చినజీయర్ యాత్ర.. వైసీపీకి పెద్ద టెన్షన్
ఏపీలోని ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి సదరు ఆలయాలను సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలో...
ఏపీలోని ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి సదరు ఆలయాలను సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలో...
ఏపీ డీజీపి గౌతం సవాంగ్ పెద్దగా పబ్లిసిటీని కోరుకోరు. ఐపీఎఎస్గా ఎన్నికైన నాటి నుంచి పలు ప్రాంతాల్లో పలు కీలక పోస్టింగ్ లలో పనిచేసిన సవాంగ్కు నిజంగానే...
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ పండగులా జరుగుతోంది. అయితే, ఇళ్ల పట్టాల పంపిణీలో కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్కు మాత్రం ఊహించని పరిణామం ఎదురైంది....
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా రామతీర్ధంలోని నీలాచలం కొండపైగల శ్రీ కోదండరామస్వామి ఆలయంలోగల విగ్రహ ధ్వంసం కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పట్ల భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు తీవ్ర...
శునకంబును తోడ్కొని కనకంబు సింహాసనంబుపై కూర్చోంబపెట్టిన... అనేది ఇప్పుడు బాగా గుర్తొస్తోంది. రాష్ట్రమంతా దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. వాటిని తేల్చాల్సిన పని వదిలేసి.. అడిగేవారిపైనే మొరగటమే పనిగా దేవాదాయశాఖా...
ఏపీలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాందోళనలు నెలకొన్నాయని...చినజీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుంటూరు జిల్లా...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) దక్షిణ భారత అయోధ్యగా, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరు గాంచిన విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో నెలరోజుల్లోగా కోదండరాముని ఆలయం...
తాడిపత్రి ఘటనపై వివరణ ఇచ్చుకునేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడిపత్రి ఘటనపై ఆయన సీఎంకు వివరణ ఇచ్చుకున్నారని...
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతా కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. దిగ్గజ కంపెనీలు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయోగాలు చేస్తున్నాయి. బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు...
ఏపీలో హత్యా రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంట్లపల్లిలో టీడీపీ కార్యకర్తపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ కార్యకర్త...
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకులు హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది....
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును విజయనగరం జిల్లా రామతీర్థం కూడలిలో పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం...
ఏపీలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ పడగ ఎన్నటికీ మరిచిపోలేనిదే. అయితే కాలక్రమంలో ఫ్యాక్షన్ నేతలంతా తమ మనసును మార్చుకుని నెత్తుటి మరకలకు స్వస్తి చెబుతూ వచ్చారు....
ఒకసారి ఆ బాణం వదిలారు. గురి తప్పలేదు. లక్ష్యం నెరవేరింది. మళ్లీ అదే బాణం ఇక్కడా వదిలారు. ఈసారి గురి తప్పకుండా లక్ష్యం నెరవేరుతుందా? లేక బాణం...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన అనుచిత...
గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్తో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి బదిలీపై వెళ్లడంతో కొత్త సీజే రానున్నారు. ఆయన ప్రమాణ...
విజయనగరం జిల్లా రామతీర్థం కోదండరామాలయంలోని రాములవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఘటన జరిగిన మొదట్లో పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం,...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా రామతీర్థం గుడిలో రాముడి తల ఖండించిన సంఘటనలో దోషులను పట్టుకుని శిక్షించాల్సిన వైసీపీ ప్రభుత్వం సమస్యను రాజకీయం...
నూతన వ్యవసాయ చట్టాలపై 40 రైతు సంఘాలు కేంద్రంతో ఏడోసారి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. రైతు సంఘాల నాయకులు ప్రధానంగా నూతనంగా తీసుకు వచ్చిన మూడు...
ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ హైదరాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి...
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని తరిమిశలో పేకాట శిబిరాలపై 100 మందికి పైగా ప్రత్యేక పోలీసులు దాడి చేసి 62 మందిని అరెస్టు చేయడం...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై వరుస దాడులు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన రచ్చ రచ్చ అవుతోంది. అదే తరుణంలో శ్రీకాకుళం...
తెలంగాణలో ఆదివారం రాజకీయంగా ఒకే ఇక ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ 10టీవీలో ప్రసారం కావడమే ఆ చర్చకు కారణం....
దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న వ్యవసాయ రంగంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలతో నరేంద్ర మోదీ సర్కారు సోమవారం ఏడోసారి చర్చలకు సిద్ధమైంది. ఇప్పటి దాకా...
తొలి టెస్టులో చేదు జ్ఞాపకం.. రెండో టెస్టులో ఘన విజయం. మూడో టెస్టుకు దగ్గర పడుతున్న సమయం... వీటన్నింటి ప్రభావం భారత్, ఆసీస్ రెండు జట్లపై తీవ్రంగా...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) అయ్యో రామా ..! రాములోరి శిరస్సును ఖండించేశారు దుండగులు .. మీ మీద అభాండాలు వేశారు కొందరు పెద్దలు .....
విజయనగరం అనే పేరు వినగనే..రాజసత్వం గుర్తుకు వస్తుంది. గజపతి వంశ ప్రతిష్టతకు చిహ్నంగా స్మృతికి వస్తుంది.. ఇక ఆ రాజవంశీకుడు అశోక్ గజపతి రాజుకు పదవి.. ఆయనకు...
దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను బీజేపీ ఏపీ ఇంఛార్జి సునీల్ దేవధర్ తీవ్రంగా ఖండించారు. రామతీర్థంలో రాముడికి జరిగిన అన్యాయం భారత దేశం మొత్తానికి జరిగిన అవమానమని...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించేందుకు ఆదివారం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రాష్ట్ర...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఎట్టకేలకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు, రామతీర్థంలో చోటుచేసుకున్న రగడ నేపథ్యంలో...
1840 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆడ పిల్లలు, మహిళల విషయంలో ఉండే సాంఘిక దురాచారాల గురించి ఎన్నో చదివాం. అప్పట్లో ఆడపిల్ల, మహిళలు బయటకు వెళ్లడమే గగనం..సామాజిక...
ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు బయోబబుల్ రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై పలువురు భారత క్రికెటర్లను శనివారం ఐసోలేషన్కు పంపడం చర్చనీయాంశమవుతోంది....
రాష్ట్రంలో టీఆర్ఎస్కు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఏ అంశం తీసుకున్నా ఆ పార్టీకి కలిసి రావడం లేదు. పథకాలు రివర్స్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నేతల...
రవి ప్రకాశ్..ఈ పేరుకంటేTVనైన్ రవి ప్రకాశ్ అంటేనే అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడు వెనుక వ్యూహకర్తగా ఆయన ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. దుబ్బాక ఉప...
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుందా... బీజేపీ రూపంలో ఆ పార్టీలో భారీ కుదుపు రాబోతోందా. అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. వచ్చే సాధారణ...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం కొండపై గల కోదండరామ స్వామి దేవాలయంను ఎస్పీ రాజకుమారి శుక్రవారం...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో సౌత్ ఆఫ్రికాను మోడల్గా చెబుతున్న సీఎం జగన్కు ఆ దేశ ప్రజలే వద్దని చెప్పటం గమనార్హం. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఆంధ్రా అయోధ్యగా, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరు గాంచిన రామతీర్థంలో జరిగిన అమానుష చర్యపై ఆగ్రహజ్వాలలు ఆరక ముందే ఉత్తరాంధ్ర జిల్లాలైన...
కేంద్రంతో యుద్ధం చేస్తామని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే కేసీఆర్ స్వరంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సంచలంగా మారుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు...
ఆంధ్రప్రదేశ్ తన భూమిలో తానే మళ్లీ పుట్టాల్సిన పరిస్ధితి వచ్చింది. అయినా బెదిరిపోకుండా మళ్లీ మొదలుకాడ్నించి డెవలప్ చేసుకోవడానికి సిద్ధమైంది. కాని అన్నీ ఆటంకాలే.. అన్నీ సమస్యలే.....
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి నోరు మెదపడం...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపైన, దేవుళ్లపైన, ఆ మాట కొస్తే హిందుత్వంపైన దాడి జరుగుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం...
ఏపీలో రాజన్న రాజ్య స్థాపన కోసం రోజుకో సంక్షేమ పథకం పేరుతో నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్న జగన్ సర్కారు.. రాజకీయంగా, పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల్లో...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి హిందూ దేవుళ్ళు అంటే ఇష్టం లేదని బుధవారం సాయంత్రం విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం...
కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే, హత్యకు గురైన...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో పరమ పవిత్రం, పుణ్యక్షేత్రమైన విజయనగరం జిల్లా రామతీర్థంలో దుండగుల దాడికి, అపహరణకు గురైన కోదండరాముని విగ్రహం రామతీర్ధం కొండపైన...
( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) వాహనాల హారన్ల మోతతో... కుర్ర కారు కేరింతలతో సాగర తీర హోరును మైమరపించే న్యూ ఇయర్ వేడుకలు విశాఖలో...
పోలీసు శాఖ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో కోర్టు దిక్కరణకు పాల్పడినందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా హాజరుకావాలంటూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ శాఖ...
వడ్డే శోభనాద్రీశ్వరరావు... ఈ పేరు వింటే చాలా మందికి ఓ మాజీ మంత్రి గుర్తుకు వస్తారు. మరికొందరికి అభ్యుదయవాది గుర్తుకు వస్తారు. వీటన్నింటికి మించి రైతు సంఘం...
సంక్షేమ కార్యక్రమాల్లో అసలైన అర్హులు ఎంతవరకు ఉన్నారన్న విషయం పక్కన బెట్టి..ఇన్ని లక్షల మందికి లబ్ధి చేకూర్చామనే అంకెలు చూపించేందుకు ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. అప్పులూ చేస్తున్నాయి....
నిజమే... జనసేనాని పవన్ కల్యాణ్ ఏ విషయంపై మాట్లాడినా.. అప్పటి దాకా కదలికే లేని ఆయా అంశాల్లో అప్పటికప్పుడు కదలిక వచ్చేస్తోంది. అది టీడీపీ సర్కారు అయినా,...
తెలంగాణలో రోజు రోజుకు పడిపోతున్న గ్రాఫ్ను పెంచుకునేందుకు టీఆర్ఎస్ టాప్ బాస్లు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీకి పాత ఊపు తీసుకువచ్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఆలయాలపై దాడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతే ప్రధాన కారణమని, రాష్ట్రంలో మనుషులకే కాదు, దేవాలయాలకు, దేవతా విగ్రహాలకు కూడా...
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కలవర పాటుకు గురి చేస్తోంది. యూకే నుండి వచ్చిన వారిలో ఈ వైరస్ ఛాయలు కనిపిస్తుండటంతో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) మంత్రి అప్పలరాజు గారు పొరపడ్డారో .. తడబడ్డారో .. రాజకీయ దురుద్దేశంతో సర్థార్ గౌతు లచ్చన్నకు కులం ఆపాదించారో తెలీదుగాని...
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు మూడు రోజుల్లోగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం, ఆంధ్రా భద్రాద్రిగా పేరు గాంచిన రామతీర్థంలో అపచారం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా రామతీర్థం బోడి...
తెలంగాణ ఉద్యమ సమయంలో తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న వ్యక్తి కోదండరాం. జేఏసీ ఛైర్మన్గా కేసీఆర్తో సహా ఆయన ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. తెలంగాణ రాష్ట్ర...
ఏపీలోని అధికార వైసీపీలో పవర్ సెంటర్ల వార్ తారా స్థాయికి చేరిందనే చర్చ ఆ పార్టీలోనే మొదలైంది. సీఎం జగన్ తరువాత పొజిషన్ కోసం ఈ వార్...
కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గన్నవరం మండలం మల్లవల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గ్రామస్థులు అడ్డుకున్నారు....
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ అధికార ప్రతినిధి, న్యాయవాది నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పేదలకు ఇచ్చిన సెంటు భూమి కొనుగోళ్లలో...
అమరావతి రాజధాని గ్రామం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవలు సర్ధుమణిగాయి. ఎస్సీ కాలనీ ఆర్చీకి పేరు పెట్టే విషయంలో ఎస్సీల్లోని రెండు కులాల మధ్య...
తెలంగాణలో ఏదో జరుగుతోంది. చాపకింద నీరులా టీఆర్ఎస్లో ఆధిపత్య పోరు సాగుతోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. మున్సిపల్ ఛైర్మన్లకు,ఎమ్మెల్యేలు, మంత్రులు,...
కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. అది సంచలనంగా మారుతుంది లేదా చర్చనీయాంశమైనా అవుతుంది. చట్టాల రూపకల్పన కావచ్చు.. పథకాల అమలు కావచ్చు.. రాజకీయ పరమైన అంశం...
ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ట్విట్ల వార్ సాగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక...
ఎస్.. రాజకీయాలు వేరు. వ్యక్తులు వేరు. గోదాలోకి దిగినపుడు నువ్వెంతనంటే నువ్వెంత అనుకుంటారు.. కానీ ఓ కష్టం.. ఓ సంతోషం వచ్చినప్పుడు అంతా కలుస్తారు. ఎన్నికల వరకే...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) సంచలన, వివాదాస్పద నిర్ణయాలకు మారుపేరుగా నిలుస్తున్న విజయనగరం మాన్సాస్ ఛైర్ పర్సన్ పూసపాటి సంచైత గజపతి మరో సంచలన నిర్ణయం...
గ్రేటర్లో బీజేపీ పంచాయితీ ప్రారంభించింది. మొదటి సారి ఇక్కడ 48 మంది కార్పోరేటర్లను గెలిపించుకున్న ఆ పార్టీ ప్రజా సమస్యలపై పోరును ఉధృతం చేస్తామని చెబుతూ వచ్చింది....
వైసీపీ ప్రజాప్రతినిధులకు పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ, రోడ్లు బాగుచేయడంలో లేదంటూ గుడివాడలో పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నివర్ తుపాను బాధిత రైతులను పరామర్శించేందుకు...
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇక అమరావతి ప్రాంతంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద వ్యవసాయ పంపుసెట్లకు (బోరుబావులు) మీటర్లు అమర్చే ప్రక్రియ ప్రారంభించింది. గత...
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్పై సీనియర్లు మౌనరాగం అందుకున్నారు. నిన్నమొన్నటి వరకు కత్తులు దూసిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్ళి వచ్చిన...
ఆయనకు ఓటేసిన ప్రజలందరికీ ఆయన దేవుడు. ఇది జగన్ గురించి వైసీపీ నేతలు చెప్పే మాట. ఇక వైసీపీ నేతలకైతే ఆయన కరుణామయుడు, దయాసాగరుడు ఇంకా అన్నీ....
'బాక్సింగ్ డే టెస్టు'.. ప్రస్తుతం ఈ పేరు మారుమోగుతోంది. ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా 'బాక్సింగ్ డే' టెస్టు ఆడడమే దీనికి ప్రధాన కారణం. అయితే.. బాక్సింగ్ డే...
అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలు మరోసారి మొదలైనట్టు కనిపిస్తోంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన అనుచరుల దాడి ఘటన తరవాత అక్కడి రాజకీయ...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖలో దూకుడు ప్రదర్శించే తెలుగుదేశం పార్టీ నాయకుడు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లక్ష్యంగా వైఎస్సార్సీపీ నేతలు నాలుగు...
ఒక్కసారి అవకాశం ఇస్తే అవినీతికి తావులేని పాలన అందిస్తానంటూ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. అధికారంలోకి అయితే వచ్చారు కానీ వైసీపీ ప్రజాప్రతినిధుల...
( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖలో సత్య ప్రమాణాల సీరియల్ కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వ్యవహారం ఇరు పార్టీలకు పాకింది. నాలుగు...
బిగ్బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్బాస్ షోలో హీరో నాగార్జున దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని నారాయణ విమర్శించారు. బిగ్బాస్ షోలో...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా టీడీపీలో చోటు చేసుకున్న లొల్లి మళ్లీ మొదటికి వచ్చింది. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్రావు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కొద్ది కాలానికి...
తెలంగాణలో పార్టీలకు ఇప్పుడు కోవర్టుల భయం పట్టుకుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల అంతర్గత విషయాలు కూడా బయటకు పొక్కుతున్నాయి. ముఖ్యనేతల సమావేశాల విషయాలు, పార్టీ అంతర్గత వ్యూహాలు...
రాజధాని ప్రాంతంలో చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకు ఉండవల్లి శ్రీదేవి ఆయన మరిది అయిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్లు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని వెలగపూడి గ్రామానికి చెందిన...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో దూకుడుగా వ్యవహరిస్తున్న మంత్రి అప్పలరాజు టీడీపీ కబ్జాలను వెలికి తీసే క్రమంలో నోరు...
క్రిస్టియన్ అయిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి... క్రైస్తవులంతా వేడుకగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన... సరికొత్త జీవోను విడుదల చేశారు. సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటున్న...
తిరుమల గిరులపై కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వైసీపీ నేతలు తమదైన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అక్కడ అన్యమతస్తుల చొరబాట్లు పెరిగిపోతున్నాయన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తుంటే......
ఏపీలో భూముల రీ సర్వే పెద్ద రచ్చకు దారితీసేలా కనిపిస్తోంది. వంద సంవత్సరాల తరవాత ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో సర్వే నిర్వహించి, ఎవరూ చెరిపివేయలేని విధంగా యాజమాన్య...
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య ఇసుక తవ్వుకునే వారి నుంచి ఎడ్ల బండికి రూ.10 వేలు కె...
కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే చోట వెలసిన పీఠంగా శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేకత ఉంది....
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా పలాసలో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ఈ రోజు టీడీపీ...
ఏపీలో ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు. గురువారం తాడిపత్రిలో స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జెసీ ప్రభాకర్రెడ్డి...
ఏపీలో ఎవ్వరూ ఊహించని అరాచకం చోటు చేసుకుంది. జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత రుణాలు ఇవ్వడం లేదని విజయవాడ, ఉయ్యూరుల్లోని 18 ప్రభుత్వ బ్యాంకుల ముందు పారిశుద్ధ్య...
( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి...
టీపీసీసీపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఆశావహులు ఢిల్లీకి పయనం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. గురువారం ఉదయం...
ఏపీలో పంటల బీమాలో మరో మోసం వెలుగు చూసింది. సహజంగా రైతులు బ్యాంకులో రుణం తీసుకునేప్పుడు ఏ పంటకు ఎక్కువ రుణం ఇస్తే అదే పంటను బ్యాంకులో...
తెలంగాణలో దుబ్బాక గెలుపు, జీహెచ్ఎంసీలో గణనీయమైన ఫలితాలు సాధించి దూకుడు మీదున్న బీజేపీకి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక సవాలు గానే మారింది. దుబ్బాకలో గెలిచినట్టుగానే...
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... మహిళలపై అకృత్యాలను నివారించేందుకోసమంటూ దిశ పేరిట ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే యత్నం...
యాప్ల ద్వారా ఇన్స్టంట్ రుణాలు ఇచ్చి అధిక వడ్డీలతో జనాలను పీడిస్తున్న నిర్వాహకులపై ఆర్బీఐ సీరియస్ అయింది. ఆర్బీఐలో రిజిష్టర్ చేసుకుని, అనుమతి తీసుకున్న ఆర్థిక సంస్థలు...
రాజకీయ నేతలు సవాల్ విసురుకోవడం చాలా సర్వసాధారణం. అయితే ఒకరు సవాల్ విసిరితే మరొకరు మరో సవాల్ విసరుతుంటారు. కానీ ఒకరి సవాల్ ఒకరు స్వీకరించరు. ఇది...
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo