కరోనా రోగులకు సేవలందిస్తున్న రోబో
కరోనా వైరస్ రోగులతో హ్యూమన్ కాంటాక్ట్ నేరుగా లేకుండా సేవలందించేందుకు వాల్తేరు డివిజన్ అధికారులు రోబోను తయారు చేశారు. విశాఖపట్నంలోని రైల్వే ఆసుపత్రిలో రోబో సేవలందిస్తూ అందరినీ...
కరోనా వైరస్ రోగులతో హ్యూమన్ కాంటాక్ట్ నేరుగా లేకుండా సేవలందించేందుకు వాల్తేరు డివిజన్ అధికారులు రోబోను తయారు చేశారు. విశాఖపట్నంలోని రైల్వే ఆసుపత్రిలో రోబో సేవలందిస్తూ అందరినీ...
గ్రేటర్ విశాఖ నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేలా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా మల్టీ...
సెప్టెంబర్ 17 రోజున విమోచన దినమా? విలీన దినమా? లేక విద్రోహ దినమా? ఎలా జరుపుకోవాలనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో కూడా దీనిపై స్పష్టత లేదు. అసలు...
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల భర్తీ విషయంలో సిఎం కెసిఆర్ ఈసారీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందరినీ రాజకీయ నాయకులతో నింపేయకుండా బయటి వ్యక్తులతో ఒకరిద్దరినీ...
డిమాండ్ ను బట్టి సప్లై.. ట్రెండ్ ను బట్టి వ్యాపారం. ఈ సూత్రాన్ని ఎప్పటికప్పుడు అప్లై చేసే వాడే మహిలో మహా వ్యాపారి అని చెప్పుకోవాలి. ఈ...
(విజయనగరం నుంచి లియో న్యూస్ ప్రత్యేక ప్రతినిధి) ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి కల నెరవేరనుంది. ఆయన రాజకీయ...
సెప్టెంబర్ 17 విమోచన దినమా? విలీన దినమా? విద్రోహ దినమా?లేక స్వాతంత్య్రమా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో కూడా దీనిపై స్పష్టత లేదు. అసలు ఈ...
రజాకార్లు...నిజాం అనఫిషియల్ సైన్యంగా ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో ఉన్న మిలిటెంట్ గ్రూప్ ‘రజాకార్ల’ పేరుతో అప్పట్లో చెలామణీ అయ్యేది. రజాకార్ల పేరు తలచుకుంటే తెలంగాణ ప్రజల...
1947 ప్రాంతంలో దేశ స్వాతంత్ర్యం కోసం భారత ప్రజలంతా తెల్లవారితో పోరాడుతుంటే, హైదరాబాద్ సంస్థానంలోని 16 జిల్లాల ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా...
పెద్దగా చదువుకోని అంజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేశారు. రైల్వేస్టేషన్లో చాయ్ అమ్మిన నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాన మంత్రి అయ్యారు. ఈ రెండు...
తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వరుసగా తమిళ, మలయాళ సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ ను విడుదల చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆ సినిమాలు బాగా ఎంటర్ టైన్...
ఇది తెలంగాణకు పండుగ రోజు. ఇది తెలంగాణాకు విముక్తి రోజు. ఇది తెలంగాణాకు సంబురాల రోజు. ఇది తెలంగాణాకు వేడుక రోజు. ఇది తెలంగాణాకు దసరాకు ముందే...
నరేంద్ర మోదీ.. ఈ పేరు ఓ ప్రభంజనం.. వివాదాల మయం. అభివృద్ధికి తారక మంత్రం.. అంతులేని పట్టుదలకు పర్యాయపదం. వైరుధ్యాల సమాహారం.. స్థిరమైన నాయకత్వానికి రూపం. ఓ...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీని నడిపించే నాయకుడే లేకుండా పోయారు. పల్నాటి పులిగా పేరుగాంచిన టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మరణంతో సత్తెనపల్లి టీడీపీలో...
(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి) అవతారపురుషుడు శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో శ్రీ వేంకటేశ్వరుని ఆలయం నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర...
ఆంతర్వేది లో రథం దగ్ధం అయిన సంఘటన మరువక ముందే నిన్న విజయవాడలోని నిడమానూరు లో సాయిబాబా విగ్రహం ధ్వoసం, నేడు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి...
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి. స్వపక్షంలోనే విపక్షం తయారైందా అన్నట్లుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి.అక్కడ ముఖ్యంగా కరీంనగర్ ప్రస్తుత మేయర్ సునీల్...
ఎల్ఆర్ఎస్ ఫీజు...ప్లాట్ల ధరలో సగం ఉన్నాయంటూ ప్రజల నుంచి వచ్చిన విమర్శలు, విజ్ఞప్తుల నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. 131...
మన చిన్నపుడు ‘కత కత కంగు... దిగదీసి మింగు’ అని అనేవారు. కథకు నిజంగానే అలాంటి పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తోంది. అమృతం లాంటి కథ పుట్టాలంటే రచయిత...
అంతరిక్షంలోకి దూసుకుపోతున్న, సముద్రగర్భంలో సాహసాలు చేస్తున్న, మంచుపర్వతాలను అవలీలగా అధిరోహిస్తున్న, ఖండాంతరాలను అధిగమిస్తున్న సగటు భారతీయుని కథలు మనం రోజూ చదువుతుంటాం. అంత శ్రమ ఎందుకు.. అంత...
ఏపీలో కమ్మ, రెడ్డి, కాపు కులాలతోపాటు దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలు, ముఖ్యంగా బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గంలో 95 శాతం...
125 అడుగుల ఎత్తుతో అత్యంత భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ విగ్రహం నమూనాను బుధవారం ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత బీ ఆర్...
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా కరోనాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రెవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అక్కడ చికిత్స పొందుతూ...
(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి) అంతర్వేధి ఘటన మరువక ముందే విజయవాడ కనకదుర్గ గుడిలో ఉత్సవవిగ్రహాలను ఊరేగించే రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహాల విగ్రహాల్లో మూడు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భీమవరంలో జన్మించిన బైర్రాజు రామలింగరాజు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసుకొని వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడాలని...
హైదరాబాద్...ఈ నగరమంటే ఇష్టంలేని వారు ఎవరూ ఉండరు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరినీ అక్కున చేర్చుకునే విలక్షణమైన ప్రత్యేకత హైదరాబాద్ నగరానికి సొంతం. కిందిస్థాయి...
వచ్చిందే .. మెల్లమెల్లగా వచ్చిందే... క్రీమ్ బిస్కటు ఏసిందే.. యాక్టింగ్ ఇరగాదీసిందే.. క్రేజ్ పట్టుకుపోయిందే .. అని సాయిపల్లవి కోసం ఫిదా పాట లిరిక్స్ ను తిరిగి...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేకులకు కొత్తేమీ కాదు. అసలు ఆయన కెరీర్ బిల్డయిందే రీమేక్స్ మీద. వాటితో పోల్చుకుంటే.. ఆయన స్ట్రైట్ మూవీస్ చాలా తక్కువ....
ఓటీటీ ప్రియులకు మంచి అనుభూతినిచ్చే సినిమా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా మానవ సంబంధాల్ని హృద్యంగా ఆవిష్కరిస్తుంది....
ప్రత్యేకహోదా అనేది రాజకీయ పార్టీలకు ఒక అసహ్యమైన తురుపుముక్కలాగా తయారైంది. తామేదో రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పూనుకుంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వదలచుకున్న సందర్భాల్లో మాత్రం వారు ఆ అస్త్రాన్ని బయటకు...
దాదాపు ఏడాది క్రితం అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పరిస్థితి అడకతెరలో పోకచెక్కలా తయారయింది. నియోజకవర్గంలో జరుగుతున్న...
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మొదటి నుంచి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. రాజధాని నియోజకవర్గం కావడంతో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేపై సహజంగానే ఫోకస్ ఎక్కవగానే ఉంటుంది....
కేంద్రంలో భారతీయ జనతా పార్టీని కట్టడి చేసేందుకు, ఆ పార్టీ విధానాలపై పొరాడేందుకు వామపక్షాలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా చేతులు కలుపుతున్నాయా... ఆ పార్టీల...
కరోనా కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన విద్యుత్ బిల్లులపై తెలంగాణా వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంతో పోలిస్తే భారీగా బిల్లులు రావడంతో తెలంగాణలో అందరూ...
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగకు సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలు కాబోతోంది. ధోనీ, కోహ్లీ,...
గుజరాత్ కు చెందిన గితేలి ఇమ్రాన్ (37 సంవత్సరాలు), గూఢచర్యం కార్యకలాపాలలో పాల్గొన్నందుకు, పాక్ ఐఎస్ఐ కోసం పనిచేసినందుకు అధికారిక రహస్యాలు చట్టం కింద అరెస్టు అయింది....
టాలీవుడ్ స్టార్ హీరోల్లో బ్రహ్మాండమైన బిజినెస్ మైండ్ కలిగింది ఎవరయ్యా అంటే.. అందరూ ముక్త కంఠంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెబుతారు. తండ్రి కృష్ణ...
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని హాయ్ లాండ్ లో కరోనా రోగులకు రహస్యంగా చికిత్స నిర్వహిస్తున్న బాగోతం బయట పడింది. ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి చెందిన...
అమరావతి రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూముల కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని మొదటి నుంచీ వైసీపీ ప్రభుత్వం...
మంచి సినిమాలకు భాషతో సంబంధం లేదు. అవి ఎక్కుడున్నా చూసి ఆస్వాదించాల్సిందే. ఓటీటీల్లో అలాంటి సినిమాలకు కొదవేలేదు. ప్ర్తత్యేకించి.. మరాఠీ సినిమా ‘మోగ్రా ఫులాలా’ ఓ హృద్యమైన...
తెలుగుదేశం పార్టీ కొత్త విధానాలకు తెర తీస్తోంది. నూతన ఎత్తుగడలతో పార్టీని పటిష్ట పరచాలని వ్యూహాత్మకంగా కదులుతోంది. పార్టీని క్షేత్ర స్దాయిలో పటిష్ట పరిచేందుకు నూతన సంప్రదాయానికి...
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు వారి పాత్రల పేర్లనే టైటిల్స్ గా పెడుతుంటారు. నాటి సినిమాల నుంచి నేటి సినిమాల వరకూ ఇది ఇంకా కొనసాగుతునే ఉంది....
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కే.తారక రామారావు పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ...
నిన్నమొన్నటిదాకా పార్టీలో పెద్దపీట వేయించుకుని అధికారం చెలాయించిన చిన్నమ్మ.. ఇప్పుడు చిన్నపీటకే పరిమితమైంది. బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరిని ఏపీ బీజేపీ దూరం పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ...
కేంద్రంలో రాజ్యమేలుతున్న భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్లోను తన ఉనికిని చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలిస్తే జనసేనతో కలసి అధికారం అందిపుచ్చుకోవాలని తహతహలాడుతోంది. అందుకు...
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఖరి వింతగా ఉంటోంది. ఒకరు అవునంటే... మరొకరు కాదంటున్నారు. ఒకరు పువ్వులు చల్లుతూంటే... మరొకరు రాళ్లు విసురుతున్నారు. ఒకరు ప్రేమ అంటే.. మరొకరు...
(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి) కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆ...
ఏపీ సర్కారులో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా సోకింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు....
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీపైనా, పార్టీ అధిష్టానం పైనా కన్నెర్ర చేస్తున్న ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేశారు. “నేను ఎందుకు...
లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు కొత్త చిక్కులు వచ్చాయి. ఆ రాష్ట్రానికి చెందిన ఆర్ టీసీ బస్సులు తెలంగాణలో...
ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా అమలవుతోందా? అని హైకోర్టు ప్రశ్నించింది అంటే ఏపీలో పోలీసు శాఖపై హైకోర్టుకు వస్తున్న ...
ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోంది. ఆయన ఆరోగ్యం గురించి తాజా సమాచారాన్ని తెలిపిన తనయుడు ఎస్పీ చరణ్ తెలియజేశారు. నాన్నగారు...
భారతీయ జనతా పార్టీ తెలుగు అధ్యక్షుల పనితీరుపై ఆ పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ‘అబ్బే... మీ పని తీరు బాగోలేదు..’ అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు...
పార్లమెంటు వర్షాకాలలో ఎలా వ్యవహరించాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వర్చువల్ సమావేశం ద్వారా ఎంపీలతో మట్లాడిన...
కోలీవుడ్ యంగ్ హీరో శింబు, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అని అందరికీ తెలిసిందే. ఎనభైల్లోని సెన్సేషనల్ డైరెక్టర్ టి.రాజేందర్ తనయుడిగా తమిళ చిత్ర సీమలోకి చిన్ననాటే అడుగుపెట్టాడు....
మద్దాలి శివారెడ్డి గుర్తున్నాడా? రేసుగుర్రం సినిమాలో తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన పేరు రవికిషన్. ప్రస్తుతం పార్లమెంటులో భాజపా తరఫున ఎంపీ కూడా....
స్టార్ డైరెక్టర్ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. మొదటి సినిమానే తన ఇంటిపేరుగా చేసుకొని అల్లరి నరేశ్ అయిపోయాడు. మిగతా స్టార్ కిడ్స్ లా...
బోయ్ నెక్స్ట్ డోర్ పాత్రల్లో జీవించడం వల్లనే నానీకి నేచురల్ స్టార్ అనే బిరుదును తగిలించారు టాలీవుడ్ ప్రేక్షకులు. కంటెంట్ ఏమీ లేకపోయినప్పటికీ దాన్ని చక్కటి కామెడీ...
బీజేపీతో జట్టు కట్టినప్పటి నుంచీ జనసేన పరిస్థితి దిగజారిపోయింది. 2019 ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకున్నా, ఆ పార్టీ 6 శాతం ఓట్లు సాధించింది....
ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో అభివృద్ధికి ఆమడదూరంలో జీవచ్ఛవంలా కొట్టుమిట్టాడుతున్న శ్రీకాకుళం జిల్లాకు జిల్లాల పునర్విభజన ఆశనిపాతంలా మారనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఉవ్వెత్తున ఉద్యమించేందుకు...
వైవిధ్యమైన కథాంశాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఓటీటీ. అందులో భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరిస్తోన్న మలయాళ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఇట్టిమాణి మేడిన్...
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి. జగన్ పట్ల భక్తికి, దూకుడుతనానికి, అత్యుత్సాహానికి ఆయన పెట్టింది పేరు. కరోనా సీజన్ మొదలైన తొలినాళ్ల నుంచి.. తన అత్యుత్సాహంతో.....
తెలుగుదేశం పార్టీకి కొత్త సారథులు రాబోతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక డీలాపడిపోయిన క్యాడర్ లో జోష్ నింపేందుకు యువరక్తానికి పెద్దపీట వేసేందుకు టీడీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు...
కరోనా రోగులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంది. కింగ్ జార్జి ఆసుపత్రిలో నిర్మించిన సి.ఎస్.ఆర్. బ్లాక్ అందుబాటులోకి రావడంతో కరోనా రోగులకు...
భావాన్ని వ్యక్తం చేయడానికి ప్రాంతానికో భాష. కానీ మళ్ళీ అదే భాషను పలకడానికి ఓ ప్రాంతంలోనూ ఒకో యాస. సాధారణంగా ఒక ప్రాంతంలోని యాస మరో ప్రాంతం...
తనలో క్రియేటివిటీ పస తగ్గిపోయింది అనే ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్న దర్శకులు ఇప్పుడు బూతు కంటెంట్ నే నమ్మకుంటున్నారు. ఆ తరహా సినిమాలకి మంచి కలెక్షన్స్...
గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల తొలగింపు వ్యవహారం వైసీపీ, టీడీపీల మధ్య రచ్చ రాజేసింది. వినుకొండ పట్టణంలోని విష్ణుకుండి నగర్ నాగార్జునసాగర్ కాల్వ...
వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు మరలా తెరలేపింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను వైసీపీలోకి తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ కార్యక్రమాన్ని మంత్రి కొడాలికి...
కరోనా విజృంభిస్తున్న వేళ వచ్చే నెల 17 నుంచి 25 వరకు జరగనున్న దసరా ఉత్సవాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దుర్గగుడి ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇందులో...
హీరో గా నటించడం కన్నా, విలన్ గా విజృంభించడాన్నే వైవిధ్యంగా ఫీలవుతుంటారు చాలా మంది. యన్టీఆర్, యస్వీఆర్ లాంటి మహానటులు సైతం దుర్యోధన, రావణ పాత్రల్ని హీరోయిక్...
టాలీవుడ్ లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా ‘ఆచార్య’ గురించే మెయిన్ డిస్కషన్స్. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా...
ఈ తరం ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో థ్రిల్ చేస్తూనే ఉండాలి దర్శకులు. స్టోరీ లైన్ ఎలా ఉన్నా పట్టింపు లేదు కానీ.. స్ర్కీన్ ప్లే...
ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ ప్రారంభమైంది. ఉద్యోగుల పదవీ కాలం 57 సంవత్సరాలకు తగ్గిస్తారంటూ, దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోందని, కసరత్తు కూడా ప్రారంభమైందంటూ సోషల్...
కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డు శ్రీనివాస్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని...
'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' అన్నది వాస్తవమని స్వామి అగ్నివేష్ తన ప్రవర్తన ద్వారా రూఢీ చేశారు. ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లోని గంజాం జిల్లా...
ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు....
కరోనా నియంత్రణ కోసం వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మన దేశంలోనూ ఈ వైరస్ నియంత్రణ కోసం అనేక కంపెనీలు వ్యాక్సిన్ ను రిలీజ్...
ఈ సంక్రాంతి సినిమాల్లో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీ ఏ రేంజ్ వసూళ్ళు రాబట్టిందో తెలిసిందే. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి గట్టిపోటీనిచ్చి.. రేస్...
నటుడు, నిర్మాత నూతన్ నాయుడు దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన పాపాల...
స్టార్ హీరో, క్రేజీ హీరోయిన్ జోడీకి ఎప్పుడూ రిపీట్ వేల్యూ ఉంటుంది. ఎన్నిసార్లు వారిద్దరూ ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసినా.. అభిమానులకు బోర్ కొట్టదు. ఒకప్పటి సినిమాలలో...
ప్రజాగాయకుడు గద్దర్ అజ్ఞాతవాసం నుంచి జనజీవనం లోకి వచ్చారు. నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ. లక్షలాది మంది ఆ సభకు హాజరయ్యారు. అంత పెద్ద...
ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ ప్రారంభమైంది. ఉద్యోగుల పదవీ కాలం 57 సంవత్సరాలకు తగ్గిస్తారంటూ, దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోందని, కసరత్తు కూడా ప్రారంభమైందంటూ సోషల్...
‘సిసింద్రీ’ సినిమాతో పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే టాలీవుడ్ స్క్రీన్ మీదకు పాక్కుంటూ వచ్చాడు అక్కినేని వారి వారసుడు అఖిల్. ఇంకా మాటలు కూడా రాని ఆ వయసులో కేవలం...
మంత్రి కొడాలి నానీ వ్యాఖ్యలతో కృష్ణా జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. ఒక మంత్రిగా ఉండి లారీతో తొక్కిస్కానంటూ మీడియా సాక్షిగా కొడాలి నాని బెదిరించాడని టీడీపీ...
వీళ్లంతా సమైక్య రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన వారు. వీళ్లంతా తలలు పండిన నాయకులకు ఎదురొడ్డి “ఇదీ మహిళా శక్తి “ అని నిరూపించిన వారు. దశాబ్దాల...
ఇప్పడు తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికలు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల హడావుడీ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉన్నప్పటికినీ ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి,...
పవన్ కల్యాణ్... పవర్ స్టార్. అంటే ఆయన పవర్ లోకి రాకపోయినా ఏదో ఒక పార్టీని పవర్ లోకి తీసుకువచ్చే పవర్ స్టార్ అని అటు తెలుగుదేశం,...
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నికలో బరిలో దిగేందుకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికతోపాటూ...
ఊరుకున్నంత ఉత్తమం.. బోడిగుండంత సుఖమూ ఉండదంటారు. సుఖం కోసం గుండు కొట్టించుకున్నా కూడా .. అభిమానులకు అది ఏ సినిమా కోసమో.. చెప్పకుండా ఊరుకోవడం ఉత్తమం అనిపించుకోదు....
మదర్ టంగ్ కన్నడలో వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ తో బోలెడంత క్రేజ్ తెచ్చేసుకుని అక్కడ తిరుగులేని కథానాయిక అయిపోయింది రష్మికా మండణ్ణ. అది సరిపోలేదన్నట్టు.. అమ్మడు...
https://shows.acast.com/leonetwork/episodes/omkaram-is-everything-sri-satyashiva-prasad
ఇప్పటి జెనరేషన్ ప్రేక్షకుల్ని మెప్పించాలంటే... సమ్ థింగ్ స్పెషల్ అనిపించే స్థాయిలో సినిమాలో ఏదో ఒకటి ఉండాలి. ఆ ప్రత్యేకతలు ప్రచారంలో భాగం కావాలి. సినిమా విడులయ్యాక...
పార్టీ పదవులు ఇవ్వాలనో, మరింకేదైనe అవసరం తీర్చమనో కేడర్ ఇప్పుడు చంద్రబాబును అడగడం లేదు. కాకపోతే, జాతీయాధ్యక్షుల వారిని కొంచెం మారమని విన్నవించుకుంటున్నారు. ఆయన వైఖరిని మార్చుకోమంటున్నారు. ...
తెలంగాణలో అధికారులు.. ఆ స్దాయి ఈ స్దాయీ అని లేకుండా కోట్లకు కోట్ల అవినీతికి పాల్పడుతుండడం అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. కింది స్దాయి ఉద్యోగి...
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంత్రివర్గాన్ని ఒక్కసారే విస్తరించారు. అది కూడా తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, మేనల్లుడు తన్నీర్ హరీష్...
విజయవాడ కార్పొరేషన్లో ‘చెత్త పన్ను’ వివాదాస్పదంగా మారుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా చెత్త పన్ను వసూలు చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. దీంతో ఒక్క విజయవాడ...
కనీస సౌకర్యాలు లేవని ప్రశ్నించినందుకు ఏపీలో మరో డాక్టర్ బలయ్యారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పరిధిలో కరోనా నివారణ చర్యలపై కలెక్టర్ శామ్యూల్ గురువారం గుంటూరులో సమావేశం...
లాక్ డౌన్ లో వచ్చిన బ్రేక్ తో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండేందుకు ఆయన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్...
తెలంగాణాలో ఎన్నికలు రానున్నాయి. అవును మీరు చదివింది నిజమే. తెలంగాణాలో ఎన్నికలు రానున్నాయి. అదేమిటీ... శాసనసభకు ఇంకా మూడేళ్లు, పార్లమెంట్ కు మూడున్నరేళ్లు సమయం ఉందిగా ఇప్పుడు...
కోవిద్ 19 ఆస్పత్రుల నిర్వహణలో విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. 19 అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ నేతృత్వంలో 19 పారామీటర్...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo