వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి తీరు మారలేదు. లిక్కర్ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి సిట్ అధికారులను బెదిరిస్తున్నారు. సిట్లో ఎవరెవరు...
రాబోయే 6 నెలల్లో మరో 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం. ఆయా సంస్థలతో సంప్రదింపులు...
జగన్ రాజకీయాలు చూస్తే వింతగానూ, వికృతంగానూ ఉంటాయి. సింగయ్య మృ*తి కేసులో జగన్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ఉదాహరణ. పల్నాడు...
ఒక్క ట్వీట్ చేస్తే చాలు..సమస్యలకు పరిష్కారం చూపుతున్న ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తన హుందాతనాన్ని చాటుకున్నారు. లీడర్...
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అధ్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా కొత్త ప్రాజెక్ట్ను...
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మకమైన గ్రేట్ వర్క్ ప్లేస్ గుర్తింపును సాధించింది. తద్వారా కార్పొరేట్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం...
విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ - AMTZ అరుదైన రికార్డు సాధించింది. ఇండియాలోని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి...
అధికారం కోసం పాదయాత్ర..అధికారం వస్తే పరదాల మాటు యాత్ర ఇది జగన్ అనుసరిస్తున్న స్ట్రాటజీ. 2019 ఎన్నికల ముందు ఒక్క...
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యి కష్టసుఖాలు తెలుసుకునే నాయకులు చాలా అరుదు. అలాంటి నాయకుల సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇదే...
BRS హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో...
వైసీపీలో ఆ మహిళ ఎంపీ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పార్టీ చీఫ్ జగన్ సైతం ఆ ఎంపీ...
ఏపీలో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య త్వరలోనే 12కు చేరనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్న సమయంలో...రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...
గుంటూరు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా కారు కింద నలిగిపోయి సింగయ్య అనే దళితుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ...
ఆంధ్రప్రదేశ్కు గుడ్న్యూస్ చెప్పింది కాగ్నిజెంట్. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ట్వీట్...
అంబటి రాంబాబు..జగన్కు ఎంత వీరవిధేయుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీ దారుణంగా ఓడిన తర్వాత జగన్ కోసం మీడియా ముందుకు వచ్చి...
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్మోహన్రెడ్డికి షాక్ తగలబోతుందా, అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇకపై ఆయనకు Z+ కేటగిరీ...
వైసీపీ కార్యకర్త, దళితుడు సింగయ్య మృతి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో A-2గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి,...
వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో...
అధికారం పోయిన తర్వాత జగన్ వింతగా వ్యవహరిస్తున్నారు. నవ్వి పోదురు గాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా జగన్ వ్యవహార శైలి...
ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంతో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు అనేక...
నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణ పనులు జోరందుకున్నాయి. మూడు షిఫ్టుల్లో కార్మికులు పని చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి పరిధిలో...
ఏపీలో మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరెత్తితే చాలు ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల భగ్గుమంటున్నారు. ఈ...
పోలీసులు కేసులు పెట్టించుకోవడంలో వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ అధినేత జగన్ నుంచి పార్టీ నేతలందరిది ఇదే వరుస....
ఎన్నికల్లో పార్టీలు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. 2024 ఎన్నికలకు సంబంధించిన ఈ జాబితాను...
వైసీపీ కార్యకర్త సింగయ్యను అత్యంత దారుణంగా కారుతో తొక్కి చంపిన ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. సింగయ్యను జగన్ కారు...
గడిచిన ఐదేళ్లూ పంది కొక్కుల్లా ప్రజాధనాన్ని మెక్కిన వైసీపీ నేతలకు..యోగాంధ్రకు పెట్టిన ఖర్చు దండగలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యోగాంధ్రకు...
ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ సైలెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. వేల కోట్ల నగదు మళ్లింపు గురించిన వివరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన నిండు ప్రాణాలను బ*లితీసుకున్న విషయం తెలిసిందే. ఐతే జగన్ పర్యటనలో...
తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా ఘటన దేశవ్యాప్తంగా...
ఏదైనా భారీ కార్యక్రమం సక్సెస్ చేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుందంటూ గతంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఆ మాటను...
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖకు మరో ఐటీ కంపెనీ రానుంది. సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖలో క్యాంపస్ పెట్టేందుకు అంతా...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. జగన్పై సెటైర్లతో విరుచుకుపడ్డారు. వెధవ పనులు...
వైసీపీ అధినేత జగన్ అతితెలివి ప్రదర్శిస్తున్నారు. పల్నాడు పర్యటనలో వివాదాస్పదమైన ప్లకార్డుల ప్రదర్శనను ఆయన సమర్థించారు. టీడీపీ వాళ్లను గంగమ్మ...
ప్రధాని మోదీతో మే 17న జరిగిన భేటీ గురించి లోకేష్ ఫస్ట్ టైం స్పందించారు. మోదీతో జరిగిన సమావేశాన్ని తాను...
హస్తిన పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. వరుస సమావేశాలతో ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల...
తల్లికి వందనం.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానం సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన హామీలలో ఒకటి.....
ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం వచ్చింది. ఇప్పుడు జోరుగా సాగుతున్న పనులతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది....
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాకిచ్చారు పోలీసులు. ఆయనపై పోలీసు కేసు నమోదైంది. సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్లో...
జగన్ తీరు మారలేదు. వైసీపీ విధానంలోనూ ఎలాంటి తేడాలేదు. తాజాగా గుంటూరు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన జగన్ ఎన్నికల టైంలో...
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను రోల్మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా మరో వినూత్న కార్యక్రమానికి...
చిన్ననాటి స్నేహితుడు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి జగన్ వెన్నుపోటు పొడుస్తున్నారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. గడికోటకు...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి టైం బాగాలేనట్టుంది. ఇప్పుడు ఆయన కేసుల సుడిగుండంలో చుట్టుకున్నారు. ఇప్పటికే...
అధికారం కోల్పోయిన అక్కసుతో జగన్ తానేమి చేస్తున్నారో తనకే తెలియడం లేదు. మొన్నటికి మొన్న..తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించారు. తర్వాత...
వైసీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల తరహా పాలిటిక్స్ చేయాలని చూస్తే..తోకలు కత్తిరిస్తానంటూ హెచ్చరికలు పంపారు....
ఏపీలో విద్యావ్యవస్థపై కూటమి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ వినూత్న ఆలోచనతో ముందుకు...
అమ్మ ఒడి పేటెంట్ను తల్లికి వందనం పేరుతో తెలుగుదేశం లాగేసుకోవడంతో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు కడుపుమంటతో...
అమ్మ ఒడి పథకాన్ని తన పేటెంట్లా భావిస్తుంటారు వైసీపీ అధినేత జగన్. పిల్లలకు మేనమామగా తనకు తానే చెప్పుకుంటారు. ఐతే...
ఏపీలో కూటమి సర్కార్ సూపర్-6 హామీల్లో భాగంగా అమలు చేస్తున్న తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయింది. కూటమి ప్రభుత్వం...
అధికారం పోయిందన్న అక్కసుతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అసాంఘీక శక్తులకు మద్దతివ్వడమే కాకుండా తాము కూడా వారికి ఏం తక్కువ...
తల్లికి వందనం పథకం విషయంలో తనపై వైసీపీ చేసిన ఆరోపణలపై లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరోపణలు...
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో తల్లికి వందనం మొదటిది. ఈ పథకాన్ని ఎలాంటి గందరగోళం లేకుండా కూటమి సర్కార్...
రాజధాని అమరావతి ప్రాంత ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు....
కూటమి సర్కార్ మరో వినూత్న కార్యక్రమానికి తెరతీసింది. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో స్కూల్కు వెళ్లే విద్యార్థులకు 15 వేలు...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు ఆయన...
అమరావతి రాజధాని ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అంటూ కామెంట్ చేసిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని...
గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సూపర్ సిక్స్తో పాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కూటమి...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మరో గుడ్న్యూస్ చెప్పింది. సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం...
అమరావతి మహిళల విషయంలో కృష్ణంరాజు కామెంట్స్తో జరిగిన డ్యామేజీని కడుక్కునే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత జగన్. దీంతో...
అమరావతి మహిళలపై సా*క్షి టీవీ చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ పూర్తిగా గందరగోళంలో పడిపోయింది....
అమరావతి మహిళలపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు జగన్ చెల్లెలు, ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల....
వైసీపీ మీడియా ఛానల్ సా*క్షిలో అమరావతిపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే....
సాక్షి డిబేట్లో జరిగిన రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.. ఈ ఎపిసోడ్కి త్వరగా ఎండ్ కార్డ్ వేయాలని వైసీపీ ఎంతమాత్రం...
నాడు తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని అనేక ఆరోపణలున్నాయి. కేసులు...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయినట్లుంది. అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్పై...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఆర్ధిక నేరగాళ్లు, బూతు వీరులు రాజ్యం ఏలుతున్నారా.?...
ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు పారిశ్రామిక వేత్తలు సానుకూలంగా స్పందిస్తున్నారు. తాజాగా కేరళకు...
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్... ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయాలని ధిక్కరించారా?? ఆ పార్టీ లైన్...
అమరావతి వేశ్యల రాజధాని అంటూ కించపరిచిన కేసులో సాక్షి ఛానల్కు చెందిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని ఏపీ పోలీసులు అరెస్టు...
అమరావతిపై వైసీపీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారు. అదే నోటి దురుసు ప్రదర్శిస్తున్నారు. ఐదేళ్ల పాటు అమరావతిని నిర్లక్ష్యం చేసిన జగన్..ఇప్పుడు...
అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిలో విధ్వంసానికి పాల్పడి, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసిన వైసీపీ నేతలు చిత్తుచిత్తుగా ఓడినా తీరు...
కూటమి ప్రభుత్వం విశాఖ రీజియన్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ...
నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్ చెప్పారు మంత్రి నారా లోకేష్. ఇకపై డీఎస్సీ పరీక్షలను ఏటా నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ...
నవ్యాంధ్రకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తోంది....
దెందులూరు మాజీ ఎమ్ఎల్ఏ, వైసీపీ నేత అబ్బయ్య చౌదరి వైసీపీకి గుడ్ బై చెప్పాలనుకున్నారా..??? ఫ్యాన్ పార్టీ నుండి పారిపోయి......
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే....
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ సింహా రెడ్డి ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం...
అధికారం పోవడంతో వైసీపీ నేతలు కుట్రలకు తెరలేపుతున్నారు. బ్లూ మీడియా అండతో రెచ్చిపోతున్నారు. ఇందుకు సంబంధించి వైసీపీ చీఫ్ జగన్...
కక్షసాధింపు చర్యలకు దిగబోమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కానీ నేరం చేసిన వారెవరినీ వదిలిపెట్టబోమని, ఆధారాలతో నేరాన్ని నిరూపించి శిక్ష...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత కూటమి నేతగా, టాప్ పొలిటికల్ లీడర్గా ఎవరికి అత్యధిక మెజారిటీ దక్కనుంది..?? టీడీపీ...
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాకిచ్చారు పోలీసులు. ఆయనపై కేసు నమోదైంది. బుధవారం గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో...
వైసీపీకి అసలు సిసలైన వెన్నుపోటు దారుడు ఎవరు...?? పార్టీలో ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది.. ఎందుకంటే, ఆ...
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో భారీ ఝలక్ తగలనుందా..?? ఆయన ఊహించని రీతిలో షాక్ తగలనుందా..?? అంటే...
జగన్ హయాంలో ఏపీలో గంజాయి, డ్ర*గ్స్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. దేశంలోని ఏ రాష్ట్రంలో గం*జాయి...
సరిగ్గా ఏడాది క్రితం ఏపీలో జగనాసుర పాలనకు తెరపడింది. వై నాట్ 175 అంటూ విర్రవీగిన వైసీపీ కేవలం 11...
ఏపీ రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం మరో 40 -45 వేల ఎకరాలు భూ సమీకరణ చేయబోతున్నట్లు...
ఆంధ్రప్రదేశ్కు మరో గుడ్న్యూస్. ఏపీ మీదుగా బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. చెన్నై - మైసూరు మధ్య ప్రతిపాదించిన ఈ...
టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ దూకుడు మీదున్నారు.. వైసీపీ నేతలని టార్గెట్ చేస్తున్నారు.. ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ...
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు.... టీడీపీ అంటే ఏ స్థాయిలో విరుచుకుపడతారో ఊహించలేనిది కాదు.. టీడీపీ,...
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజును వెన్నుపోటు దినంగా జరపాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా...
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఆయన భార్య డ్రామాలు ఆడుతున్నారా.?? ఆ పార్టీ అధినేత జగన్ మోహన్...
జగన్ హయాంలో వేళ్లూనుకున్న అవినీతి, అక్రమ వ్యవస్థలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా పెకిలించేస్తోంది. తాజాగా ఏపీలో కొత్త రేషన్ విధానం...
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ దాదాపు ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. ఇప్పటికే కీలక పాత్రధారులు, సూత్రధారులు అంతా కటకటాలు లెక్కపెడుతున్నారు....
పేదల ఆదాయం, జీవనప్రమాణాలు పెరిగి 2029 నాటికి పేదరికం లేని సమాజం ఏర్పడాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక అసమానతలు...
వైసీపీ నేతలకు ఏం పాలుపోవడం లేదు. ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ కూటమి సర్కార్పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా...
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.... అధికారం కోల్పోయినా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన తాడేపల్లి లేదంటే బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్కే...
వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. కూటమి సర్కార్పై స్వరం పెంచుతున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు...
జైలులో ఊచలు లెక్కబెడుతున్న వల్లభనేని వంశీ కుటుంబంలో జగన్ చిచ్చు పెట్టబోతున్నారా. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గన్నవరం ఇన్ఛార్జ్గా...
జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి పునర్నిర్మించడానికి సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo