June 29, 2026 10:23 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పంటల బీమా పచ్చి మోసం.. బయటపడ్డ వైసీపీ సర్కారు బండారం

అసెంబ్లీలో 58.77 లక్షల మంది రైతులకు 2019లో పంటల బీమా ప్రీమియం చెల్లించామని సీఎం ప్రకటించగా తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో ఆ సంఖ్య 49.80 లక్షలకు పడిపోయింది. దీంతో పంటల బీమా విషయంలో సర్కారు రైతులను ఎంత మోసం చేస్తోందో మరోసారి తేటతెల్లం అయ్యింది.

December 16, 2020 at 6:00 AM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పంటల బీమా ప్రీమియం మొత్తం తామే చెల్లిస్తామంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనల్లో డొల్లతనం మరోసారి బయట పడింది. అసెంబ్లీలో స్లైడ్స్ వేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంత మంది రైతులకు ప్రీమియం చెల్లించారు, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంత మంది రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించారో వివరిస్తూ సీఎం అసెంబ్లీలో చూపిన స్లైడ్స్ ఇప్పుడు వారికే చుట్టుకున్నాయి. తాజాగా ఇవాళ రైతులకు పంటల బీమా విడుదల చేస్తున్నామంటూ కేవలం రూ.918 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో వేయడంతో రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీలో 58.77 లక్షల మంది రైతులకు 2019లో పంటల బీమా ప్రీమియం చెల్లించామని సీఎం ప్రకటించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో ఆ సంఖ్య 49.80 లక్షలకు పడిపోయింది. ఇది కూడా సరైన గణాంకాలా అంటే అది లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం పంటల బీమా విషయంలో రైతులను ఎంత మోసం చేస్తోందో మరోసారి తెలిసివచ్చింది.

ప్రభుత్వం చెల్లించింది 26 లక్షల మంది రైతులకే..

ఏపీ ప్రభుత్వం కేవలం 26 లక్షల మంది రైతులకే 2019 సంవత్సరానికి పంటల బీమా చెల్లించిందని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ పార్లమెంటులో ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో పంటల బీమా రైతు షేర్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలే పంటల బీమా ప్రీమియం చెల్లించే ప్రాంతాల్లో రైతులు తీసుకున్న పంట రుణంలో నుంచి ఫసల్ బీమా కింద కనీసం ఒక్క రూపాయి కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేస్తేనే ఆ రైతు పంటల బీమా పరిధిలోకి వస్తారు. ఇలా 2019లో ఏపీ ప్రభుత్వం రైతుల తరఫున కేవలం 26 లక్షలు మాత్రమే చెల్లించిందని కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం 49.80 లక్షల మంది రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించామని ఇవాళ పత్రికల్లో అసత్య ప్రకటనలు గుప్పించింది.

భారీగా కోత వేశారు

2019 పంటల బీమా పరిహారం కింద ఏపీకి రూ.1819కోట్లు విడుదల అయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం కేవలం రూ.918 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో మంగళవారం జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది రైతులకు 2019 ఖరీఫ్ పంటల నష్టాలని  బీమా కింద ఏపీ ప్రభుత్వం రూ.918 కోట్లు విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం పంటల బీమా కంపెనీలకు ముందే ప్రీమియం చెల్లించి ఉంటే నేడు రైతులకు రూ.1819 కోట్లు వారి ఖాతాల్లో పడేవి. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చెల్లించే ఉద్దేశం లేక బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించలేదు. కానీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు పంటల బీమాపై ఆర్టీఐ చట్టం కింద సమాచారం తీసుకువచ్చి ప్రదర్శించడంతో ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కు పోయింది. ఇక చేసేది లేక ఏపీ ప్రభుత్వమే పంటల బీమా చెల్లిస్తుందని సీఎం ప్రకటించారు. సీఎం అసెంబ్లీలో ఇచ్చిన ప్రకటన మేరకు ప్రస్తుతం కొంత బీమా చెల్లించారు.

Must Read ;- జగనన్న ఫైర్ : బీమా చెల్లింపులతో వారికేం సంబంధం!

andhra farmers
andhra farmers

నివర్ తుఫాను నష్టం ఎవరు భరిస్తారు

2020 నవంబరులో వచ్చిన నివర్ తుఫానుకు ఏడు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లిస్తామని చెప్పి రైతులను మోసం చేసింది. 2019లో ఖరీఫ్ పంటల బీమాను ఇవాళ చెల్లిస్తున్న ప్రభుత్వం, నివర్ తుఫానుకు నష్టపోయిన 30 లక్షల మంది రైతులకు పంటల బీమా ఎప్పుడు చెల్లిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే నివర్ తుఫానుకు నష్టపోయిన రైతులకు రూ.3,500 కోట్ల పరిహారం అందేది. రైతుల తరఫున మొత్తం ప్రీమియం తామే చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2019 ఖరీఫ్ నష్టం ఇవాళ చెల్లిస్తే 2020 ఖరీఫ్ నష్టం ఎప్పుడు చెల్లిస్తారు? అసలు నివర్ తుఫానుతో నష్టపోయిన రైతులను పంటల బీమా వస్తుందా? రాదా అనే సందేహాలు వస్తున్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also  Read  ;- పంటల బీమాకు తిలోదకాలు : అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ నిరసన

Tags: Ahdhra political newsap farmersap governementap govt cheated farmers on crop insuranceap newslatest andhra newslatest ap newstelugu newsys jagan government
Previous Post

ఇంటర్ వ్యూలో వర్మ – యాంకర్ ఆరాచకం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Next Post

టీఆర్ఎస్‌పై దూకుడు పెంచిన కమల దళం..

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Sumaya Reddy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Actress Naina Ganguly Looks Stunning

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

సింహాల చోరీ.. తాంత్రిక పూజల కోసమేనా?

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist