ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !
అందాల అనుష్కశెట్టి ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ విడుదల హడావిడిలో ఉంది. రేపే ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన...
అందాల అనుష్కశెట్టి ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ విడుదల హడావిడిలో ఉంది. రేపే ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన...
దివంగత నటీమణి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కెరీర్ బాలీవుడ్ లో సంతృప్తి కరంగానే సాగుతోంది. లేటెస్ట్ గా ‘గుంజనా సక్సేనా’తో మంచి సక్సెస్ సొంతం చేసుకుంది....
కరోనా వైరస్ ను నియంత్రించడానికి దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సామాన్యుడి నుంచి అపర కుబేరుల వరకూ అందరూ తమ ఆదాయాన్ని,...
ఏపీ అధికార పార్టీ వైసీపీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇందుకు ప్రతిగా...
నటి పాయల్ ఘోష్ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఆమె అనురాగ్ కశ్యప్పై లైగింక...
ఓ సినిమా థియేటర్స్ లో 175 రోజులు ఆడితే అభిమానులు పండగ చేసుకుంటారు. నిర్మాతలు, ఓనర్లు లాభాలతో హ్యాపీగా ఉంటారు. అలాంటిది 175 రోజులకు పైగా థియేటర్స్...
సన్ రైజెర్స్ హైదరాబాద్ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ లో రాణించకపోయినా బౌలింగ్ లో సత్తా చాటి పాయింట్స్ టేబుల్ లో 2 పాయింట్లు...
ప్రభుత్వ విధానాలలో లోపాలు ఉన్నాయని విమర్శలు చేస్తున్న దేవినేని ఉమ తాజాగా మద్యం సరఫరాపై ప్రశ్నించారు. ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ట్యాగ్ చేస్తూ ఓ...
కేంద్రం తాజాగా కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాలు గొంతెత్తాయి. ఇదే సమయంలో బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ కూడా విపక్షాలతో గొంతు...
రచయితలు డైరెక్టర్స్ గా మారడం లేటెస్ట్ ట్రెండ్. దర్శకుడు విజయ్ భాస్కర్ - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ లది ఎంత విజయవంతం అయిన కాంబినేషన్ మన అందరికీ...
బాలీవుడ్ యంగ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. మరణాంతరం రిలీజ్ చేసిన...
వరల్డ్ వైడ్ గా ఐపీఎల్ లీగ్ కు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఐపీఎల్ లీగ్ కు అంత క్రేజీ ఎందుకు ఉందో...
తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అన్నా డీఎంకేలో చీలిక వచ్చింది. కాబోయే సీఎం ఎవరంటూ ఆ పార్టీ రెండు వర్గాలుగా...
యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. కానీ ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది....
కరోనా ఉదృతితో దేశంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ ను విధించారు. అన్నీ రంగాలు మూతపడటంతో ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల ఆర్థిక...
చైనా, వుహాన్ లో 2019 డిసెంబర్ లో పుట్టిన కరోనా వైరస్ దాదాపు 147 దేశాలకు పైగా వ్యాపించింది. ఈ మహమ్మారి బారిన ఇప్పటివరకు 3 కోట్ల...
బీహార్ డీజీపీగా పని చేస్తున్న గుప్తేశ్వర్ పాండే వీఆర్ఎస్ తీసుకొని పదవి విరమణ పొందారు. ఆదివారం పాండే అధికార పార్టీ జేడి(యూ)లో చేరారు. యంగ్ హీరో సుశాంత్...
హర్యానా రంజీ జట్టుకు ఆడుతున్న రాహుల్ తెవాతియా పేరు క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం లేదు. కానీ దులీప్ ట్రోపిలో సత్తా చాటడంతో తెవాతియాని రాజస్తాన్ రాయల్స్...
సుదీర్ఘ కాలం తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీని టార్గెట్ చేసింది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీకి మద్దతు తెలిపేలా వైసీపీ...
టీడీపీ రాజకీయ చరిత్రలో 27 సెప్టెంబర్ 2020 ఓ ప్రధాన మైలురాయిగా నిలుస్తోంది. పార్టీని ప్రక్షాళన చేస్తూ కొత్త తరానికి అవకాశమిస్తూ చంద్రబాబు పార్లమెంట్ కొత్త అధ్యక్షులను...
బీజేపీ వ్యవస్థాపకులలో ఒకరు, కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ (82) ఇకలేరు. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ లో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ...
ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల్లో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థలు రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ హక్కులను...
ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల జాబితాలో అన్న ముకేశ్ అంబానీ దూసుకుపోతుంటే తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం రోజు రోజుకు పతనమవుతున్నారు. తమ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ తీవ్ర...
అబుదాబి వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బ్యాటింగ్ విభాగంలో విఫలమైన హైదరాబాద్ జట్టు నిర్ణిత...
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన 'పరువు హత్య' కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటలు గడవక ముందే ఈ కేసును ఛేదించడం గమనార్హం. గచ్చిబౌలిలో కిడ్నాప్ చేసిన...
బాలసుబ్రమణ్యం తన పాటలతో దేశ, విదేశాలలో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. 17 భాషల్లో 41 వేలు పాటలు పాడిన ఆయన శాశ్వతంగా సెలవంటూ దివికేగారు. ఆయన...
కరోనా వ్యాక్సిన్ లో భారత్ బయోటెక్ మరో అడుగు ముందుకేసింది. నాజిల్ స్ప్రే కోసం ఈ సంస్థ వాషింగ్టన్ వర్సిటీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే భారత్ బయోటెక్...
జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు మరోమారు మొట్టికాయలు వేసింది. ధర్మాసనం ప్రభుత్వాన్ని నడపడం ఇలాగేనా? అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ సర్కార్ ను చిక్కులోకి నెట్టింది....
ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఓ సాంఘిక దురాచారం క్రమక్రమంగా దక్షణాదికి ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. మిర్యాలగూడలో చోటు చేసుకున్న పరువు హత్య ఘటన...
నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ నటించిన 'ఆ..నలుగురు' సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది. 'నేనే గెలిచాను...కాదు కాదు మీరే గెలిపించారు' అనే డైలాగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,...
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ ముందు హజరయ్యారు. అధికారులు విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేయడంతో ఆమె ఇవాళ ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారు. యంగ్...
ఆస్ట్రేలియా లెజెండరీ ఆటగాడు, వ్యాఖ్యాత డీన్ జోన్స్(59) తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఐపీఎల్ లో కామెంట్రీ చెప్పేందుకు ఆయన...
వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (డబ్ల్యూహెచ్ఓ) కరోనాను మహమ్మారిగా ప్రకటించడంతో దేశంలో మార్చి 22న ఒక్క రోజు 'జనతా కర్ఫ్యూ' విధించారు. ఆ సాయంత్రం నుంచి చాలా రాష్ట్రాలు...
'తీగ లాగితే డొంక కదిలినట్లు' నార్కో కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో పలువురి నటీమణుల పేర్లు బయటికి వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజపూత్ ఆత్మహత్య కేసు సందర్భంగా...
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని బిగ్ బాస్ షోని 'స్టార్ మా' 2017లో స్టార్ట్ చేసింది. మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన యంగ్...
ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ విడుదల చేసే ఈ జాబితా కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు తెరదించుతూ టైమ్ మ్యాగజైన్ 100...
కరోనా వైరస్ ఉదృతి దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బకు దేశంలో ఇప్పటివరకు 91,587 మంది మరణించారు. ప్రతి రోజు 80 వేలకు పైగా కేసులు...
రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్. సమాజంలో జరిగే ప్రతి విషయంపై ఆయన తన అభిప్రాయాన్ని సోషల్...
ఈశాన్య ఢిల్లీలో రేగిన అల్లర్లు దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. సీఏఏ-ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో 53 మంది పౌరులు మృతి...
షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల జరిగిన మ్యాచ్ లైవ్ చూడని వారు మజాను మిస్ అయ్యారు. ఏంటీ ఆ మజా తెలుసుకోవలాని...
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర రెడ్డి, చంద్రబాబు నాయుడులు సీఎంగా ఉన్న సమయంలో కాపుల...
ఐపీఎల్ కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మిగతా దేశాల లీగ్స్ కంటే ఐపీఎల్ లీగ్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది...
దుర్బర పరిస్థితులు ఎదురుకుంటూ కష్టాలు పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మంచి ఉద్దేశంతో 'ఉచిత విద్యుత్' పథకాన్ని ప్రకటించాడు. 2004 మే 14...
2019 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత అధినేత చంద్రబాబు పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ప్రతినిధుల కమిటీలతో సమీక్ష నిర్వహించిన ఆయన...
అధికార పార్టీ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ రఘురామ నిరంతరం వార్తలలో దర్శనమిస్తున్నారు. పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ ఆయన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా...
దుబాయి వేదికగా జరిగిన మూడవ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఓ మాదిరి లక్ష్యాన్ని...
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా హెల్త్ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఏపీలో 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా...
టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. టీడీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం,...
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమ నాయకత్వానికి నో చెప్పారు. తాను ఉద్యమ బాధ్యతలు స్వీకరించబోనని స్పష్టం చేశారు. కాపు ఉద్యమానికి ముద్రగడ నాయకత్వం...
అనిశ్చితికి మారుపేరుగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 12 సీజన్లలో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టుకు అదృష్టం కలిసి...
కెప్టెన్ మారినా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అదృష్టరేఖ మారలేదు. కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సులువుగా గెలవవలసిన మ్యాచ్ లో ఓటమి...
న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. 26 ప్యాకేజిలకు కేవలం 25...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం విమర్శలకు గురయింది. తమ పార్టీ నాయకులపై ఉన్న కేసులను విత్ డ్రా చేస్తూ నిర్ణయం తీసుకుంది....
సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న బీజేపీ విధానాలను కొంత పుంతలు తొక్కించిన ఘనత నరేంద్ర మోడీది. 'గుజరాత్ మోడల్' అంటూ ప్రపంచమంతా ప్రచారం చేసుకున్న ఆయన 2014లో బీజేపీ...
కరోనా తరువాత మొదలైన క్రికెట్ సంగ్రామంలో అంబటి రాయుడు తన ఇన్నింగ్స్ తో క్రీడా అభిమానులను సంతోష పెట్టారు. 'అతడు' సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పిన డైలాగ్...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆట కోసం వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి కోసమే నంటూ 437 రోజుల తరువాత ధోని...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్షలకు దిగుతున్నారని కొన్ని మీడియా ఛానళ్ళు ఓ కథనాన్ని ప్రసారం చేశాయి. దమ్మాలపాటిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ...
ఇటీవలి కాలంలో ఏపీ సీఐడీ అధికారులు పలువురికి విచారణ పేరిట నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు...
ఏ క్షణాన ఐపీఎల్-20ని ప్లాన్ చేశారో కానీ ఆ నాటి నుంచి ఈనాటి వరకు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. మొదట స్వదేశీ ఉద్యమం నేపథ్యంలో స్పాన్సర్ గా...
స్వామి అగ్నివేశ్ ఇకలేరు. జీవితాంతం ప్రశ్నించే గొంతుకగా నిలిచిన ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. తమ గొంతుక వినిపించేదెవరూ అంటూ దేశ వ్యాప్తంగా రోదనలు మిన్నంటాయి....
పన్ను ఎగవేత ఆరోపణలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఇటీవలే లండన్ కు చెందిన సంస్థ నుంచి రెహమాన్ వేతనంగా...
కడప జిల్లాకు నీరుఇచ్చే ప్రధాన జలాశయం గండికోటలో నీరు నిల్వ చేయడం వలన 22 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ముంపునకు గురైన 22 గ్రామాలలో మొదటి విడతలో...
అంతర్వేది ఘటన ఏపీలో రాజకీయ సెగ రాజేసింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశాయి. విశ్వ...
క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల జాబితాను అమికస్ క్యూరీ సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఆ జాబితా ప్రకారం, 22 రాష్ట్రాల నుండి 2,556 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంచయిత గజపతి రాజు పేరు వార్తలలో వినబడుతోంది. మాజీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సంచయిత బాబాయ్ అశోక్...
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. సోమేశ్వరరావు అనే వ్యక్తి తాను తమ్మినేని పిఏ ని అని చెప్పుకుంటూ నకిలీ గుర్తింపు కార్డుతో...
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేసులో ఢిల్లీ హైకోర్టు అర్నాబ్ గోస్వామికి షాక్ ఇచ్చింది. శశి థరూర్ భార్య సునంద పుష్కర్ కొన్ని రోజుల కిందట అనుమానాస్పదంగా...
కరోనా విరామం తరువాత ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక్కటే వరుసగా టోర్నీలను నిర్వహిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు ఇంగ్లాండ్ లో పర్యటించారు. తాజాగా ఆస్ట్రేలియా జట్టు...
మూడు రాజధానుల అంశంలో కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం...
కరోనాకు ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ ల సంయుక్త వ్యాక్సిన్ లను ఇండియాలో ట్రయల్స్ వేసేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ అనుమతులు పొందింది. ఆ సంస్థ ఇప్పటికే కేంద్ర సాధికారిక...
మంచి ఆశయంతో రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వైసీపీ సర్కార్ రాకతో కష్టాలు మొదలయ్యాయి. అభివృద్ధి వికేంద్రికరణ పేరిట వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను...
సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీపై అలకబూనారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నట్లు...
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసులో నటి రియాను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య...
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే టీడీపీపై తన వ్యతిరేకతను సోము వీర్రాజు చాటుకున్నారు. తాజాగా అంతర్వేది ఆలయ రథం దగ్ధం విషయంపై...
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణలో బాలీవుడ్ లో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ చిక్కులలో పడ్డారు. అధ్యక్షుడి హోదాలో ఆయన అంబుడ్స్మన్ ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం విమర్శలకు...
సుబ్రమణియన్ స్వామి ఆది నుంచి వివాదాలతోనే సావాసం చేస్తుంటారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా గాంధీ కుటుంబాన్ని 'నేషనల్ హెరాల్డ్' కేసులో కోర్ట్ కు ఈడ్చిన...
వైసీపీ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్ముతూనే ఉంది. ఇప్పటికే మూడు రాజధానుల పేరిట కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉన్న అమరావతిని అలా కూడా ఉండేందుకు వీల్లేదని...
జగన్ సర్కార్ కు న్యాయస్థానాలలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం తమ విధులలో జోక్యం చేసుకోవడమే గాక తమ...
అవినీతికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కేసిఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని కేసీఆర్...
జాతీయ గణాంకాల కార్యాలయం దేశ వ్యాప్తంగా విద్యావిధానాలపై ఓ సర్వేని నిర్వహించింది. 2017 జులై నుంచి 2018 జూన్ వరకు నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల...
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కన్నడ పరిశ్రమ శాండిల్ వుడ్ లోనూ డ్రగ్స్...
నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తనకు ఏదీ అనిపిస్తే అది మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. యాంటీ టీడీపీ స్టాండ్ తీసుకున్న ఆయన జగన్...
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్రుల అభిమాన కథానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితాన్ని తెలంగాణ ప్రభుత్వం స్కూల్ సిలబస్లో పాఠంగా చేర్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది....
కరోనా విరామం తరువాత మొదలైన యూఎస్ ఓపెన్ లో సంచనాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ ఆటగాడు అండీ ముర్రే రెండో రౌండ్ లోనే ఇంటిదారి...
కరోనా తీవ్రత నేపథ్యంలో ఐపీఎల్ -2020 షెడ్యూల్ ని బీసీసీఐ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో టోర్నీ సెప్టెంబర్ 19న స్టార్ట్ అవుతుందా లేదా అనే...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. కరోనా కారణంగా షూటింగులకు బ్రేక్ ఇచ్చిన మహేష్ తన తదుపరి చిత్రాన్ని...
జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందనే వార్తల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడక్కాయి. ఇప్పటికే ఒకే దేశం ఒకే విధానం పేరిట నిర్ణయం తీసుకున్న...
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సంగ్రామం మొదలయింది. తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికకావాలనే ఉద్దేశంతో డోనాల్డ్ ట్రంప్ ఉండగా డెమోక్రటిక్ పార్టీ తరుపున జో బిడెన్ వైట్ హౌస్ లోకి...
కరోనా ఉదృతిలో అతలాకుతలమవుతున్న తెలంగాణలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో రాష్ట్రంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయనే విషయం బయటికి వచ్చింది. పిల్లల రక్షణకు రెస్కూ...
తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని 'రియాలిటీ షో' బిగ్ బాస్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది. మొదటి...
భారీ అంచనాల మధ్య నాచురల్ స్టార్ నాని నటించిన సినిమా 'వి' డైరెక్ట్ గా ఓటీటీలో సెప్టెంబర్ 5న విడుదలయింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన...
చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా దూకుడు కనబరుస్తున్నారు. నిరంతరం ప్రతీకార దాడులు తప్పని చెప్పే చంద్రబాబు నోట వెంట ప్రతీకార దాడులు తప్పవని రావడం రాష్ట్ర వ్యాప్తంగా...
నేషనల్, ఇంటర్నేషనల్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి, రాష్ట్రాల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఓ జాబితాని...
శిరోముండనం కేసులో నటుడు, దర్శకుడు నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ఉడిపిలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైకు పారిపోదామని ప్రయత్నిస్తున్న ఆయనను అరెస్ట్...
ఐపీఎల్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా తప్పుకున్న సంగతి తెలిసిందే. తన మేనత్త భర్త హత్యతో ఆయన...
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తరువాత సినిమా రంగంలోని చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలనాటి స్టార్ హీరోయిన్, చైర్పర్శన్, తెలంగాణ...
భూవివాదంలో కోటి రూపాయల లంచం తీసుకుంటూ కీసర ఎంఆర్ఓ నాగరాజు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. రియల్టర్ అంజిరెడ్డి, శ్రీనాథ్ యాదవ్ లను కలవమని కలెక్టర్, ఆర్డీఓ...
విద్యావేత్త, టీడీపీ హయాంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన పరకాల ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పార బట్టారు. మహాటీవీ డైరెక్టర్ పదవి నుంచి ఇటీవలే...
వైఎస్ఆర్ వర్థంతి రోజు ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఈ కార్యక్రమాన్ని కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్ పోటీపడి నిర్వహించారు....
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo