?

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

How to Check a Drive for Errors in Windows 10

అశాంతి – అభద్రతల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

How to hack the Registry File to change the size of the Windows 11 taskbar

తెచ్చిన లక్షల కోట్ల అప్పులేం చేశారు?

వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల తీరే వేరు..

31మంది ఎంపీలుండి ఏం ఉద్ధరించారు?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In