June 24, 2026 4:01 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

రేవంత్ స్కెచ్‌కు.. కల్వకుంట్ల కవిత వర్గంలో హ్యాపీ

నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన సక్సెస్ కావడాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

February 1, 2021 at 1:52 PM
in Editors Pick, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

శత్రువుకు శత్రువు మిత్రుడే.. కొన్నిసార్లు రాజకీయ నాయకులకు కూడా ఇది కలసి వస్తుంది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు రాజకీయంగా బలహీనమయ్యే ఏ అవకాశమైనా ఇతర పార్టీల వారికి కలసి వస్తుందని చెప్పవచ్చు. సరిగ్గా ఇప్పుడు నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ , కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో పసుపు పంటకు మద్దతు ధర, పసుపు బోర్డు కోసం రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా ఒకరోజు దీక్ష చేపట్టారు. భారీ సంఖ్యలో రైతులు ఈ సభకు వచ్చారు. ఈ సభలో అటు టీఆర్ఎస్‌ను, ఇటు బీజేపీని ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై విమర్శలు గుప్పించారు. సభ సక్సెస్ అయింది కాని ఫలితం ఎవరకు, ఎంత మేరకు ఉంటుందనే చర్చ మొదలైంది.

కల్వకుంట్ల కవిత ఓటమితో..

2014లో పసుపు బోర్డు ఏర్పాటు, నిజాం చెక్కెర కర్మాగారం (బోధన్)ని తెరిపించే హామీలు ఇచ్చిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఓటమికి పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడం ప్రధాన కారణంగా చెబుతారు. అందులో భాగంగానే 178 మంది రైతులు నామినేషన్ వేశారు. మిగతా 7మంది వివిధ పార్టీలకు చెందినవారు ఉన్నారు. ఆ ఎన్నికల్లో మొత్తం 185మంది బరిలో నిలిచారు. ఇంతమంది రైతులు నామినేషన్లు వేయడం వెనుక కేవలం పసుపు బోర్డే కాదని, రకరకాల కారణాలున్నాయన్న ఆరోపణలున్నా.. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. ఏకంగా సీఎం కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత ఓడిపోవడం సంచలనం రేపింది. అప్పటి నుంచి అర్వింద్ వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి పసుపు బోర్డు కోసం ఆందోళనకు రావడం, ఒకరకంగా చెప్పాంటే ఆందోళన సక్సెస్ కావడం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో పోరు మొదలైందని చెప్పవచ్చు. అదే సమయంలో కల్వకుంట్ల కవితకు సానుభూతి పెరిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

కేడర్ ఉన్నా..లీడర్లే..

ఈ లోక్‌సభ పరిధిలో ఉండే ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకత్వం కొన్ని చోట్ల మాత్రమే ప్రస్తుతం బలంగా ఉంది. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇక ఆర్మూర్‌లో అధికార పార్టీ గెలవగా కాంగ్రెస్ నుంచి 2014లో పోటీ చేసిన సురేష్‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరారు. అక్కడ ఆకుల లలిత కాంగ్రెస్ లీడర్‌గా ఉన్నారు. బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ టీఆర్ఎస్ పార్టీ కాగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ నేతగా ఉన్నా.. వయస్సు రీత్యా కొంత వెనుకబాటు కనిపిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలో ముఖ్య నాయకుడైన మధుయాష్కీ ఉన్నా లోక్‌సభ పరిధి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశాలు తక్కువగా ఉండడం ప్రతిబంధకంగా మారింది. ఇక ఎంపీగా అర్వింద్ ఉండడం, నిజామాబాద్‌లో బీజేపీ కేడర్ బలంగా ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు కాగా, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కావడంతో అధికార పార్టీ కార్యకలాపాలూ వేగంగానే ఉంటున్నాయి. ఎటొచ్చీ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

Must Read ;- జాతీయ రహదారిని దిగ్భంధించిన నిజామాబాద్ ‘పసుపు’ రైతు!

వ్యూహం ఇలా..

పసుపు బోర్డు తేనందుకు కవితను ఓడించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి గెలిచిన అర్వింద్ కూడా మాట తప్పారని టీఆర్ఎస్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ఉందని, ఎంపీగా కవితని గెలిపించి ఉంటే.. చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవని ఇప్పటికే సానుభూతి కోణంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం మొదలు పెట్టాయి. అంతేకాకుండా.. పసుపు బోర్డు తేలేదని ఎంపీ అర్వింద్‌ను టీఆర్ఎస్ నుంచి ఎవరైనా ప్రశ్నించిన సందర్భంలో అర్వింద్ వరుస కామెంట్లతో పరువు తీసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టీఆర్ఎస్ నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు. ఇక ఇటీవలి కాలంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీపై దూకుడు తగ్గించినట్లు చర్చ నడుస్తోంది. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీనిపై ఎంపీ అర్వింద్ ఎలాగూ కౌంటర్ ఇస్తారు. పంచ్‌లు విసురుతారు. ధర్మపురి అర్వింద్ చేస్తున్న కామెంట్లు తొలినాళ్లలో బీజేపీలో జోష్ నింపినా..క్రమేణా ప్రజల్లో నెగెటీవ్ అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మన లీడర్, మన ప్రభుత్వం, మన కవిత అని ప్రచారం మొదలు పెట్టింది టీఆర్ఎస్. పసుపు బోర్డు విషయంలో కాంగ్రెస్ చేసిన దీక్ష, ఆందోళన విషయంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. బీజేపీని, అర్వింద్‌ను, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది. కాని.. అర్వింద్‌పై వ్యతిరేకతను కవిత పట్ల సానుభూతిగా మార్చేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాయి.

ప్రాంతీయ కార్యాలయం వర్సెస్ పసుపు బోర్డు..

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై హామీ ఇచ్చారు. ఇది నియోజకవర్గంలో చాలా ప్రభావం చూపింది. అయితే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటైంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ స్పైసెస్ బోర్డు డివిజన్ కార్యాలయాన్ని రీజనల్ హోదా కార్యాలయంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డు తరహాలో ప్రయోజనాలు ఉంటాయని, అంతకంటే మంచిది తెచ్చానని ధర్మపురి అర్వింద్‌తో పాటు బీజేపీ నాయకులు చెబుతున్నారు. కాగా 2010లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, సిక్కిం, గువాహటి, గుజరాత్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం గుంటూరు, వరంగల్‌లో ప్రాంతీయ కార్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేసిందని, 16 జోనల్, 13 మార్కెటింగ్ కార్యాలయాలున్నాయని, ప్రత్యేకంగా పసుపు రైతులకు చేసిన మేలు ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి గెలిచిన ధర్మపురి అర్వింద్ మాట తప్పారని కొన్ని రైతు సంఘాలు, వైరి పక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్వింద్‌పై వచ్చే ప్రతి ప్రతికూల అంశాన్ని టీఆర్ఎస్ తనకు సానుకూలంగా మార్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read ;- అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా?: రేవంత్

Tags: congress leader Revanth ReddyCongress MP Revanth ReddyEditorspickkalvakuntla kavithakalvakuntla kavitha in nizamabadkalvakuntla kavitha mlc electionskarimnagar turmeric farmerskcr daughterKCR Daughter Kalvakuntla KavithaKCR vs revanth reddynizamabad turmeric farmersnizamabad turmeric farmers NewsRevanth Reddyrevanth reddy in farmers protestrevanth reddy latest newstelugu newstrs plan to get advantage of congress agitation on turmeric boardturmericturmeric boardTurmeric Board in NizamabadTurmeric Board in Nizamabad newsturmeric board newsturmeric cropturmeric farmers agitation in nizambad district
Previous Post

సాధినేని యామినికి కీలక పదవి!

Next Post

బడ్జెట్ ప్రభావం.. ఏవి ప్రియం? వేటిపై తగ్గుదల?

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బాలు కోలుకుంటున్నారు

ఈషా రెబ్బా… ఈ నైట్ లైఫ్ ఏమిటబ్బా!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist