February 4, 2023 7:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అయినా సరే.. తొడకొడుతున్న జగన్!

సుప్రీం కోర్టు తీర్పు చెప్పినంత మాత్రాన.. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఇక అంతా అయిపోయినట్లేనా? ఇక ఓట్లు వేయడం మాత్రమే మిగిలి ఉందా? విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. జగన్మోహన్ రెడ్డి అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

January 25, 2021 at 5:06 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

స్థానిక ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న చిట్టచివరి దింపుడుకళ్లెం అశ కూడా ఆవిరైపోయింది. ఏ ‘సుప్రీం కోర్టు విచారణ’ పేరుతో.. ఇంకొద్దిగా సాగదీయాలని ప్రభుత్వం అనుకున్నదో ఆ తీర్పు కూడా వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించవలసిన అనివార్యత మినహా.. ప్రభుత్వం ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. సాంకేతికంగా పరిస్థితి ఇంతే. అయితే ఇదంతా ఇలాగే అనుకున్నట్టుగానే జరుగుతుందా? అనేదే సందేహం. కర్ణాకర్ణిగాన తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఏమైతే అది కావొచ్చు గానీ.. ఎన్నికలు మాత్రం నిర్వహించకుండా.. అమీతుమీ తేల్చుకోడానికి జగన్ తొడకొడుతున్నట్లుగా తెలుస్తోంది.

పార్లమెంటరీ పార్టీ భేటీలో సంకేతాలు..

త్వరలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలో ఒక సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించవలసిన తీరు, సరళి గురించిన మార్గనిర్దేశం చేసే సన్నాహక సమావేశం ఇది. ఒక రకంగా చూసినట్లయితే.. ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందు పార్టీల అధ్యక్షులు చాలా మొక్కుబడిగా నిర్వహించే సమావేశం అది. సహజంగా ఈ సమావేశం తర్వాత.. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం గురించి, కేంద్రం నుంచి రావల్సిన పెండింగ్ నిధుల గురించి.. పార్లమెంటులో పార్టీ గళం వినిపించాల్సిందిగా సీఎం జగన్, ఎంపీలకు సూచించారు అనే ప్రకటన వస్తుంది.

కానీ.. ఇవాళ్టి పార్లమెంటరీ సమావేశం జరిగే సమయానికి- స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీం ధర్మాసనం కూడా వచ్చేసింది. సుప్రీం తీర్పుపై జగన్ మోహన్ రెడ్డి సూచన ప్రాయంగా తన అభిప్రాయాన్ని ఆ సమావేశంలో బయటపెట్టినట్టు తెలిసింది. ఆ మేరకు.. సుప్రీం తీర్పు తమకు ప్రతికూలంగా వచ్చినంత మాత్రాన తలొగ్గ కూడదని.. ఎన్నికలు నిర్వహించకుండా.. రెండు నెలలు నెట్టేయడానికి ఉండే అన్ని రకాల అవకాశాలను జగన్ పరిశీలించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Must Read ;- ఎంపీలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం

ఏం చేయగలరు?

వాస్తవంగా కనిపిస్తున్న పరిస్థితులను బట్టి.. సుప్రీం తీర్పును అనుసరించి, ఎన్నికలు నిర్వహించడం మినహా ప్రభుత్వం ఎదుట మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే అలా చేయడం ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు. రెండు నెలల పాటు రాష్ట్రప్రభుత్వాన్ని సుప్త చేతనావస్థలో ఉంచేలాగా..  రాష్ట్రపతి పాలన విధించేలా జగన్మోహన్ రెడ్డి స్వయంగా కేంద్రాన్ని కోరుతారా? అనే ఊహాగానాలు ఒకవైపు నడుస్తున్నాయి. అలాంటి నిర్ణయానికి అవకాశం తక్కువ. అంతకూ తెగించి ముఖ్యమంత్రి అలాంటి పనిచేస్తే గనుక.. కొరివితో తలగోక్కోవడమే అవుతుందని కూడా పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనంతగా తాము కేంద్రాన్ని ఆశ్రయించి.. తమ ప్రభుత్వాన్ని రెండు నెలల పాటు తాత్కాలికంగా రద్దు చేయమని కోరడం అనేది.. అనూహ్యమైన సంగతి.

ఒకవేళ అలా జరిగినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించకూడదని అనుకుంటున్న సీఎం కోరిక నెరవేరడానికి ఏమేరకు ఉపకరిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటే.. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇదే తరహా విజ్ఞప్తితో కేంద్రాన్ని ఆశ్రయించి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు గనుక, కొన్ని ఉద్యోగసంఘాలు ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నాయి గనుక.. కేంద్రప్రభుత్వ సిబ్బంది ఎన్నికల నిర్వహణకు కావాలని ఆయన విన్నవించారు.

అటు జగన్ రాష్ట్రపతి పాలన కోరడం, ఇటు నిమ్మగడ్డ కేంద్ర సిబ్బందిని అడగడం రెండూ సాధ్యమైతే గనుక.. కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగవచ్చు కూడా. అప్పుడైనా జగన్ కోరిక నెరవేరదు. ఆ రకంగా కేంద్రం ఎణ్నికలు పెట్టుకున్నా పరవాలేదు గానీ.. తన ప్రభుత్వం ద్వారా.. నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు జరగడానికి మాత్రం వీల్లేదని జగన్ పట్టుదలగా ఉండవచ్చునని కొందరు అంచనా వేస్తున్నారు.

అయితే ఇలాంటి సంభావ్యత చాలా తక్కువగా ఉంది.

ఆ సాహసం చేయగలరా?

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అనే పరిస్థితి వస్తే గనుక.. నిమ్మగడ్డ ఆ పదవిలో ఉండగా.. తన చేతుల మీదుగా ఆ పని పూర్తి చేయకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి వద్ద ఒకే  ఒక ప్రత్యామ్నాయం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది-  అసెంబ్లీని రద్దు చేయడం మాత్రమే. అసెంబ్లీ రద్దు అయితే.. అసలు ప్రభుత్వమే ఉండదు గనుక.. స్థానిక ఎన్నికలు కూడా జరగవు! అయితే కేవలం తన పంతం నెగ్గించుకోవడానికి.. నిమ్మగడ్డతో తన ఈగో పోరాటంలో విజయం సాధించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పణంగా పెడతారా? తన పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేల రాజకీయ జీవితాలను కూడా పణంగా పెడతారా? అనేది చాలా కీలకమైన చర్చకు దారితీస్తోంది.

అన్ని మార్గాలూ అన్వేషిస్తున్నారు…

జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్నికలు నిర్వహించకుండా తన పట్టుదల కొనసాగించడం ఎలా అనే విషయం మీదనే సోమవారం పూర్తి ఫోకస్ పెట్టారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత.. సోమవారం నాటికి షెడ్యూలు అయి ఉన్న అన్ని రకాల ప్రభుత్వ సమీక్ష సమావేశాలను జగన్  రద్దు చేసుకున్నారు. తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వపు అడ్వకేట్ జనరల్ తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. మూడుగంటలకు పైగా ఏజీతో సీఎం కీలక సమావేశం జరుగుతూనే ఉంది. ఈ సమావేశానికి జగన్ కు కీలక సలహాదారు అయిన.. సజ్జల రామక్రిష్ణా రెడ్డి కూడా హాజరయ్యారు. మంత్రాగం నడుస్తోంది. మరి తను పైచేయి సాధించడానికి జగన్ ఎలాంటి నిర్ణయంతో బయటకు వస్తారో.. అంతిమంగా.. పోరును ఇంకా కొనసాగిస్తూ ఎలా తొడకొట్టబోతున్నారో.. వేచిచూడాలి.

Also Read ;- ఒక హామీ అటకపైకి.. సున్నా వడ్డీ పథకానికి మంగళం?

Tags: AP panchayat elections 2021Editorspickpolitical hot news todayPolitical news telugusupreme court slams jaganYSRCP govt planning on local elections 2021ysrcp trying to stop local electionsysrcp vs tdp vs janasena
Previous Post

‘స్థానికం’కు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. సీఎస్‌కి పరీక్షా కాలమే

Next Post

సాయిధరమ్ తేజ్ – దేవా కట్టా మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Related Posts

Andhra Pradesh

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

by Leo Cinema
February 3, 2023 6:16 pm

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు...

Andhra Pradesh

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

by Leo Cinema
February 2, 2023 6:58 pm

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..అర్ధంగాని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టబడిందా..? పోలీసులకు, అసాంఘిక...

Andhra Pradesh

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

by Leo Cinema
January 14, 2023 4:12 pm

సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Andhra Pradesh

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

by కృష్
August 25, 2022 6:33 pm

ఆశ్చర్య పరుస్తున్న అధిష్టానం చర్యలు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా ఎవరు ఉంటే...

Andhra Pradesh

ఆర్కే మార్క్ రాజకీయం

by కృష్
August 25, 2022 5:51 pm

నేతన్న నేస్తం కార్యక్రమంలో కనపడని ఆప్కో ఛైర్మెన్. ఇంఛార్జ్ రేసులో ముందుడటమే చిల్లపల్లి...

Andhra Pradesh

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

by కృష్
July 27, 2022 11:10 am

తెలుగుదేశం పార్టీ ఓడిపోయి మూడేళ్ల‌య్యింది. టిడిపి మండ‌ల కార్యాల‌యం నుంచి కేంద్ర కార్యాల‌యం...

Andhra Pradesh

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

by కృష్
July 22, 2022 2:59 pm

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. సంపూర్ణ...

Andhra Pradesh

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

by కృష్
July 22, 2022 11:29 am

సంపూర్ణ మద్యపాన నిషేదం హామీతో అక్కచెల్లెమ్మలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న జగన్ మోహన్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

తెలుగు తెర యశస్వీ .. కళా తపస్వీ (కె.విశ్వనాథ్ బర్త్ డే స్పెషల్)

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

వీర్య కణాలు (స్పెర్మ్ ) పెంచే అద్భుత టాబ్లెట్ | How to Increase Sperm Count Naturally | Leo Health

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

కళాతపస్వి విశ్వనాథ్ గురించి మీకు తెలియని నిజాలు

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

రాజకీయం

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In