January 24, 2021 3:05 PM
30 °c
Hyderabad
23 ° Sun
23 ° Mon
23 ° Tue
23 ° Wed
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విజయవాడను దద్ధరిల్లజేసిన అమరావతి మహాపాదయాత్ర

రాజధాని రైతుల ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. అమరావతి రైతులు మంగళవారం నాడు పిలుపు ఇచ్చిన మహాపాదయాత్రకు భారీ స్పందన లభించింది.

December 15, 2020 at 7:49 PM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అలుపెరగని పోరాటం. ఎక్కడా రక్తం చిందకపోయినా, వేలాది మంది రైతుల కళ్లలో రక్తకన్నీరు ఉబికింది. అమరావతి రాజధాని ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకుంది. సంవత్సరంపాటు సాగిన ఉద్యమాలు ప్రపంచంలో చాలా అరుదు. అమరావతి ఉద్యమం కూడా అరుదైనదే. శాంతియుతంగా చేయడం వల్లే అమరావతి ఉద్యమం నేటికీ నిలిచి ఉంది. ఉద్యమంలో ఏ మాత్రం హింస చోటు చేసుకున్నా అణచివేయాలని ప్రభుత్వం కాసుకుకూర్చుంది. అలాంటి ఉద్యమానికి ఏడాది నిండిన సందర్భంగా విజయవాడలో రాజధాని రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు భారీ స్పందన వచ్చింది.

మార్మోగిన జై అమరావతి

నినాదాలుఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు సాగిస్తున్న ఉద్యమం సంవత్సర కాలం పూర్తి చేసుకోనుంది. ఇందులో భాగంగా విజయవాడలో చేపట్టిన మహాపాదయాతకు అమరావతి రాజధాని రైతులతోపాటు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పడవల రేవు నుంచి మీసాల రాజారావు బిడ్జి వరకు సాగిన మహాపాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. అమరావతి రాజధాని సాధించుకునే వరకు పోరాటం సాగిస్తామని రైతులు ప్రకటించారు. అమరావతి జేఏసీ నేతలు, రాజధాని సాధన సమితి పొలికేక నాయకులు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించకపోతే అదే చివరి ఛాన్స్ అవుతుందని జేఏసీ నేతలు విమర్శించారు.

మహిళలను రోడ్డుమీదకు లాగారు
ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ పది మందికి అన్నం పెట్టిన రాజధాని రైతులను, మహిళలను ఈ ముఖ్యమంత్రి రోడ్డుమీదకు లాగాడని పాదయాత్రలో పాల్గొన్న మహిళలు విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల పంట భూములు ఇస్తే వైసీపీ ప్రభుత్వం రోడ్డు మీదకు లాగిందని రైతులు తీవ్ర విమర్శలు చేశారు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చామని, ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారుస్తారా? అంటూ మహాపాదయాత్రలో పాల్గొన్న రైతులు ధ్వజమెత్తారు. సంవత్సరం నుంచి అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపడం లేదని విమర్శించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ ఉద్యమం ఆపేది లేదని రైతులు తెగేసి చెప్పారు.

Must Read ;- అమరావతి పోరాటానికి ‘ఎండ్ కార్డ్’ వేసే కుట్ర!
ఢిల్లీ తరహాలో ఉద్యమం ఉదృతం చేస్తాం
అమరావతి ఉద్యమాన్ని సంవత్సరం పాటు శాంతియుతంగా చేశామని, రాయపూడి జనభేరి తరవాత ప్రతి రోజూ రోడ్డుపైనే ఉద్యమిస్తామని మహిళా రైతులు హెచ్చరించారు. ఒక్క రాజధానికి ఒక్క ఇటుక ఎత్తలేని సీఎం, మూడు రాజధానులు నిర్మిస్తామని చెబితే ఎవరూ నమ్మరని అమరావతి జేఏసీ నేతలు విమర్శించారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడంతో రాజధాని ప్రాంతంలోని దళితులు తీవ్రంగా నష్టపోయారని, కనీసం వారికి కూలి పనికూడా దొరకడం లేదని పొలికేక అధ్యక్షుడు కోటయ్య విమర్శించారు.  మూడు రాజధానుల నిర్ణయం తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు.  అమ్మలాంటి అమరావతి రాజధానికి సీఎం జగన్మోహన్ రెడ్డి మరణశాసనం రాశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారానికి మరణశాసనం రాస్తారని టీడీపీ సీనియర్ నేత పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో మూర్ఖంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత వంగవీటి రాధా విమర్శించారు. ప్రజల మద్దతు వల్లే రాజధాని పోరాటం సంవత్సరం నుంచి విజయవంతంగా సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి ఉద్యమం 13 జిల్లాలకు విస్తరించిందని, అనేక మందిపై అట్రాసిటీ కేసులు పెట్టినా ఉద్యమం ఆగలేదని జనసేన నాయకుడు పోతుల రమేష్ స్పష్టం చేశారు.

Also Read ;- వారిపైనే ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రయోగమా.. పోలీసు శాఖపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
రాయపూడిలో  జనభేరి సభకు భారీ ఏర్పాట్లు
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ అమరావతి రాజధాని రైతులు ఉద్యమం ప్రారంభించి 16వ తేదీకి సంవత్సరం పూర్తి కానుంది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలోని రాయపూడిలో 17వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి రాజధానిలోని 29 గ్రామాల రైతులతోపాటు, రాష్ట్రం నలు మూలల నుంచి లక్ష మంది ఈ సభకు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. రాయపూడి సభలో అమరావతి రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అధికార వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలను రాయపూడి సభకు ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా రాయపూడి సభలో పాల్గొననున్నారు. అమరావతి రాజధానికి ప్రధాని మోడీ అంగీకరించినా, సీఎం జగన్ రెడ్డి మూడుముక్కలాట మొదలు పెట్టారని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు.
ఉక్కుపాదం మోపినా..
అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణచివేయడానికి వైసీపీ ప్రభుత్వం చేయని కుట్ర లేదని జేఏసీ నేతలు విమర్శించారు. రాజధాని రైతులపై అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టడంతోపాటు, రైతుల ఉద్యమానికి ప్రతిగా మూడు రాజధానుల ఉద్యమం చేయిస్తున్నారని వారు తప్పుపట్టారు. కేవలం విశాఖలో భూములు దోచుకుని అమ్ముకునేందుకే సీఎం మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారని రైతులు తీవ్రంగా దుయ్యబట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకునే వరకు ఉద్యమం ఆగదని రైతులు స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రకటన తరువాత అమరావతి గ్రామాల్లో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అయినా రైతులు ఎక్కడా శాంతియుత మార్గం వీడలేదని టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు కొనియాడారు. రాజధాని రైతుల ప్రాణత్యాగాలు ఊరికే పోవని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీలు అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు.

Also Read ;- ‘ఒకే రాష్ట్రం ఒకేరాజధాని’ : మహాపాదయాత్రకు భారీ స్పందన

Tags: Amaravati capitalamaravati capital newsAmaravati Farmers Maha Padayatra in Vijayawadaamaravati farmers protestap newsfarmers maha padayatrafarmers protest in amaravatiLatest Telugu Newslatest vijayawada newsleotoptelugu news
Previous Post

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అరుణ్ కుమార్ గోస్వామి?

Next Post

రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్: అచ్చెన్న విమర్శ

Related Posts

Andhra Pradesh

షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?

by లియో రిపోర్టర్
January 24, 2021 2:32 pm

ఏపీ సీఎం జగన్ చెల్లి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు చురుగ్గా...

Andhra Pradesh

వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?

by లియో డెస్క్
January 24, 2021 1:30 pm

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్లు ఏపీలోనే...

Andhra Pradesh

జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?

by లియో రిపోర్టర్
January 24, 2021 1:07 pm

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందా? తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు...

Andhra Pradesh
highcourt-panchayat-ec

స్థానిక ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్

by chamundi G
January 24, 2021 12:27 pm

ఏపీ స్థానిక ఎన్నికలు రోజుకో రకమైన మలుపులు తిరుగుతోంది. ఎప్పుడేంజరుగుతుందా అని అటు...

Andhra Pradesh

అఖిల ప్రియ ఏమి చెబుతారు.. అందులో ఎవరెవరున్నారు..?

by లియో డెస్క్
January 24, 2021 12:00 pm

హఫీజ్‌పేట భూ వ్యవహారంలో ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోదరులను కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలపై...

International

బీర్ తాగండి.. ఆసనాలు వేయండి!

by chamundi G
January 24, 2021 11:55 am

యోగాలోని ‘శీర్షాసనం’ గురించి వినే ఉంటారు.. మరి చీర్స్ ఆసనం గురించి ఎప్పుడైనా...

Andhra Pradesh

ఒక హామీ అటకపైకి.. సున్నా వడ్డీ పథకానికి మంగళం?

by లియో రిపోర్టర్
January 24, 2021 11:15 am

ఎన్నికల హామీలు ఒక్కొక్కటి అటకెక్కుతున్నాయి. అధికారంలోకి వచ్చాక రైతులకు లక్ష రూపాయలు వడ్డీ...

Andhra Pradesh

తూచ్! అత్యాచార కేసు లేదు.. ఏం లేదు!

by chamundi G
January 24, 2021 11:09 am

విద్యార్ధులకు ఉపకార వేతనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం...

General

నిరసన తెలిపిన విద్యార్థులపై అత్యాచార కేసులా?

by లియో రిపోర్టర్
January 24, 2021 8:12 am

విద్యార్ధుల ఉపకార వేతనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం...

Andhra Pradesh

సన్నాయి నొక్కులు: తూచ్ .. ఇళ్ల నిర్మాణం మా వల్ల కాదు

by లియో రిపోర్టర్
January 24, 2021 7:00 am

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) మీరు ఆప్షన్ మార్చుకోండి అంటూ వాలంటీర్లు,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఈసీతో పెట్టుకుంటే మడతడిపోద్ది!

అఖిలప్రియకు బెయిల్ మంజూరు, రేపు విడుదల

ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

భూమా అఖిల ప్రియ బెయిలుపై విడుదల

రామతీర్ధంలో కేసులో.. A1గా చంద్రబాబు!

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

‘టెక్నికల్ ఎర్రర్’ సర్కారీ ధిక్కారంలో కామెడీ స్వరం!

జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?

ఎవర్ని చంపుతావు!

సంక్షోభాన్ని తప్పించడమే ‘సుప్రీం’

ముఖ్య కథనాలు

 మాస్ మహారాజా బర్త్ డే ట్రీట్

షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?

చక్కనైన వధువు కావలెను!

వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?

జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?

పవన్ మరో దర్శకుడికి ఓకే చెప్పారా? ఎవరా డైరెక్టర్?

సరికొత్త రికార్డ్ సాధించిన సమంత అక్కినేని

అఖిల ప్రియ ఏమి చెబుతారు.. అందులో ఎవరెవరున్నారు..?

ఆర్ఆర్ఆర్ లో.. అదిరిపోయే ఇంగ్లీషు సాంగ్

మంచు విష్ణు, కాజల్ మోసగాళ్లు రిలీజ్ డేట్ ఫిక్స్

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?

వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?

జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?

స్థానిక ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్

అఖిల ప్రియ ఏమి చెబుతారు.. అందులో ఎవరెవరున్నారు..?

బీర్ తాగండి.. ఆసనాలు వేయండి!

ఒక హామీ అటకపైకి.. సున్నా వడ్డీ పథకానికి మంగళం?

తూచ్! అత్యాచార కేసు లేదు.. ఏం లేదు!

పసుపు’ రాజకీయం… ఎంపీ మెడకు ‘ఇందూరు’ ఉచ్చు!

సన్నాయి నొక్కులు: తూచ్ .. ఇళ్ల నిర్మాణం మా వల్ల కాదు

సినిమా

 మాస్ మహారాజా బర్త్ డే ట్రీట్

పవన్ మరో దర్శకుడికి ఓకే చెప్పారా? ఎవరా డైరెక్టర్?

సరికొత్త రికార్డ్ సాధించిన సమంత అక్కినేని

ఊహతో అలా ప్రేమలో పడ్డానన్న శ్రీకాంత్ 

ఆర్ఆర్ఆర్ లో.. అదిరిపోయే ఇంగ్లీషు సాంగ్

మంచు విష్ణు, కాజల్ మోసగాళ్లు రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ స్టెప్పులతో బాలయ్య.. ఇంతకీ ఎవరితో? ఎక్కడ?

మహాశివరాత్రి రోజునే శర్వానంద్ ‘శ్రీకారం’

తెరపై నవ్వులు .. తెరవెనుక కన్నీళ్లు కలిస్తే శ్రీలక్ష్మి  

ప్రభాస్ ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ – బయటపెట్టిన నాగ్ అశ్విన్

అన్నపూర్ణలో అశోక్ – స్పీడందుకున్న శాకుంతలం

జనరల్

చక్కనైన వధువు కావలెను!

రెండు చుక్కల ఆయిల్.. ఆ కిక్కే వేరప్పా..

నిరసన తెలిపిన విద్యార్థులపై అత్యాచార కేసులా?

‘చంపడానికైనా సిద్దమే’ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు 

సృష్టి గోస్వామి.. ఒక్కరోజు ముఖ్యమంత్రి!

ఎమ్మెల్యే మేనల్లుడి దందా.. ఆత్మహత్యకు కుటుంబం సిద్ధం!

భరతమాత హృదయ విజేత.. నేతాజీ.. (125వ జయంతి)..

‘పురుగులు’ లిఫ్ట్ అడుగుతాయట!

ఇసుక వివాదం.. అనంత జిల్లాలో ర‌చ్చ‌ర‌చ్చ‌

లోక‌ల్‌ నోటిఫికేష‌న్ రెడీ.. జ‌గ‌న్‌ స‌ర్కారు స‌హ‌క‌రించేనా?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist