48 పని గంటలు లేదా నాలుగు రోజులు.. కేంద్రం కొత్త ప్రతిపాదన

ఉద్యోగుల పని వేళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెచ్చింది. ప్రస్తుతం ఉన్న వారానికి 5రోజుల పనిదినాలను 4కి...

నా వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. వెంకయ్యకు విజయసాయి క్షమాపణ

రాజ్యసభలో సోమవారం నాడు ఛైర్మన్ వెంకయ్యనాయుడిపై చేసిన వాఖ్యలకు విజయసాయిరెడ్డి ఈ రోజు క్షమాపణలు చెప్పారు. రాజ్యసభ చైర్మన్ పట్ల...

uttrakhand

దేవుడి శాపమా? ప్రకృతి ప్రకోపమా? మానవ తప్పిదమా?

ఉత్తరాఖండ్ మరోసారి ప్రాకృతిక విలయానికి బలైంది. తీవ్రమైన ప్రకృతి ప్రకోపాన్ని చవి చూసింది. ఆ రాష్ట్రానికే ఎందుకిలా జరుగుతోంది. సీజన్లతో...

Poshan Abhiyaan for old people

ఆసరా లేని వృద్ధులకు కేంద్రం ఆపన్న హస్తం!

ఇండోర్‌లో.. ఆసరా లేని వృద్ధులను నగర శివార్లలో చెత్తకుప్పలా పడేసిన దారుణ ఘటన కేంద్రాన్ని కదిలించింది. పట్టెడన్నం కోసం ఏరోజుకారోజు...

అంతర్జాతీయమైన రైతుల ఉద్యమం.. కేంద్రం స్పందన ఆసక్తికరం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై తాజాగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించకున్నాయి....

అసలేంటి బ్యాడ్ బ్యాంక్? గుడ్ సొల్యూషన్ ఇవ్వగలదా?

కోట్లకు కోట్లు డబ్బులుంటాయి.. కానీ బ్యాంకుల వద్ద వేల కోట్లు అప్పులు చేస్తారు. చివరకు కట్టలేమంటూ.. రిక్తహస్తాన్ని చూపిస్తారు. కానీ,...

Greta Thunberg

గ్రెటా థన్ బర్గ్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు

ట్విట్టర్ పుణ్యమా అని భారతీయ రైతుల సమస్య.. అంతర్జాతీయ చర్చానీయాంశంగా మారింది. దీనిపై గ్రెటా ట్వీట్ చేయడంతోపాటు.. టూల్ కిట్‌ని...

gas rates hike

పేలుతున్న ‘గ్యాస్‌ సిలిండర్‌’ ధరలు!

కేంద్రం.. సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఉన్నోళ్లకు అనేక రకాలుగా వెసులుబాట్లు కల్పిస్తున్న కేంద్రం.. సామాన్యుడిపైనే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. ఓ వైపు...

దారులే వేరు.. ఇందిర, మోదీలిద్దరికీ అధికారమే పరమావధి!

ఇద్దరికీ అధికారమే పరమావధి. ఆ దారిలో ఎవరినీ లెక్క చేయరు. వాళ్లనుకున్నదే చేసుకుంటూ పోతారు. 5 వందలకు పైగా ఎంపీలున్న...

సమాచారమా,సెంటిమెంటా.. రేవంత్ ‘దక్షిణాది’వ్యాఖ్యల మర్మమేమిటో?

టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఇన్‌ఛార్జిగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిలో...

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ.. అమిత్ షాకు టీడీపీ ఎంపీల ఫిర్యాదు

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ ఎంపీలు బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న...

ఎప్పుడు, ఎలా.. వ్యాక్సినేషన్ అందరికీ సాధ్యమా

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు....

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కల బదులు శానిటైజర్

పిల్లలకు వేస్తున్న పోలియో చుక్కల బదులు.. శానిటైజర్ ఇచ్చిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో బన్ బోరా...

చైనాకు చెక్ పెట్టేలా.. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు

కేంద్రం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణశాఖకు భారీగా కేటాయింపులు జరిపారు. ఆధునికీకరణకు కేటాయింపులు ఉంటాయని ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని...

తెలుగు రాష్ట్రాలకు నిల్.. ఎన్నికలున్నోళ్లకు ఫుల్

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండిచెయ్యి చూపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు జనరల్ కేటాయింపులు తప్ప.. ప్రత్యేక కేటాయింపులేమీ...

రైతుల అదృశ్యం, ఖాకీల‌కు భ‌ద్ర‌త లేదు.. అస‌లేం జ‌రుగుతోంది?

కొత్త సాగు చ‌ట్టాల‌ను రద్దు చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో అన్న‌దాత‌లు కొన‌సాగిస్తున్న నిర‌స‌న‌లు ఇప్ప‌టికే రెండు నెల‌లు పూర్తి...

శశికళ డిశ్చార్జ్..

విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన శశికళకు.. ఆసుపత్రి వెలుపల ఘనస్వాగతం లభించింది. శశికళ ప్రయాణించిన కారుపై అన్నాడీయంకే పార్టీ జెండా...

‘కొత్త చట్టాల’ బంతి రైతుల కోర్టులోకే.. చర్చలకు సిద్ధమన్న మోదీ

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా జనవరి 26...

రైతులపై ఓవైపు కేసులు, సంకెళ్లు.. మరోవైపు ఉక్కుపాదం

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వం...

మోదీకి శివసేన ప్రాంతీయ స్కెచ్

శివసేన.. దేశంలో దుందుడుకుగా వ్యవహరించే పార్టీల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. మహారాష్ట్రలో ఈ పార్టీకి ఉన్న పట్టు అలాంటింది. ప్రస్తుతం...

బెదిరింపు సందేశాలు.. చివరకు ఎవరో తెలిసి షాక్కయ్యారు!

నేటి కాలంలో ఆన్ లైన్ మోసాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. సాధారణంగా ముక్కుమొహం తెలియని వారిని నమ్మి మన వ్యక్తిగత సమాచారం...

కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!

రాష్ట్రం మాత్రమే కాదు.. ఇవాళ దేశం మొత్తం కూడా మదనపల్లెలోని ఉన్మాద కుటుంబం గురించి మాట్లాడుకుంటోంది. తమ ఇంట్లో దెయ్యాలు...

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఒకరి మృతి

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు అనుమతించిన సమయం...

మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

అయోధ్యలో బాబ్రీ మసీదుకు బదులుగా నిర్మించనున్న నూతన మసీదు భవనానికి నేడు పునాది రాయి పడునుంది. గణతంత్ర దినోత్సవం రోజున...

అనుమతి కంటే ముందే ట్రాక్టర్ల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు...

ఏపీ ‘స్థానికం’లో ఉత్కంఠ.. గుజరాత్‌లో ట్విస్ట్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో...

ఎన్నికల ముంగిట్లో ‘పరాక్రమ్’ ప్రదర్శన!

సుభాష్ చంద్రబోస్ 125వ  జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కోల్‌కతా మెమోరియల్ హాల్‌లో జరిగిన సమావేశానికి ప్రధాని మోదీ, బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్‌దన్‌కర్,...

జైల్లో ఉన్న ‘నెచ్చెలి’ శశికళకు కరోనా పాజిటివ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలిగా ముద్రపడిన శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె కర్ణాటకలోని  పరప్పన జైలులో...

శివమొగ్గలో భారీ పేలుడు.. భూకంపమని పరుగులు తీసిన ప్రజలు..

కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ ప్రాంతంలో ఊహించని విధంగా భారీ పేలుడు సంభవించింది. 50 డైనమెట్లు ఒక్కసారిగా పేలినట్లు సమాచారం. శివమొగ్గ...

వివాదాస్పద సాగు చట్టాల నిలిపివేతకు కేంద్రం అంగీకారం

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ నూతన చట్టాలను అవసరం అయితే ఒకటిన్నర సంవత్సరాల పాటు నిలిపివేసేందుకు...

బీజేపీ నిర్ణయిస్తే.. ఆ సీఎం వెనక్కి తగ్గాల్సిందే?

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి....

పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి.. స్వామీజీనేనా?

రానున్న ఏప్రిల్‌, మే నెలలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 294 స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ,  మమతాబెనర్జీ...

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

అర్నాబ్ గోస్వామి.. టీఆర్‌పీ రేటింగ్స్ ట్యాంపరింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న, జైలుకి వెళ్లి వచ్చిన జర్నలిస్టు. తాను ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్‌గా...

తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే  

తమిళనాడు, పుదుశ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ , కేరళలో వచ్చే ఏప్రిల్ , మే నెలలో ఎన్నికల జరగనున్నాయి.  ప్రస్తుతం...

ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా నరేంద్రమోడీ

ప్రపంచ ప్రఖ్యాత సోమనాథ్‌ దేవాలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు సోమనాథ్ ఆలయ ట్రస్ట్ యొక్క...

రెండు రోజుల్లో రూ.100 కోట్లు.. అయోధ్య రామ మందిరానికి విరాళాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రెండు రోజుల్లో రూ.వందకోట్ల విరాళాలు వచ్చినట్టు సమాచారం ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ...

పీఎం కేర్స్ ఫండ్ ‘ప్రైవేటు’దా.. వంద మంది మాజీ ఐఏఎస్‌ల లేఖ

కొవిడ్ సమయంలో పేదలను ఆదుకునే లక్ష్యంతో ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్ నిధుల విషయంలో పారదర్శకత లోపిస్తోందని అనుమానం వ్యక్తం...

చ‌ట్టాల ర‌ద్దుకే రైతుల ప‌ట్టు.. తొమ్మిదో విడ‌త చ‌ర్చ‌లు విఫలం

కేంద్ర ప్ర‌భుత్వం చేసిన కొత్త సాగు చ‌ట్టాల ర‌ద్దు మిన‌హా మ‌రే ప్ర‌త్యామ్నాయం త‌మ‌కు స‌మ్మ‌తం కాదంటూ నిన‌దిస్తున్న అన్న‌దాత‌ల‌తో...

నాకూ సమ్మతం కాదు.. రైతుల పక్షాన ఉంటానన్న భూపీందర్ సింగ్ మాన్‌

నూతన వ్యవసాయ చట్టం రద్దు డిమాండ్‌తో రైతుల ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నుంచి తప్పుకుంటునట్లు భారత కిసాన్‌...

ఆనందానికి హద్దుల్లేవ్.. అభిజిత్‌కి రోహిత్‌ శర్మ ఊహించని గిఫ్ట్‌!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజేత అభిజిత్‌కు ఊహించని సర్ ప్రైజ్ దక్కింది. ఈ సంక్రాంతికి అతని జీవితంలో మరచిపోలేని మంచి...

పాకిస్తాన్‌లో పుట్టిన ‘సుప్రీం’ కమిటీ సభ్యుడు.. రైతు సమ్మె పరిష్కారానికి సారధి

కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తూ.. సమస్యకు పరిష్కారం చూపించేందుకు గాను నలుగురు సభ్యుల కమిటీని...

గేరు మారుస్తున్న మేడం.. ప్రతిపక్షాల దన్నుతో కేంద్రంపై పోరాటం

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 3 లక్షల మంది రైతులు 50 రోజులుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న సంగతి...

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

దేశవ్యాప్తంగా ఉండే అన్నదాతల్లో భయాందోళనలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టే...

modi-cms

ప్రజా ప్రతినిధులు కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాదు: మోడీ

ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాబోతుందని మోడీ ఇదివరకే ప్రకటించారు. దానికి సంబంధించిన సన్నాహాలు వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వకముందు...

కరోనా మరణాల్లో రికార్డు సృష్టించిన మహారాష్ట్ర!

కరోనా కల్లోలాలికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది మహారాష్ట్ర. కరోనా కేసుల్లో, మరణాల్లో మొదటి నుండి వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర.. మళ్లీ...

బర్డ్ ఫ్లూ కలకలం.. బాగా ఉడకపెట్టిన చికెన్ తినొచ్చు

ఓ వైపు ప్రపంచాన్ని అతలాకుతం చేసిన కొవిడ్ ప్రభావం నుంచి బయటపడలేదు..తాజాగా బర్డ్ ఫ్లూ భయం మొదలైంది. నిన్న మొన్నటివరకు...

తమకు ఇబ్బందులు తప్పవనే.. శివసేన టార్గెట్ సోనూ సూద్

రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు ఉండడు అని చాలామంది రాజకీయ నాయకులే చెబుతుంటారు. అయితే.. కొన్ని పార్టీలు మాత్రం...

ఏపీ విభజన నాటి నుంచి క్షీణించిన కాంగ్రెస్.. ప్రణబ్ అంతర్గతం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేదని, అప్పుడే దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పతనం ప్రారంభమైందని కొందరు...

ఏడోసారి చ‌ర్చ‌లు… అన్న‌దాత‌ల డిమాండ్లు నెర‌వేరేనా?

దేశానికి వెన్నెముక‌గా నిలుస్తున్న వ్య‌వ‌సాయ రంగంలో కొత్త‌గా తీసుకొచ్చిన మూడు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ అన్న‌దాత‌లతో న‌రేంద్ర మోదీ స‌ర్కారు సోమ‌వారం...

FASTAG

ఫాస్టాగ్ ఫిబ్రవరి 15కు వాయిదా

వాహనదారులకు శుభవార్త. రేపటి నుంచి దేశవ్యాప్తంగా వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరని కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను మరోసారి మార్పులు చేసింది....

Chief Minister Nitish Kumar

బీహార్ లో పెద్దన్న నితీష్ పై  ‘చిన్నచూపు’ చీలిక

బీహార్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.  అధికార జేడీయూ నుంచి 17మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని ఆర్జేడీ...

vadde sobhanadreeswara rao supports delhi farmers

రైతుకు కష్టమొస్తే.. ఈ మాజీ మంత్రి వడ్డే తట్టుకోలేరు

వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు... ఈ పేరు వింటే చాలా మందికి ఓ మాజీ మంత్రి గుర్తుకు వ‌స్తారు. మ‌రికొంద‌రికి అభ్యుద‌యవాది గుర్తుకు...

ఆరోసారి చ‌ర్చ‌లు.. ఈ సారైనా రైతుల డిమాండ్ ఫ‌లించేనా?

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు ప్ర‌తిపాదించిన మూడు వ్యవసాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందేన‌న్న ప్ర‌ధాన డిమాండ్ తో సాగుతున్న రైతుల...

నో పార్టీ నౌ : కూతుళ్ల మాటకే జై కొట్టిన రజినీ

రాజకీయ పార్టీ ఏర్పాటుపై తలైవా రజినీకాంత్ వెనక్కు తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన చేయబోవడం లేదని, అందుకు తన ఆరోగ్యం...

SL Dharme Gowda

ఎమ్మెల్సీల దాష్టీకం : మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని...

దేశంలోనే పిన్నవయస్కురాలైన మేయర్ ‘ఆర్యా రాజేంద్రన్’

రాజకీయాల్లో రాణించడమంటే మాటలు కాదు.. ఎత్తులు పైఎత్తుల వ్యవహారం.. చిన్న ఉపాయం చాలా పైచేయి సాధించడానికి.. అలాగే చిన్న సంఘలన...

pm modi

సంపాదకీయం : కేంద్రం ఈ డ్రామాలు కట్టిపెట్టాలి

ఒకవైపు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నల ఆందోళనలు మిన్నంటుతున్న కొద్దీ.. మోడీ సర్కారులో కంగారు పుడుతోందేమోనని అనిపిస్తోంది....

Top Stories

Politics

Cinema

General

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

The Leo News | Telugu News

Add New Playlist