June 8, 2026 10:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘జగనన్న గుండెల్లో జనం ఎజెండా’ ఈ మాట రేటు 25 కోట్లు!

జనం గుండెల నిండా ఉన్నావుగా జగనన్నా.. పేరుతో ప్రచార నిర్వహణకు ప్రభుత్వం కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్న సమయంలో.. వాటి ప్రచారానికి కూడా వందల కోట్లు ఖర్చు ఎందుకు? అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది.

December 17, 2020 at 11:11 AM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటోతేదీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఎప్పుడో మరచిపోయారు. ప్రతి నెలా 14తేదీ దాకా దఫదఫాలుగా జీతాలు జమ చేస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచారం కోసం కోట్లాది రూపాయలను మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి అనే పదాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్షనరీ నుంచి తొలగించినట్టు కనబడుతోంది. కేవలం సంక్షేమం అదికూడా నవరత్నాల పేరుతో ఎంచుకున్న వారి ఖాతాల్లో డబ్బు జమచేయడం అనే ఒకే ఒక అజెండాతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అర్థం చేసుకోవాల్సి వస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకునేందుకు టీవీలు, పత్రికల్లో ప్రకటనలు, బ్రోచర్ల ప్రింటింగ్ వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తోంది. తాజాగా ‘తొలియేడు జగనన్న తోడు గుండెలనిండా జనం అజెండా’ పేరుతో బ్రోచర్ల ముద్రణకు రూ.25 కోట్లు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.

పిచ్చి పీక్స్ కు చేరిందా?

2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల అమలుకు మొదటి ఏడాది రూ.60 వేల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 8 నెలల కాలంలో రూ.70 వేల కోట్లు అప్పులు చేసి అప్పుల్లో రికార్డులు నెలకొల్పారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోయిందని చెబుతున్నారు. కానీ ఏపీలో ఆదాయం తెచ్చి పెట్టే ఒక్క పరిశ్రమను తీసుకురావడానికైనా సీఎం ప్రయత్నించిన దాఖలాలు కనిపించడం లేదు. కేవలం అప్పులు ఎలా చేయాలనే దానిపై మాత్రమే పరిశోధనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో ఒక్కొక్కరిపై రూ.2.5 లక్షల అప్పుల భారం మోపారు. ఇచ్చే వారంటే పది లక్షల కోట్లు అప్పులు తెచ్చేందుకైనా వెనకాడేలా కనిపించడం లేదు. ఎందుకంటే బ్యాంకులు అప్పులిచ్చేది ప్రభుత్వానికి. సీఎం మారినా వారి అప్పులను, వచ్చే వారు వడ్డీతో సహా  చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీ చేసిన అప్పుల వడ్డీలకే ఏటా రూ.30 వేల కోట్లు చెల్లిస్తున్నారు. ప్రతీ నెలా అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు కూడా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Must Read ;- అప్పులు, అస్తులు, పన్నులేనా.. ప్రజారోగ్యం మాటేమిటీ: చంద్రబాబు

ఇప్పటికే రూ.366 కోట్లు ఎత్తిపోశారు

ఏపీలో సంక్షేమ పథకాల ప్రచారానికి ఒకటిన్నర ఏడాదిలోనే రూ.366 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. అందులో ఒక్క సాక్షి పత్రిక, టీవీలకే రూ.210 కోట్లు చెల్లించారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సాక్షి మినహా మరో ప్రధాన పత్రికకు మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారు. తాజాగా రూ.25 కోట్లు ఖర్చు చేసి బ్రోచర్ల ప్రింటింగ్ కు తెరలేపారు. అంటే వైసీపీలో ఎవరో ఒక నేతకు ఫ్రింటింగ్ మిషన్లు ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోంది. ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదంటూనే ఇలా వందల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే ప్రచార పిచ్చి పీక్స్ కు చేరిందని అనుమానించాల్సి వస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

అమ్మఒడికి డబ్బులేదు

వైసీపీ అధినేత మానసపుత్రిక అమ్మఒడి పథకం. ఈ పథకం కింద ఇప్పటికి ఒకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున, కుటుంబానికి ఒకరికి మాత్రమే జమ చేశారు. ఇక రెండో ఏడాది అమ్మఒడికి నగదు జమ చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఇప్పటికే కరోనా కారణంగా అన్ని విద్యాసంస్థలు 5 నెలలు మూతపడ్డాయి. తాజాగా నెల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. వచ్చే నెలలో కొత్తగా ఏపీకి మరో 5 వేల కోట్లు రుణం వచ్చే అవకాశం ఉంది. కరోనా పుణ్యమాని కేంద్రం సడలించిన నిబంధనలతో కొత్త అప్పులు  చేసుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు కలిగింది. ఇలా ఏపీ ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్లు అప్పుతీసుకునే అవకాశం దక్కింది. ఇప్పటికి తీసుకున్న అప్పులతో పాటు మరో. 20 వేల కోట్లు అప్పుతీసుకునే నింబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. అంటే రాబోయే మూడు నెలల కాలంలో మరో 20 వేల కోట్లు అప్పు చేసి దేశంలోనే ఏపీని అప్పుల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా జరుగుతున్నట్టు భావించాల్సి వస్తోంది.

Also Read ;- రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్: అచ్చెన్న విమర్శ

ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచారానికి పెద్దపీట

జగనన్నను జాతీయ స్థాయిలో ఫోకస్ చేసేందుకు ఓ ఇంగ్లీషు పత్రికకు ఏకంగా ఒకేసారి రూ.8 కోట్లు చెల్లించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన అవసరం ఏముంది. ఏపీలో అమలు చేస్తున్న పథకాలు ఢిల్లీలో ప్రచారం చేసుకోవడం వల్ల సీఎం ఫోటోలు పత్రికలలో వస్తాయి, కానీ కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందనే విషయం పాలకులకు తెలియదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రభుత్వం వింతవాదన

ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు తెస్తూ ఉంటాయి. తెచ్చిన అప్పుల ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తులు పెంచుకునే కార్యక్రమాలు చేస్తాయి. అప్పు చేసి ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించడం వల్ల దీర్ఘకాలంలో ఫలితాలు దక్కుతాయి. అలా కాకుండా నేరుగా నగదు జమ చేయడం వల్ల ప్రభుత్వ ఆస్తులు పెరిగేది ఏమీ ఉండదు. పైగా అప్పుల కుప్పలు మాత్రం పెరుగుతాయి. కానీ ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఆర్థిక శాస్త్రానికే కొత్త భాష్యం చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పిన విషయం చదువుకోని వారికి కమ్మగా ఉండవచ్చు కానీ, ఏమాత్రం చదువుకున్న వారైనా ఆ అబద్దాలు అర్థం చేసుకోవచ్చు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేయడం ద్వారా రాబోయే 20 సంవత్సరాల తరవాత ఫలితాలు కనిపిస్తాయని ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చెప్పిన విషయాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం వారి ఖాతాల్లో ఏటా రూ.60 నుంచి రూ.70 వేల దాకా జమ చేస్తున్నారు. బాగానే ఉంది. మరి పన్నులు చెల్లించే వారు నలిగిపోతున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకన్నా ఏపీలో పెట్రోలు, గ్యాస్ ధరలు చాలా ఎక్కువగా పెంచారు. ఇక విద్యుత్ ఛార్జీలు పెంచకుండా స్లాబులు మార్చి దొపీడీకి తెరలేపారు. పల్లెవెలుగు బస్సులను ఎక్స్ ప్రెస్ లుగా పేరుమార్చి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోంది. ఇలా కొందరి వద్ద పిండి మరికొందరి ఖాతాల్లో వేయడం సంక్షేమం అనుకుంటే రాబోయే కొద్ది రోజుల్లోనే సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read ;- భారీ స్కెచ్ : కార్పొరేషన్‌ ఆదాయం పెంపు.. మరో రూ.25 వేల కోట్ల అప్పునకు యత్నం

Tags: andhra pradeshap governmentjagan government pushed ap state into debtsjagan welfare sjagananna thodutholi yedu jagananna thoduys jaganys jagan government debtsysrcp welfare schemesతొలియేడు జగనన్న తోడు
Previous Post

రైతుల ఆందోళనకు మద్దతుగా తుపాకీతో కాల్చుకున్న మతప్రబోధకుడు

Next Post

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist