ఏపీ లిక్కర్ స్కామ్లో దోచిన సొమ్ము చివరిగా చేరింది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఖజానాలోకేనని సిట్ గుర్తించింది....
ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.25 లక్షల యూనివర్శల్ హెల్త్ బీమాను కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే....
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంట పాటు కొనసాగింది. GST సంస్కరణల...
ఏపీలో సంచలనంగా మారిన సుగాలి ప్రీతి కేసును CBIకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని..జూనియర్ NTR పరువు తీసేశారు. ప్రముఖ జర్నలిస్టు జాఫర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
విశాఖ మంచి టూరిస్టు ప్లేస్. అందమైన బీచ్లు, అలరించే ప్రకృతి విశాఖ సొంతం. ఐతే ఇప్పుడు మరో అద్భుతమైన ప్రాజెక్టు...
దేశంలో చంద్రబాబు గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే దేశంలోనే అత్యుత్తుమ ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు...
ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న అతిపెద్ద డేటా సెంటర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు...
సమయం చాలా విచిత్రమైనంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్కు ఈ సూత్రం స్పష్టంగా వర్తిస్తుంది. గతంలో టీడీపీ అధినేత...
జైలు నుంచి ACB కోర్టుకు తీసుకువస్తున్న ప్రతీసారి డ్రామాలు చేస్తుంటారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి....
కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది....
చంద్రబాబు..ఎక్కడికి వెళ్లినా ముఖ్యంగా చదువుకోవాలని, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని, తద్వారా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తుంటారు. చదువు ఉంటే ప్రపంచంలో...
ఐటీ..ఈ మాట వింటే దేశంలో గుర్తొచ్చే ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. టెక్నాలజీని వాడుకోవడంలో ఆయన అందరికంటే ముందుంటారు. సాంకేతిక...
ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి మరో వినూత్న ఆలోచన చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. స్కూళ్లను దత్తత ఇవ్వాలనే...
పేదల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు, వారి అనుచరులు సంపాదించిన ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ...
అమరావతి మంగళగిరి మయూరి టెక్పార్కులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను బుధవారం ప్రారంభించారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు...ఏపీ...
GST వసూళ్లలో ఏపీ దూసుకుపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి...
అనంతపురం జిల్లా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనకబడిన జిల్లాలలో టాప్ త్రీలో ఒకటి.. కరువుకి కేరాఫ్ జిల్లాగా పేరు పొందింది.....
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లకు సంబధించిన డీటెయిల్డ్ డిజైన్లు ఫైనల్ స్టేజ్కు చేరుకున్నాయి. లండన్కు చెందిన ఫోస్టర్స్...
NTR జిల్లా ఘనమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని NTR జిల్లా ఘనంగా...
ఏపీలో కూటమి సర్కార్ ప్రారంభించిన ఉచిత బస్సు పథకం సక్సెస్ కావడంతో వైసీపీలో భయం మొదలైంది. కూటమి సర్కార్ 6...
తెలుగుదేశం యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిన...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్, ఆయన సోదరి వై.ఎస్.షర్మిల. ఏపీ...
పులివెందులలో టీడీపీ గెలుపు..ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. దాదాపు 3 దశాబ్ధాలకుపైగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా...
2024 జూన్లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఐతే...
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTC ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ నేతలు తల...
ఊహించిందే జరిగింది. సొంతగడ్డ పులివెందులలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్కు ఘోర పరాభవం ఎదురైంది. సామాన్యులను బెదిరించి దశాబ్ధాలుగా నిర్మించిన...
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ ఫైనల్ స్టేజ్కు చేరినట్లే కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్లో బిగ్బాస్ ఎవరో సిట్ నిర్ధారణకు వచ్చేసింది....
అమరావతిలో క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్తను అందించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)లో భాగంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్...
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTC స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ...
గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో వైసీపీ నేతలు చేసిన అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఇందుకు...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరినీ ప్రశంసించరు. కఠినంగా కనిపిస్తారు. ఐతే ఎన్నడూ లేని విధంగా మంగళగిరిలో...
ఆంధ్రప్రదేశ్లో నాడు - నేడుతో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చామని వైసీపీ గొప్పలు చెప్పుకుంటోంది. ఐతే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా...
అధికారంలోకి రాకముందు నేతలు అనేక హామీలు ఇస్తారు. ఐతే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై శ్రద్ధ పెట్టేది మాత్రం...
ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా టీడీపీ కార్యకర్తలను ఓ అంశం ఇంకా వేధిస్తోంది. అది కొడాలి నాని. వైసీపీ సర్కార్...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ ఇన్సెక్యూరిటీ ఫీలవుతున్నారని, అందుకే ఆయన ప్రైవేట్...
ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇటీవల నోట్ల గుట్టల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో వెంకటేష్...
అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జగన్ రెడ్డికి, ఆయన పార్టీకి ఏనాడూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు రాలేదు. కానీ అధికారం...
ఏపీ ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టుల కోసం భూములు తీసుకుని ఎలాంటి పనులు ప్రారంభించని సంస్థలపై...
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లొకెక్కారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ దివ్వెల మాధురితో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ...
ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల హస్తముందనడానికి మరో కీలకమైన ఆధారం దొరికింది.ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన C.H.వెంకటేష్...
ఏపీ బీజేపీ నేతల వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని టెన్షన్ పెడుతున్నాయనే చర్చ జరుగుతోంది.....
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్కి ఓ అగ్ని పరీక్ష పెట్టారు......
ఇటీవల వైసీపీలో ఓ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది.జగన్ను అరెస్టు చేస్తారు లేదా జగన్ హ*త్యకు కుట్ర చేస్తున్నారంటూ ఆ...
జులై జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ అదరగొట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా GST వసూలు చేసి రికార్డులు సృష్టించింది. GST...
వైసీపీ శ్రేణులు ఏం మారలేదు. అధికారం ఉన్నా, లేకపోయినా అదే అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ అధినేత జగన్...
ఏపీలో అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. సూపర్ సిక్స్ హామీల అమలులో...
ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్. విశాఖ కేంద్రంగా అమెరికా తర్వాత విశాఖలోనే భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు...
వైసీపీ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. అమరావతి డెవలప్మెంట్కు సహకరిస్తాం కానీ సీడ్ క్యాపిటల్ ఒప్పందంలోకి రాలేమని సింగపూర్ చెప్పడంతో...
చంద్రబాబు..ఈ పేరు వింటే ఐటీ గుర్తొస్తుంటుంది. దేశంలోనే మొట్టమొదటగా ఐటీ ప్రాముఖ్యతను గుర్తించి దానికి ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఆయన...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్తో భేటీ కావడం సంచలనంగా మారింది. దాదాపు వారం రోజుల తర్వాత బెంగళూరు...
జగన్ ఢిల్లీ టూర్ ప్లాన్ లీక్ అయింది. 2019-24 మధ్య ఏపీలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు...
ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం నమోదైంది. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే నిందితుల నివాసాలు, ఆఫీసుల్లో...
ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు ఓ వైపు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే..మరోవైపు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు వైసీపీ అన్ని రకాల...
వైసీపీ హయాంలో జరిగిన ఒక్కొక్క కుంభకోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు వేల కోట్లు దండుకున్న...
వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయంపై ఏపీ పీసీసీ...
వైసీపీ సర్కార్ 2019-24 మధ్య సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. ఆ విధ్వంసం తాలుకు గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. ఈ...
విశాఖ, విజయవాడ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుపై గుడ్న్యూస్ చెప్పింది ప్రభుత్వం. విజయవాడ, విశాఖల్లో మెట్రో ప్రాజెక్టులను...
ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు...
మాజీ ఎంపీ, విజయసాయి రెడ్డికి బిగ్షాక్ తగిలింది. ఆయన కుమార్తె నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి....
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళతాడా..? లేదా.?? అనే అంశంపై ఏపీలోని రాజకీయపార్టీలలో...
పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఏపీలో పెట్టుబడులు పెట్టందుకు రెడీగా ఉంటే..తక్కువ ధరకే...
దేశంలో భాషా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలైనా కర్ణాటక, తమిళనాడు, కేరళ గట్టిగా...
ఏపీ లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్ జగనే..ఈ మాట అన్నది టీడీపీ, బీజీపీ,జనసేన నేత కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...
వైసీపీలో కేసుల ఎపిసోడ్ నడుస్తోంది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు, అరాచకాలు వెంటాడుతున్నాయి. ఓ...
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.3 వేల 500 కోట్ల లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఆనాటి...
వైసీపీ అధినేత జగన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా..గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ జరుగుతోంది. జగన్ అరెస్టు...
విజయవాడ సిటీకి లులు మాల్ రానుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్కు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న...
ఏపీ లిక్కర్ స్కామ్ ప్రధాన కుట్రదారుల్లో ఒకరు, ఈ కేసులో A-4గా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి...
నవీన్ నిశ్చల్..ఈ పేరు తెలియని వైసీపీ నేతలుండరు. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో వైసీపీ జెండా పట్టుకుని, కార్యకర్తలను కాపాడుకుంటూ...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల వైసీపీ కార్యకర్తల సమావేశంలో నాని రెచ్చగొట్టేవిధంగా...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్షాక్ తగిలింది. ఇటీవల బెయిల్ వచ్చి జైలు నుంచి...
ఏపీ లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టిన దాదాపు రూ.3300 కోట్ల ముడుపుల్లో 90 శాతం బిగ్బాస్కే చేరిందని సిట్ తేల్చింది. మిగతా...
హిందీ మీద ఏపీలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్కల్యాణ్ హిందీ మన పెద్దమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలతో మొదలైంది...
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్. ఐటీ పరిశ్రమ టేకాఫ్ తీసుకుంటున్న...
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు...
కర్ణాటక ఏరోస్పేస్ పరిశ్రమలను ఏపీకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేశ్. ఏరో స్పేస్ సంస్థలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు....
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A-4, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్షాక్ తగిలింది. ఆయన అరెస్టుకు లైన్ క్లియర్...
ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏపీకి రానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు...
ఏపీలో అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కూటమి సర్కార్. ఇందులో భాగంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర,...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 26 నుంచి 30 వరకు అంటే 5 రోజులపాటు...
YSR కాంగ్రెస్ పార్తీ గొడ్డలి గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుందా..అంటే అవుననే తెలుస్తోంది. వైసీపీది నిజానికి ఫ్యాన్...
జనమే బలం..ఇటీవల చంద్రబాబు తరచుగా చెబుతున్న మాట. ముగ్గురు,నలుగురు పిల్లలను కనాలంటూ ఆయన సూచిస్తున్నారు. ఐతే ఆయన సూచనలకు ఓ...
ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019-24 మధ్య వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని జోడెడ్లలా ముందుకు నడిపిస్తున్నారు...
ఏపీలో ఎన్నికలకు మరో నాలుగేళ్ల టైం ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది....
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే...
సైబర్ టవర్స్.. హైదరాబాద్ రూపురేఖలను ఏ స్థాయిలో మార్చివేసిందో చెప్పనక్కర్లేదు.ఐటీలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిందంటే దానికి కారణం...
వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కేసులు పెట్టించుకునేందుకు తహతహలాడుతున్నారు. అరెస్టులకు భయపడేది లేదని బీరాలు పలుకుతున్నారు. మీదకు ధైర్యంగా...
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ప్రత్యేక గుర్తింపు సాధించిన సిర్మా SGS...
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు వైసీపీ మోకాలు అడ్డుతోందా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇందుకు సంబధించి షాకింగ్ నిజాలు...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎంతో శ్రమించి ప్లాన్ చేసుకున్న చిత్తురు జిల్లా బంగారుపాళ్యం తోతాపురి మామిడి రైతుల ఈవెంట్...
వైసీపీ జెండా పీకేసే సమయం వచ్చిందా..అంటే అవుననే అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కనీసం ప్రజలను పట్టించుకున్న...
కూటమి సర్కార్ ప్రయత్నాలతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం...
ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది. ఎక్కడెక్కడ వెంచర్లు పడుతున్నాయి....
నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్...
ఏపీని ఐటీ క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో...
భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి రూ.100తో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని...
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రియాలిటీలోకి రాలేకపోతున్నారు. సోషల్మీడియాపైనే ఆయన ఆధారపడినట్లు తెలుస్తోంది. ఇటీవల YSRCP యువజన విభాగంతో...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo