UP Released New Population Control Bill 2021 Proposing Two Children Policy : జనాభా నియంత్రణకు ఉత్తరప్రదేశ్...
దేశం కోసం మరో తెలుగు జవాను ప్రాణాలర్పించారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన యువ సైనికుడు మనుప్రోలు జశ్వంత్రెడ్డి(23)...
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. మహిళాభ్యున్నతిపై మన నేతలు వల్లె వేస్తున్న గంభీరమైన మాటలు. సగం వద్దులే. కనీసం పార్లమెంటులో...
మంత్రులంటేనే.. ఆ డాబూ దర్పం.. అబ్బో చెప్పడం సాధ్యం కాదు చూసి తీరాల్సిందే. అప్పటిదాకా నేలపైనే నడిచే మన నేతలు...
నిజమే.. మన నేతాశ్రీలు ఇప్పుడు మంచి స్పీడు మీదున్నారు. ఒక్క క్షణం కూడా వృథా చేయట్లేదు. అటు పదవీ ప్రమాణం...
Are Increase In Corona Cases Sign For Corona Third Wave ? : ఇండియాలో కరోనా కేసులు...
New Central Cabinet Effect On Two Projects In AP : కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఏపీకి ఒక్క...
ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా నరేంద్ర మోదీ ఎందుకనో గానీ.. తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యే చూపుతున్నారు....
43 Ministers Take Oath In Narendra Modi Cabinet : ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ ను...
ఎమ్మెల్యేగా గెలవకుండానే పశ్చిమ బెంగాల్ సీఎం పీఠమెక్కిన మమతా బెనర్జీ తన పదవికి ముప్పు రాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు....
Mistake Pushed Jyotiraditya Scindia In Trouble : ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ ను బుధవారం సాయంత్రం...
Revanth Reddy Given Call To Defeat BJP And TRS : నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల...
Union Cabinet Expansion : నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదటిసారిగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది....
Is Jagan Got Offer To Join In NDA : బీజేపీ సారథ్యంలోని కేంద్రంలోని ఎన్టీఏ సర్కారులో చేరాలని...
Kambhampati Haribabu : నిజమే.. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఈ దఫా కూడా తెలుగు నేలకు చెందిన నేతలకు చోటు...
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు నెలకొన్న నీటి యుద్ధం తెలుగు రాజకీయాలను ఊపేస్తోంది. ఇలాంటి సమయంలోనే కర్ణాటకలో కూడా సాగు...
అప్పుడెప్పుడడో 2019 సార్వత్రికలకు ముందు.. బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, బీజేపీల మధ్య కొనసాగిన మాటల యుద్ధం గుర్తుంది కదా....
ఉత్తరాఖండ్ రాజకీయాలు ఎప్పుడూ అస్థిరమే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంతే. ఈ మాట ముమ్మాటికీ నిజమేనన్నట్లుగా... ఇప్పుడు కేవలం...
డీవీ సదానంద గౌడ.. కర్ణాకటకు సీఎంగా వ్యవహరించిన ఈ వృద్ధ నేత ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు....
తాత వచ్చాడంటే.. ఏ మనవడికైనా పండగే మరి. అయితే హర్యానా రాజకీయాలను శాసించిన చౌతాలా ఫ్యామిలీలో మాత్రం.. ఈ తరహా...
కొవిడ్ -19 బారిన పడిన చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయన్న విమర్శలు ఇప్పటికే వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...
ప్రజలే సర్వాధికారులని, కొన్నేళ్లకోసారి జరిగే ఎన్నికలు ‘అణచివేసే నిరంకుశ ప్రభుత్వాలు’ రాకుండా అడ్డుకోలేవని, అలాంటి హామీ ఏదీ లేదని భారత...
పై ఫొటో చూశారు కదా. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఫిజికల్ ఎక్సర్ సైజులకు సంబంధించిన కోచ్ కాదు....
ప్రజాప్రతినిధులపై పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి...
సంక్షేమ పథకాలకు పైసలను పంచుతున్న ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం ప్రతి నెల తిప్పలు పడుతోంది. సంక్షేమ పథకాలకు అందినకాడికి...
అందుబాటు ధరల్లో అత్యాధునిక క్యాన్సర్ వైద్య చికిత్సను అందిస్తూ ప్రజల ఆదరాబిమానాలు పొందుతున్న హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్...
ఏపీలో ఉన్నతాధికారులకు కోర్టుల్లో చివాట్లతో పాటు తాజాగా జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్...
కేంద్రంలో మోదీ మంత్రి వర్గం మార్పు,కూర్పుల కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.ఈ సారి కూడ కొత్తగా తెలుగువారెవరికి మంత్రి వర్గంలో చోటులేదన్న...
చెత్త నిబంధనలు విస్మరించినందుకు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా రూ.5 వేల జరిమానా చెల్లించారు. గోవాలోని ఓ...
ఓ వైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతుండగా మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసులు...
హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే మంత్రులు తెలంగాణ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. ఆయన సోమవారం...
ప్రధాని నరేంద్ర మోదీని 2014 ఎన్నికల్లో ప్రధాన మంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్...
భారత క్రీడారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక పుటను క్రియెట్ చేసుకున్న పరుగుల వీరుడు మిల్కా సింగ్... కరోనా బారిన పడి...
దేశంలో కరో్నా థర్డ్ వేవ్ ముప్పు దాదాపుగా తరుముకొస్తున్నట్లే లెక్క. ఇప్పటికే తొలి వేవ్ ను ఎలాగోలా గట్టేక్కేసిన దేశం......
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)చీఫ్ నియామకం విషయంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ...
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతాలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. ఈసీ నిర్ణయాన్ని నిరసిస్తూ మెడలో...
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ప్రస్తుత ఎన్నిక కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్గా...
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న నాలుగో విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. బెంగాల్లోని కూచ్ బిహార్లో అల్లర్లను అదుపు చేసేందుకు సీఐఎస్ఎఫ్...
జస్టిస్ నూతలపాటి వెంకటరమణ..త్వరలో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. జస్టిస్...
భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. ప్రస్తుత సీజే జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఏప్రిల్...
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ఎ న్వీ రమణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ...
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి పంపారు....
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 89,129కేసులు నమోదయ్యాయి. 714 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం...
భారత ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణపై గత ఏడాది అక్టోబరు 6న ఏపీ సీఎం వైఎస్...
ఏపీకి అత్యంత కీలకమైన 972 కిలోమీటర్ల తీర ప్రాంతం క్రమేణా చేజారుతోందా.. ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి పోర్టులు వెళ్తున్నాయా అనే...
దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రతిష్టకు మరోసారి తెలుగు కీర్తి జతకానుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీ కాలం...
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్రపతికి ప్రస్తుత సీజే ఎస్ఏ బోబ్డే లేఖ రాశారు....
ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ప్రజాశాంతి...
ఎన్నికల్లో మరో సంస్కరణకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. అయితే ఓటు పరిరక్షణ...
వెడ్డింగ్ షూట్ అంటే ఏం గుర్తొస్తాయి..? సాధారణంగా అయితే దూరతీరాలు, పచ్చని పొలాలు, వింటేజ్ ప్లేసులు కళ్లముందు కదలాడుతాయి. కానీ...
త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తప్ప ఏ పార్టీకైనా ఓటు వేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ...
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బెంగాల్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్...
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో ఉన్న పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీపై దాడి జరిగింది. దాడి జరిగాక ఆసుపత్రిలో...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని , నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెడుతోందని సీఐటీయూ...
పశ్చిమబెంగాల్లో ఎలాగైనా కాషాయ జెండా ఎగురువేసేందుకు బీజేపీ పట్టుదలతో ఉంది. రెండేళ్ల ముందు నుంచే అందుకోసం వ్యూహాలకు పదునుపెట్టింది. దీంతో...
ఎన్నికలు జరగుతున్న వేళ మోదీ సర్కారుకు రైతు సంఘాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం...
కర్ణాటక జలవనరుల శాఖా మంత్రి రమేష్ జార్కి హోలి రాసలీలల వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగుళూర్...
తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుశ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో జరుగుతున్న...
ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. హత్రాస్ రేప్ కేసులో బాధితురాలి తండ్రిని నిందితుడు అత్యంత దారుణంగా కాల్చి చంపాడు. రెండేళ్ల క్రితం...
74వ మన్ కీ బాత్ కార్యక్రమంలో నీటి గురించి, ఆత్మనిర్భార్ గురించి అందరికి వివరించారు. ‘ఆత్మనిర్భార్ భారత్ ప్రతి ఇంటా...
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు 8 దశల్లో జరపనున్నట్లు శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.....
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అందుతుందన్న విషయం తెలియగానే.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అప్రమత్తమైపోయాయి....
దేశంలో మళ్లీ కలకలం. హమ్మయ్య.. ఇక కరోనా ముప్పు తప్పిపోయినట్టేలే.. అని సంబరపడుతున్నంతలోనే కొత్త కొత్త రూపాల్లో.. సరికొత్త కొమ్ములతో...
భారతీయ రైల్వే చేపట్టిన.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనరైల్వే బ్రిడ్జ్ .. జమ్ము కాశ్మీర్, చీనాబ్ నదిపై శరవేగంగా సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన...
ఒక్కో దేశం కొవాగ్జిన్ వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపిస్తోంది. ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు పెద్దగా లేకపోవడం, కొత్త స్ట్రెయిన్లపై...
స్టాక్ మార్కెట్ తలుచుకుంటే అపర కుబేరుల పరిస్ధితి తల్లకిందులు చేసి రోడ్డు మీదకు తెచ్చేయగలదు. అదే స్టాక్ మార్కెట్ అనుకూలిస్తే.....
తమిళనాడు, కేరళ, పుదుశ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్తో పాటు కేరళలో మల్లాపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ని...
తమిళనాడు, కేరళ, అసోం, బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చరిలకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం...
అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన దళిత కార్మిక హక్కుల ఉద్యమకారిణి నోదీప్ కౌర్ అరెస్టుకు సంబంధించి శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టు బెయిల్...
దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు, జీఎస్టీ, ఎలక్ట్రానిక్ వే బిల్లులకు నిరసనగా దేశ వ్యాప్తంగా 40 వేల వ్యాపార సంస్ధలు స్వచ్ఛందంగా...
టూల్ కిట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ దిశకు బెయిల్ మంజూరైంది. ప్రభుత్వంతో...
‘నడి సంద్రం’లో రాహుల్ గాంధీ..! ఇది వినగానే రాహుల్ గాంధీకి ఏమైంది కంగారు పడకండి.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి...
అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ ఆ పార్టీనే చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాట చిన్నమ్మగా పిలుచుకునే శశికళ...
భారత్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల వరకు...
పుదుచ్చేరిలో కొనసాగుతున్న సందిగ్దానికి తెరపడింది. రెండు రోజుల క్రితం విశ్వాస పరీక్షలో నారాయణస్వామి ప్రభుత్వం ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో...
దేశంలో కొత్తగా రెండు కరోనా వేరియంట్స్ బయట పడ్డాయి. మహారాష్ట్ర, తెలంగాణ , కేరళ రాష్ట్రాలలో ఈ వేరియంట్స్ బయటపడ్డాయి....
వారంలో మారిన పుదుచ్చేరి గేమ్ - సీఎం నారాయణస్వామి పదవికి రాజీనామా చేశారు. తమ పార్టీ గెలవడం ఎంత ముఖ్యమో..ప్రత్యర్థికి...
దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం, సౌత్ ముంబైలోని ఓ...
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఎంఐఎం...
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాలతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, ఈ విషయాన్ని...
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో.. దిక్కుతోచని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని...
పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- డీఎంకే కూటమి విశ్వాస పరీక్షలో విఫలమవడంతో ప్రభుత్వం కూలిపోయింది. మొత్తం 33 మంది సభ్యులున్న...
భీమా కోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టైన వరవరరావుకు బెయిల్ మంజూరైంది. మావోయిస్టులతో కలిసి ప్రధాని మోదీ హత్యకు కుట్ర...
దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో.. కరోనా కట్టడి అవుతుందని.. ఇకపై పూర్తి స్ధాయిలో తగ్గుతుందని అందరూ భావించారు....
కేరళలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ మెట్రోమ్యాన్గా పేరున్న శ్రీధర్ను రంగంలోకి దింపి అక్కడ పాగా వేయాలని సన్నాహాలు...
బెంగళూరులో త్వరలో అందుబాటలోకి రానున్న తొలి సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే టర్మినల్ సర్వాంగ సుందరంగా సిద్దమవుతుంది. దీనికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య...
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో.. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కరోనా ఎదుర్కొన్నాయని.. రాష్ట్రాల...
ప్రఖ్యాత నటుడిగా, ప్రసిద్ధ రాజకీయ వేత్తగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న ఆ మహానుభావుడికి చరిత్ర తగిన...
దేశంలో మెట్రో మ్యాన్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీధరన్. ఢిల్లీ మెట్రో రైల్ కు ఆద్యుడిగా, ఢిల్లీ మెట్రోరైల్...
తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసైకు అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. పుదుచ్చేరి గవర్నర్గా ఉన్న కిరణ్ బేదీని...
ఒకే దేశం..ఒకే ఎన్నిక విధానంపై బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. దేశంలో మెజార్టీ శాసనసభల ద్వారా ఆమోదించుకునే విషయంలో బీజేపీ...
మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సులో 60 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది....
దేశవ్యాప్తంగా సంచలనమైన సామాజిక కార్యకర్త దిశ రవి అరెస్టు వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రైతుల దీక్షకు మద్దతుగా...
మన ఇస్రో ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసింది. ప్రపంచాన్ని అబ్బురపరచేలా ఎన్నో ప్రయోగాలను తొలి అడుగులోనే విజయవంతం చేసిన గాధలు...
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై పెద్ద దుమారమే రేగింది. దీనిపై ప్రజలు ఎంతగా మండిపడ్డారో తెలిసిందే. చివరకు వాట్సప్కు ప్రత్యామ్నాయాల...
దేశవ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. మంగళవారం నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్గేట్లు...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అరటి లోడుతో వెళ్తున్న బోల్తా పడింది. జల్గావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్ద...
స్వీడిష్కు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్, రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా.. తదువరి...
స్వాతంత్ర్యానికి పూర్వం.. జైలు కెళ్లిన నేతలకు ప్రజల్లో మంచి ఆదరణ లభించేది. విపరీతమైన గౌరవం దక్కేది. పోరాట యోధులుగా పేరొచ్చేది....
ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్కు, ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం ₹5లక్షల పూచీకత్తు ఉంటాలని కోర్టు...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo