డ్రగ్స్ విషయంలో నటి మాధవీలతకు స్ట్రాంగ్ రిప్లై
బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువని నటి కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ కు మద్దతుగా నటి మాధవీలత తన ఫెసుబుక్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు....
బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువని నటి కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ కు మద్దతుగా నటి మాధవీలత తన ఫెసుబుక్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు....
ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకుంది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రైతులకు శరాఘాతంలా తగిలింది. దీంతో...
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరిట ఉన్న ఖాతాను ఫెసుబుక్ తొలగించింది. ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఖాతాను తొలిగించినట్లు ఎఫ్బి ప్రతినిధులు...
జగన్ సర్కార్ అత్యుత్సాహంపై న్యాయస్థానాలు నీళ్లు కుమ్మరిస్తున్నాయి. గత 24 గంటలలో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా 5 తీర్పులు రావడం గమనార్హం. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం...
సినీ నటి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఉపఎన్నికల బరిలో దిగనున్నారు. దుబ్బాకకు జరగబోయే ఉపఎన్నికలలో ఆమె పోటీ చేయనున్నారని తెలుస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి...
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమించడం దాదాపు ఖరారైంది. పలువురు టీడీపీ సీనియర్ నాయకులు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇందుకు...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ ఇంకా అయిపోలేదు. ఆయన జగన్ సర్కార్ పై మరోమారు హైకోర్టు గడప తొక్కారు. తమ విధులలో ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుంటోందని...
టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎంత లాభాలు ఉంటాయో అదే స్థాయిలో నష్టాలు ఉంటాయి. ఇతర వ్యక్తులు ఈజీగా మన పర్సనల్ డేటాని కూడా ఉపయోగించే అవకాశం కూడా...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన పంథాకు విరుద్ధంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జీడీపీ 23.9 శాతానికి పతనమై 40 సంవత్సరాల రికార్డు...
గ్వాలన్ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో స్వదేశీ ఉద్యమం ఊపందుకొంది. ఇప్పటికే వీడియో స్ట్రీమింగ్ యాప్ టిక్ టాక్ తో సహా 59 యాప్ లను నిషేధిస్తూ...
ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రైతులకు శరాఘాతంలా తగలనుందని వార్తలు ప్రచారం...
రమేష్ హాస్పిటల్' ఎండీ పోతినేని రమేష్ కేసులో హైకోర్ట్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనకు అక్కడ...
ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ గన్నవరం చేరుకున్నారు. గన్నవరం నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి జగన్ బయలు దేరిన సమయంలో ఓ...
ఐపీఎల్-2020 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. వ్యక్తిగత కారణాల రీత్యా సురేష్ రైనా ఈ సీజన్ కు జట్టుకు దూరమయ్యాడు. మామ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీలో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్ లో ఆయన...
తుపాకీ ద్వారా సమసమాజ స్థాపన జరుగుతుందనే ఉద్దేశంతో విద్యావేత్తలు, ఉత్సాహవంతులు, వెనుకబాటు తనానికి గురైన వారు నక్సలిజం వైపు అడుగులు వేశారు. 'చారు మజుందార్' నేతృత్వంలో దేశంలోనే...
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. ప్రతి రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల...
ఏపీలో సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ కేసు విచారణ ఇవాళ హైకోర్టులో జరిగింది. ఈ నేపథ్యంలో సీబీఐ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కుట్రకోణం...
కరోనాతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం మొదట మూడు నెలల పాటు...
నటి విద్యులేఖ రామన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. గత కొంతకాలంగా ఆమె సంజయ్ ప్రేమలో ఉన్నారు. న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్ తో ఆమె గత కొన్ని...
'ఒకే దేశం ఒకే పన్ను' అనే భావనతో తీసుకువచ్చిన జీఎస్టీ గాడి తప్పుతోంది. జీఎస్టీ తో నష్టపోతామని చాలా రాష్ట్రాలు మొదట ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి....
అధికారంలో ఉన్న పార్టీలోకి వలసలు కొత్త విషయం ఏమి కాదు.టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి, శిద్దా రాఘవరావు, చందనా రమేష్, పంచకర్ల రమేష్ బాబులు వైసీపీలో చేరారు. తాజాగా...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి బాలకృష్ణ తన మార్క్ చికిత్సను సూచించాడు. మనోధైర్యం వుంటే కరోనాను ఎదురుకోవచ్చని బాలయ్య తెలిపారు. కరోనాకు భయపడి కొందరు ఆత్మహత్య చేసుకున్నారని...
కోర్ట్ ధిక్కారణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం కోర్టు రూపాయ్ ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15 లోపు జరిమానా చెల్లించకపోతే...
బాలీవుడ్ లో 99 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారని కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ ను టాలీవుడ్ నటి మాధవీలత సమర్ధించింది. ఏ విషయంలోనూ తన అభిప్రాయాన్ని...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమరం భీంగా ఎన్టీఆర్ దర్శనమివ్వనున్నాడు. ఈ సినిమా సెట్స్...
రిలయన్స్ కంపెనీ మరో సంస్థను టేక్ ఓవర్ చేసింది. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్, వేర్హౌజింగ్ విభాగాలను ఆ సంస్థ భారీ...
సురేష్ రైనా ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణమంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. కరోనా కారణం కాదు ఇంట్లో జరిగిన విషాదమే కారణమంటూ...
కోర్టు ధిక్కారణ కేసులో ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం ఒక రూపాయి ఫైన్ విధించింది. సెప్టెంబర్ 15 నాటికి చెల్లించడంలో విఫలమైతే ఆయనకు మూడు నెలల జైలు...
సురేష్ రైనా ఐపీఎల్-2020 సీజన్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రైనా మామ అశోక్ కుమార్ (58) హత్యకు గురైనట్లు షాకింగ్ విషయం...
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను దేవదూతతో పోల్చారు. ఇది చదివి నిజంగానే చిదంబరం కేంద్రాన్ని...
ఏపీ ప్రభుత్వం దశల వారీగా మద్యాన్ని నిషేదించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యం వ్యాపారులు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యాన్ని తీసుకువచ్చి...
విశాఖలో జరిగిన శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేన పార్టీ తన స్టాండ్ ను తెలియచేసింది. ఈ ఘటనలో నిందితులతో జనసేనకు ఎటువంటి...
ఏపీలో వరుసగా శిరోముండనం ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటన మరచిపోకముందే బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన అమానవీయమైన...
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నేత పయ్యావుల కేశవ్. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 1994,2004,2009,2019లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో తొలిసారి...
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సొంత పార్టీ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. సర్కార్ పనులంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారని పేర్కొన్న ఆయన పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు...
క్రికెట్ అభిమానులకు షాక్ తగిలింది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సురేష్ రైనా ఆటను ఐపీఎల్ లో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇస్తూ చెన్నై...
ఫ్యాక్షనిజానికి ఆ నియోజకవర్గం పెట్టింది పేరు. పొన్నపురెడ్డి-చదిపిరాల వర్గాల ఆధిపత్య పోరుతో ప్రశాంతత ఆ నియోజక వర్గంలో లేకుండా పోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తండ్రి వైఎస్...
ఐపీఎల్ పై కరోనా తన పంజా విసిరింది. లీగ్ కు ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఈ వైరస్ భారిన పడ్డారు. సెప్టెంబర్ 19...
విశాఖ తొట్లకొండ ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. అక్కడ ఉన్న బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చారిత్రాత్మికమైన ఈ స్థలంలో...
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మనోవేదన కలిగిస్తోంది. డీటీసీపీ,హెచ్ఎండీఏ అనుమతి లేని అక్రమ కట్టడాలకు రిజిస్ట్రేషనలను నిరాకరిస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం...
స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజెడ్) ను కనుగొన్న వాడికి అతి పెద్ద దండం పెట్టాలి. మిగతా రాష్ట్రాల మాట పక్కన ఉంచితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఈ...
దశాబ్దాల కాలం నుంచి నానుతున్న ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం తమ అభిప్రాయాలను వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల జాబితాల్లో ఎన్నో అసమానతలు ఉన్నాయని...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది. రచయిత వేంపల్లి గంగాధర్ ఈ...
దేశ ప్రధాని నరేంద్ర మోడీని 50 శాతం మంది చైనా దేశ ప్రజలు అభిమానిస్తున్నారని ఓ కథనం అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ కథనాన్ని ప్రచురించింది ఎవరో...
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు అయింది. ఏపీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో...
అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ పదే పదే కోర్ట్ నిర్ణయాలను ధిక్కరిస్తూ చేసిన తప్పే మరలా చేస్తోంది. న్యాయ స్థానాలను ధిక్కరించి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలకు పట్టిన గతిని...
కాపు వర్గానికి చెందిన పంచకర్ల రమేష్ బాబు టీడీపీని వీడనున్నారు. అందుకు మూహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇవాళ వైసీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం....
వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీలో రెడ్ల హవా నడుస్తోందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను తప్పని నిరూపించవలసిన సీఎం జగన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడంపై మేధావులు, రాజకీయ...
వరుసగా కోర్టులతో మొట్టిక్కాయలు తింటున్న ఏపీ ప్రభుత్వానికి మరో చేదు ఫలితం ఎదురయింది. ఆంధ్రప్రదేశ్లో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుపై విధించిన స్టేటస్ కోని ఎత్తేస్తారని...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'ఇక మేము ముగ్గురం జనవరి 2021లో...
బాలీవుడ్ యంగ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ కేసులో ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కారణమంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సుశాంత్ ను మానసికంగా వేధించి...
జీవీఎల్ నరసింహారావు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొన్న అసలు సిసలు బీజేపీ వాది. దక్షిణాదిలో అందునా ఏపీకి చెందిన నాయకుడు కావడంతో ఆయనను బీజేపీ పార్టీ కూడా పలు...
ఏపీ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించడం ఎలా? అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వవలసిందిగా జగన్ సర్కార్ గత ఏడాది నవంబర్ లో అహ్మదాబాద్ ఐఐఎంతో ఒప్పందం...
స్వపక్షంలో విపక్ష సభ్యుడుగా ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోమారు ఏపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులపై సుప్రీంకోర్టు నిర్ణయం మంచి...
హైదరాబాద్లో మొహర్రం ఊరేగింపునకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. అంబారి ఊరేగింపు కు అనుమతి ఇవ్వాలని హైకోర్టు లో ఫాతిమా సేవా దల్ పీటీషన్ వేసింది. ఈ నెల...
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి నారా చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ప్రపంచ ఐటీ పటంలో ఆంద్రప్రదేశ్ ను నిలపడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు. ప్రతిపక్షాలు ఎన్ని...
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఆమెను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. డ్రగ్ డీలర్లలతో...
సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడపడమే గాక ఆర్థికంగా గడ్డు కాలంలో ఉన్న భారత్ కు దిశా నిర్దేశం చేసిన ఘనత పీవీ నరసింహారావుది. ప్రధానిగా...
పాకిస్థాన్ తో జరిగిన మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. పాక్ ఆటగాడు అజార్ అలీని ఔట్ చేయడం...
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ టిక్టాక్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నా భారత ప్రధాని మోడీ అంటే భయమా? ప్రస్తుత పరిస్థితిని చూస్తే అవుననే అనిపిస్తోంది. గ్వాలన్...
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ అనుమానితులను విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో...
ఈ మధ్య కాలంలో ఏపీ బీజేపీ నాయకుల తీరు చూస్తుంటే టీడీపీకి పూర్తి వ్యతిరేకమని అర్ధమవుతోంది. అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు టీడీపీనే టార్గెట్ చేస్తూ...
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించడం చూస్తుంటే ఏపిలో కుల రాజకీయాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్ధమవుతోంది....
తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు...
విలక్షణ పాత్రలకు మోహన్ బాబు పెట్టింది పేరు. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేయగల సమర్థత ఆయన సొంతం. కెరీర్ పీక్ దశలో...
నటి కస్తూరి కమల్ హాసన్, నాగార్జున, బాలకృష్ణ, మోహన్ బాబు సరసన నటించారు. కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే ఆమె సినిమాలకు స్వస్తి పలికి వైవాహిక జీవితంలోకి...
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నమోదయిన కరోనా కేసులను గురువారం ఉదయం విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 1,724...
అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేసుబుక్ ఇండియాలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తలు దేశ రాజకీయాలలో...
ప్రభుత్వం మారడం అమరావతి రైతులకు శాపంగా మారిందా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అవుననిపిస్తోంది. రాష్ట్ర రాజధానికి తమ విలువైన భూములు ఇచ్చిన రైతుల ఆవేదన అరణ్య...
ఎస్సీ నియోజక వర్గమైన తుంగతుర్తిలో కుల పోరు తీవ్రతరమైంది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదరరెడ్డి రెడ్డి వర్గానికి ప్రాధన్యత ఇస్తూ దళిత నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు...
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని కోలీవుడ్ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు విలన్...
'వన్ నేషన్..వన్ హెల్త్ కార్డు' పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రకటించే అవకాశాలున్నాయి. 74వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న...
భారత మూలాలున్నకమల హారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరుపున వైస్ ప్రెసిడెంట్ గా చేయనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న జో బిడెన్ ప్రకటించారు....
విజయవంతమైన పరభాషా చిత్రాలను తెలుగులో అనువాదం చేయడం కొత్తేమీకాదు. ఈ కోవలోనే మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తెలుగులోకి రీమేక్ కానుంది. మలయాళ సూపర్ స్టార్...
వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ సేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏరి కోరి ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గా నియమించిన దేవేందర్రెడ్డిపై...
ఏపీలో కరోనా తీవ్రతతో ప్రతి రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. గుంటూరు...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వృత్తి పరమైన శత్రుత్వం ఏమైనా ఉందా అనే కోణంతో బాటు...
మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్ 2 విడుదలకు ముందే వివాదానికి కేంద్రం బిందువుగా మారింది. తన కూతురు అలియా భట్ తో మహేష్ తొలిసారి తెరకెక్కించిన...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఉద్యమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్...
'రా' కంటెంట్ తో తెరకెక్కి సంచలన విజయాన్ని సాధించిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్-1'. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు....
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ లంగ్ కేన్సర్ బారిన పడ్డారు. తనకు ఊపిరితిత్తుల కేన్సర్ స్టేజ్- 4 దశలో ఉందని సంజూ బాబా స్వయంగా తెలియచేశారు....
'గంగిగోవు పాలు గరిటెడైనను చాలు...కడివెడైననేమి ఖరము పాలు' అని వేమన చెప్పిన శతకం చిన్నప్పుడే నేర్చుకొని ఉంటాం. మంచి ఆవు పాలు కొన్ని ఉన్నా చాలు. గాడిద...
సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా హావా బాగా తగ్గింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలనే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ఫాలో అయ్యేలా...
చేతిలో చిడతలు... తలకి పాగా... మెడలో తువ్వాలు,... విశాఖపట్నం అంతా సైకిల్ మీద తిరుగుతుంది ఓ పాట. పాట తానొక్కడే వెళ్లడం కాదు... మనల్ని తనతో రమ్మంటుంది....
రాజకీయాల్లో ఇందిరా గాంధీ హయాం నుంచి పాదుకున్న వ్యక్తి పూజా సంస్కృతి క్రమంగా తమిళనాడులో ఎంజీఆర్, జయలలితల జమానా వరకూ కొనసాగుతూ వచ్చింది. తమిళ ప్రజలు జయలలితకు,...
మొబైల్ కంపెనీ పోకో మన దేశంలో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్స్ ను ప్రారంభించింది. వీటి అమ్మకాలు శనివారం నుంచి ఆరంభమయ్యాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్...
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను సొంతం చేసుకోవాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15 నాటికీ తమ...
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు...
కరోనాకు వ్యాక్సిన్ రానుందని వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడటంతో దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇదే సమయంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యధాతధంగా...
అపజయమంటే ఎరగని దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం 'ఆచార్య' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు గెలిచారు. రఘురామ కృష్ణంరాజు ఏంటీ జగన్ పై గెలవడమేంటని ఆలోచిస్తున్నారా? తనకు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి...
తిరుపతిలోని రుయా హాస్పిటల్ వైద్యాధికారుల నిర్లక్ష్యంతో సత్యవేడుకు చెందిన జర్నలిస్ట్ తిరుపాల్ మృతి చెందారు. ఆయన మరణం వెనుక హాస్పిటల్ నిర్లక్ష్యం దాగిఉందనడంలో ఎలాంటి సందేహం లేదని...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo