January 19, 2021 8:03 AM
17 °c
Hyderabad
23 ° Tue
24 ° Wed
23 ° Thu
23 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పంటల బీమా పచ్చి మోసం.. బయటపడ్డ వైసీపీ సర్కారు బండారం

అసెంబ్లీలో 58.77 లక్షల మంది రైతులకు 2019లో పంటల బీమా ప్రీమియం చెల్లించామని సీఎం ప్రకటించగా తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో ఆ సంఖ్య 49.80 లక్షలకు పడిపోయింది. దీంతో పంటల బీమా విషయంలో సర్కారు రైతులను ఎంత మోసం చేస్తోందో మరోసారి తేటతెల్లం అయ్యింది.

December 16, 2020 at 6:00 AM
పంటల బీమా పచ్చి మోసం.. బయటపడ్డ వైసీపీ సర్కారు బండారం
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పంటల బీమా ప్రీమియం మొత్తం తామే చెల్లిస్తామంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనల్లో డొల్లతనం మరోసారి బయట పడింది. అసెంబ్లీలో స్లైడ్స్ వేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంత మంది రైతులకు ప్రీమియం చెల్లించారు, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంత మంది రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించారో వివరిస్తూ సీఎం అసెంబ్లీలో చూపిన స్లైడ్స్ ఇప్పుడు వారికే చుట్టుకున్నాయి. తాజాగా ఇవాళ రైతులకు పంటల బీమా విడుదల చేస్తున్నామంటూ కేవలం రూ.918 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో వేయడంతో రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీలో 58.77 లక్షల మంది రైతులకు 2019లో పంటల బీమా ప్రీమియం చెల్లించామని సీఎం ప్రకటించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో ఆ సంఖ్య 49.80 లక్షలకు పడిపోయింది. ఇది కూడా సరైన గణాంకాలా అంటే అది లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం పంటల బీమా విషయంలో రైతులను ఎంత మోసం చేస్తోందో మరోసారి తెలిసివచ్చింది.

ప్రభుత్వం చెల్లించింది 26 లక్షల మంది రైతులకే..

ఏపీ ప్రభుత్వం కేవలం 26 లక్షల మంది రైతులకే 2019 సంవత్సరానికి పంటల బీమా చెల్లించిందని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ పార్లమెంటులో ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో పంటల బీమా రైతు షేర్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలే పంటల బీమా ప్రీమియం చెల్లించే ప్రాంతాల్లో రైతులు తీసుకున్న పంట రుణంలో నుంచి ఫసల్ బీమా కింద కనీసం ఒక్క రూపాయి కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేస్తేనే ఆ రైతు పంటల బీమా పరిధిలోకి వస్తారు. ఇలా 2019లో ఏపీ ప్రభుత్వం రైతుల తరఫున కేవలం 26 లక్షలు మాత్రమే చెల్లించిందని కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం 49.80 లక్షల మంది రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించామని ఇవాళ పత్రికల్లో అసత్య ప్రకటనలు గుప్పించింది.

భారీగా కోత వేశారు

2019 పంటల బీమా పరిహారం కింద ఏపీకి రూ.1819కోట్లు విడుదల అయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం కేవలం రూ.918 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో మంగళవారం జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది రైతులకు 2019 ఖరీఫ్ పంటల నష్టాలని  బీమా కింద ఏపీ ప్రభుత్వం రూ.918 కోట్లు విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం పంటల బీమా కంపెనీలకు ముందే ప్రీమియం చెల్లించి ఉంటే నేడు రైతులకు రూ.1819 కోట్లు వారి ఖాతాల్లో పడేవి. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చెల్లించే ఉద్దేశం లేక బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించలేదు. కానీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు పంటల బీమాపై ఆర్టీఐ చట్టం కింద సమాచారం తీసుకువచ్చి ప్రదర్శించడంతో ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కు పోయింది. ఇక చేసేది లేక ఏపీ ప్రభుత్వమే పంటల బీమా చెల్లిస్తుందని సీఎం ప్రకటించారు. సీఎం అసెంబ్లీలో ఇచ్చిన ప్రకటన మేరకు ప్రస్తుతం కొంత బీమా చెల్లించారు.

Must Read ;- జగనన్న ఫైర్ : బీమా చెల్లింపులతో వారికేం సంబంధం!

andhra farmers
andhra farmers

నివర్ తుఫాను నష్టం ఎవరు భరిస్తారు

2020 నవంబరులో వచ్చిన నివర్ తుఫానుకు ఏడు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లిస్తామని చెప్పి రైతులను మోసం చేసింది. 2019లో ఖరీఫ్ పంటల బీమాను ఇవాళ చెల్లిస్తున్న ప్రభుత్వం, నివర్ తుఫానుకు నష్టపోయిన 30 లక్షల మంది రైతులకు పంటల బీమా ఎప్పుడు చెల్లిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే నివర్ తుఫానుకు నష్టపోయిన రైతులకు రూ.3,500 కోట్ల పరిహారం అందేది. రైతుల తరఫున మొత్తం ప్రీమియం తామే చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2019 ఖరీఫ్ నష్టం ఇవాళ చెల్లిస్తే 2020 ఖరీఫ్ నష్టం ఎప్పుడు చెల్లిస్తారు? అసలు నివర్ తుఫానుతో నష్టపోయిన రైతులను పంటల బీమా వస్తుందా? రాదా అనే సందేహాలు వస్తున్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also  Read  ;- పంటల బీమాకు తిలోదకాలు : అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ నిరసన

Tags: Ahdhra political newsap farmersap governementap govt cheated farmers on crop insuranceap newslatest andhra newslatest ap newstelugu newsys jagan government
Previous Post

ఇంటర్ వ్యూలో వర్మ – యాంకర్ ఆరాచకం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Next Post

టీఆర్ఎస్‌పై దూకుడు పెంచిన కమల దళం..

Related Posts

Andhra Pradesh
వైసీపీలో కలవరం.. ఎల్లంపల్లిపై గరం గరం

వైసీపీలో కలవరం.. ఎల్లంపల్లిపై గరం గరం

by లియో డెస్క్
January 19, 2021 6:30 am

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో...

Andhra Pradesh
ఎన్టీఆర్ మరణానికి కారణం యనమల రామకృష్ణుడా?

ఎన్టీఆర్ మరణానికి కారణం యనమల రామకృష్ణుడా?

by లియో రిపోర్టర్
January 18, 2021 7:43 pm

తెలుగుజాతి యావత్తూ ‘అన్న’గా పిలుచుకునే.. నందమూరి తారక రామారావు మరణానికి పరోక్షంగా అయినా.....

Andhra Pradesh
ఎన్టీఆర్ అమర్ రహే!: ముత్తాతకు మునిమనవడి శ్రద్ధాంజలి

ఎన్టీఆర్ అమర్ రహే!: ముత్తాతకు మునిమనవడి శ్రద్ధాంజలి

by లియో రిపోర్టర్
January 18, 2021 7:10 pm

తెలుగుజాతికి ప్రియమైన అన్న నందమూరి తారక రాముని వర్ధంతి సందర్భంగా.. హైదరాబాదులోని ఎన్టీఆర్...

Latest News
రామన్నా నీకు దండం.. మా మనస్సుల్లో మీరు పదిలం!

రామన్నా నీకు దండం.. మా మనస్సుల్లో మీరు పదిలం!

by లియో డెస్క్
January 18, 2021 7:04 pm

Latest News
కేటీఆర్‌తో హనుమ విహారి భేటీ.. అసలు కారణం అదేనా?

కేటీఆర్‌తో హనుమ విహారి భేటీ.. అసలు కారణం అదేనా?

by లియో డెస్క్
January 18, 2021 6:41 pm

తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌తో టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారి...

Cinema
మహోన్నత వ్యక్తి.. తిరుగులేని శక్తి

మహోన్నత వ్యక్తి.. తిరుగులేని శక్తి

by chamundi G
January 18, 2021 5:58 pm

‘ఎన్టీఆర్’ ఈ మూడక్షరాల ఈ పేరు.. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ...

Latest News
అధికారం ఎవడబ్బసొత్తూ కాదు.. : మాజీ ఎంపీ పొంగులేటి

అధికారం ఎవడబ్బసొత్తూ కాదు.. : మాజీ ఎంపీ పొంగులేటి

by లియో డెస్క్
January 18, 2021 5:30 pm

టీఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయం రాజుకుంటోంది. ఖమ్మంలో త్రిముఖ పోటీ నెలకొంది. మంత్రి పువ్వాడ...

Andhra Pradesh
ప్రశ్నిస్తే.. ప్రాణాల పోవడమే సమాధానమా..!

ప్రశ్నిస్తే.. ప్రాణాల పోవడమే సమాధానమా..!

by chamundi G
January 18, 2021 4:59 pm

రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యేను ఎంతో ధైర్యంగా ప్రశ్నించాడు. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని...

Health
పంచదార మానేస్తే ఇంత మేలు జరుగుతుందా!

పంచదార మానేస్తే ఇంత మేలు జరుగుతుందా!

by chamundi G
January 18, 2021 4:22 pm

నిపుణుల, శాస్త్రవేత్తలు, సెలబ్రిటీలు.. ఇలా అందరూ ఒక మాట కామన్‌గా చెప్తుంటారు.. అదే...

Andhra Pradesh
రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ పనులకు శ్రీకారం

రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ పనులకు శ్రీకారం

by లియో డెస్క్
January 18, 2021 4:18 pm

ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో కోదండరాముని విగ్రహం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లక్ష్మీపార్వతి ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడా?

N. T. Rama Rao 25th Death Anniversary | NTR Death Anniversary Special News | Leo News

వేలకోట్ల అందగాడు .. శోభన్ బాబు 

ఎన్టీఆర్ అమర్ రహే!: ముత్తాతకు మునిమనవడి శ్రద్ధాంజలి

ప‌వ‌ర్ స్టార్ – మెగా ప‌వ‌ర్ స్టార్.. భారీ మ‌ల్టీస్టార‌ర్ ?

ప్రశ్నిస్తే.. ప్రాణాల పోవడమే సమాధానమా..!

అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజు అస్తమయం

ఎన్టీఆర్ మరణానికి కారణం యనమల రామకృష్ణుడా?

ఒకటి అని..నాలుగు అనిపించుకుంటూ.. సంచైత వ్యవహార శైలి

రామన్నా నీకు దండం.. మా మనస్సుల్లో మీరు పదిలం!

ముఖ్య కథనాలు

రామన్నా నీకు దండం.. మా మనస్సుల్లో మీరు పదిలం!

మ‌హేష్ ‘స‌ర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్ డేట్

మహోన్నత వ్యక్తి.. తిరుగులేని శక్తి

ఒకటి అని..నాలుగు అనిపించుకుంటూ.. సంచైత వ్యవహార శైలి

చిరు చెల్లెలుగా నయనతార ఖాయమైందా?

తాత, బాబాయ్, తమ్ముడిలా తాను కూడా ఆ ప్రయోగం చేస్తాడట.. !

బెయిల్ రావట్లేదా.. రానివ్వడం లేదా..

అన్నా.. మళ్లీ ఎప్పుడు పుడతావు!

‘లైగర్’ గా విజయ్ దేవరకొండ అదరగొట్టాడు

అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజు అస్తమయం

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

వైసీపీలో కలవరం.. ఎల్లంపల్లిపై గరం గరం

ఎన్టీఆర్ మరణానికి కారణం యనమల రామకృష్ణుడా?

ఎన్టీఆర్ అమర్ రహే!: ముత్తాతకు మునిమనవడి శ్రద్ధాంజలి

అధికారం ఎవడబ్బసొత్తూ కాదు.. : మాజీ ఎంపీ పొంగులేటి

ప్రశ్నిస్తే.. ప్రాణాల పోవడమే సమాధానమా..!

రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ పనులకు శ్రీకారం

నెల్లూరు ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఒకటి అని..నాలుగు అనిపించుకుంటూ.. సంచైత వ్యవహార శైలి

సత్తెనపల్లి బీజేపీ నేతను అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు

బెయిల్ రావట్లేదా.. రానివ్వడం లేదా..

సినిమా

మ‌హేష్ ‘స‌ర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్ డేట్

మహోన్నత వ్యక్తి.. తిరుగులేని శక్తి

ప్రభాస్ తల్లి పాత్ర గొప్పగా ఉంటుందన్న భాగ్యశ్రీ 

అఖిల్ మూవీలో.. ఇద్ద‌రు క్రేజీ స్టార్స్ న‌టించ‌నున్నారా?

 బాల‌య్య ఉగాదికి రావ‌డం నిజ‌మేనా?

ఈ సారైనా రామ్ తో సెట్ అవుతుందా?

చిరు చెల్లెలుగా నయనతార ఖాయమైందా?

‘రాధేశ్యామ్’ టీజర్ వచ్చేది అప్పుడేనట!

ప్రభాస్ ‘సలార్’ లో నైఫ్ లాంటి హీరోయిన్.. ?

తాత, బాబాయ్, తమ్ముడిలా తాను కూడా ఆ ప్రయోగం చేస్తాడట.. !

పేరులో నేముంది కాదు.. పూరి పంజా పేరులోనే ఉంది

జనరల్

రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ పనులకు శ్రీకారం

చిచ్చరపిడుగు ఈ తెలుగు తేజం!

రెండు రోజుల్లో రూ.100 కోట్లు.. అయోధ్య రామ మందిరానికి విరాళాలు

నివర్ ఎఫెక్ట్ : కాడి పడేసిన రైతాంగం.. రబీ సాగు సగమే

పీఎం కేర్స్ ఫండ్ ‘ప్రైవేటు’దా.. వంద మంది మాజీ ఐఏఎస్‌ల లేఖ

రాజస్థాన్‌లో ఆరుగురి సజీవదహనం.. సంతాపం తెలిపిన మోడీ..

వచ్చే ఫిబ్రవరిలో మళ్లీ షష్ఠ గ్రహ కూటమి

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

పనిని పంచుకోండి.. ప్రేమను పెంచుకోండి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist