వరల్డ్ నెంబర్ 1 మోడీ! ట్రంప్ ఇచ్చిన అప్రకటిత గిఫ్ట్!!
భారత ప్రధాని మోదీకి అప్రకటిత పాపులారిటీని గిఫ్ట్ గా ఇచ్చారు. నేరుగా కాకున్నా.. ట్విట్టర్ రూపేణా ఆ పాపులారిటీ వచ్చింది. రెండు రోజుల క్రితం ప్రస్తుత అమెరికా...
భారత ప్రధాని మోదీకి అప్రకటిత పాపులారిటీని గిఫ్ట్ గా ఇచ్చారు. నేరుగా కాకున్నా.. ట్విట్టర్ రూపేణా ఆ పాపులారిటీ వచ్చింది. రెండు రోజుల క్రితం ప్రస్తుత అమెరికా...
భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టు డ్రాగా ముగిసింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన మూడో టెస్టు ఫలితంతో ఇరుజట్లకూ కాస్త ఉపశమనం లభించింది. 407 పరుగుల...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్-భారత్ మధ్య జరుగుతున్న టెస్టులో జాత్యహంకారం వెలుగుచూసింది. టీమిండియా ఆటగాళ్లు సిరాజ్, బుమ్రాలపై ఆసీస్ అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంపై...
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్.. అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా లో ప్రధానమైన ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలతో...
పారిశ్రామిక నగరం విశాఖ నుంచి ఒక్కో పరిశ్రమా తరలిపోతోంది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక బహుళజాతి సంస్థలు తమ పెట్టుబడులను నిలిపివేశాయి. ఇప్పటికే విశాఖలో కొనసాగుతున్న...
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో ఏర్పాటు చేయనున్న దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న బహిరంగ సభకు అనూహ్య మద్దతు లభించింది....
హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు, వాటికి సంబంధించి నిందితులుగా అనుమానిస్తూ పోలీసులు ఎవరో ఒకరిని అరెస్టు చేస్తుండడం ఇలాంటి వ్యవహారాలపై చంద్రబాబునాయుడు నిశిత విమర్శలు చేశారు. కిరాణాషాపు...
చెన్నై లోని మహాలింగపురంలో భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నిన్నటితరం హీరోయిన వాణీ విశ్వనాధ్తో భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు వాణీ విశ్వనాధ్...
ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 338 పరుగులకు ఆలౌటైతే, టీమిండియా 244 పరుగులకే ముగించింది. మరింత...
ఏపీలో కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ఏపీలో చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర...
స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్దంగా లేదని ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తేల్చి చెప్పినా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దూకుడు తగ్గించలేదు. తాజాగా ఇవాళ నిమ్మగడ్డ రమేష్...
తెలంగాణ సీఎం ట్రాన్స్ జెండర్ అయ్యారంటూ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి మొగుడిని అవుతానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్...
(విజయనగరం నుండి లియోన్యూస్ ప్రతినిధి) మాన్సాస్ ఛైర్పర్సన్ సంచైత గజపతి తీరు.. ‘నేను చెప్పిందే వేదం.. నేను పలికిందే గీతం’ అన్నట్టుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ వాటన్నింటినీ...
ఏపీ స్థానిక ఎన్నికల పోరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వర్సెస్ ప్రభుత్వం అన్న విధంగా తయారైంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చిలో పదవీ విరమణ...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) 'ఇందు గలడు.. అందులేడు.. ఎందెందు వెదికి చూచినా అందందే గలడు..' అనే చందంగా జగనోరి జమానాలో ఎన్నో .. ఎన్నెన్నో...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖలో రింగు వలల వివాదం పదేపదే రాజుకుంటోంది. కొద్ది రోజుల క్రితం పెదజాలరిపేటలో మత్స్యకార గ్రామాలకు చెందిన రెండు వర్గాలు...
విశాఖ సాగర తీరంలో శనివారం నుంచి పోలీసు నిఘా పెరగనుంది. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లోనూ ప్రత్యేక బృందాలు అణువణువునా జల్లెడ పట్టనున్నాయి. మొత్తం నాలుగు...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
వైసీపీ రాజకీయ వ్యవహారాల సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో దేవాలయాలపై వరుస దాడుల...
దివీస్ లాబొరేటరీస్ కు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కల్యాణ్ శనివారం నాడు తుని సమీపం కొత్తపాకల లో సభ నిర్వహించదలచుకున్నారు. నాలుగు రోజుల కిందటే పోలీసు అనుమతుల...
కృష్ణాబోర్డు కార్యాలయం విశాఖకు తరలిస్తున్నారనే సమాచారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో చాలా మంది నిపుణులు, రైతు సంఘాలు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు...
సాగర్ ఉప ఎన్నిక తరువాతే టీపీసీసీ ఉంటుందని, సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ కలసి పనిచేస్తాయని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం...
(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి) రామతీర్థం ఘటనపై భారతీయ జనతా పార్టీ సాగిస్తున్న పోరాటంతో మైలేజీ సాధించింది. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షాన్ని వెనక్కు నెట్టి బిజెపి...
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ మరో సీజన్ కు కసరత్తు ప్రారంభమైంది. 14 ఎడిషన్ కోసం ఇప్పటినుంచి బీసీసీఐ కసరత్తులు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం ప్రజలు దేనికోసం భయపడ్డారో అది జరిగిపోయింది. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మార్ కళాశాల ఎయిడెడ్ ప్రస్థానం ముగిసిపోయింది. ఇకపై...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్, బైడెన్ కు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. 306-232 ఓట్ల తేడాతో గెలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ను ఎలక్టోరల్ కాలేజీ...
హైదరాబాదు శివార్లలోని హఫీజ్పేట లోని రెండువేల కోట్లరూపాయల భూముల వ్యవహారానికి సంబంధించి.. బోయిన్ పల్లిలో ముగ్గురిని కిడ్నాప్ చేసి వదలిపెట్టడం, ఈ కేసులో మాజీ మంత్రి భూమా...
తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం పనితీరు మీద ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ లేపాక్షి మండలంలో...
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ టాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబెల్ స్టార్.. ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు, అలియాస్ కృష్ణం రాజు...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో హైదరాబాదులోనే వైద్య పరీక్షలు చేయించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎంఆర్ఐ, సీటీ...
ఆ కుర్రాడు నావికాదళంలో పనిచేయాలని, ఆ రకంగా దేశానికి సేవలందించాలని ఎంతో కలలు కన్నాడు. తన శక్తి మేరకు సెలక్ట్ కావడానికి ప్రయత్నాలు కూడా చేశాడు. అందుకోసం...
ఏలూరులో వింతవ్యాధి కలకలం సృష్టంచిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక సంస్థలు అధ్యయనం చేసి, ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాలను వెల్లడించారు. దీనిపై సీఎంను కూడా గందరగోళానికి...
బోయిన్ పల్లి కిడ్నాప్ కేస్ కు సంబంధించి, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను గురువారం రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించిన...
హైదరాబాద్ లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్మెన్తో పాటు, కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ తదితరులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు....
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆస్పత్రి పాలు కావడం కొత్త చర్చకు దారి తీస్తోంది. అతనిపై రాజకీయాల్లోకి రావాలనే ఒత్తిడి ఉందని.. అందుకే...
తెలంగాణ పీసీసీ నియామకానికి మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాత పీసీసీ నియామకం చేపట్టాలంటూ ఓ సీనియర్ నేత రాసిన లేఖ...
విశాఖలోని వాల్తేరు క్లబ్ యాజమాన్య హక్కుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. నారాయణ శెట్టి అనే వ్యక్తి నుంచి 31 ఎకరాలు లీజుకు తీసుకుని 1885లో ప్రారంభమైన...
ఏపీలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టించేందుకు సీఎం క్యాంపు కార్యాలయంలో లక్షల జీతాలు తీసుకుంటూ ఓ వ్యక్తి రాచకార్యాలు వెలగబెడుతున్నాడని...
టీమిండియా ఆసీస్ పర్యటన ఆద్యంతం చర్చనీయాంశం అవుతోంది. మన ఆటగాళ్లు అక్కడ కాలుమోపిన దగ్గరి నుంచి నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఆస్ట్రేలియాలో...
ఏసీబీ డైరక్టర్ జనరల్ గా గత ప్రభుత్వ హయాంలో విధులు నిర్వర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు.. అమరావతిలోని ఏపీ ఛాప్టర్, ఐపీఎస్ అధికార్ల సంఘ కార్యదర్శికి తాజాగా రాసిన...
నూతన వ్యవసాయ చట్టం కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని, ఆ చట్టం అమలుచేస్తే రైతుల భవిత ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు చేపట్టిన ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. ఆంక్షలు,...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ప్రకటించనుంది. అధ్యక్ష రేసులో తాజాగా సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి...
ప్రభుత్వంలో గుబులు మొదలైటనట్టుంది. రామతీర్థం క్షేత్రాన్ని విపక్షాలు సందర్శిస్తే గనుక.. ప్రభుత్వం అసమర్థత మరింతగా ప్రజలకు అర్థమైపోతుందని వారు కంగారు పడుతున్నట్లుంది. చంద్రబాబునాయుడు వెళ్లినందుకే.. రకరకాల కేసులు...
ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మినహాయింపు ఏమీ లేదు. అవినీతి, అక్రమాస్తుల కేసులో విచారణకు ఏ1 గా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏ2...
అనగనగా ఒక రామతీర్థం. ఉత్తరాంధ్ర అయోధ్య అని ప్రజలు దాన్ని పరమపవిత్రమైన క్షేత్రంగా భావిస్తూ, అక్కడ కొలువైన రాముడిని ఆరాధిస్తూ ఉంటారు. గతంలో విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్...
ఏపీ అప్పుల కుప్పగా మారింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏపీ ప్రభుత్వం అప్పులమీద అప్పులు చేయడంపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ చేసిన...
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ సమీపంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తోన్న పేకాట శిబిరాలను ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు చేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నాయి....
రామతీర్థంలో రాములవారి విగ్రహాన్నికి తలను వేరు చేశారు. దాన్ని తీసుకెళ్లి కోనేట్లో పారేశారు. ఒక మతాన్ని ఆరాధించే వారి పట్ల.. ఇది కొందరు దుర్మార్గులు చేసిన మహాపరాధం....
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఎవరు చేశారో.. ఎందుకు చేశారో.. వెనక మతం ఉందా.. దొంగతనమా.. ఆకతాయితనమా.. కుట్రా..!? మొత్తానికి కారణం ఏదైనా గాని ఈ...
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పేదలకు సెంటు భూమి పంపిణీ అభాసుపాలవుతోంది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో భూమి లేకుండానే పట్టాలు పంపిణీ చేశారు....
మూడు దశల్లో మద్య నిషేధం అమలుచేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన వైసీపీ, అధికారంలోకి రాగానే.. మద్య నిషేధం సాధ్యం కాక నిషేధంపైనే నిషేధం అనేట్టు వ్యవహరిస్తోంది. వైసీపీ...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) 'దేవున్ని ఆరాధించే అందరికీ ఈ ఘటన బాధ కలిగించే ఘటన. నాకైతే ఎంతో బాధ కలుగుతోంది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రామతీర్థం ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ సంఘటనపై తక్షణమే నివేదిక అందజేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. హిందూ...
రామతీర్థం కోదండరామాలయంలో రాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన దుర్ఘటనను కేంద్ర బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పట్టనట్టు వ్యవహరించినా...
తిరుపతిలో త్వరలో నిర్వహించబోయే ఉపఎన్నికల్లో బీజేపీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను...
(విజయనగరం నుండి లియోన్యూస్ ప్రతినిధి) రామనామ స్మరణతో నిత్యం మారుమోగే ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం శనివారం రాజకీయ పక్షాల నిరసన స్వరాలు, ర్యాలీలు, పాదయాత్రలు, ఆరోపణ...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో రాముని శిరస్సును ఖండిస్తే ప్రభుత్వం ఎక్కడ ఉంది..? విగ్రహాలను రక్షించాల్సిన రక్షణ వ్యవస్థ ఏమైపోయింది ..?...
గత అక్టోబరులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై, హైకోర్టు సీజేగా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన జస్టిస్ జేకే మహేశ్వరిలపై ఆరోపణలు చేస్తూ ఏపీ...
ఏపీలో దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. హిందూ దేవాలయాలపై ఈగవాలితే రెచ్చిపోయే బీజేపీ నేతలు ఏపీలో మాత్రం నోరుమెదపడం లేదు. కళ్ల ముందే ప్రముఖ దేవాలయాల్లో విగ్రహాలను...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో జరిగిన ఘటనను రాజకీయం చేయొద్దని, దర్యాప్తునకు సహకరించాలని విజయనగరం ఎస్పీ బి. రాజకుమారి స్పష్టం చేశారు....
దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఢిల్లీలో ప్రకటించారు. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సీరం ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఆంధ్రా అయోధ్యగా, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని శిరస్సును ఖండించడాన్ని స్థానికులు, హిందూ...
రెండు తెలుగు రాష్ట్రాల కమల దళపతులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒకేసారి హస్తినకు పిలిపించడంపై అనేక రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు...
చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళుతున్నారంటేనే.. అడుగు బయట పెడుతున్నారంటేనే.. కంగారు పడిపోయి.. ఆయన పర్యటనలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడం అలవాటుగా చేసుకుంది. ఆయన విశాఖ వెళ్లినప్పుడు.. ఎయిర్ పోర్టు...
ప్రేమ ఓ మైకం. ప్రేమ ఎన్నో భావోద్వేగాల కలయిక. హృదయాల వేదికగా సాగే జ్ఞాపకాల మజిలీ. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఓ సందర్భంలో ప్రేమ సాగరంలో...
ఏపీలో దేవాలయాలపై దాడుల పరపర కొనసాగుతూనే ఉంది. అంతర్వేదిలో రథం దగ్థం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసింది. అంతర్వేది ఘటనకు ముందు...
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కు దేశీయంగా ఉత్పత్తి అయిన టీకాకు అనుమతి లభించింది. కరోనా కట్టడికి ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్ టీకాను దేశీయంగా, సీరం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉండే ముఠాకక్షలు మరోసారి రోడ్డున పడ్డాయి. ఈసారి సాక్షాత్తూ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లానే ఇందుకు...
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అక్రమాలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో 17500...
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఇదే జరిగితే అటు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగనుండగా, సొంత అన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్...
(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి) చీరాల- పేరాల ఉద్యమానికి పుట్టినిల్లు.. చిన్న ముంబై గా పిలవబడే.., క్షీరపురి చీరాల వైసీపీలో రాజకీయం మరో మలుపు తిరిగింది. నిన్నటి...
తెలంగాణలో ఐదేళ్ల క్రితం నమోదైన ఓటుకు నోటు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన జరూసెలం మత్తయ్యను ఈడీ విచారించినట్లు తెలుస్తోంది....
ఏపీలో దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రామతీర్థం కోదండరామాలయంలోని రాముని విగ్రహ ధ్వంసం ఘటన మరవక ముందే రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో దుండగులు విగ్రహాలు ధ్వంసం చేశారు. సుబ్రమణ్యస్వామి...
కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజుల కిందట ఆయనకు కరోనా సోకింది. హైదరాబాద్...
నాలుగు టెస్టుల సిరీస్ లో భారత జట్టు ఆల్రౌండ్ షోతో కదం తొక్కింది. తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకుంటూ ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన...
ప్రభుత్వ నిర్ణయంతో 4 దశాబ్ధాల ఒంగోలు డెయిరీ చరిత్ర ముగిసిపోయింది. ప్రకాశం జిల్లాలో అమూల్ డెయిరీ కార్యకలాపాలు ప్రారంభించడంతో ఒంగోలు డెయిరీకి వచ్చే పాలు 30 వేల...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ కొత్త మలుపు తిరగనుంది స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకుంది. ఇంటి పట్టా...
ఏపీ ప్రభుత్వం మరో షాకింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. కుక్కలను పెంచుకునే వారు, పందుల పెంపకం దారులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం...
బీహార్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార జేడీయూ నుంచి 17మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని ఆర్జేడీ నేత చేసిన ప్రకటనే ఇందుకు కారణం....
తెలంగాణ, 75 ఏళ్ల క్రితం కన్నీరు కార్చింది. 70 ఏళ్ల క్రితం తుపాకీ పట్టింది. 60 ఏళ్ల క్రితం రోడ్డెక్కింది. మళ్లీ 20 ఏళ్ల క్రితం ఉద్యమంగా...
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 37 రోజులుగా ఢిల్లీలో 3 లక్షల మంది రైతులు నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా 6వ విడత...
తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో నాణ్యమైన సేవలను అందిస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదిక (క్రైం రిపోర్టు)ను ఆయన...
తెలంగాణలో బ్యూరోక్రాట్ల మధ్య అంతర్గత పోరు మొదలైంది. బీహారీ వర్సెస్ నాన్ బీహారీగా ఒక అప్రకటిత సమరం సాగుతోందా.. అంటే సచివాలయ వర్గాలు అవుననే అంటున్నాయి. గ్రేటర్...
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తన అనుచరులతో దాడి చేసిన ఘటనలో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు....
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రోజురోజుకూ గేరు పెంచుతున్నారు. మరింత తీవ్రమైన విమర్శలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. రెండు రోజులుగా...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో రాములవారి విగ్రహం శిరస్సును ఖండించడాన్ని నిరసిస్తూ బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఆధ్వర్యంలో...
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనన్న ప్రధాన డిమాండ్ తో సాగుతున్న రైతుల ఉద్యమానికి బుధవారంతోనైనా తెర పడుతుందా? అన్నదానిపై...
అసలే కరోనా సీజను. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఇంకా జాగ్రత్తల మధ్యలోనే బతుకుతున్న వాళ్లు అనేకులు ఉన్నారు. పొట్టకూటికోసం వేరే గతిలేక పనులకు బయటకు వెళ్తున్న వారు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ లో చోటు చేసుకున్న సన్నివేశం ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. వకీల్ సాబ్ సినిమాలోని...
రాజ్యం సుభిక్షంగా ఉంటాలంటే శాంతి, భద్రతలు చాలా కీలకం. అందుకే దేశంలో ఏ రోజు ఎన్ని నేరాలు జరిగాయి. వాటి వివరాలను నేర గణాంక శాఖ నమోదు...
రాజకీయ పార్టీ ఏర్పాటుపై తలైవా రజినీకాంత్ వెనక్కు తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన చేయబోవడం లేదని, అందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదని ఆయన ప్రకటించారు. ఈ...
పింక్ బాల్ టెస్టులో జరిగిన పరాభవానికి టీమిండియా దీటైన సమాధానం చెప్పింది. విజయగర్వంతో విర్రవీగుతున్న ఆసీస్ మెడలు వంచింది. రహానె సారథ్యంలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది....
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీలో ఇల్లు రాలేదని మద్దిపాడు మండలం లింగంగుంటకు చెందిన శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం తరఫున ఇల్లు...
కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వేట్రాక్ పై ఆయన ఆత్మహత్య చేసుకున్నారు....
బాక్సింగ్ డే టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా మ్యాచ్పై పట్టు బిగిస్తోంది. అల్రౌండర్ ప్రతిభతో విజయం అంచుల్లో గెలుపు కోసం వేచిచూస్తోంది. భారత్ రెండోరోజు మరో...
2020.. ఓ పీడకల. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కరోనా తప్ప మరో మాటకు తావేలేదు. ఆయితే.. ఈ విషాద సంవత్సరంలో క్రికెట్లో జరిగిన చర్చనీయాంశాలేంటి? కాలగర్భంలో...
అమరావతి రాజధాని వెలగపూడి గ్రామంలో రెండు కులాల మధ్య చెలరేగిన చిచ్చు ఆరలేదు. వెలగపూడి ఎస్సీ కాలనీ ఆర్చ్ నిర్మాణం, క్రిస్మస్ స్టార్ ఏర్పాటు విషయంలో మాదిగ,...
జగనన్న తోడు పథకానికి రుణాలు ఇవ్వడం లేదంటూ విజయవాడ, ఉయ్యూరు, మచిలీపట్నంలో ప్రభుత్వ బ్యాంకుల ముందు చెత్త డంప్ చేసిన వ్యవహారం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర...
మన దేశంలో కరోనా ఎంత అల్లకల్లోలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మన దేశంలోనే కోటి 2 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. లక్షా 49 వేల...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo