అమరావతి ఊపిరి పీల్చుకుంటోంది.. బాబు వచ్చేస్తున్నాడు….!!
ఏపీ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయ్యారో ఏపీలో భూముల ధరలు పడుకుండిపోయాయి. చంద్రబాబు హాయంలో ఉవ్వెత్తున ఎగసిన రాజధాని అమరావతి ప్రాంత భూములు జగన్ రాగానే...
ఏపీ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయ్యారో ఏపీలో భూముల ధరలు పడుకుండిపోయాయి. చంద్రబాబు హాయంలో ఉవ్వెత్తున ఎగసిన రాజధాని అమరావతి ప్రాంత భూములు జగన్ రాగానే...
ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నా కనిపించకుండా పోయిన సజ్జల సడెన్ గా ప్రత్యక్షం అయ్యారు. జగన్ తన ఇష్టారీతిన టికెట్ల విషయంలో చేస్తున్న...
కొద్ది రోజుల క్రితం తాను ఎంతగానో నమ్మిన వ్యక్తి జగన్ను, ఆయన పార్టీని వదిలి బయటికి వచ్చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి సంచలన నిర్ణయం...
జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా పేరుతో మొదలు పెట్టిన క్రీడా కార్యక్రమంలో అంబటి రాయుడు మిస్ అయ్యారు. కొద్ది నెలల క్రితం క్రికెట్ రంగానికి గుడ్ బాయ్...
ఏపీలో జగన్ రెడ్డి సీఎంగా పాలన పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి కడపలో అమలయ్యే రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రం మొత్తం ప్రయోగిస్తున్నారు అన్నది అక్షర సత్యం. పల్నాడు...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ఎక్కడ బహిరంగ సభలకు వెళ్లినా, ఏ కార్యక్రమాలకు వెళ్లినా అత్యంత బందోబస్తుతో వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రోటోకాల్ ప్రకారం...
నెలకేసి కొట్టిన బంతి కూడా ఎంతో వేగంగా పైకి లేస్తోంది. అంతే వేగంతో ఇప్పుడు జగనన్న వదిలిన బాణం షర్మిల ఆయన వైపు రివర్స్ లో దూసుకు...
వలంటీర్లు మెరుపు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. వైపీసీ కార్యకర్తలే వలంటీర్ల రూపంలో జగన్ పార్టీకి, ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారు. తీరా వీరే జగన్ కు ఊహించని దెబ్బకొట్టేందుకు సిద్దమవుతున్నారు....
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిదానంగా పాలనాపరమైన అంశాలను తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన విషయంలో నియంతలా కాకుండా.. కార్యనిర్వాహక వ్యవస్థకు కూడా...
బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ఎంత? వస్తున్న...
వైసీపీలో ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఉన్న వైసీపీ కేడర్ లో అలజడి మొదలైంది. ఇక అంతర్యుద్ధం ఎందుకు..? దండగా అని...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దార్శినికతను యావత్తు దేశం ఫాలో అవుతోంది. తత్వం బోధపడిన జగన్.. బాబు స్టైల్ ను ఫాలో అవుతున్నారు. ఏపీలో...
ప్రముఖ పొలిటికల్ స్ట్రేటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తాను నెలకొల్పిన ఐ-ప్యాక్ సంస్థ నుంచి వైదొలగడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ఐ ప్యాక్ సంస్థ అధికార వైసీపీ...
ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పార్టీ అధిష్ఠానం ప్రజా ప్రతినిధుల పట్ల ఒక నియంతలా వ్యవహరిస్తుందన్నది అందరూ అనే మాట. అందుకు...
వైఎస్ ఫ్యామిలీ - నారా ఫ్యామిలీ రాజకీయంగా ఎంతటి ప్రత్యర్థులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగత శత్రుత్వంగా జగన్మోహన్ రెడ్డి మార్చేసుకున్నారు....
ఏపీలో జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. టీడీపీ యువనేత నారా లోకేశ్ మాత్రమే కాదు, ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే మాట...
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బిగ్ షాక్ తగిలింది. రాజకీయ స్ట్రాటజిస్టుగా పేరున్న ప్రశాంత్ కిషోర్ జగన్కి హ్యాడిచ్చారు. ఇకపై జగన్తో ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నిన్న విజయవాడ...
గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్.. పారిశ్రామిక వేత్త అనే సంగతి అందరికీ తెలిసిందే. వ్యాపారరంగంలో రాణించి.. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇక్కడ...
ఏపీ రాజకీయాలు అనుహ్యంగా మారుతున్నాయి. జగన్ రెడ్డి పాపిష్టి పాలన విమూక్తిని కోరుకుంటున్నారు. అందుకే ఆ వైసీపీలోని ఆర్యవైశ్య ముఖ్య నాయకులందరూ దూరంగా జరుగుతున్నారు. ఏపీలో జగన్...
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకు రాబోతోంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో కొత్త...
పిరికిపంద రాజకీయాలు చేసుకుంటూ.. పల్నాడు పరువు తీస్తున్నడని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై సోషల్ మీడియాలో విశ్లేషణలు ఊపందుకున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నయోజకవర్గంలో రాజకీయాలు...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి దాన్ని అడ్డుకోవడం కోసం అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిందో తెలియనిది కాదు. పోలీసులను ఉసిగొల్పి అక్రమంగా...
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. గతంలో పోలీస్ అధికారి.. సీఐ హోదాలో ఉండేవారు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డితో కయ్యానికి పోయి.. జగన్ కంట్లో...
ఆదాయం లేకుండా అప్పుల మీదే పాలనను నెట్టుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి తాజాగా కొత్త అప్పులు పొందడం కోసం మరో నాటకానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు...
జగన్ కు చెందిన బినామీ కంపెనీపై కొద్ది రోజులుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. జగన్ బినామీ కంపెనీగా చెబుతున్న...
తెలుగు దేశం పార్టీకి యువగళం పాదయాత్ర అనేది ఎంతో మేలు చేసింది. నారా లోకేశ్ ఈ పాదయాత్ర మొదలు పెట్టిన నాటితో పోల్చితే.. ఇప్పుడు ఆ యాత్ర...
టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో ఇరు పార్టీల అధినేతలు అనుసరిస్తున్న వ్యూహాలతో జగన్ మతి పోతోంది. నిజానికి ఈ ఉమ్మడి మేనిఫెస్టోను గతంలోనే ప్రకటిద్దామని...
యువగళం నవశకం సభ జరిగిన తీరు ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎంతటి బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ దెబ్బతో ఇక ఉత్తరాంధ్రలో వైసీపీ వాష్...
యువగళం నవశకం సభ విజయవంతంగా ముగిసింది. టీడీపీ పసుపు జెండాలు, జనసేన ఎరుపు జెండాలతో సభా ప్రాంగణమంతా పసుపు కుంకుమ వర్ణంతో నిండిపోయింది. టీడీపీ జనసేన పొత్తు...
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీని పూర్తిస్థాయిలో జగన్ ప్రక్షాళన చేస్తున్నారు. తాను చేయించిన సర్వేలనే బాగా నమ్ముతూ ఆ రిపోర్టుల ఆధారంగానే అనేక మార్పులు...
టీడీపీ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘యువగళం నవశకం’ భారీ బహిరంగ సభ సాక్షిగా ఉత్తరాంధ్ర ప్రజలు తాము ఏం కోరుకుంటున్నారో తేల్చి చెప్పేశారు. ఈ...
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టి యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ నవశకం సభ దిగ్విజయంగా ముగిసింది. యువగళం పాదయాత్ర ముగింపు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురైన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముందే ప్రక్షాళన చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మొహమాటానికి...
ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుల ఊబిలో ముంచారని తరచూ వింటుంటాం కదా..! తాజాగా ఏపీ సర్కారు అప్పుడు ఎంత అనేది బయటికి వచ్చింది. మొత్తం ప్రభుత్వం...
నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కళ్లెదుటే ఉన్నా పట్టించుకోని వైనం కనిపిస్తోంది. దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజులుగా పోరాటం...
వైఎస్ఆర్ సీపీ ప్రక్షాళనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఈసారి టికెట్లు ఇవ్వలేమని, స్థాన చలనం తప్పదని వారికి ముఖం మీదే...
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రమంతట అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని గుర్తు చేసినా.., ప్రశ్నించినా.. అక్రమ కేసులు పెట్టి కటకటాల పాలు చేయడం...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న బాధితులపైనే జగన్ సైన్యం ఉల్టా కేసులు పెట్టడం సంచలనంగా మారింది. వివేకా కుమార్తె ఎర్రెడ్డి సునీతా...
ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు మరీ అన్యాయంగా ఉంటుండడంతో అసమ్మతి నేతలంతా జట్టు కడుతున్నారు. సీఎం జగన్ లిస్టులో ఎవరైతే ఎమ్మెల్యేలు...
వైఎస్ఆర్ సీపీ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో న్యాయం కోసం...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే వ్యూహంలో భాగంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు తమకు టికెట్ దక్కదేమోననే బెంగతో ఉన్నారు. అధికారిక ప్రకటన రాగానే...
ఏపీలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా అంగన్ వాడీలు కదం తొక్కుతున్నారు. వారు చేస్తున్న నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్ వాడీ కార్యకర్తలు...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఈ వ్యవహారంలో సీఎం జగన్ కు, దర్యాప్తు సంస్థకు...
రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిట్టింగులకు సీట్లు లేవని ఓవైపు చెప్పకనే చెప్తుంటే వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి నేనే పోటీ చేస్తానని...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ తగిలిన షాక్ తనకు ఎదురు కావొద్దని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇష్టం వచ్చినట్లుగా...
అధికార వైఎస్ఆర్ సీపీ అతి విశ్వాసంతో ప్రక్షాళనపై దృష్టి పెట్టడం.. టీడీపీకి బాగా అనుకూలంగా మారింది. కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్న ప్రచారంతోనే వైసీపీలో అసంతృప్త నేతలు...
టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో...
ఏపీలో ఇంకొద్ది రోజుల్లో తన పతనం ఖాయమని నిర్ధారణ అయిపోవడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లుగా కనిపించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పర్యటనలో భాగంగా జగన్...
మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయన వెన్నంటే నడిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి వైసీపీ అధిష్ఠానం నుంచి మొండిచెయ్యే ఎదురైంది. అదీకాక తనను...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఓడిపోవడం ఖాయమని, జగన్ సొంత ఇంటెలిజెన్స్ సహా ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సర్వేలు కూడా ఢంకా బజాయించి...
జగన్ రెడ్డి పాలనను ప్రశ్నించినా.., నిరసన వ్యక్తం చేసినా వారిపై కక్ష్య సాధించడం పరిపాటిగా మారింది. జగన్ రెడ్డి నాలుగునరేళ్ళ పాలనలో ప్రశ్నించిన వారిపై.., హక్కులపై పోరాడిన...
అధికారం శాశ్వతం కాదు. పర్మనెంట్గా పవర్లో ఉండలేరు. కానీ ప్రజలకు చేసిన మేలు, అభివృద్ధి బాటలో వేసిన అడుగులు చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయి. సొంత లాభం కొంత...
రోజులు గడుస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం పెరుగుతూ ఉంది. వైఎస్ఆర్ సీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వైదొలగడం మరింత ఎక్కువ...
సర్వేలను బాగా విశ్వసిస్తూ పార్టీలో నమ్మిన వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపిస్తున్నారు. తాజాగా తనను నమ్మి వచ్చిన మరో నేతకు అన్యాయం చేయబోతున్నట్లుగా...
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఓడిపోవడం ఖాయమని జగన్ సొంత సర్వే సంస్థలే చెబుతున్నాయి. వీటితో పాటు ప్రముఖ అన్ని పొలిటికల్...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రంలోని బీసీ ప్రజలు అందరికోసం చేసిన ప్రకటన తాడేపల్లి ప్యాలెస్ లోని జగన్ ను భయపెడుతోంది. అధికారంలోకి వచ్చిన...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సంబంధం ఉన్న ఓ సంస్థ గురించి పక్క రాష్ట్రంలోనూ చర్చ జరిగింది. జగన్ అక్రమాలకు పాల్పడి వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని...
అంతర్జాతీయ క్రికెట్ లో రాణించిన అంబటి రాయుడు తాజాగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితమే రిటర్మైంట్ ప్రకటించి.. సీఎం జగన్ ని...
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న వ్యూహాల ద్వారా తిరిగి ఆయనే ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేల్లో చాలా మంది...
తెలంగాణలో వైఎస్ షర్మిలకు రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు గేట్లు క్లోజ్ అవడంతో.. ఆమె ఏపీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి వచ్చే...
అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ సీపీ తీసుకుంటున్న రిస్కుల్లో భాగంగా ఇప్పటికే పార్టీలో పగుళ్లు రావడం మొదలైన సంగతి తెలిసిందే. జగన్ కు అనునాయుడిగా భావించే మంగళగిరి...
ఒంగోలులో బాలినేని బల ప్రదర్శన.. జగన్ని బెదిరిస్తున్నారా..?? ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహార శైలి కొంత కాలంగా చర్చనీయాంశంగా ఉన్న సంగతి...
గత రెండేళ్లుగా మెట్టినెల్లు తెలంగాణలో రాజీ లేని పోరాటం చేసిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల.. తన రాజకీయ క్షేత్రాన్ని మార్చుకుంటున్నారు.. పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్లో పోరాటానికి సిద్ధం అవుతున్నారు.....
ఏపీలో మారుతున్న రాజకీయాలు వైసీపీ పట్టి కుదిపేస్తున్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యేలతోపాటు కేడర్ సైతం ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి.. పలాయనం చిత్తగిస్తున్నారు. ఎన్నికల సమీస్తున్న కొద్దీ..ఏపీలో జగన్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం కోసం వైఎస్ఆర్ సీపీ కీలక వ్యూహాలను అమలు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడంలో భాగంగా వారిలో మంత్రుల స్థానాలకు కూడా...
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీ పడకుండా బటన్లు నొక్కడంలోనే పై చేయి సాధిస్తున్నారు. అలా ఐదేళ్లు...
ఏపీలో బాలింతలు, గర్భవతుల ఆరోగ్యం గాలో దీపంలా మారింది. ఇక జీవితంలో జగన్ అనే పొలిటిషన్ ను నమ్మం అని అంగన్ వాడీలు క్లారిటీ కొచ్చారు. అందుకే...
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, జనసేన పోటీ చేసిన మొత్తం 8 స్థానాల్లో...
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్కి భారీ ఝలక్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ...
సొంత డప్పు కొట్టుకోవడం.. ప్రతిపక్షాలపై బురద జల్లడమే విధానంగా పెట్టుకొంది వైసీపీ. గత ఎన్నికల ముందు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై తప్పుడు కథనాలతో విపరీతమైన దుష్ర్పచారం...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.., పెన్సనర్లు ఏ పాపం చేసుకుంటే.. ఇటువంటి ముఖ్యమంత్రి దొరికాడు రా బాబు అంటూ జగన్ చర్యలను గుర్తు చేసుకుంటూ నేడు మదనపడుతున్నారు. ఏపీలో...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి అధికారాన్ని పదిలం చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని తప్పటడుగులు కూడా వేసి...
ఏపీలో 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను విపరీతంగా ఆకట్టుకున్నారు. తాను ఉద్యోగ పక్షపాతిరి అని, సకాలంలో పీఆర్సీలు ఇస్తానని, డీఏలు...
జగన్ పార్టీలో మొదలైన జగడం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఒకేరోజు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, గాజువాక ఇన్ ఛార్జ్ దేవన్ రెడ్డి రాజీనామాలతో షాక్ లో...
బాబుపై అక్రమ కేసులతో జగన్కి శిక్ష..?? మొత్తం సీన్ రివర్స్..!! ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తనకు 150 ఎమ్మెల్యేల బలం ఉందని ఇన్నాళ్లు విర్రవీగిన...
బటన్ నొక్కి డబ్బులేస్తే సరిపొద్ది.. ఇక పార్టీ కేడర్ తో పనిలేదన్న భావనలో జగన్ రెడ్డి ఉన్నారు కాబట్టే వైసీపీలో కొత్త ముసలం మొదలైందని విశ్లేషణలు ఊపందుకున్నాయి....
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలో బీటలు వారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆ ఎఫెక్ట్ ఆంధ్రాపైన కూడా పడే అవకాశం...
ఏపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు తమ శాఖల్లో జరుగుతున్న పనులు, విషయంపై అవగాహన కన్నా విపక్షాలను తిట్టడమే ముఖ్యమైన పని అనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం...
AP Polఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి షాక్ ఇచ్చేలా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీ రాజీనామా చేసి ఝలక్ ఇచ్చారు....
ప్రజలకు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ప్రతిపక్షంలో ఉండగా చిలక పలుకులు పలికి ప్రజల్ని నమ్మించిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు వారి నడ్డి విరుస్తున్నారు. పరిమితి లేకుండా కరెంటు...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 3 వేల కిలో మీటర్ల మైలురాయిని చేరింది. పాదయాత్ర ప్రారంభం అయిన 218 రోజులకే...
ఏపీలో వచ్చే ఎన్నికల్లో తనకు నష్టం కలిగించే ఏ విషయం గురించైనా జగన్ బెదిరిపోతున్నారు. అధికార పార్టీ నేతలకు రాజకీయ ప్రయోజనాలు తప్పితే ఇంకొకరి గురించి పట్టడం...
ఏపీలో అభివృద్ధి పురోగతిని చూడడం ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ప్రభుత్వం బటన్లు నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు వేయడం తప్ప.. కొత్త ప్రాజెక్టులు కట్టించడం, అభివృద్ధిపై ఫోకస్...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పష్టంగా కనిపిస్తుండడంతో వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం ఇక కాడి కింద పడేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి జగన్ కు వచ్చే...
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్ర రాజు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా...
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి రావడమే ఆలస్యం.. జనాలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత చంద్రబాబు మళ్లీ ప్రజా కార్యక్రమంలో నేరుగా పాల్గొనడంతో...
వైఎస్ఆర్ సీపీలో నెమ్మదిగా అసమ్మతి రాగం కనిపిస్తూ ఉంది. ఒంగోలుకు చెందిన వైఎస్ఆర్ సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కొద్ది కాలంగా...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ కవిత సంఘం ఎన్నికల్లో పాల్గొననున్నారు. ప్రస్తుతం...
పాలనలో ప్రజలకు చుక్కలు చూపిస్తూ.. వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్న జగన్.. పార్టీలోనూ అంతే కమర్షియల్ గా వ్యవహరిస్తున్నారు. పవిత్రంగా భావించాల్సిన రాజకీయ పార్టీని అడ్డుపెట్టుకొని లోక్...
మిగ్జాం తుపాను ముగిసినప్పటికీ క్షేత్ర స్థాయిలో పర్యటించకుండా, బాధితులను పరామర్శించకుండా సీఎం జగన్ ఏసీ గదుల్లో సమీక్షలు మాత్రమే చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు పెట్టి.. వారి...
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్నప్పటికీ అసలు తాము అధికారంలో ఉన్నామనే స్థాయి మర్చి ప్రవర్తిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రెస్ మీట్లలో, బహిరంగ సభల్లో చెప్పే...
కాంగ్రెస్ సూపర్ సిక్స్ పధకాల అమలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకుగానూ ఆర్టీసీతో చర్చలు షురు చేశారు. ఎన్నికల హామీలో భాగంగా.. రాష్ట్రమంతటా...
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు గడవకముందే.. యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యను చదువుతున్నా..,...
రాకింగ్ స్టార్ యష్ సినిమా ఖరారైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్నచిత్రమిది. భారీ బడ్జెట్ తో రూపొందే...
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తాను అధికారంలోకి వచ్చిన నెలలోపు తీసుకొస్తానని బల్లగుద్ది చెప్పి గద్దెనెక్కిన సీఎం జగన్ తర్వాత ప్లేటు ఫిరాయించిన సంగతి తెలిసిందే. అది సాధ్యం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎంతటి నిర్లక్ష్యంగా ఉందో తెలిపే మరో పరిణామం ఇది. రాష్ట్ర విభజన హామీల్లో ముఖ్యమైన వాటిలో ఒకటిగా ‘విశాఖపట్నం కేంద్రంగా రైల్వే...
ప్రజాశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలన పగ్గాలు చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. 6 గ్యారెంటీ హామీలపై, వికలాంగురాలికి ఉద్యోగం ఇస్తూ రెండు...
ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ తలుపులు బద్దలుకొట్టి అందులోకి తెలంగాణలోని ప్రతి బిడ్డకు ప్రవేశం కల్పిస్తామనని ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు....
వచ్చే ఏడాదిలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు కూడా జోరందుకుంటున్నాయి. కొద్ది నెలలుగా ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్ గ్రాఫ్...
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo