June 28, 2026 10:07 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖలో 50 వేల కోట్ల భూముల కబ్జా

విశాఖ ప‌రిధిలో రూ.50 వేల కోట్ల విలువ చేసే భూములు క‌బ్జాకు గుర‌య్యాయ‌ని సీపీఎం ఆరోపించింది.

June 20, 2021 at 1:33 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

విశాఖలో ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తుండడంతో కళ్ళెదుటే ఘోరాలు జరుగుతున్నా నోరు మెదపలేని దయనీయ స్థితిలో ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఉన్నాయి. అయితే కమ్యూనిస్టులు మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. భూ కబ్జాలపై చర్యలు చర్యలు తీసుకోవాలని, బడాబాబుల చేతుల్లో ఉన్న అక్రమ భూములను నిష్పాక్షికంగా వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ భూకబ్జాలకు కేంద్రంగా విశాఖ..

విశాఖ జిల్లా భూ కబ్జాలకు కేంద్రంగా మారింది. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, పేదల ఎస్సైన్డ్‌ భూములు కబ్జాకు గురయ్యాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని భారీ స్థాయిలో భూ ఆక్రమణలు కొనసాగుతునే వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ భూ తిమింగిలాల చేతుల్లో ఉన్న ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంపై చిత్తశుద్దితో వ్యవహరించటం లేదనీ కమ్యూనిస్టులు విమ‌ర్శిస్తుంటే, తెలుగుదేశం పార్టీ నేతలు కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకి అతీతంగా భూ ఆక్రమణదారులందరిపై చర్యలు తీసుకోవాలని, భూములను స్వాధీనం చేసుకోవాలని, వాటిని పేదలకు పంపిణీ చేయాలని సిపిఐ(ఎం) పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.

50 వేల కోట్ల విలువైన భూములు కబ్జా..

విశాఖ చుట్టూవున్న 11 మండలాలు విశాఖ రూరల్‌, విశాఖ అర్బన్‌, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, అనకాపల్లి, పరవాడ, పెదగంట్యాడ, గాజువాకలో సుమారు 50 వేల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని సిపిఎం నాయకుడు సిహెచ్ నర్సింగరావు బహిరంగసభలో ఆరోపించారు. “ కేవలం ఒక పక్షానికి చెందిన భూములపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇటీవల జరిగిన వరుస ఉదంతాలే అందుకు నిదర్శనం” అని అన్నారు.

Also Read ;- మీడియాకు పరోక్షంగా బెదిరింపులు.. విశాఖలో సరికొత్త సంస్కృతి

సిట్ నివేదిక ఇంకెన్నాళ్లు..

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత, ప్రభుత్వ పెద్దలు విశాఖపై ఎనలేని ప్రేమ కనబరుస్తున్నారు. ఆక్రమణలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని ఆక్రమణలు తొలగిస్తున్నట్టు ప్రకటనలు ఇస్తున్నారు. అధికార పార్టీ వారినైనా ఈ విషయంలో మినహాయింపు ఇవ్వబోమని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వేలాది ఎకరాల భూ కుంభకోణం పై సిట్‌ ఇచ్చిన రిపోర్టుపై ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకో లేదు. 4 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యిందని, 250 ఎకరాల్లో అక్రమంగా 43 ఎన్‌ఓసీలు ఇచ్చారని వాటన్నింటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిట్‌ కోరినప్పటికి ఎలాంటి చర్యలు చేపట్టటం లేదు. ఇందులో అధికార, ప్రతిపక్షాలకు చెందిన బడా నాయకుల పాత్ర ఉండటం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదన్నది బహిరంగ రహస్యం. వైసిపి అధికారంలోకి వచ్చాక వేసిన రెండో సిట్‌ నివేదిక, మొదటి సిట్‌ నివేదిక ఈ రెండింటిని రాజకీయపక్షాలు ఎందుకు బయట పెట్టడం లేదో కారణం చెప్పాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు.
వైసిపి కూడా సిట్ నివేదిక బయటపెట్టకపోవడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

ఆ భూములతోనే వేల కోట్లు..

గతంలో వేసిన సిట్‌1, సిట్‌2 నివేదికలు బహిర్గత పరిస్తే రూ.50వేల నుంచి రూ.లక్ష కోట్ల విలువైన భూ ఆక్రమణలు వెలుగుచూస్తాయని ప్రభుత్వానికి భూములు అమ్ముకోవాల్సిన గత్యంతరం ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వి ఎం ఆర్ డి ఎ చేపట్టిన ల్యాండ్‌పూలింగ్‌లో సుమారు 500 కోట్ల విలువ చేసే భూ అక్రమాలు జరిగాయని ఆనాటి ఉడా వైస్‌ఛైర్మన్‌గా వున్న కోన శశిధర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని నర్సింగరావు చెబుతున్నారు. ఇప్పుడు వాటి విలువ సుమారు 5 వేల కోట్లపైగానే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆ భూములన్నీ బడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయని వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

గాజువాక లో అనేక అక్రమాలు..

గాజువాకలో 274 సర్వే నెంబరులో, 86 సర్వే నెంబరులో, గాజువాక ఇనాం భూములు వందలాది ఎకరాలు కబ్జాకు గురై ఇప్పటికీ రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి.ఈ భూములన్నీ అక్రమంగా అమ్ముకుంటూ వందలకోట్లు రూపాయిలు సంపాదిస్తున్నారు చోటా నాయకులు. పేదల ఎస్సైన్డ్‌ భూములు కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పై పెచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ నగర చుట్టు పేదల అస్సైన్డ్‌ భూములును పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసి తీసుకుంటున్నదని కమ్యూనిస్టులు గగ్గోలు పెడుతున్నారు.

భూములు అమ్మడం సిగ్గుచేటు..

రాష్ట్ర ప్రభుత్వం విశాఖనగరంలో ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, హాస్పటల్స్‌ స్థలాలు, విద్యాసంస్థల స్థలాలు, ఇతర ఖాళీ స్థలాలు పెద్ద ఎత్తున బిల్డ్‌ ఎపి మిషన్‌, ఎపి స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ పేరుతో అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇలా విక్రయించడం ప్రభుత్వం చేసే కబ్జా గా కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు.

ఒక పార్టీ టార్గెట్…

రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించినవారు ఎంతటివారైనా వారందరిపైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని సీపీఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కక్ష తో ఒక పార్టీని టార్గెట్ చేసే చర్యలు సరైనవి కావని, ప్రభుత్వ భూములను ఏ రాజకీయ పార్టీ నాయకులు ఆక్రమించినా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష లేకుండా స్వాధీనం చేసుకునేలా ఉండాలని ఆయన హితవు పలికారు. అధికార పార్టీలో కూడా కొంతమంది బడా నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కబ్జా చేసారని ఆయన ఆరోపించారు. మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తి రెడ్డి, ప్రస్తుత గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి కుటుంబ సభ్యులు 13 మంది పేరున మైనర్లు గా ఉన్నప్పుడే పేద వారని చెప్పి ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసుకుని నేటికీ దర్జాగా అనుభవిస్తున్నారని అటువంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఆ భూములను కాపాడే దిశగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వంద రోజుల్లో సిట్ నివేదికను బహిర్గతం చేసి, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పి రెండేళ్లు గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది అని అన్నారు. అనేక సంవత్సరాలుగా విశాఖ రూరల్ మండలం కొమ్మాది సర్వే నెంబర్ 28 /2 వైసీపీ నాయకుడు కె శ్రీనివాసరెడ్డి కబ్జా చేసిన భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. “ మీ పార్టీ నాయకులు ఆక్రమణలకు పాల్పడితే ఒక రూలు.. ప్రతిపక్షాలు ఆక్రమిస్తే మరో రూలా?” అని ప్రశ్నించారు.

Must Read ;- డామిట్ ! కథ అడ్డం తిరిగింది.. వైసీపీ అర్ధరాత్రి యాక్షన్ ప్లాన్‌కు బ్రేక్

Tags: Andhra Pradesh Newscpmgajuwakaland grabbingLatest Newsleotopsitvishakhapatnam
Previous Post

మాఫియాను ప్ర‌శ్నించిన ద‌ళితుడిపై రౌడీ షీటా?.. డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌

Next Post

వ్యాక్సిన్ ప్లీజ్ : ఇండియా సాయం కోరిన డబ్ల్యూహెచ్ ఓ

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist