April 21, 2026 2:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

శీతాకాల సమావేశాల రద్దు వెనుక ఏ ‘ఆందోళన’..

బీజేపీ సర్కారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేయడాన్నికాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. రైతుల ఆందోళనలపై చర్చను తప్పిచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

December 16, 2020 at 3:58 PM
in Latest News, National, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొవిడ్ -19  ఉధృతి కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురికి లేఖ రాశారు.  ‘‘కొవిడ్ వైరస్ వ్యాప్తి  ఈ సీజన్ లో ఎక్కువైంది. ముఖ్యంగా ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. వ్యాక్సిన్ త్వరలో రానుంది. వచ్చే సమావేశాలను త్వరలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ దీనిపై మండి పడింది. ‘అందరినీ సంప్రదించామంటున్నారు..కాని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్‌ను సంప్రదించలేద’ని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. పార్లమెంటరీ వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం పతనం చేస్తోందని విమర్శించింది. కొవిడ్ ఉన్న టైంలో ఎన్నికలకు వెళ్లవచ్చు..ప్రచారం చేయవచ్చు..కాని పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలంటే మాత్రం కొవిడ్ -19 అడ్డంకిగా ఉందా’ అని ప్రశ్నించింది. బీహార్‌ లో  ఇటీవలే ఎన్నికలు జరిగాయి. కొవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయలేదు. పార్లమెంటు కొత్త భవనానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా వాయిదా పడలేదు. రైతుల ఆందోళనలపై చర్చను తప్పిచుకునేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌ విమర్శించారు.

ఆ విమర్శలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న తరువాత చాలావరకు కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగాయి. బహిరంగ సభలూ జరిగాయి. అయితే కేవలం కొవిడ్ పేరుతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాయిదా వేయడం అంటే.. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు..పార్లమెంటులో చర్చకు రాకూడనే ఉద్దేశమే ఇందుకు కారణంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Must Read ;- తాడోపేడో : చట్టాలు రద్దు చేసే వరకు అంగుళమైనా కదలం

17రోజుల నుంచి ఢిల్లీలో రైతుల ఆందోళన

దాదాపు 17రోజుల నుంచి ఢిల్లీలో రైతుల ఆందోళన నడుస్తోంది. ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను రైతులు లెక్కచేయడం లేదు. మరో ఏడాదైనా సరే.. తమ ఆందోళన కొనసాగుతుందని, నూతన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళన కారణంగా ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము, కశ్మీర్ రైతులు చేస్తున్న ఆందోళనల కారణంగా ఆయా రాష్ట్రాల్లో రోజుకు రూ.5వేల కోట్ల విలువైన ఉత్పాదకత కోల్పోతున్నట్టు సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) అంచనా వేస్తోంది. దేశంలో ఏవైనా ఘటనలు జరిగినప్పుడు, దాడులు లేదా ఏవైనా కుట్రలు బయటపడినప్పుడు మినహా ఈ స్థాయిలో ఆందోళన జరగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఆందోళన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర హోమంత్రి అమిత్ షా తో సహా కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఇక రైతులకు మద్దతుగా ఎన్డీఏ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మద్దతు లభిస్తోంది. భారత్ బంద్ జరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు పెడితే.. ఇటు పార్లమెంటులో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయి. భారీ సంఖ్యలో ఢిల్లీ శివార్లలో రైతులు ఉన్నారు. వారు శాంతియుతంగానే తమ ఆందోళన చేస్తున్నారు. వారి మధ్య సంఘ విద్రోహ శక్తులు చొరబడితే.. భద్రతాపరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇదీ కొత్త సమస్యకు దారి తీస్తుంది. ఇక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున రైతులు చేస్తున్నఈ ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారణాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

త్వరలో అంటే..

వచ్చే ఏడాది జనవరి తరువాత సమావేశాలు జరిపే అవకాశం ఉందనే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ లోగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓవైపు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతోంది. 700 సదస్సులు, 700 ప్రెస్ మీట్ లు జరిపి ఈ వ్యవసాయ చట్టం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేయాలని, తద్వారా ఆందోళనలు తగ్గించవచ్చని బీజేపీ ప్రణాళిక కూడా వేసింది. అంటే.. టైం గడుస్తున్న కొద్దీ.. ఆందోళనలకు మద్దతు తగ్గించడం, మరోవైపు చర్చలు జరపడం, ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకోవడం లాంటి వ్యూహాలకు బీజేపీ పదును పెట్టిందని చెప్పవచ్చు.

కొవిడ్ భయం ఇందుకేనా..

మరోవైపు కొవిడ్ భయం ఇంకా ఎంపీలను వెంటాడుతోందని, పలువురు ఎంపీలు కొవిడ్ కారణంగా చనిపోయారనే అభిప్రాయం కూడా కలుగుతోంది. కేంద్రమంత్రి సురేష్‌ అంగడి కరోనా కారణంగా చనిపోయిన విషయం కూడా చర్చకు వస్తోంది. ఇక ప్రస్తుతం ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరు వైరస్‌ బారిన పడ్డారని తాజాగా సర్వేలు చెబుతున్నాయని, కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

గతంలో ఇలా..

గతంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు చాలాసార్లు రద్దు చేశారు. అప్పటి రాజకీయ, ఆర్థిక, దేశ భధ్రత లాంటి అంశాల కారణంగా వాయిదా పడ్డాయి. 1975, 1979, 1984లో ఇలా శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. ఇక 1978,1995, 2002 తోపాటు పలు సందర్భాల్లో తక్కువ రోజులు పార్లమెంటు సమావేశాలు జరిగిన సందర్భాలున్నాయి.

Also Read ;- నిజమా? : అంబానీ మనవడిని చూసే టైం మోడీకి ఉందా?

Tags: #covid-19Budget sessioncongress critisises on cancelation of parlament winter sesioncongress partycongress party leaderscoronavirus crisisIndialeotopparliamenttelugu newswinter sessionwinter session covid-19winter session newswinter session scrapped
Previous Post

బిగ్ బాస్ గుట్టు రట్టు చేసిన వితిక

Next Post

అఖిల్ సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు.?

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

క్లైమాక్స్ షూటింగులో రాముడు – భీముడు

అంతకంతకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. పాక్షిక లాక్ డౌన్ తప్పదా?

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist