లియో గాలరీ

లియో గాలరీ

ఇసుక దందా…రవాణాలోనే ఉందా..

ఏపీలో ఇసుక ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆన్ లైన్ లో టన్ను ఇసుక రూ.374కు దొరుకుతున్నా... అక్కడి నుంచి రీచ్ కు, మరలా అక్కడ నుంచి వినియోగదారుడిని చేరేసరికి...

కోదండరామ్ కు చెయ్యిస్తారా…? చేయందిస్తారా…?

కోదంరామ్ కు మ‌ద్ద‌తివ్వాలా వద్దా అని తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ బరిలో ఉంటానంటూ అంద‌రికంటే ముందే ప్ర‌క‌టించుకున్న కోదండ‌రామ్ త‌న‌తో ఎవ‌రెవ‌రు క‌లిసి వస్తారో అన్న...

కాదన్నా…లేదన్నా…తగ్గేది లేదన్న కోదండరామ్

అన్ని పార్టీల కంటే ముందే గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల‌కు త‌న అభ్యర్థిని ప్ర‌క‌టించింది టీజేఎస్. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీలో ఉండాలా వ‌ద్ద అని చివ‌రి వ‌ర‌కు ఎదురు...

సమ్మె ఓ శాపం…ఆర్టీసీ ప్రగతి ప్రశ్నార్థకం

ఆర్టీసీ స‌మ్మె కార్మికుల‌కు శాపంగా మారింది. చారిత్ర‌క స‌మ్మెగా కార్మికులు చెప్పుకుంటున్నా అదే వారిని పాతాళానికి తొక్కేసింది. సాధారణంగా సంస్థ ప‌రిర‌క్ష‌ణ‌, కార్మికుల హ‌క్కుల‌ను కాపాడేందుకు స‌మ్మెలు...

ఇద్దరే హీరోలా…మిగిలిన వారంతా డమ్మీలా…

తెలంగాణ‌లో ఆ ఇద్దరే కేంద్రంగానే ప‌రిపాల‌న సాగుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినవ‌స్తున్నాయి. ఏ నిర్ణ‌యం అయినా వారిద్ద‌రే తీసుకోవాలి. చిన్న‌చిన్న నిర్ణ‌యాల నుంచి చ‌ట్టాల మార్పు వ‌ర‌కు వారు...

గ్రేటర్ పై కమలం నజర్…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తయార్

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న గ్రేట‌ర్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారే ప‌రిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పార్టీల‌కు ఇది ప్ర‌తిష్ఠాత్మం. అధికార టీఆర్ఎస్ ప్ర‌స్తుత సీట్ల‌కంటే ఎక్కువ సీట్లు...

బడికి రండి…కరోనా పిలుచుకెళ్ళండి..

కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నా , పక్క రాష్ట్రాలు జీరో అకడమిక్ ఇయర్ గా ప్రకటించినా, కరోనాతో సహజీవనం చేయాల్సిందే అంటూ మొండిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...

అమాత్యా… అన్నదాతలంటే అంత అలుసా

అమరావతి రైతులు ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేనని పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విమానంలో ఢిల్లీ వెళ్లిన రైతులు ముమ్మాటికీ...

ప్లాస్టిక్ బొమ్మ… పసికందు ప్రాణం తీసిందమ్మా….

లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆడపిల్ల పుట్టిందని ఆ ఇంట పండగ చేసుకున్నారు. అయితే అంతలోనే అనుకోని ఘటనతో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అభంశుభం ఎరుగని ఆ చిన్నారిని చిప్స్...

ప్లేన్లో  ప్రయాణమా…నేను రెడీ…

కరోనా కష్టకాలంలో అన్ని రవాణా రంగాలు ఆక్యుపెన్సీ లేక అల్లాడుతుంటే.. విశాఖ విమానాశ్రయాన్ని ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతోంది. గత మూడు నెలలుగా విమానాశ్రయం...

పోర్ట్ ఉద్యోగాలా…రండి బాబూ రండి

విశాఖపట్నం పరిపాలన రాజధాని గా మారబోతున్న ఈ సమయంలో విశాఖ పోర్టు ట్రస్టులో ఉద్యోగమంటే మాటలా మరి. అక్షరాల లక్షల రూపాయలు కుమ్మరించేందుకైనా నిరుద్యోగులు ముందుకు వస్తారు....

గెలుపు మాదేగా…ఖర్చులెందుకూ దండగ…

రాష్ట్రంలో జ‌ర‌గ‌బోతున్న గ్రాడ్యయేట్ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులెవరన్నదాని పై ఉత్కంఠ తొలగడం లేదు. అంతా స్పష్టాస్పష్టంగా ఉంటోంది. ఇప్పటికీ సస్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క...

కరోనా విలయం…ఆయుర్వేదానికే అగ్రతాంబూలం.

క‌రోనా పుణ్య‌మా అని ప్రాచీన వైధ్యానికి పూర్వ‌వైభ‌వం వ‌చ్చింది వంటింటి ఆయుర్వేద చిట్కాలకు ప‌దును పెడుతున్నారు . రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలు సైతం ఆయుర్వేద వైద్య విధానానికి...

వేగం పెరిగితే దడ దడే…నేతల్లో ఇక గడబిడే…

నేరాలు చేసినా జైళ్ళకు వెళ్ళ‌కుండా చట్టసభలోల కూర్చునే వారికి ఈ వార్త కాస్త నిరాశ క‌లిగించేదే. నేర‌స్తులుగా ఉండి ప్ర‌జాప్ర‌తినిధులుగా చెలామ‌ణి అవుతున్న వారికి గుండెల్లో రైళ్ళు...

దుబ్బాక‌లో దూసుకు పోండి… జెండా ఎగరేయండి

బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం దుబ్బాక ఉప ఎన్నిక‌ల‌పై సీరియ‌స్ గా దృష్టి సారించింది. తెలంగాణ‌లో టీఆర్ఎస్ స‌ర్కార్ రెండో సారి ప‌గ్గాలు చేప‌ట్టాక, సిట్టింగ్ ఎమ్మెల్యే రామ‌లింగా...

అపర కాళిక.. ఈ బాలిక..

ఆడదంటే లెక్కేలేదన్నట్లు మృగాళ్లు పేట్రేగిపోతున్న రోజులివి. సందు దొరికితే చాలు.. మహిళలను లోబర్చుకోవడం, మానభంగానికి పాల్పడటం, ప్రతిఘటిస్తే మర్డర్లకు సైతం వెనుకాడకపోవడం ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తున్నాం....

వందేళ్ల క్రితమే.. మ.. మ.. మాస్క్..

మాస్క్ వేసుకోండి.. మాస్క్ వేసుకోండి.. అంటే కొత్తగా ఇప్పుడే వింటున్నట్లు అందరూ వింతగా చూస్తున్నారు గానీ.. ఈ మాస్క్ వ్యవహారం ఈనాటిది కాదు. వందేళ్ల క్రితమే వాడుకలోకి...

రాసలీలల వీడియో ఎఫెక్ట్.. పదవి హాంఫట్

భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బాస సత్యనారాయణరావును తొలగిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల...

దుర్గగుడి పైవంతెన…ప్రారంభం అయ్యేనా…?

విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈనెల 16న ప్రారంభించాలని ప్రభుత్వం మరో సారి నిర్ణయించింది. ఈసారైనా ఆటంకాలు లేకుండా దుర్గగుడి...

సర్కారు లాంఛనం… స్కూబీకి అంతిమ సంస్కారం…

స్కూబీ విధి నిర్వహణలో ఉన్నంత కాలం ఎప్పుడూ వెనుదిరగ లేదు... అలసిపోయానని మొరాయించనూ లేదు. నమ్ముకున్న వృత్తికే అంకితమై అద్భుత సేవలందించింది. తన పనితీరుతో డిపార్ట్ మెంట్...

కార్పొరేషన్ పదవుల పందేరం… అంతా గందరగోళం

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఆ పార్టీ నాయకులు చాలా మంది రాజకీయ నిరుద్యోగులుగానే కొనసాగుతుండటం , సరైన పదవులు దక్కకపోవడంతో క్రమక్రమంగా గూడు కట్టుకుం...

ఎమ్మెల్సీ టికెట్ కు క్యూ కడుతున్న కమలనాథులు…

తెలంగాణ‌లో ఖాళీ కాబోతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి బీజేపీ సిద్ధమ‌వుతోంది. గ‌తంలోనూ గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డ‌మో. రెండోస్థానంలో నిల‌వ‌డ‌మో జ‌ర‌గ‌డంతో. ఈసారి రెండు ఎమ్మెల్సీ స్థానాల‌ను...

గుండెపోటా … లాఠీ పోటా…లాకప్ డెత్ ఓ మిస్టరీ…

అక్రమంగా మద్యం రవాణా చేశాడంటూ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తుండగా...చనిపోయిన అజయ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఏపీలో తమపై పోలీసుల దౌర్జన్యాలు పెరిగిపోవడంతో దళితులు, దళిత...

దళితుల దెబ్బకు దిగివచ్చిన సర్కార్

నూతన పారిశ్రామిక విధానంపై ఏపీలో దళితులు చేసిన గట్టి పోరాటం ఫలించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం దళితులను నిరుత్సాహ పరిచేలా ఉండింది....

ఐపీఎల్-13: అగ్రస్థానం అందుకునేదెవరు?

ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలోనూ, కోల్‌కతా మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఢిల్లీ టీమ్ మంగళవారం...

కవిత… మండలి టూ మంత్రి మండలి?

అసలే సీఎం కేసీఆర్ కూతురు. లేక‌లేక ఎమ్మెల్సీ బ‌రిలోకి..! గెలుపు లాంఛ‌న‌మేన‌ని లోలోప‌ల ధీమాగా ఉన్నా.. వార్ వ‌న్‌సైడేన‌ని వార్త‌లు వినిపిస్తున్నా టీఆర్ఎస్ నేత‌లు మాత్రం.. ఏమా‌త్రం...

వడ్డీలపై వడ్డీకి నో.. కేంద్రం నిర్ణయం

వ్యక్తిగత, చిన్న మధ్య తరహా రుణగ్రహీతలకు ఊరటనిచ్చే వార్త. వడ్డీలపై వడ్డీని మాఫీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ సుప్రీం...

తెలంగాణ‌లో ఎత్తుకు పై ఎత్తు…కమలం కసరత్తు…

రాష్ట్రంలో పాగా వేయ‌డ‌మే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పావులు క‌దుపు తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై క్షేత్ర స్థాయి పోరాటాల‌కు సిద్ధమ‌వుతోంది. గ‌తానికి భిన్నంగా పార్టీ దూసుకెళ్తోంది. జాతీయ...

గేట్లు ఎత్తేశారు…. మీ చావు మీదే అన్నారు…

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. మన దేశం కోవిడ్ పై చెప్పే లెక్కులు సరికావవి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం...

టీ కాంగ్రెస్ ఇంటిలోని పోరు ఇంతింత కాదయా…

వంద ఏళ్ళ‌కు పైగా చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జాస్వామ్యం కాస్త ఎక్కువే. ఎవరు ఎవరినైనా విమర్శించుకునే సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. జాతీయ నాయ‌క‌త్వం అండ‌దండ‌లు ఉంటే...

సీనియర్లే బెస్ట్ … రాంచంద‌ర్ రావుకే ఎమ్మేల్సీ టికెట్…?

బీజేపీ మ‌రోసారి సీనియ‌ర్ల‌కే ప‌ట్టం క‌ట్టే అవ‌కాశాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కొత్త వారిని బరిలో దించ‌డం కన్నా సీనియ‌ర్ నేత సిటింగ్ ఎమ్మెల్సీ రాంచంద‌ర్...

గ్రేట‌ర్ కోటలో పాగా వేసేలా బీజేపీ పక్కా లెక్కలు….

పార్ల‌మెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు సాధించిన బీజేపీకి ఆ తర్వాత తెలంగాణ‌లో పెద్ద‌గా విజ‌యాలు దక్కలేదు. ఎంపీటీసీ, స‌ర్పంచి , మునిసిపాలిటీ, సింగ‌ల్ విండో... ఇలా...

Page 2 of 3 1 2 3

Top Stories

Politics

Cinema

General

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

The Leo News | Telugu News

Add New Playlist