కాలి నడకన తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకొంటే గోవిందుడి కరుణా, కటాక్షాలు లభిస్తాయని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే...
గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇటీవల స్థానిక ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నేతృత్వంలోని...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు వార్నింగ్ ఇచ్చారు RSS చీఫ్ మోహన్ భగవత్. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి...
వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోరని ఆ పార్టీ నేతలే చెబుతారు.. 2014...
విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్రెడ్డి.. ఏరీ కోరి రాజకోట లాంటి ప్యాలెస్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల...
జగన్ హయాంలో ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితికి చేరిన పోలవరం ప్రాజెక్టు.. కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కడమే కాదు.. వేగంగా పనులు...
సంక్రాంతికి మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది కూటమి సర్కార్. గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి...
అమరావతిలో ప్రపంచస్థాయి క్వాంటం వ్యాలీ నిర్మించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యార్ధులకు క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి...
భక్తి పారవశ్యం వెల్లివిరియాల్సిన ఏడు కొండల్లో..గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. TTDలో తవ్విన కొద్దీ బయటపడుతున్న...
ఎక్కడో స్విచ్ వేస్తే.. ఇంకెక్కడో లైట్ వెలుగుతుంది.. మరెవరికో షాక్ కొడుతుంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్...
చంద్రబాబు.. స్టేట్.. నేషనల్.. కాదు ఇంటర్నేషనల్. అంతర్జాతీయ మీడియా సంస్థ.. ప్రపంచంలోనే టాప్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇదే చెబుతోంది....
ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయడం.. ప్రత్యర్ధుల మీద నిందలు మోపడంలో వైసీపీ నేతలు ఆరిపోయారు. ఇక...
అవినీతికి పాల్పడి అక్రమంగా వేలకోట్లు దోచుకొన్న వారిని జైలుకు పంపాలి. మెడికల్ కాలేజీలు నిర్మించి.. డాక్టర్లను తయారు చేసిన వారికి...
తిరుపతిలో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టెంపుల్ టౌన్ని స్పిరిట్యువల్ సెంటర్లా అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వం...
ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల బుధవారం తన పుట్టిన రోజు జరుపుకున్నారు. రాజకీయ ప్రముఖులంతా షర్మిలకు సోషల్మీడియాలో విషెస్ చెప్పారు....
వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్లో వంశీపై...
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాణిజ్య దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ 2025 సంవత్సరానికి...
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు అత్యంత సమీప బంధువు అర్జున్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు...
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి మహోన్నత త్యాగమూర్తిని స్మరించుకొంటూ.. రాజధాని అమరావతిలో...
ఏ లీడర్ని అయినా అరెస్ట్ చేస్తే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు..? వెంటనే పోలీసులకి వ్యతిరేకంగా ఆ పోలీస్...
మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ RK రోజా హైకమాండ్పై ఆగ్రహంతో ఉన్నారా, అంటే అవుననే మాటే వినిపిస్తోంది. సార్వత్రిక...
నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే అందించే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్...
తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత జగన్. ఆస్తులన్ని తాను స్వయంగా కష్టపడి...
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ...
తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ అంశం సంచలనం రేపుతున్న విషయం...
వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం. జగన్ సర్కారు కేంద్ర పథకాలను నిర్వీర్వం...
కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో...
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో...
వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వార్తల్లొకెక్కారు. ఐతే ఈ సారి విజయసాయిరెడ్డి...
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన గ్రాండ్గా స్టార్ట్ అయింది. డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న లోకేష్..కీలక...
కోనసీమకు దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ అంశంపై వివిధ పార్టీల నాయకులు, సానుభూతిపరులు.....
కుప్పంలో అప్పటి సీఎం జగన్ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైప్లైన్లు వేసి.. ప్రజలకు నీళ్లు అందిస్తున్నారు....
దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ రావాలన్న ప్రజల ఆకాంక్షలు...
CID మాజీ చీఫ్ PV సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్...
జగన్ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కూమార్రెడ్డి. అప్పట్లో జగన్...
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా?? ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతున్నారా.??...
ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.. వృద్ధులు,...
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే అమరావతిలో పనులు జరుగుతున్నాయి....
పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మరో కీలకమైన...
వైసీపీ నేతలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు, లీగల్ సెల్ అడ్వకేట్లు సైతం నేర ప్రవృత్తి కలిగిన వారే. తాజాగా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతిని భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దే...
ఒక్కోసారి కామెడీ కూడా ట్రాజెడీకి దారి తీస్తుంది. సిల్లీగా చేసిన పనులు సీరియస్ అవుతాయి. తిరుమల ప్రసాదం విషయంలో యాంకర్...
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. లిక్కర్ స్కామ్లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న...
వైపీఎస్ అధికారులు.. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పదవిలో ఉండగా...
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బొట్టు పెట్టుకున్నారు. పులివెందుల పర్యటనలో అరటి రైతుల పరామర్శ సందర్భంగా ఆయన పెద్ద స్పీచ్ ఇచ్చారు....
తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి బిగ్షాక్ ఇచ్చారు CID...
తప్పు చేసి ఎదురు దా*డి చేస్తే.. ఇల్లీగల్ పనులు చేసి లీగల్ నోటీసులు పంపితే.. సీఐ శంకరయ్యలా డిస్మిస్ అవుతారు....
ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనాలు నమోదవుతున్నాయి. మాజీ APSBCL ఎండీ వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వెంకట సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లుగా...
అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతల్లో.. గతంలో ఉన్న ఊపు కనిపించడం లేదు. ముఖ్యంగా కూటమి ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం...
పులివెందుల పులి, సీమ సింహం అంటూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎలివేషన్లు వేస్తుంటారు ఆయన అభిమానులు. అక్రమ ఆస్తుల...
వైసీపీ బూతు బ్రదర్స్పై జగన్ సీరియస్ అయ్యారంట. నిజమేనండి.. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా గాలి కూతలతో రెచ్చిపోయిన.. వల్లభనేని...
మనదేశంలో రిచ్.. రిచెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే.. ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెప్పే పేరు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్నికల అఫిడవిట్లో ఆయన...
సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలు అభిమానులుగా ఉంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు బడా పారిశ్రామికవేత్తలే పెద్ద...
హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఆరేళ్ల తరవాత వైసీపీ అధినేత జగన్.. అక్రమాస్తుల కేసులో...
టీడీపీ యువనేత, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.....
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మను దూరం పెడుతున్నారు. కన్నతల్లి కంటే ఆస్తులు, రాజకీయాలే...
దేశ చరిత్రలోనే మొదటసారి ఓ నేరస్థుడు కోర్టు కు 11.30 AM కి వచ్చి 12.30 PM కు వెళ్ళిపోతా.....
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి...
వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం డిస్టిలరీల నుంచి...
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీరావు పేరుతో ఆ సంస్థ అందించిన రామోజీ ఎక్స్లెన్స్ అవార్డు...
ఏపీలో రక్త చరిత్ర రిపీట్ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ పెద్దల వరకూ వెళ్లే అవకాశం ఉంటే.....
ఐటీ రంగంలో ఏపీని టాప్ పొజిషన్లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తోంది. పన్ను రాయితీలతో పాటు కంపెనీల...
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు CBI కోర్టు చెంప చెల్లుమనిపించింది. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మినహాయింపు...
TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో TTD ఈవోగా పని చేసిన AV...
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య వివాదం ఫైనల్ స్టేజ్కు చేరింది. వీరి...
వైసీపీ అధినేత జగన్రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రి పదవి చేపట్టాక.....
ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ వలనే. అందుకే ముఖ్య మంత్రయినా.. ప్రధాన...
టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో...
కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ...
నారా లోకేష్ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో గానీ, ఇటీవల ఏపీకి...
వన్డే వరల్డ్ కప్లో టీమిండియాని గెలిపించిన మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ప్రపంచకప్ విజయం తర్వాత...
కియా.. మేడ్ ఇన్ ఆంధ్రా కారు.. ఈ కార్ల ఫ్యాక్టరీ ఏపీకి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించారు.....
మంత్రి నారా లోకేష్..ఎంత బిజీగా ఉన్నా, సామాన్యుల కోసం, కార్యకర్తల కోసం తన సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నారు. మంగళవారం తెలుగుదేశం...
సీఎం చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. లండన్లో భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. లండన్లోని గ్లోబల్...
ఇదేంటి టైటిల్ ఇలా ఉందనుకుంటున్నారా...? ఇది అక్షరాలా నిజం.. నిజంగా నిజం.. మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించడానికి బెంగళూరు నుండి...
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్ఎల్ఏ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది.. గతంలో సత్తెనపల్లిలో...
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర మరోసారి బయటపడింది. కర్నూలు ప్రైవేట్ బస్సు ప్రమాదాన్ని అడ్డుగా పెట్టి ప్రభుత్వంపై...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో అద్భుతమైన కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 28న 12 ప్రముఖ బ్యాంకుల రీజినల్...
ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల కోసం చేపట్టిన దుబాయి పర్యటనకు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మించబోయే ప్రపంచస్థాయి లైబ్రరీ...
ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పర్యటనలో మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకేష్కు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన...
ఇండియాలో టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన ఘనత హైదరాబాద్కే దక్కుతుంది. ముఖ్యంగా 90వ దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం...
ఏపీలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో ఫస్ట్ AI...
విశాఖపట్నం మరో భారీ ప్రాజెక్టుకు వేదికగా మారనుంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా..ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ కేబుల్ ప్రాజెక్టును ఇండియాకు...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ...
డాక్టర్ సుధాకర్..వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు ఆనాటి ప్రభుత్వ పెద్దలు హింసించి సుధాకర్ చని*పోయేలా చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో...
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి...
ఏపీలో నకిలీ మద్యం ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అవకాశం దొరికింది కదా అని వైసీపీ వెనుకాముందు చూడకుండా...
కల్తీ మద్యం అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా...
మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్ల సేవలో అనే సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న...
నారా లోకేష్.. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అన్నా అని చిన్న ట్వీట్ వేస్తే చాలు..నేనున్నానంటూ భరోసానిస్తారు. వెంటనే తన టీమ్ను...
మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో గతేడాది జులై 21న జరిగిన ఫైల్స్ దహనం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే....
వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలనూ దోచుకున్న విషయం తెలిసిందే. ఆఖరుకు ఆ ఏడుకొండలవాడిని సైతం వైసీపీ నేతలు వదల్లేదు....
వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో గురువారం...
దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన తిరుమలలో సౌకర్యాలు మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా...
ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు ముహుర్తం ఖరారు చేసింది. దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో రూ.15 వేలు...
మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన అనూహ్యంగా రద్దయింది. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజలను...
వై.ఎస్.షర్మిల సంచలన ప్రకటన చేశారు. జగన్కు చెక్ పెట్టే విధంగా షర్మిల పావులు కదుపుతున్నారు. సోమవారం కర్నూలు జిల్లాలో ఉల్లి...
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బిరియానీ పదం కలిసి వచ్చినట్లు కనిపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఈ ఎన్నికలలో...
ఏపీ లిక్కర్ స్కామ్లో దోచిన సొమ్ము చివరిగా చేరింది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఖజానాలోకేనని సిట్ గుర్తించింది....
ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.25 లక్షల యూనివర్శల్ హెల్త్ బీమాను కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే....

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo