August 8, 2026 12:57 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ సర్కారు దృష్టంతా స్థానిక ఎన్నికలు తప్పించడం పైనే…

వైసీపీ సర్కారుకు స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుంది. దీంతో ఎలాగైనా వాటిని అడ్డుకోవడానికి కరోనా సెకండ్ వేవ్ అస్త్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.

December 13, 2020 at 3:34 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ( విశాఖపట్నం నుంచి లియో  న్యూస్ ప్రతినిధి)

ఏపీలో ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు దాదాపుగా ఖరారు అనే సంకేతాలు వస్తుండటంతో ప్రభుత్వం  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇందుకోసం సెకండ్ వేవ్ అస్త్రాన్ని బలంగా సంధిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు లేని అడ్డంకి మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? అని  రేపొద్దున్న కోర్టులు ప్రశ్నిస్తే… అందుకు విశ్వసనీయతతో కూడిన సమాధానం ఇచ్చేందుకు కుయుక్తులు పన్నుతోంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఇందుకు ఉదాహరణ.

ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 15 తర్వాత సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని  ఆ శాఖ నివేదిక సారాంశం. అంటే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెగేసి చెప్పడానికి ఎంచుకున్న మార్గంగా స్పష్టమవుతోంది. రోజుకు 10 వేల కేసులు నమోదైన రాష్ట్రంలో క్రమంగా ఆ సంఖ్య 100లకు తగ్గింది. అయితే ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసుకుంటూ… ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది.

ఐదు మాసాల గ్యాప్‌తో వచ్చే అవకాశం ఉందట!

పొరుగు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే… దేశంలో అనేక చోట్ల ఎన్నికలు సజావుగా సాగుతుంటే… అక్కడి పరిస్థితులతో సరి పోల్చలేమని… ఇక్కడి పరిస్థితులు వేరనీ  చెప్పుకుంటూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు.. ఇప్పుడు సెకండ్ వేవ్ విషయంలో మాత్రం ప్రపంచ దేశాలతో పోల్చుకోవడం గమనార్హం. కరోనా వైరస్ తీవ్ర దశలో ఉన్న దేశాలలో ఐదు మాసాల తరువాత సెకండ్ వేవ్ వచ్చిందని, ఢిల్లీలోనూ అదే జరిగిందని చెప్పుకొస్తోంది. మన రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో ఎక్కువ తీవ్రత ఉండి, ఆ తర్వాత క్రమంగా తగ్గింది. తిరిగి ఐదు మాసాల తర్వాత అంటే జనవరి 15 నుంచి మార్చి 15లోగా సెకండ్ వేవ్ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారట. ఒక్క మన దేశంలోనే ఈ పరిస్థితి కాదట… అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలతో పాటు ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్,  పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అంచనా వేసి అప్రమత్తం  చేస్తోందట.

Must Read ;- గోల్ ఎవరికో.. హైకోర్టులో ఏపీ పంచాయతీ ఎన్నికల బాల్

ఏడుగురు నిపుణులతో అడ్వైజరీ కమిటీ..

రాష్ట్రంలో  సెకండ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏకంగా ఏడుగురు సభ్యులతో అడ్వైజరీ కమిటీని నియమించింది. ముగ్గురు నిపుణులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వారు కాగా.. మరో ముగ్గురు ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వారు ఉన్నారు. ఈ ఏడుగురు నిపుణుల కమిటీ కరోనా వైరస్ సెకండ్ వేవ్  అవకాశాలు.. వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సమర్పించింది.

ఓటమి భయంతో ఎన్నో ఎత్తులు..

స్థానిక సంస్థల ఎన్నికలు పేరెత్తితేనే వైఎస్సార్సీపి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కళ్ళ ముందు కదలాడుతున్నారు.  ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదేపదే లేఖలు రాయడం, పలు రాష్ట్రాల్లో కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడం.. రమేష్ కుమార్ హయాంలోనే ఎన్నికలు తప్పవన్న ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తున్నట్టు చెప్పకనే చెబుతున్నారు. అడ్డగోలు ఏకగ్రీవాలు… ప్రత్యర్థుల బెదిరింపులు.. పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్‌లు సాధ్యం కాదన్న భయంతో… ఎలా వాయిదా వేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తేటతెల్లమవుతోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం దృష్టికి ఇదే విషయాన్ని ఆయన పదే పదే తీసుకువెళ్లారు.

Also Read ;- ‘స్థానికం’ ఫిబ్రవరిలోనే.. అసెంబ్లీ తీర్మానం చెల్లదా?

ఇప్పుడు వైరస్ భయం వచ్చిందా?

వైరస్‌తోనే కలిసి సహజీవనం చేయాలి… పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది.. అంటూ హితవు పలికిన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి … అప్పుడు లేని భయం సెకండ్ వేవ్‌లో ఎందుకు వస్తోందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే.  లాక్‌డౌన్‌ కు ముందు ఎన్నికల కమిషన్ తనకున్న విచక్షణ అధికారంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది.

ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వివాదాలకు దారితీస్తుందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన  అవసరం లేదు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం తగ్గించడం.. ఆయన స్థానంలో మరొకరిని నియమించడం.. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టడం.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? అంటూ ఎన్నికల కమిషనర్‌పై నిప్పులు చెరగడం .. ఇలా ఎన్నో వివాదాలు స్థానిక ఎన్నికల చుట్టూనే తిరిగాయి. తరువాత క్రమంగా లాక్ డౌన్‌ను పెంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం వెళ్లడం… దేశ ఆర్థిక పరిస్థితులు, రెవెన్యూను దృష్టిలో పెట్టుకొని అన్ లాక్ ప్రక్రియ దశల వారీగా అమలు చేయడంతో… దేశమంతా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

సాధారణ పరిస్థితులు నెలకొన్నా..

వైన్ షాప్‌లు,  బార్లు .. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, పార్కులు, చివరకు విద్యా సంస్థలు సైతం తెరచుకున్నాయి. అనంతరం దేశంలో అనేక చోట్ల ఉప ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరోనా వైరస్ మరోసారి తిరగబెట్టే  ప్రమాదం ఉందని, ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం అదే సాకును పదే పదే చెబుతుండడం ఆశ్చర్యకరం. ఇంతకన్నా బలమయిన కారణం మరొకటి ప్రభుత్వం వెతుక్కుంటే … కాస్త పరువైనా దక్కేది.

వెంటాడుతున్న ఓటమి  భయం..

ప్రభుత్వానికి అన్ని వైపులా ఇటీవల కాలంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి  తప్పదన్న అభిప్రాయానికి వచ్చేసినట్టు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటున్న తీరు కూడా కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది.

ముందే పెట్టాల్సింది…

జనవరి 15 తర్వాత సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది కనుక… ప్రభుత్వం అంతకు ముందే ఎన్నికలు నిర్వహిస్తుందా? అంటే సమాధానం మాత్రం దొరకదు. సెకండ్ వేవ్ సమాచారం ముందుగా అంచనా వేయగలిగినప్పుడు ఎన్నికలు కూడా ముందే  పెట్టవచ్చు కదా అన్న వాదన వినిపిస్తోంది.

Also Read ;- మా రాష్ట్రం  మా పంచాయితీ మా ఇష్టం

Tags: ap election commissionap govt planing to postpone local elections on carona second wave planAP Local body electionscorona second wavemunicipal elections latest newspolitical news updatetelugu news
Previous Post

విజయ్ – పూరి ఫైటర్ ఇంట్రస్టింగ్ అప్ డేట్

Next Post

ప్రజాస్వామ్యంపై దాడికి 19 ఏళ్లు

Related Posts

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Naina Ganguly Looks Stunning

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

Chandana Ramesh joins YSRCP

ముఖ్య కథనాలు

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist