chamundi G

chamundi G

మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లకు నో ఎంట్రీ: నిమ్మగడ్డ

మున్నిపల్‌ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో పటిష్ట సన్నాహాలు చేస్తుంది ఏపీ ఈసీ. పంచాయతీ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వారిపై దృష్టి సారించింది. ఒక...

ఆ ఊరి పెద్ద భారత్ లో తింటారు.. మయన్మార్ లో పడుకుంటారు..!

ఇల్లేమో ఒకటే.. కానీ అది ఉంటున్న దేశాలు మాత్రం రెండు.. అవే భారత్‌, మయన్మార్.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసం.. నాగాలాండ్‌...

జగన్ సీఎంగా ఉంటే హిందువులకు నష్టం: రాజా సింగ్

ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, మత మార్పిడిల గురించి రాజా సింగ్‌ మాట్లాడుతూ.. ‘అక్కడి బీజేపీ నాయకుల గురించి నాకు అంతగా తెలియదు. ఈరోజు కూడా...

వైసీపీ సృష్టించిన ‘భూకంపం’

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అమరావతి రాజధాని ప్రాంతం నిర్మాణ యోగ్యం కాదని, మునిగిపోతుందని కొన్నాళ్లపాటు వాదించారు. వరదల సమయంలో చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని  కొందరు...

‘క్యాచ్ ద రైన్’కి శ్రీకారం చుట్టబోతున్నాం: ప్రధాని మోడీ

74వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో నీటి గురించి, ఆత్మనిర్భార్‌ గురించి అందరికి వివరించారు. ‘ఆత్మనిర్భార్‌ భారత్‌ ప్రతి ఇంటా పాటించాలి. ప్రతి నీటి చుక్కను ఆదా...

ktr-ipl

హైదరాబాద్ కు అవకాశమివ్వండి..!

ఐపీఎల్‌ ఎప్పుడెప్పుడా అని క్రికెట్‌ ప్రేమికులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కరోనా కారణంగా ఐపిఎల్‌ వేదికలను కుదించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు...

పీవీకి, కేసీఆర్కు నక్కకు నాగలోకానకి ఉన్నంత తేడా ఉంది..

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవీ గురించి నారాయణ మాట్లాడుతూ.. ‘పీవీ బతికుంటే ఆమె మాటలకు ఆత్మహత్య చేసుకునేవారు. పీవీకి,...

ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందనే వార్త రాసిన ఆంధ్రజ్యోతి..రెండు తెలుగురాష్ట్రాల్లో రాజకీయవర్గాలకు షాక్ ఇచ్చింది. ఆ కథనం తప్పని..ఒప్పని..సగం తప్పని..సగం ఒప్పని..ఇలా ఎవరికి వారు తమతమ...

పైకి గంభీరం..లోలోన అంతర్మథనం..

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు స్వతంత్రులుకూడా ఈసారి బరిలోకి దిగడంతో పోరు హోరాహోరీగానే నడుస్తోందని చెప్పవచ్చు. అయితే తమ అభ్యర్థుల గెలుపు లాంఛనమే అని టీఆర్ఎస్ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో...

నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్..

తొలి ప్రైవేట్-వాణిజ్య రంగం కలిసి చేసిన ప్రయోగంగా ఇది రికార్డులకెక్కింది. మొత్తం 19 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఈ ప్రయోగం ద్వారా ప్రవేశపెట్టనున్నారు. దేశీయ, ప్రైవేటు సంస్ధలకు సంబంధించిన...

కేంద్రం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయండి: కేటీఆర్

‘కేంద్రం వైఫల్యాలను ఓటర్లకు తెలిసేలా చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాలి. బీజేపీ అసత్య ప్రచారాలను ప్రజలకు తెలిసేలా తెలియజేయండి. బీజేపీ పాలనలో పెరిగిన డీజిల్‌,...

కుట్రపూరితంగా ‘చెప్పు’తో దాడి చేశారు..!

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డిపై ప్రమాదకరమైన ఆయుధంతో దాడి జరిగిందని, అమరావతి జేఏసీ నేత కొలికలపూడి శ్రీనివాసరావు ఈ దాడికి పాల్పడ్డాడని విజయవాడ పోలీసులకు...

ఇక నెక్స్ట్ స్టెప్ రాష్ట్ర బంద్ ..!

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఎన్ని రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి...

గుర్తుంచుకోండి.. మే2‌న నేను చెప్పిందే నిజమవబోతోంది: ప్రశాంత్ కిషోర్

పశ్చిమ బెంగాల్‌ లో ఎన్నికలు 8 దశల్లో జరపనున్నట్లు శుక్రవారం ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎన్నికల వ్యూహకర్తగా పేరు గాంచిన ప్రశాంత్‌...

ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం..

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.. ఇద్దరు పిల్లలతో కలసి వచ్చిన దంపతులు ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో.. ఆ...

2,937 కోట్ల వార్షిక బడ్జెట్ కు తితిదే ఆమోదం..

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం తిరుమల అన్నమయ్య భవన్‌ లో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో...

ఇంటింటికీ రేషన్‌.. అభాసుపాలు..!

ఇంటింటికీ రేషన్‌ అందించడానికి కోట్లు పోసి కొన్న వాహనాలు.. ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నాయి. నడిరోడ్డుపై మండుటెండలో సరుకుల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చాయి. తాజాగా ఇప్పుడేమో.....

సజ్జల వీధి కుక్కలా మొరుగుతున్నాడు..

చంద్రబాబుపై దాడి జరిగితే తమ బాధ్యత కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అనడం.. ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని కోటం రెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. చంద్రబాబును టచ్‌ చేసేంత దమ్ము,...

ఎన్నికల షెడ్యూలుకు గంట ముందు రాష్ట్రాల వరాల జల్లు..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అందుతుందన్న విషయం తెలియగానే.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అప్రమత్తమైపోయాయి. ప్రజలపై వరాల జల్లులు కురిపించాయి. ముఖ్యంగా...

కరోనా కలవరం మళ్లీ మొదలైంది!

దేశంలో మళ్లీ కలకలం. హమ్మయ్య.. ఇక కరోనా ముప్పు తప్పిపోయినట్టేలే.. అని సంబరపడుతున్నంతలోనే కొత్త కొత్త రూపాల్లో.. సరికొత్త కొమ్ములతో మళ్లీ విరుచుకుపడుతోంది. రోజురోజుకీ.. క్రమక్రమంగా కేసులు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ ని చూశారా?

భారతీయ రైల్వే చేపట్టిన.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనరైల్వే బ్రిడ్జ్ ‌.. జమ్ము కాశ్మీర్‌, చీనాబ్‌ నదిపై శరవేగంగా సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే శాఖ మంత్రి పియూష్‌...

2 కోట్ల కొవాగ్జిన్ డోసులకు బ్రెజిల్ ఆర్డర్..

ఒక్కో దేశం కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపిస్తోంది. ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు పెద్దగా లేకపోవడం, కొత్త స్ట్రెయిన్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తుండడంతో.. అన్ని దేశాలనూ...

ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యం: జగన్

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతున్న 69వ జాతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన వర్చ్యువల్‌ విధానంలో జగన్‌ పాల్గొన్నారు....

మళ్లీ ముఖేశ్ అంబానీయే ఆసియా నెం.1

స్టాక్‌ మార్కెట్‌ తలుచుకుంటే అపర కుబేరుల పరిస్ధితి తల్లకిందులు చేసి రోడ్డు మీదకు తెచ్చేయగలదు. అదే స్టాక్‌ మార్కెట్‌ అనుకూలిస్తే.. కుబేర కిటీరాన్ని అందుకోవచ్చు. రెండు నెలల...

ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ..

తమిళనాడు, కేరళ, అసోం, బెంగాల్‌ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చరిలకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బెంగాల్‌ లో 294 స్థానాలు,...

కోడి కత్తికి యువకుడు బలి.. ఏ1గా కోడి అరెస్ట్!

అప్పుడెప్పుడో వచ్చిన ఓ సినిమాలో.. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని ఓ మనిషి చనిపోయాడని పోలీసులు ఆ కోడిని అరెస్టు చేస్తారు. దీనిపై అప్పట్లో పెద్ద...

భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ!

భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ అంటూ ఫైర్ అయిన జనసేనాని... కో-ఆపరేటివ్ బ్యాంకులను దోచుకున్న వ్యక్తి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.....

‘విశ్వ’ సుందరి మెడలో నక్షత్ర హారం!

ఈ అనంత విశ్వంలో చిత్ర విచిత్రాలకు కొదువ లేదు. ఈ ఫొటో చూశారా..! ‘విశ్వ’ సుందరి మెడలో అలంకృతమై దేదీప్యమానంగా వెలిగిపోతున్న నక్షత్ర హారం.. ధగ ధగలాడుతూ.....

స్ట్రెచర్ పై శ్మశానానికి వచ్చి.. భార్యకు కడసారి వీడ్కోలు పలికి..!

‘ఊహకందనిది జీవితం’ అంటుంటారు పెద్దలు. మనం ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలుస్తాడన్నట్లు.. రోజు ముందు వరకు పుట్టబోయే బిడ్డ గురించి ఊహించుకుంటూ.. ఆనందంగా గడిపిన ఆ...

చంద్రబాబుకు ఏమన్నా జరిగితే మాకు సంబంధం లేదు..

చంద్రబాబు నాయుడు.. అధికార పార్టీ నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని.. దీనిపై ఎవరైనా ప్రతిస్పందించి.. ఆయనపై దాడి లాంటివి చేస్తే మాకు సంబంధం లేదని...

రాష్ట్రమంతా పర్యటించనున్న నిమ్మగడ్డ..

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మొదటి నుంచి సరికొత్త పంధాలో ప్రవర్తిస్తున్నారు. తన ప్రత్యేక శైలిలో వ్యవహరిస్తూ.. ఎవరు ఏమన్నా అనుకోండి..  నా పని నాది అన్నట్లుగా.. తన...

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

ఏపీ హైకోర్టు మున్సిపల్‌ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. పాత షెడ్యూల్‌ ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించవచ్చని కోర్టు  స్పష్టం చేసింది. పాత షెడ్యూల్‌ ప్రకారం మాార్చి10...

విశాఖ రాస్తారోకో ఉద్రిక్తత..

విశాఖలో కార్మిక సంఘాలు నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. ఒక్కసారీగా వేల సంఖ్యలో ఉక్కు ఉద్యమకారులు నిరసన స్వరం పెంచారు. నిరసనల హోరుతో రోడ్లెక్కారు. ఈ పరిణామాన్ని...

భారత్ బంద్ ‘స్వచ్ఛందం’..

దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు, జీఎస్టీ, ఎలక్ట్రానిక్‌ వే బిల్లులకు నిరసనగా దేశ వ్యాప్తంగా 40 వేల వ్యాపార సంస్ధలు స్వచ్ఛందంగా భారత్‌ బంద్‌ లో పాల్గొంటున్నాయి. పలు...

చంద్రబాబు గెస్ట్‌ హౌస్ కు కరెంట్ కట్..

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి కుప్పంలో ఘోర పరాభవం ఎదురైందనే చెప్పాలి. కారణాలు ఏవైనా.. అది నాయకుల, కార్యకర్తల సమన్వయ లోపం కావచ్చు.. అధికార పార్టీతో డబ్బులో పోటీ...

హైకోర్టు ఆదేశాలంటే.. అంత చులకనా?

ఏ విషయమైనా కావచ్చు.. అది ప్రతి పక్షానికి సంబంధించిందైనా.. ఈసీ పనైనా.. ఆఖరికి ఖైదీల సంగతైనా సరే.. ఏపీలో కోర్టు జోక్యం చేసుకోనిదే పని జరగట్లేదు. ఆఖరికి...

అనూష హత్య కేసు నిందుతునిపై వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు..

నర్సరావుపేట మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష హత్యకు గురైన సంగతి తెలిసిందే. విష్ణువర్ధన్‌ రెడ్డి అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం...

ఈ ఆత్మ ’హత్యా’ కారకులెవరు?

భవిష్యత్తుపై అందమైన కలలు కనే వయసు ఆమెది. బీఫార్మసీ చదువుతోంది. అది పూర్తయ్యాక మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడేలనే కోరిక. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు.....

కుప్పంలో వైసీపీ అరాచకాలు.. చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌..

టీడీపీ కంచుకోట కుప్పంలో వైసీపీ పాగా వేసింది. మొత్తం 89 పంచాయతీలకు గాను.. టీడీపీ కేవలం 14 స్ధానాల్లో మాత్రమే విజయ కేతనం ఎగురవేసింది. తప్పెక్కడ జరిగిందని...

ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు: చంద్రబాబు

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసిన జగన్ ప్రభుత్వం.. హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త సోమయ్య...

ఏకగ్రీవ పంచాయతీలకు రూ.100 కోట్లు!

రాష్ట్రంలో మంత్రులు పోటీపడి మరీ ఏకగ్రీవాలు భారీగా నమోదు చేయించడంతో.. మొత్తం 2,197 పంచాయతీలు ఈ జాబితాలో నిలిచాయి. వీటిలో 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు...

ప్రభుత్వంతో విభేదించడం.. దేశద్రోహమెలా అవుతుంది..!

టూల్‌ కిట్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్‌ దిశకు బెయిల్‌ మంజూరైంది. ప్రభుత్వంతో విభేధించినంత మాత్రానా దేశద్రోహం కేసు ఎలా...

‘నడి సంద్రం’లో రాహుల్ గాంధీ..!

‘నడి సంద్రం’లో రాహుల్ గాంధీ..! ఇది వినగానే రాహుల్‌ గాంధీకి ఏమైంది కంగారు పడకండి.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఈత కొట్టడమంటే మహా సరదా! కానీ,...

వంటింట్లో కరెంటు స్తంభం..

కరెంటు తీగల కింద ఇల్లు కట్టుకోవాలంటేనే జనం హడలిపోతుంటారు. అలాంటిది.. ఓ మహిళ.. కరెంటు స్తంభం చుట్టూ ఇల్లు కట్టేసుకుంది. ఆ స్తంభాన్ని సరాసరి తన వంట...

అమరావతి ఉద్యమానికి 436 రోజులు!

అమరావతి రాజధాని లేని రాష్ట్రానికి స్వచ్ఛందంగా 33వేల ఎకరాల భూములిచ్చిన అమరావతి అన్నదాత.. తనకు జరిగిన అన్యాయంపై రోడ్డెక్కి నేటికి 436 రోజులు గడిచాయి. కరోనా కాలంలోనూ...

ఏబీఎన్ ను బహిష్కరించిన ఏపీ బీజేపీ..

ఏబీఎన్ లైవ్‌‌ డిబేట్‌ లో బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డిని, అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాస్ చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా...

విశాఖ ఉక్కు.. ఇక అమ్మకమే తరువాయి!

కేంద్రం.. విశాఖ ఉక్కు విషయంలో తన మొండి వైఖరిని మరోసారి ప్రదర్శిస్తోంది. ప్రజలతోనూ.. వారి నిరసనలతోనూ అసలు పనిలేదన్నట్లు వ్యవహరిస్తోంది. ఓ వైపు ఢిల్లీలో రైతులు వ్యవసాయ...

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పోలీసులే కారణం..

హైదరాబాద్‌ ఘట్‌ కేసర్‌ ప్రాంతానికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం పోలీసుల అత్యుత్సాహమే అంటూ న్యాయవాది అరుణ్‌కుమార్ హెచ్‌ ఆర్‌...

కోటి 20 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్..

భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,21,65,598 మందికి వ్యాక్సిన్‌ను అందించారు. వీరిలో...

నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రుతి సిన్హా అరెస్ట్ !

తనని తాను ఐపిఎస్‌ అధికారిగా ప్రచారం చేసుకుంటూ మెసానికి పాల్పడిన నకిలీ అధికారి శ్రుతి సిన్హా ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరారెడ్డి అనే వ్యక్తికి తన...

డ్రిగ్రీ విద్యార్థిని దారుణహత్య!

నరసరావుపేట శివారులో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థిని కోట అనూషను ఓ దుండగుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశాడు. పాలపాడు...

లక్ష కోట్లను ఆవిరి చేసిన ఎలాన్ మస్క్ ట్వీట్..

ఒకే ఒక్క ట్వీట్‌.. లక్ష కోట్లను ఆవిరి చేసింది. ప్రపంచ కుబేర కిరీటం చేజారేలా చేసింది. ఇదంతా తనకు తానే చేసుకున్న స్వయకృతాపరాదం. ఎలాన్‌ మస్క్‌.. హఠాత్తుగా...

ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ దిశా నిర్దేశం..

ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్‌ తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు మంత్రులను ఇన్ ఛార్జీలుగా నియమించారు. నిమోజకవర్గం బాధ్యత ఎమ్మెల్యేకు అప్పగించారు. తెలంగాణకు బీజేపీ...

కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం..!

కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం కావడం సంచలనమైంది. హైదరాబాద్‌ ఘట్‌ కేసర్‌ ప్రాంతంలో యువతి కిడ్నాప్‌ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. యువతి తల్లికి...

ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఆత్మహత్య..

హైదరాబాద్‌ ఘట్‌ కేసర్‌ ప్రాంతంలో.. తనను ఆటోవాళ్లు కిడ్నాప్‌ చేశారంటూ నాటకమాడిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. షుగర్‌ ట్యాబెట్లు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బీఫార్మసీ చదువుతున్న...

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన..!

పుదుచ్చేరిలో కొనసాగుతున్న సందిగ్దానికి తెరపడింది. రెండు రోజుల క్రితం విశ్వాస పరీక్షలో నారాయణస్వామి ప్రభుత్వం ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి...

వామన్ రావు హత్య రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు..

వామన్ రావు దంపతుల హత్యకేసు రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మంథని న్యాయస్థానానికి రిమాండ్‌ రిపోర్టు అందించారు. అందులో...

రాజ్ భవన్ రాసిచ్చినా ఓకే అనేలా ఉన్నారే..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేటలోని సర్వే నం.80 భూములకు సంబంధించి 2014 నవంబరు 1న ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ.. ఆ భూములు తమకు...

నీలం సాహ్నీ, ద్వివేదీలకు హైకోర్టు సమన్లు..

ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడంలేదంటూ గతంలో ఎస్‌ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు సోమవారం విచారించింది....

ఎంపీ మోహన్ దేల్కర్ అనుమానాస్పద మృతి..

దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం, సౌత్ ముంబైలోని ఓ హోటల్‌లో ఆయన మృతదేహం లభ్యమైంది. పోలీసుల...

దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్..

కాంగ్రెస్ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పై ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఎంఐఎం పార్టీపై 2016లో దిగ్విజయ్ సింగ్ పలు...

ఓట్ల లెక్కింపులో అవకతవకలు.. కలెక్టరేట్ ఎదుట నిరసన

విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండంలో పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని.. సర్పంచ్ అభ్యర్థిగా పోటిచేసిన రమేశ్‌ ఆరోపిస్తున్నారు. అతని ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టకపోవడంతో...

అమరావతి కోసం అమెరికాలో దీక్ష..

అమరావతి ఉద్యమం ఎల్లలు దాటింది. ఇక్కడి రైతులకు మద్దతుగా ఎక్కడో ఉన్న తెలుగువారూ పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. అమెరికాలో ఓ ప్రవాసాంధ్రుడు దీక్షకు...

రేషన్ పంపిణీ మళ్లీ డీలర్ల చేతికే..

రేషన్ డోర్ డెలివరీ వాహనాల ఆపరేటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండడంతో.. అధికారులు.. వారిపై పట్టు కోల్పోయారు. దీంతో.. చేసేదిలేక అధికార యంత్రాంగం మళ్లీ రేషన్‌ పంపిణీని డీలర్లకే అప్పగిస్తోంది....

వ్యవసాయ చట్టాలపై ప్రజల్లోకి వెళ్లండి: మోడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాలతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలని సూచించారు....

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ !

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో.. దిక్కుతోచని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా ప్రభుత్వం.. కఠిన చర్యలకు దిగుతోంది....

వరవరరావుకు బెయిల్ మంజూరు..

భీమా కోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టైన వరవరరావుకు బెయిల్‌ మంజూరైంది. మావోయిస్టులతో కలిసి ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారనే అభియోగాలతో వరవరరావును మహారాష్ట్ర పోలీసులు...

కోర్టు చెప్పాకే పరిషత్ ఎన్నికలు: ఈసీ

ఎస్ఈసీ నిమ్మగడ్డ పరిషత్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు చెప్పిన తర్వాతే పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తానంటూ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల ఏకగ్రీవాల పిటిషన్ కోర్టులో...

ఏపీకి ప్రత్యేక హోదా రాదు: సుజనా చౌదరి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావడానికి ప్రధాన కారణం సరైన మేనేజ్‌ మెంట్‌ లేకపోవడమేనని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. మైన్స్‌ లేకపోవడం అనేది కేవలం ఒక కారణం మాత్రమే.....

మోపెడ్‌పై వెళ్లి ఓటేసిన రఘువీరా!

మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి తన సతీమణి సునీతా రఘువీర్‌తో పాటు టీవీఎస్‌ మోపెడ్‌పై వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా...

బీజేపీకి కాకర నూకరాజు రాజీనామా..

దేశంలో మా హవానే నడుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ నాయకులు కిక్కురుమనకుండా ఉంటారులే అనుకుంటున్న బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ...

సెల్ఫీ సరదా చావుకొచ్చింది..

సెల్ఫీ అంటే యువతకు మహా సరదా. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని, ప్రతి ఘటనను సెల్ఫీలలో బంధించిన దాచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మరీ కొందరరైతే.. నిద్ర లేసింది మొదలు...

ఏపీలో ప్రారంభమైన పంచాయతీ కౌంటింగ్..

ఆంధ్రప్రదేశ్‌ చివరి విడతలో 13 జిల్లాల్లోని 161 మండలాలకు పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటికే 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 2,743 పంచాయతీలలో.. 22,423...

విజయవాడ టీడీపీ నాయకులపై చంద్రబాబు సీరియస్

కొద్ది రోజుల్లో  కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ  టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. 39వ...

నారావారిపల్లెలో వైసీపీ ఆగడాలు!

చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో వైసీపీ నేతలు అక్రమాలకు దిగారు. అక్కడ వేరే ప్రాంతం నుంచి వచ్చిన కొందరు యువకులు.. దొంగ ఓట్లు వేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే...

తెలుగుపై జగన్‌ కు ఇంత మమకారం ఉందా?

ఏపీ ప్రజలకు సీఎం జగన్ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. మాతృభాష అంటేనే మన ఉనికి, అస్తిత్వమని పేర్కొన్నారు. జీవన విధానానికి...

విశాఖ ఉక్కు ఉద్యమంలోకి పవన్ రావాలి..

సుదీర్ఘ ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలని, జనసేన అధినేత పవన్ కూడా కార్యరంగంలోకి దిగాలని టీడీపీ ఎమ్మెల్యే...

ప్రత్యేక హోదా పేరెత్తిన జగన్..

మొత్తానికి సీఎం జగన్ కి ప్రత్యేక హోదా అంశం గుర్తొచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటివరకు ఆ పేరు పలికే సాహసం కూడా చేయని జగన్.. ఇప్పుడు...

కాంగ్రెస్ కు కూన శ్రీశైలం గౌడ్‌ గుడ్ బై..

అసలే తెలుగు రాష్ట్రాలలో కష్టాలకు ఎదురీదుతున్న కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలించి. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వంతో పాటు పార్టీ...

ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు .. కోడిపల్లిలో ఎన్నికలు వాయిదా..

రాష్ట్ర వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కానీ, కొన్ని ప్రాంతాలలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. గుర్తులు తారుమారు కావడం, మహిళలకు కేటాయించిన స్ధానంలో...

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..!

దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో.. కరోనా కట్టడి అవుతుందని.. ఇకపై పూర్తి స్ధాయిలో తగ్గుతుందని అందరూ భావించారు. ఇప్పటికి కూడా చాలా రాష్ట్రాలలో కట్టడిలో...

బాబాయ్! ఇదెక్కడి ప్రచారం.. ఇవేం హామీలు..!

సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ప్రజలకు అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ హామిలు గుప్పించడం మామూలే. కానీ, ఇండిపెండెంట్‌ గా పోటీ చేస్తున్న అభ్యర్థికి...

అదోనిలో నిలిచిపోయిన పోలింగ్..

పంచాయతీ చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి లోపాలు తలెత్తకూడదని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని ప్రాంతాల్లో లోపాలు...

ఆంధ్రుడా.. ఏదీ నాటి సమైక్య స్ఫూర్తి?

ఓ ఆంధ్రుడా.. ఎవరు మన ఆంధ్రప్రదేశ్ ఇంతటి దీనస్థితికి కారకులు అంటే.. తెల్లమొహం వేస్తాడేమో.. లేదా తనకిష్టమైన పార్టీని వెనకేసుకొస్తూ.. మిగిలిన పార్టీలపై తిట్ల దండకం మొదలుపెడతాడు....

కళ్లు చెదిరే సౌకర్యాలతో ‘ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ ‘ ..

బెంగళూరులో త్వరలో అందుబాటలోకి రానున్న తొలి సెంట్రలైజ్‌డ్ ఏసీ రైల్వే టర్మినల్‌ సర్వాంగ సుందరంగా సిద్దమవుతుంది. దీనికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ ‌గా పేరు పెట్టారు. ఇది...

ఇకపై సిటి బస్సుల్లో క్యాష్ లెస్ టికెట్లు..

దేశమంతా మెల్ల మెల్లగా డిజిటలైజేషన్ వైపు మళ్లుతుంది. అన్ని రంగాలలో క్యాష్ లెస్ కొనుగోళ్లు వైపు ఆసక్తి చూపుతున్నారు. చివరకు రోడ్డు పక్కన చిన్న బండిపైన అమ్ముకునే...

ఐపిఎల్ చెన్నై జట్లులోకి.. కడప కుర్రోడు..

కడప కుర్రోడు.. చెన్నై జట్టులో అడుగుపెట్టాడు. ఐపిఎల్ 2021 టోర్నమెంట్‌కు జరిగిన వేలంలో కడపకు చెందిన ఓ యంగ్ క్రికెటర్.. చెన్నై జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కడప,...

నాసాలో మన భారతీయ మహిళ ‘స్వాతి మోహన్’..

‘మార్స్ పైన మన శాటిలైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది’.. ఈ మాట వినగానే అందరిలో హర్షాతిరేకాలు. ఈ అనౌన్స్‌మెంట్ చేసింది నాసా ప్రయోగశాలలో నావిగేషన్ లీడ్‌గా పనిచేస్తున్న...

వైసీపీ-బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ..

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా కర్నూలు మంత్రాలయంలోని కల్లు దేవరకుంటలో వైసీపీ-బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ట్రమంతా మా...

విజయసాయిరెడ్డి పాదయాత్రకు ప్రజా నీరాజనం..

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి చేపట్టిన ‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ...

నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం..

నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో.. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కరోనా ఎదుర్కొన్నాయని.. రాష్ట్రాల కృషిని పొగిడారు మోడీ. 2014 తర్వాత2.40...

విజయసాయిరెడ్డి పాదయాత్ర.. అసలెందుకో?

విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారండోయ్.. ఎందుకు అనుకుంటున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా.. కర్మాగారాన్ని పరిరక్షించడానికి పోరాట యాత్ర చేస్తారంట విజయసాయి గారు. దాదాపు 25 కిలో...

జనసేన-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..

వైసీపీ అధికార గర్వంతో ప్రతిపక్షాలపై దాడులకు దిగుతుంది. తాజాగా గుంటూరులో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దమ్మాలపాడు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన జనసేన కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు...

జగన్‌దే మళ్లీ అధికారం: వీసీ

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. కర్నూలు మెడికల్‌ కాలేజ్‌లో జరిగిన వేడుకలకు హాజరైన వీసీ.. జగన్ రాష్ట్రంలో...

సినీ, రాజకీయ రంగాల్లో.. ఎన్టీఆర్ ఓ లెజెండ్..!

ప్రఖ్యాత నటుడిగా, ప్రసిద్ధ రాజకీయ వేత్తగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న ఆ మహానుభావుడికి చరిత్ర తగిన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు....

పాతికేళ్లు గొంతులోనే ‘విజిల్’

సాధారణంగా గట్టిగా అరచి మాట్లాడే వాళ్లను ‘వీడు చిన్నప్పుడు విజిల్ మింగేశాడు రా..’ అంటుంటాం. కానీ, ఈ 40 ఏళ్ల మహిళ.. గట్టిగా మాట్లాడేదో లేదో తెలియదు...

మార్చి 1 వరకు ఫాస్టాగ్ ఫ్రీ!

ఇంకా ఫాస్టాగ్ కొనుగోలు చేయని వారికి మరింత శుభవార్త. మార్చి1వ తేదీ వరకు ఫాస్టాగ్ లను ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఫాస్టాగ్ ధర...

కోటి డోసులు @ 35 రోజులు

కరోనా మహమ్మారిని కట్టడి చేయడమే ధ్యేయంగా ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ భారత్‌లో జోరుగా కొనసాగుతుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగిలిన దేశాలతో పోల్చితే రికార్డు స్థాయిలో మన...

స్వతంత్ర భారత చరిత్రలో.. మొట్టమొదటిసారిగా మహిళా దోషికి ఉరి..!

భారతదేశంలో దోషులకు ఉరిశిక్ష వేయడం కొత్తేమీ కాదు.. కానీ నేటి వరకు మహిళలకు ఉరిశిక్షలు వేసిన దాఖలాలు లేవు. చాలా దారుణమైన నేరమైతే తప్ప అలాంటి నిర్ణయం...

వైసీపీ, టీడీపీ చేతులు కలిపాయి: సోమువీర్రాజు

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, టీడీపీ కలిసిపోయాయని సోము వీర్రాజు ఆరోపించారు. గుడులపై జరిగిన దాడులు, విగ్రహాల విధ్వంసాలపై ప్రజల దృష్టి మళ్లిండానికి అధికార పక్షం, ప్రతిపక్షం...

Page 1 of 8 1 2 8

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.