December 11, 2023 6:15 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కేంద్రం కొత్త రూల్స్ : ఇష్టారాజ్యంగా కుదరదు!

రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడగానే.. ఎలా పడితే అలా ఎంవోయూల రద్దు చేసుకుంటూ వెళ్తామంటే ఇక మీదట కుదరకపోవచ్చు. వాణిజ్య వ్యవహారాలకు సంబంధించిన కేంద్ర సంస్థ ఈ మేరకు కొత్త నిబంధనలు రూపొందించిది.

December 7, 2020 at 9:39 AM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్ర ప్రభుత్వాలు మారినా సరే.. అదివరకటి ప్రభుత్వాలు తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలకు  కట్టుబడి ఉండాల్సిందేనన్నది చాలా కీలకమైన విషయం. మునుపటి ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాలను తర్వాతి ప్రభుత్వాలు రద్దు చేయడం సముచితం కాదు.. అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వపు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సూచిస్తోంది. ఈ మేరకు వారు ప్రభుత్వాలు పెట్టుబడి దారులకు హామీ ఇవ్వాలంటూ.. కుదుర్చుకోవాల్సిన ఎంవోయూ ముసాయిదాను తాజాగా అన్ని రాష్ట్రాలకు పంపారు. కొత్త నిబంధనలు రూపొందించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కొత్త నిబంధనలు రక్షణ కల్పిస్తాయని  ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. తాజాగా ఈ నిబంధనల రూపకల్పన- ఎంవోయూలకు కొత్త ముసాయిదా తయారైన నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలేమిటో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

పెట్టుబడులు వస్తేనే యువతకు ఉపాధి దొరుకుతుంది. రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. అందుకే పలు రాష్ట్రాలు పెట్టుబడులు ఆకర్షించేందుకు అనేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటాయి. కానీ ఏపీలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే సౌర ,పవన విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. దీంతో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎంవోయూలు చేసుకున్న కంపెనీలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఒక ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంటే మరో ప్రభుత్వం రాగానే రద్దు చేస్తారా? ఇలా చేస్తే అసలు పెట్టుబడులు వస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎంవోయూల రద్దు పెట్టుబడిదారుల్లో నమ్మకంలో కోల్పోయేలా చేస్తుందని, ఇది చాలా ప్రమాదకరమని కేంద్రం సూచించింది. ప్రభుత్వాలు మారగానే కొత్తగా వచ్చే ప్రభుత్వాలు ఎంఓయూలను రద్దు చేయడం ఏమాత్రం మంచిది కాదని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజాగా స్పష్టం చేసింది.

ఎవరికి నష్టం

పెట్టుబడులు తెచ్చుకోవడమే చాలా కష్టం. రాష్ట్రాల మధ్య ఎంతో పోటీ ఉంది. ఏ రాష్ట్రంలో  రాయితీలు ఎక్కువగా ఇస్తున్నారో పరిశీలించుకుని పెట్టుబడిదారులు అక్కడి ప్రభుత్వాలతో ఎంవోయూలు చేసుకుంటూ ఉంటారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సౌర, పవన్ విద్యుత్ కంపెనీలు బారులు తీరాయి. ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నాయి. కొన్ని కంపెనీలయితే విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సౌర పవన విద్యుత్ ధరలు అధికంగా ఉన్నాయని విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేసింది. కొన్ని ప్రాజెక్టుల ఎంవోయూలు రద్దు చేసింది. దీంతో ఆయా కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ వారికి అనుకూల తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సౌర, పవన్ విద్యుత్ కొనుగోళ్లు ప్రారంభించింది.

అయితే ఇంకా పనులు ప్రారంభించని సౌర, పవన విద్యుత్ కంపెనీల ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. దీంతో వారు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోయింది. ఒకసారి ఎంవోయూ కుదిరింది అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా తప్పనిసరిగా ఎంవోయూకు కట్టుబడి ఉండాల్సిందే. వేల కోట్లు అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెడితే మధ్యలోనే రద్దు చేసుకుంటే అప్పటిదాకా పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకున్న ప్రభుత్వాలు మారినా ఎంవోయూలు రద్దు చేసుకోవద్దని స్పష్టం చేసింది.

Must Read ;- దర్శిలో చొక్కాలు చించుకుని కొట్టుకున్న వైసీపీ నేతలు

ఏపీలో రద్దయిన ఎంవోయూలు ఎన్నో?

  • లులూ గ్రూపు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గత ప్రభుత్వంలో ఎంవోయూ చేసుకుంది. ప్రభుత్వం మారగానే ఎంవోయూ రద్దు చేసుకున్నారు.
  • అదానీ డేటా సెంటర్ తో గత ప్రభుత్వం చేసుకున్న రూ.30 వేల కోట్ల విలువైన ఎంవోయూలు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసుకుంది.
  • రేణిగుంట ఎఈజడ్ లో రిలయన్స్ జియోతో సహా అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు చేసుకున్న ఒప్పందాలు రద్దయిపోయాయి.
  • అమర్ రాజా బ్యాటరీ కంపెనీ విస్తరణకు గత ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కు తీసుకోవడం ద్వారా పెట్టుబడులు నిలిచిపోయాయి. ఇలా అనేక కంపెనీలు ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే పెట్టుబడులు నిలిపివేశాయి.
  • సింగపూర్ కన్సార్డియం రద్దు. రాజధాని అమరావతి విషయంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి గత ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న సింగపూర్ కన్సార్డియం రద్దయిపోయింది.
  • రాజధాని మూడు ముక్కల ప్రకటనతో వేల కోట్ల పెట్టుబడులు నిలిచిపోయాయి. అనేక దేశాల్లో రాష్ట్రం పరువు పోయింది. విదేశాల నుంచి స్వదేశం నుంచి కానీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంటే తరవాత మరో ప్రభుత్వం వస్తే ఎంవోయూలు రద్దయిపోతాయనే భయంతోనే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

వైసీపీ ప్రభుత్వంలో రద్దయిన ఎంవోయూలు

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.4.68 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 331 ఎంవోయూలు చేసుకున్నారు. ఇక 2017లో 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 664 ఎంవోయూలు జరిగాయి. 2018లో 15 లక్షల కోట్ల విలువైన 1817 ఎంవోయూలు కుదిరాయి.  వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంవోయూలు అన్నీ రద్దయి పోయాయి. పెట్టబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికితోడు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నిబంధన పెట్టడంతో చాలా కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.

Also Read ;- పంటల బీమాపై దిగొచ్చిన ప్రభుత్వం.. టీడీపీ వ్యూహంతో వైసీపీ కలవరం

Tags: andhra pradesh capital amaravatiAndhra pradesh three capital conceptcancellation of MOUsCoronavirus PandemicCovid-19 restrictionsDPIIT new rulesjagan governancejaganmohan reddyleotopPM modiPrime Minister Narendra Modireliance jioTelugu Desam Party (TDP)telugu news
Previous Post

జగన్ సైలెన్స్.. ఏపీ రైతుల ఖర్మేనా?

Next Post

బిగ్ బాస్ బాహువుల్లో మోనాల్.. అవినాషే బలి?

Related Posts

కవితకి తొలి చాలెంజ్‌..?? ఓడితే ఇక ఔట్..??

by లియో డెస్క్
December 8, 2023 7:22 pm

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఎన్నికలు జరగనున్నాయి....

జస్ట్ 20 కోట్లు కొట్టు.. ఎంపీ టికెట్ పట్టు..?? జగన్ బంపర్ ఆఫర్..??

by లియో డెస్క్
December 8, 2023 5:44 pm

పాలనలో ప్రజలకు చుక్కలు చూపిస్తూ.. వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్న జగన్.. పార్టీలోనూ...

బాబు స్టార్ట్ అయ్యాడు.. జగన్ ఫాలో అవుతున్నాడు…!!

by లియో డెస్క్
December 8, 2023 5:38 pm

మిగ్జాం తుపాను ముగిసినప్పటికీ క్షేత్ర స్థాయిలో పర్యటించకుండా, బాధితులను పరామర్శించకుండా సీఎం జగన్...

హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు మొండి వాదన..!!

by లియో డెస్క్
December 8, 2023 4:36 pm

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్నప్పటికీ అసలు తాము అధికారంలో ఉన్నామనే...

మహిళశక్తికి ఊతం ఉచిత బస్ ప్రయాణం..!

by లియో డెస్క్
December 8, 2023 4:05 pm

కాంగ్రెస్ సూపర్ సిక్స్ పధకాల అమలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు...

తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు అడుగులు..!

by లియో డెస్క్
December 8, 2023 1:53 pm

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు గడవకముందే.. యువతకు పెద్దఎత్తున...

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

by లియో డెస్క్
December 8, 2023 1:06 pm

రాకింగ్ స్టార్ య‌ష్‌ సినిమా ఖరారైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ...

మాకొద్దు బాబోయ్‌.. జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై ఉద్యోగుల తిరుగుబాటు..??

by లియో డెస్క్
December 7, 2023 8:19 pm

ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని తాను అధికారంలోకి వచ్చిన నెలలోపు తీసుకొస్తానని బల్లగుద్ది చెప్పి...

ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ అదుర్స్‌…!! రైల్వే జోన్‌ ని ముంచిన ఘనుడు….??

by లియో డెస్క్
December 7, 2023 7:31 pm

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎంతటి నిర్లక్ష్యంగా ఉందో తెలిపే మరో పరిణామం...

రేవంత్ అనే నేను.. మాట నిలబెట్టుకున్న చూడు..!

by లియో డెస్క్
December 7, 2023 6:52 pm

ప్రజాశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలన పగ్గాలు చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జస్ట్ 20 కోట్లు కొట్టు.. ఎంపీ టికెట్ పట్టు..?? జగన్ బంపర్ ఆఫర్..??

చితిమంటల్లో చలికాచుకోవడం అంటే ఇదేగా..?

హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు మొండి వాదన..!!

తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు అడుగులు..!

ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ అదుర్స్‌…!! రైల్వే జోన్‌ ని ముంచిన ఘనుడు….??

మహిళశక్తికి ఊతం ఉచిత బస్ ప్రయాణం..!

బాబు స్టార్ట్ అయ్యాడు.. జగన్ ఫాలో అవుతున్నాడు…!!

కవితకి తొలి చాలెంజ్‌..?? ఓడితే ఇక ఔట్..??

సజ్జలపై కేటీఆర్‌ టీమ్‌ ఫైర్‌..! ఏపీలో జగన్‌‌కు మొదలైన కొత్త అనుమానాలు..!!

తిరుమల పవిత్రత సర్వనాశనం..ఇంకేన్నాళ్లు!

ముఖ్య కథనాలు

కవితకి తొలి చాలెంజ్‌..?? ఓడితే ఇక ఔట్..??

జస్ట్ 20 కోట్లు కొట్టు.. ఎంపీ టికెట్ పట్టు..?? జగన్ బంపర్ ఆఫర్..??

బాబు స్టార్ట్ అయ్యాడు.. జగన్ ఫాలో అవుతున్నాడు…!!

హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు మొండి వాదన..!!

మహిళశక్తికి ఊతం ఉచిత బస్ ప్రయాణం..!

తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు అడుగులు..!

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

మాకొద్దు బాబోయ్‌.. జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై ఉద్యోగుల తిరుగుబాటు..??

ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ అదుర్స్‌…!! రైల్వే జోన్‌ ని ముంచిన ఘనుడు….??

రేవంత్ అనే నేను.. మాట నిలబెట్టుకున్న చూడు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కవితకి తొలి చాలెంజ్‌..?? ఓడితే ఇక ఔట్..??

జస్ట్ 20 కోట్లు కొట్టు.. ఎంపీ టికెట్ పట్టు..?? జగన్ బంపర్ ఆఫర్..??

బాబు స్టార్ట్ అయ్యాడు.. జగన్ ఫాలో అవుతున్నాడు…!!

హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు మొండి వాదన..!!

మహిళశక్తికి ఊతం ఉచిత బస్ ప్రయాణం..!

తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు అడుగులు..!

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

మాకొద్దు బాబోయ్‌.. జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై ఉద్యోగుల తిరుగుబాటు..??

ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ అదుర్స్‌…!! రైల్వే జోన్‌ ని ముంచిన ఘనుడు….??

రేవంత్ అనే నేను.. మాట నిలబెట్టుకున్న చూడు..!

సినిమా

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

చితిమంటల్లో చలికాచుకోవడం అంటే ఇదేగా..?

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

యానిమల్ (రివ్యూ)

జగన్ – కేసీఆర్ లాజిక్ లేని సాగర్ డ్రామా.. బీఆర్ఎస్ కొంపముంచేసిందా..??

చంద్రబాబు ఢిల్లీ టూర్.. నిఘా కోసం వేగుల్ని ముందే పంపిన జగన్‌..??

ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ వేవ్….?? పారిపోతున్న జగన్ టీమ్ ఐఏఎస్, ఐపీఎస్ లు..??

సగం మంది మంత్రులకు జగన్ ఝలక్..?? ఓటమి భయంతో టికెట్లు నో…??

అదానీకి ఏపీ వనరులు రాసి పెడుతున్న జగన్‌..??? భయమా…?? వ్యూహమా..??

భార్య భారతి బర్త్ డేకి సీఎం జగన్ అదిరిపోయే గిఫ్ట్..??

సుప్రీం కోర్టులో రామోజీ రావుకు బిగ్ రిలీఫ్.. జగన్‌కి భారీ షాక్‌!

జనరల్

కవితకి తొలి చాలెంజ్‌..?? ఓడితే ఇక ఔట్..??

బాబు స్టార్ట్ అయ్యాడు.. జగన్ ఫాలో అవుతున్నాడు…!!

హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు మొండి వాదన..!!

మహిళశక్తికి ఊతం ఉచిత బస్ ప్రయాణం..!

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

మాకొద్దు బాబోయ్‌.. జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై ఉద్యోగుల తిరుగుబాటు..??

ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ అదుర్స్‌…!! రైల్వే జోన్‌ ని ముంచిన ఘనుడు….??

రేవంత్ అనే నేను.. మాట నిలబెట్టుకున్న చూడు..!

ప్రగతి భవన్ కాదు.. ఇక ప్రజాదర్బార్..!

టీడీపీకి 51 శాతం ఓటింగ్‌.. జనసేనకి 10 శాతం.. లేటెస్ట్‌ సర్వేతో జగన్‌ కి చుక్కలు….!!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist