January 29, 2023 8:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

దారుస్సలాం ఎఫెక్ట్.. దీదీ లొంగుతుందా?

పశ్చిమ బెంగాల్ లో రచ్చతోనే..  కమల వికాసం సాధ్యమవుతుందని బీజీపీ నమ్ముతోంది. ఇదొక ఎత్తు అయితే తనను గెలిపిస్తున్న వర్గాల ఓట్లు చీలకుండా.. ఎంఐఎం పార్టీ చూపగల ప్రభావంపై మమతా దీదీ కసరత్తులు ప్రారంభించింది.

December 13, 2020 at 8:23 AM
in Editors Pick, Latest News, National
mamata banerjee
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీ ఒక్కో రాష్ట్రంలో పాగా వేసేందుకు అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుంటోంది. పశ్చిమ బెంగాల్ లో పాగాకు 2019లోక్ సభ ఎన్నికలనుంచే వ్యూహాలు అమలుచేస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్లుగానే తమ విభాగాలను రంగంలోకి దింపింది. విద్యార్థి, ఉద్యోగసంఘాలతోపాటు మరికొన్ని తమ అనుబంధ సంఘాలను రంగంలోకి దింపింది. బీజేపీని అడుగుపెట్టనిచ్చేది లేదని సీఎం మమతా బెనర్జీ పట్టుబడుతోంది. దీంతో అక్కడ రెండు పార్టీల మధ్య ఘర్షణలు నిత్యం జరుగుతూనే  ఉన్నాయి. ఇప్పటికే ఈ ఘర్షణల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.

రెండురోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్ పై 24పరగణాల జిల్లాలో దాడి జరగడంతో బీజేపీ దూకుడు మరింత పెంచింది. వెంటనే కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. గవర్నర్ ను కేంద్రం నివేదిక కోరింది. కొన్నాళ్లుగా గవర్నర్ వర్సెస్ సీఎం పోరు అక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన నివేదికను ఎలా పంపించి ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ధిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై మమత తీవ్రంగా స్పందించారు. తమ సీఎస్, డీజీపీలు వచ్చే అవకాశం లేదని రిప్లై ఇప్పించారు దీదీ.

అంతేకాదు.. బీజేపీకి వేరే పని లేదు.. ఒకసారి హోం మంత్రి వస్తారు.. మరోసారి నడ్డా.. బడ్డా.. అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో గవర్నర్ ఆ వ్యాఖ్యలు సరికాదని, హుందాగా ఉండాలని చెప్పడంతో దీదీ మరింత రెచ్చిపోయారు. బీజేపీ తరఫున గవర్నర్ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సిలిగురిలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆ పార్టీ పశ్చిమబెంగాల్ పర్యవేక్షకుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య డైరక్ట్ అటాక్ కి దిగారు. ‘ఈ ఘటనను మర్చిపోము దీదీ..మీ పోలీసులతో మాపై బాంబులు వేయిస్తారా.. పోలీసుల వల్లే మా కార్యకర్త చనిపోయాడు. మేం ఏంటో చూపిస్తా’మని సవాలుచేశారు.

బీజేపీ ర్యాలీలకు ప్రజలు రాకుంటే.. ఇలా రాద్ధాంతం చేసి రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తోందని టీఎంసీ ప్రతివిమర్శకు దిగింది.  ఇలా రోజుకోఘటన జరుగుతుండడంతో రాష్ట్రంలోనూ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  తాజాగా గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ లేఖ రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది.

Must Read ;- మోదీ దగ్గరవ్వాలంటే.. ప్రశాంత్ కిషోర్ దూరం కావాలా..

టార్గెట్ కోసం బీజేపీ

వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ కొన్నాళ్లుగా వ్యూహాలు రచిస్తోంది. అంతకుముందు అంటే.. 2011కి ముందుకూడా పశ్చిమబెంగాల్ లో ఇదే పరిస్థితి ఉండేది. 34 ఏళ్ల పాటు వరుసగా కమ్యూనిస్టులు పాలించారు. వామపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి దాదాపు దశాబ్దం పాటు పోరాడారు. 2007లో టాటా కార్ల తయారీ కర్మాగారంతో పాటు ఇండొనేషియా కంపెనీలకు భూములిచ్చే వ్యవహారంలో నందిగ్రామ్, సింగూరు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు.

అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనలకు మమత మద్దతు పలికారు. ఇప్పుడు కూడా పశ్చిమబెంగాల్ లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కారణం వేరైనా.. లక్ష్యం ఒక్కటిగానే ఈ వివాదాలు తలెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చ మొదలైంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 22 టీఎంసీ గెలవగా, 18 బీజేపీ, 2 కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాయి. 18సీట్లు గెలవడం, కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ తమ ఎంపీలను పార్టీ విస్తరణపై లక్ష్యాలను నిర్దేశించినట్లు ప్రచారం జరిగింది.

Also Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు

రంగంలోకి ఓవైసీ

మరోవైపు బీహార్ లో ఐదు సీట్లు గెలవడం, కాంగ్రెస్ కూటమికి చెందిన దాదాపు 22మంది అభ్యర్థుల ఓటమికి కారణంగా చెబుతున్న ఎంఐఎం కూడా రంగంలోకి దిగింది. రానున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు అమలుచేయడం మొదలు పెట్టారనే చర్చ నడుస్తోంది.  ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పశ్చిమబెంగాల్ లోని తమ పార్టీ నాయకులను గురువారం హైదరాబాద్ కు రప్పించి మాట్లాడారు. దాదాపు 6గంటలకుపైగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.  294 స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో 60కి పైగా స్థానాల్లో ఓ వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అంటే వాటిల్లో కనీసం 30చోట్ల కచ్చితంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఆ వర్గం ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీని గెలిపించుకోవడం, విస్తరించుకోవడం లక్ష్యంగా ఓవైసీ వ్యూహాలు అమలుచేయడం ప్రారంభించారని తెలుస్తోంది.

మమత అలర్ట్..

బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు మమతకు పాత ప్రత్యర్థులే. కాని గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం ఒంటరిగా బరిలోకి దిగే సూచనలు ఉండడం, బీహార్ లో ఆపార్టీ అమలుచేసిన వ్యూహాల నేపథ్యంలో మమత బెనర్జీ అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటివరకు మమత పార్టీ టీఎంసీ గెలిచేందుకు ఆ వర్గాల ఓట్లే కారణం. అందుకోసమే మమత బెనర్జీ సీఏఏలాంటి చట్టాల అమలుకు ససేమిరా అంటున్నారన్న చర్చ కూడా ఉంది. ఇక ఎంఐఎం రంగంలోకి దిగితే.. తమ పార్టీకి రావాల్సిన ఓట్లను ఎక్కడ ఎంఐఎం చీల్చుతుందోనన్న అనుమానం కూడా టీఎంసీలో మొదలైంది. అందుకే భేషజాలు పక్కనపెట్టి మజ్లీస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మమతా బెనర్జీ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read ;- గడ్డంపై ఇష్టమా? సెంటిమెంటా? రాజకీయ అవసరమా?

Tags: Asaduddin Owaisi party entry into Bengalmamata banerjeemamata banerjee news updatemim party in west bengalwest bengal political news
Previous Post

వేగేశ్న సతీష్.. అప్పుడే సినిమా కంప్లీట్ చేసేశారా.?

Next Post

వినోదానికి కేరాఫ్ అడ్రెస్ .. విక్టరీ వెంకటేశ్ (జన్మదిన ప్రత్యేకం)

Related Posts

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Latest News

మన ప్రజాస్వామ్యం ఎవ్వరి కోసం?

by Leo Editor
January 9, 2023 12:58 pm

రాజులు, రాచరికాలు వద్దు అనుకొన్నాము, నిరంకుశులను, నియంతృత్వాలను పాతరేశాం. బానిస బతుకులు వద్దని...

Latest News

వందల కోట్ల ప్రజాధనం సలహా దారులకు సంతర్పణ!

by Leo Editor
January 6, 2023 5:15 pm

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సలహాదారులను నియమించడంపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతున్నాఈ...

Latest News

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి?

by Leo Editor
January 6, 2023 4:17 pm

ఒక పులి తేలికగా ఆహారం సంపాదించడం కోసం ఒక బాటసారిని చంపేసి అతని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వేల పాటల వేటూరి (జయంతి ప్రత్యేకం) 

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

రాజకీయం

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In