August 9, 2026 1:25 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విజయవాడను దద్ధరిల్లజేసిన అమరావతి మహాపాదయాత్ర

రాజధాని రైతుల ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. అమరావతి రైతులు మంగళవారం నాడు పిలుపు ఇచ్చిన మహాపాదయాత్రకు భారీ స్పందన లభించింది.

December 15, 2020 at 7:49 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అలుపెరగని పోరాటం. ఎక్కడా రక్తం చిందకపోయినా, వేలాది మంది రైతుల కళ్లలో రక్తకన్నీరు ఉబికింది. అమరావతి రాజధాని ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకుంది. సంవత్సరంపాటు సాగిన ఉద్యమాలు ప్రపంచంలో చాలా అరుదు. అమరావతి ఉద్యమం కూడా అరుదైనదే. శాంతియుతంగా చేయడం వల్లే అమరావతి ఉద్యమం నేటికీ నిలిచి ఉంది. ఉద్యమంలో ఏ మాత్రం హింస చోటు చేసుకున్నా అణచివేయాలని ప్రభుత్వం కాసుకుకూర్చుంది. అలాంటి ఉద్యమానికి ఏడాది నిండిన సందర్భంగా విజయవాడలో రాజధాని రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు భారీ స్పందన వచ్చింది.

మార్మోగిన జై అమరావతి

నినాదాలుఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు సాగిస్తున్న ఉద్యమం సంవత్సర కాలం పూర్తి చేసుకోనుంది. ఇందులో భాగంగా విజయవాడలో చేపట్టిన మహాపాదయాతకు అమరావతి రాజధాని రైతులతోపాటు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పడవల రేవు నుంచి మీసాల రాజారావు బిడ్జి వరకు సాగిన మహాపాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. అమరావతి రాజధాని సాధించుకునే వరకు పోరాటం సాగిస్తామని రైతులు ప్రకటించారు. అమరావతి జేఏసీ నేతలు, రాజధాని సాధన సమితి పొలికేక నాయకులు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించకపోతే అదే చివరి ఛాన్స్ అవుతుందని జేఏసీ నేతలు విమర్శించారు.

మహిళలను రోడ్డుమీదకు లాగారు
ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ పది మందికి అన్నం పెట్టిన రాజధాని రైతులను, మహిళలను ఈ ముఖ్యమంత్రి రోడ్డుమీదకు లాగాడని పాదయాత్రలో పాల్గొన్న మహిళలు విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల పంట భూములు ఇస్తే వైసీపీ ప్రభుత్వం రోడ్డు మీదకు లాగిందని రైతులు తీవ్ర విమర్శలు చేశారు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చామని, ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారుస్తారా? అంటూ మహాపాదయాత్రలో పాల్గొన్న రైతులు ధ్వజమెత్తారు. సంవత్సరం నుంచి అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపడం లేదని విమర్శించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ ఉద్యమం ఆపేది లేదని రైతులు తెగేసి చెప్పారు.

Must Read ;- అమరావతి పోరాటానికి ‘ఎండ్ కార్డ్’ వేసే కుట్ర!
ఢిల్లీ తరహాలో ఉద్యమం ఉదృతం చేస్తాం
అమరావతి ఉద్యమాన్ని సంవత్సరం పాటు శాంతియుతంగా చేశామని, రాయపూడి జనభేరి తరవాత ప్రతి రోజూ రోడ్డుపైనే ఉద్యమిస్తామని మహిళా రైతులు హెచ్చరించారు. ఒక్క రాజధానికి ఒక్క ఇటుక ఎత్తలేని సీఎం, మూడు రాజధానులు నిర్మిస్తామని చెబితే ఎవరూ నమ్మరని అమరావతి జేఏసీ నేతలు విమర్శించారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడంతో రాజధాని ప్రాంతంలోని దళితులు తీవ్రంగా నష్టపోయారని, కనీసం వారికి కూలి పనికూడా దొరకడం లేదని పొలికేక అధ్యక్షుడు కోటయ్య విమర్శించారు.  మూడు రాజధానుల నిర్ణయం తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు.  అమ్మలాంటి అమరావతి రాజధానికి సీఎం జగన్మోహన్ రెడ్డి మరణశాసనం రాశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారానికి మరణశాసనం రాస్తారని టీడీపీ సీనియర్ నేత పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో మూర్ఖంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత వంగవీటి రాధా విమర్శించారు. ప్రజల మద్దతు వల్లే రాజధాని పోరాటం సంవత్సరం నుంచి విజయవంతంగా సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి ఉద్యమం 13 జిల్లాలకు విస్తరించిందని, అనేక మందిపై అట్రాసిటీ కేసులు పెట్టినా ఉద్యమం ఆగలేదని జనసేన నాయకుడు పోతుల రమేష్ స్పష్టం చేశారు.

Also Read ;- వారిపైనే ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రయోగమా.. పోలీసు శాఖపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
రాయపూడిలో  జనభేరి సభకు భారీ ఏర్పాట్లు
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ అమరావతి రాజధాని రైతులు ఉద్యమం ప్రారంభించి 16వ తేదీకి సంవత్సరం పూర్తి కానుంది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలోని రాయపూడిలో 17వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి రాజధానిలోని 29 గ్రామాల రైతులతోపాటు, రాష్ట్రం నలు మూలల నుంచి లక్ష మంది ఈ సభకు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. రాయపూడి సభలో అమరావతి రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అధికార వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలను రాయపూడి సభకు ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా రాయపూడి సభలో పాల్గొననున్నారు. అమరావతి రాజధానికి ప్రధాని మోడీ అంగీకరించినా, సీఎం జగన్ రెడ్డి మూడుముక్కలాట మొదలు పెట్టారని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు.
ఉక్కుపాదం మోపినా..
అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణచివేయడానికి వైసీపీ ప్రభుత్వం చేయని కుట్ర లేదని జేఏసీ నేతలు విమర్శించారు. రాజధాని రైతులపై అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టడంతోపాటు, రైతుల ఉద్యమానికి ప్రతిగా మూడు రాజధానుల ఉద్యమం చేయిస్తున్నారని వారు తప్పుపట్టారు. కేవలం విశాఖలో భూములు దోచుకుని అమ్ముకునేందుకే సీఎం మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారని రైతులు తీవ్రంగా దుయ్యబట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకునే వరకు ఉద్యమం ఆగదని రైతులు స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రకటన తరువాత అమరావతి గ్రామాల్లో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అయినా రైతులు ఎక్కడా శాంతియుత మార్గం వీడలేదని టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు కొనియాడారు. రాజధాని రైతుల ప్రాణత్యాగాలు ఊరికే పోవని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీలు అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు.

Also Read ;- ‘ఒకే రాష్ట్రం ఒకేరాజధాని’ : మహాపాదయాత్రకు భారీ స్పందన

Tags: Amaravati capitalamaravati capital newsAmaravati Farmers Maha Padayatra in Vijayawadaamaravati farmers protestap newsfarmers maha padayatrafarmers protest in amaravatiLatest Telugu Newslatest vijayawada newsleotoptelugu news
Previous Post

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అరుణ్ కుమార్ గోస్వామి?

Next Post

రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్: అచ్చెన్న విమర్శ

Related Posts

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

లేపాక్షికి యునెస్కో గుర్తింపు దక్కేనా..?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist