March 2, 2021 1:32 PM
33 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
27 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

తాడేపల్లి విషయాలు బయటకొస్తే.. విజయసాయిరెడ్డికి రాధాకృష్ణ ‘కల’వరమే?

షర్మిల తెలంగాణలో పార్టీ పెడతారని ఓ సంచలన కథనాన్ని ప్రచురించిన రాధాకృష్ణపై చాలా మంది వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. అందులో భాగంగా రాత్రి పూట రాధాకృష్ణ కలలు కంటాడని, అవే మరుసటి రోజు అచ్చేస్తారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇచ్చిన కౌంటర్ ఆసక్తికరంగా మారింది.

February 20, 2021 at 7:30 AM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మా అక్షరం..మీ ఆయుధం, వి రిపోర్ట్ యు డిసైడ్.. ఇవీ అమోదా బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్నఏబీఎన్-ఆంధ్రజ్యోతి గ్రూపు ట్యాగ్ లైన్లు. ఇప్పుడు సరిగ్గా ఆ ట్యాగ్ లైన్లకు సరిపోలేలా కొత్త పలుకు శీర్షికతో ఆంధ్రజ్యోతి పత్రికలో గ్రూపు చీఫ్ రాధాకృష్ణ అక్షరాలనే సరికొత్త తిరుగులేని ఆయుధాలుగా వాడుతున్నారు. ఇటీవల షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందని ఓ సంచలన కథనాన్ని ప్రచురించారు. ఈ పరంపరలో రాధాకృష్ణపై చాలా మంది వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. పనిలో పనిగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరింత జోరు పెంచారు. చివరికి మొన్న ఫిబ్రవరి 9 షర్మిల లోటస్ పాండ్‌లో అభిమానులతో సమావేశమయ్యారు. పార్టీ పెడతానని డైరెక్ట్‌గా చెప్పకున్నా..తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, ఎందుకు లేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా పార్టీ పెడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఓవైపు సజ్జల మాట్లాడుతూ.. కొన్నాళ్లుగా షర్మిల పార్టీకి సంబంధించి జగన్ కుటుంబీకుల్లో చర్చ నడుస్తోందని, భిన్నాభిప్రాయాలే తప్ప.. బేధాబిప్రాయాలు కాదని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. అదే సమయంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై విమర్శలు చేశారు. రాత్రి పూట రాధాకృష్ణ కలలు కంటాడని, అవే మరుసటి రోజు అచ్చేస్తారని వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీ పెడుతున్న విషయం తనకే తెలియదని, రాధాకృష్ణకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

విజయసాయిరెడ్డికి కౌంటర్..

దీనిపై మరుసటి ఎపిసోడ్‌లో రాధాకృష్ణ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డికి షర్మిల పార్టీ విషయం తెలియకపోవడానికి తాను బాధ్యుడిని కాదని, తాడేపల్లి అంతఃపురంలో రహస్యాలు చాలా తెలుసునని అన్నారు. పనిలో పనిగా విజయసాయిరెడ్డి తీరు చూస్తుంటే పరిటాల రవి ఎపిసోడ్‌లో మొద్దుశీను టాపిక్ తెచ్చారు. సూరి బావ కళ్లల్లో ఆనందం చూసేందుకే పరిటాల రవిని చంపానని మొద్దు శీను గతంలో వ్యాఖ్యానించిన వైనాన్ని గుర్తుకు తెచ్చారు. అంతేకాదు..విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే తనకు కల వస్తే వచ్చి ఉండవచ్చని చెప్పడంతో పాటు విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా కొన్ని కలలు వచ్చాయని, అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయని డైరెక్ట్‌గానే చెప్పారు రాధాకృష్ణ.

Must Read ;- సెంటిమెంట్లు,‌ముహూర్తం.. ఖమ్మం నుంచి షర్మిల తొలి అడుగు

వైసీపీలో చర్చ..

ఆంధ్రజ్యోతితో పాటు కొన్ని పత్రికలు, ఛానెళ్లలో వచ్చే కొన్ని కథనాలను, వాస్తవాలను కూడా వైసీపీ వారు ఖండించేవారు. వారు చదవడానికి, చూడడానికి, వినడానికి ఇష్టపడని అలాంటి వార్తలను  గిట్టనివారు రాసినవిగా, చంద్రబాబు రాయించినవిగా లేదా మరో ముద్ర వేసి కొట్టిపడేయడం నిత్యకార్యంలా మార్చుకున్న వైసీపీ మాత్రం షర్మిల కొత్త పార్టీ ఇష్యూలో షాక్ తింది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అచ్చేసిన కథనానికి అచ్చుగుద్దినట్టు రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో వైసీపీ శ్రేణులు తేరుకోవడానికి సమయం పట్టింది. విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై స్పందించిన రాధాకృష్ణ తరువాతి వీకెండ్ కామెంట్‌లో విజసాయిరెడ్డిపైనా తనకు కలలు వచ్చాయని, వాటిని తరువాతే వెల్లడిస్తానని రాధాకృష్ణ చెప్పడంతో వైసీపీలోని ఓ వర్గంలో దీనిపై చర్చ నడుస్తోంది. జగన్‌కి విశ్వాసపాత్రుడినని ఎప్పటికప్పుడు నిరూపించుకునేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తూనే ఉంటారని, ఆయన విశ్వాసం ఆయనదని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ఎదుర్కొంటున్న అవినీతి కేసుల్లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉండడంతో ఇప్పటికే A2గా కూడా గిట్టనివారు పదేపదే ప్రస్తావిస్తుంటారు.తాడేపల్లి అంతఃపురం రహస్యాలే తనకు మొత్తం తెలుసునని రాధాకృష్ణ చెప్పడం.. తాడేపల్లి విషయాలే బయటకు వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి విషయాలు ఎందుకు తెలియవనే చర్చ నడుస్తోంది.

గురువులు వీరే..

ఇక రాధాకృష్ణ తనకు జర్నలిజం నేర్పిన గురువులుగా సుబ్బారాయుడు, జి.కృష్ణ వంటి వారి పేర్లను కూడా వినియోగించారు. వరంగల్, ప్రకాశం జిల్లాల మూలాలున్న, వామపక్ష భావజాలం, పోరాటాలే నినాదం, అభ్యుదయ వాదంతోపాటు పరిశోధనాత్మక కథనాలకు, సంచలన కథనాలను అందించడంతోపాటు అప్పటి రాజకీయ పరిశోధన వార్తలు ఇవ్వడంలో పేరున్నజర్నలిస్టులను ప్రస్తావించారు. దివంగత సాహితీ వేత్త పరాంకుశం దామోదరస్వామి రాసిన ‘ఈ నేల-ఈ గాలి’ వ్యాస సంకలనానికి ముఖచిత్రం గీసి అందరి మనన్నలు అందుకున్న సీనియర్ జర్నలిస్టు జి. కృష్ణ పరిశీలనాత్మక జర్నలిజంలో నిపుణుడు. వీరి పేర్లను  రాధాకృష్ణ ప్రస్తావిచాంరంటేనే పరిశోధనాత్మక, సంచలన కథనాలు వస్తాయని ముందుగానే సూచించినట్టు భావించవచ్చు.

ఎన్నో అంశాలు..

  • పనిలో పనిగా రాధాకృష్ణ తన కథనంలో షర్మిలకు, జగన్‌కు మధ్య విభేదాల విషయంలో వివేకా హత్య కేసును ప్రస్తావించారు. వివేకా కుమార్తెతో షర్మిల క్లోజ్‌గా ఉండడం జగన్‌కు నచ్చలేదని రాశారు. షర్మిలను ధిల్లీకి పంపిస్తే..తన ధిల్లీ సంబంధాలు దెబ్బతింటాయని జగన్ భావించినట్టు ప్రస్తావించారు. దీంతోపాటు షర్మిలకు రూ.పదివేల కోట్ల ఆస్తులు కూడా రాకుండా జగన్ మొండికేసినట్టు రాధాకృష్ణ చెప్పారు. వీటి విషయలో విజయసాయిరెడ్డికి సమాచారం ఉన్నా లేకున్నా..ఏది జరిగినా వార్తాంశమే అవుతుందనే అంచనాలున్నాయి.
  • ఇక ఆస్తుల లెక్క విషయానికి వస్తే..విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా ఉన్నారు. ఆస్తులు-అప్పుల పట్టికను ఇలా చూసి అలా పసిగట్టగలిగే చార్టెర్డ్ అకౌంటెంట్‌గా చేశారు. కాబట్టి..ఈ లెక్కలు తెలియవా అనే చర్చ కూడా నడుస్తోంది.
  • ‘గడ్డం’ పట్టుకుని వదలరే:ఇక విశాఖ జిల్లాలో ఓ పదవి విషయంలో ఇద్దరు నాయకుల మధ్య వార్ మొదలైంది. ఓ వ్యక్తికి పదవి ఇప్పించే విషయంలో ఈ వార్ మొదలైందని చెబుతున్నారు. ఈ వార్‌ను సర్దుబాటు చేసేందుకు విజయసాయిరెడ్డి ఎంటర్ అయ్యారని, మీరు వివాదం పెంచుకోవద్దు అవసరమైతే పార్టీలో చర్చించి ఇప్పిస్తానని, పదవుల కోసం మొండిగా ‘గడ్డం’ పట్టుకుని వేలాడొద్దని కొంతమంది నేతలకు చెప్పినట్లు గతంలో సోషల్ మీడియాలో కామెంట్లూ వచ్చాయి. రాధాకృష్ణకు ఈ విషయంపై సమాచారం ఇంకా క్లారిటీగా ఉండి ఉండవచ్చనే చర్చ నడుస్తోంది.
  • ఆ మధ్య తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి సీఎం జగన్ విశాఖకు బయలు దేరే సమయంలో సీఎం జగన్ కారులో విజయసాయి కూడా ఎక్కారు. అయితే వెంటనే విజయసాయిరెడ్డి కారు దిగిపోయారు. సీఎంతోపాటు వైద్య మంత్రి ఆళ్ళనాని వెళ్లారు. విశాఖ ఎల్జీపాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లేటప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వీడియో వైరల్ అయింది. ఇందుకు కేవలం బిజీ షెడ్యూలే కారణమా..లేక మరేదైనా ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది.
  • మరెన్నో అనుమానాలు..
  • ధిల్లీ నుంచి వస్తున్న సమాచారం పేరుతో..చాలా చోట్ల చాలా అంశాలు ప్రచారంలో ఉన్నాయి. జగన్‌పై కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే ఆ బాధ్యతలను నిర్వర్తించే జాబితాలో ఎవరున్నారనే ప్రచారం ఇదివరకే జరిగింది. వైసీపీలోని ఓ నాయకుడి పేరు కూడా వైరల్ అయింది. మరో నాయకుడు ఇదే అదనుగా సద్దుకునే కార్యక్రమం ఇప్పటికే మొదలు పెట్టాడని కూడా ప్రచారం జరిగింది. అయితే సీఎం జగన్ సన్నిహితుల్లో ఒకరిని ఇప్పటికే ప్రిపేర్ చేశారని మరో అంశం ప్రచారంలో ఉంది. వీటికి తోడు విశాఖలో భూముల కబ్జా ఆరోపణలు ఇటీవల పెరిగాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకుల పేర్లు వినిపిస్తున్నా..సహజంగానే అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు వస్తాయి. వీటన్నిటి విషయంలో బయటకు వస్తున్న సమాచారం మాత్రమే కాకుండా..రాధాకృష్ణకు ఎక్స్ క్లూజీవ్ ఏం తెలిసి ఉంటుందబ్బా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ తెలిస్తే..టైమింగ్ కోసం చూస్తున్నారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. రాధాకృష్ణకి విజయసాయిరెడ్డి విషయంలో వచ్చే కల, వచ్చిన కల నిజం అవుతుందా , ఒక వేళ నిజం అయితే ఏ ఉదయాన నిజం అవుతుందనేది చూడాలి.
  • Also Read ;- జగన్ దూతగానే ఆళ్ల షర్మిలతో భేటీ అయ్యారా?
Previous Post

చక్ర (రివ్యూ)

Next Post

జగన్‌దే మళ్లీ అధికారం: వీసీ

Related Posts

Andhra Pradesh

ఆయనో హంతకుడు.. వెలగపూడి టార్గెట్‌గా విజయసాయి ప్రచారం

by లియో డెస్క్
March 2, 2021 1:31 pm

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)  “ వంగవీటి హత్యకేసులో కాకుంటే...

Andhra Pradesh

ఓట్లు వేయలేదని పింఛన్లు కట్.. వైసీపీ సర్కారు జులుం

by లియో డెస్క్
March 2, 2021 12:43 pm

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. పంచాయతీల ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులకు...

Latest News

ప్రాణాలకు ముప్పు ఉందని మొరపెట్టుకున్నా..  ‘హత్రాస్’ బాధితురాలి తండ్రి కాల్చివేత

by లియో డెస్క్
March 2, 2021 12:04 pm

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హత్రాస్ రేప్ కేసులో బాధితురాలి తండ్రిని  నిందితుడు అత్యంత...

Andhra Pradesh

గెలిపించకపోతే ఉద్యోగాలు ఊస్టే.. విశాఖలో అధికారుల హెచ్చరికలు

by లియో డెస్క్
March 2, 2021 11:39 am

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)  పంచాయతీ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై...

Latest News

ఆసక్తి కలిగిస్తూ అన్నా చె‌ల్లెళ్లు ప్రచారం..

by లియో డెస్క్
March 1, 2021 8:55 pm

చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి నడుం బిగించారు అన్నాచెల్లెళ్లు...

Andhra Pradesh

హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

by లియో డెస్క్
March 1, 2021 8:30 pm

చిత్తూరు పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అధికారులు నిర్బంధించడంతో రేణిగుంట...

Latest News

మారుతున్న నేతల స్వరం.. బీజేపీ, జనసేన జట్టు కట్టేనా

by లియో డెస్క్
March 1, 2021 8:05 pm

నేతల స్వరం రోజురోజుకి మారుతుండటంతో బీజేపీ, జనసేన పొత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి....

Latest News

ప్రచారంలో దూసుకుపోతున్న ఎల్. రమణ..

by లియో డెస్క్
March 1, 2021 6:45 pm

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ మంత్రి ఎల్. రమణ హైద్రాబాద్...

Andhra Pradesh

ఏపీ న‌ష్టకార‌కుల‌కు జ‌గ‌న్ ప‌ద‌వి.. రాష్ట్రానికి ద్రోహ‌మేగా..?

by లియో డెస్క్
March 1, 2021 4:50 pm

ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ర‌కాల సాయాల‌ను, ప్ర‌త్యేక హోదాను తీసుకువ‌స్తాన‌ని,...

Andhra Pradesh

ఆరు గంటలుగా ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిరసన

by లియో డెస్క్
March 1, 2021 4:23 pm

చిత్తూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు రేణిగుంట ఎయిర్ పోర్టులో నిర్బంధించడంతో ఆరు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పోలీసుల తీరుకు నిరసన.. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు ధర్నా

చంద్రబాబు పర్యటన అడ్డగింత.. ప్రతిపక్షానికే కొవిడ్ నిబంధనలు! 

జ‌గ‌న్ వ‌ద్ద‌బ్బా, చంద్ర‌బాబే రావాలి.. జనం పల్స్‌ తెలుసుకున్న కేశినేని

ఏపీ న‌ష్టకార‌కుల‌కు జ‌గ‌న్ ప‌ద‌వి.. రాష్ట్రానికి ద్రోహ‌మేగా..?

నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత.. గన్ కంటే ముందు జగన్ వచ్చారా అన్నలోకేష్

ఫ్లాప్ డైరెక్టర్ కి మళ్ళీ ఛాన్సిచ్చిన బాలయ్య

ప్రచారంలో దూసుకుపోతున్న ఎల్. రమణ..

Pydithalli Sirimanu Utsavam

ఐపీఎల్ ఆతిథ్యానికి అవకాశమివ్వండి.. కేటీఆర్

JR NTR Shreds His Muscles For Komaram Bheem

ముఖ్య కథనాలు

సినిమా మాయా బజార్ లో మోషన్ క్యాప్చర్ మాయాజాలం

‘ఆదిపురుష్’ లో సీతాదేవి గా ఈమె ఖాయమా?

ఫిబ్రవరిలో టాలీవుడ్ కి రెండు హిట్స్ .. ఒక బ్లాక్ బస్టర్

క్రమశిక్షణ చర్యా, కక్ష సాధింపా.. మాజీ ఐఏఎస్ ప్రీతి సూడాన్‌కు నోటీస్

ఆసక్తి కలిగిస్తూ అన్నా చె‌ల్లెళ్లు ప్రచారం..

మారుతున్న నేతల స్వరం.. బీజేపీ, జనసేన జట్టు కట్టేనా

కరోనా టీకా తీసుకున్న మోడీ, వెంకయ్య ..

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు

బన్నీకి విలన్ గా ‘క్రాక్’ జయమ్మ?

నాగ్ ‘వైల్డ్ డాగ్’ అప్ డేట్ వచ్చేసింది

సంపాదకుని ఎంపిక

ఆయనో హంతకుడు.. వెలగపూడి టార్గెట్‌గా విజయసాయి ప్రచారం

గెలిపించకపోతే ఉద్యోగాలు ఊస్టే.. విశాఖలో అధికారుల హెచ్చరికలు

క్రమశిక్షణ చర్యా, కక్ష సాధింపా.. మాజీ ఐఏఎస్ ప్రీతి సూడాన్‌కు నోటీస్

ఆసక్తి కలిగిస్తూ అన్నా చె‌ల్లెళ్లు ప్రచారం..

మారుతున్న నేతల స్వరం.. బీజేపీ, జనసేన జట్టు కట్టేనా

కరోనా టీకా తీసుకున్న మోడీ, వెంకయ్య ..

ఏపీ న‌ష్టకార‌కుల‌కు జ‌గ‌న్ ప‌ద‌వి.. రాష్ట్రానికి ద్రోహ‌మేగా..?

రెజ్లింగ్‌లో వినేశ్ సత్తా.. భారత్‌కు స్వర్ణం

చంద్రబాబు పర్యటన అడ్డగింత.. ప్రతిపక్షానికే కొవిడ్ నిబంధనలు! 

జ‌గ‌న్ వ‌ద్ద‌బ్బా, చంద్ర‌బాబే రావాలి.. జనం పల్స్‌ తెలుసుకున్న కేశినేని

రాజకీయం

ఆయనో హంతకుడు.. వెలగపూడి టార్గెట్‌గా విజయసాయి ప్రచారం

ఓట్లు వేయలేదని పింఛన్లు కట్.. వైసీపీ సర్కారు జులుం

ప్రాణాలకు ముప్పు ఉందని మొరపెట్టుకున్నా..  ‘హత్రాస్’ బాధితురాలి తండ్రి కాల్చివేత

గెలిపించకపోతే ఉద్యోగాలు ఊస్టే.. విశాఖలో అధికారుల హెచ్చరికలు

ఆసక్తి కలిగిస్తూ అన్నా చె‌ల్లెళ్లు ప్రచారం..

హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

మారుతున్న నేతల స్వరం.. బీజేపీ, జనసేన జట్టు కట్టేనా

ప్రచారంలో దూసుకుపోతున్న ఎల్. రమణ..

ఏపీ న‌ష్టకార‌కుల‌కు జ‌గ‌న్ ప‌ద‌వి.. రాష్ట్రానికి ద్రోహ‌మేగా..?

ఆరు గంటలుగా ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిరసన

సినిమా

బాలీవుడ్ ‘ఆర్. ఎక్స్ 100’ ఫస్ట్ లుక్ విడుదల

సినిమా మాయా బజార్ లో మోషన్ క్యాప్చర్ మాయాజాలం

‘ఆదిపురుష్’ లో సీతాదేవి గా ఈమె ఖాయమా?

ఫిబ్రవరిలో టాలీవుడ్ కి రెండు హిట్స్ .. ఒక బ్లాక్ బస్టర్

మెగా ‘ఆచార్య’కు రామ్ చరణ్ ఎలాంటి శిష్యుడో?

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు

బన్నీకి విలన్ గా ‘క్రాక్’ జయమ్మ?

నాగ్ ‘వైల్డ్ డాగ్’ అప్ డేట్ వచ్చేసింది

కృష్ణ వంశీ సినిమా షూటింగ్ కంప్లీట్అయిందట.. !

నిర్మాణ రంగంలోకి ‘ఆర్.ఆర్.ఆర్’ బ్యూటీ

ఫ్లాప్ డైరెక్టర్ కి మళ్ళీ ఛాన్సిచ్చిన బాలయ్య

జనరల్

క్రమశిక్షణ చర్యా, కక్ష సాధింపా.. మాజీ ఐఏఎస్ ప్రీతి సూడాన్‌కు నోటీస్

కరోనా టీకా తీసుకున్న మోడీ, వెంకయ్య ..

ఏపీ న‌ష్టకార‌కుల‌కు జ‌గ‌న్ ప‌ద‌వి.. రాష్ట్రానికి ద్రోహ‌మేగా..?

ఆ ఊరి పెద్ద భారత్ లో తింటారు.. మయన్మార్ లో పడుకుంటారు..!

మనిషి తలరాతలు తాళపత్రాల్లో రాసి ఉంటాయా?

కరోనా కలవరం మళ్లీ మొదలైంది!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ ని చూశారా?

2 కోట్ల కొవాగ్జిన్ డోసులకు బ్రెజిల్ ఆర్డర్..

‘విశ్వ’ సుందరి మెడలో నక్షత్ర హారం!

‘ఈ-మెయిల్’ విజయం.. నోదీప్ కౌర్‌కు బెయిల్

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist